రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం | two died in krishna district road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

Feb 17 2016 1:17 PM | Updated on Aug 30 2018 3:58 PM

కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మోపిదేవి మండలం వికలాంగుల కాలనీ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

అవనిగడ్డ: కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మోపిదేవి మండలం వికలాంగుల కాలనీ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

చల్లపల్లి మండలం వక్కలగడ్డకు చెందిన పూల కొండలు (22), పూల నాగరాజు (18) బైక్‌పై వెళుతుండగా మంగళవారం రాత్రి ఓ వాహనం ఢీకింది. దీంతో తీవ్రంగా గాయపడిన వారిని అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement