గూడూరు-చెన్నై మార్గంలో ట్రాక్ మరమ్మతులు: పలు రైళ్లు ఆలస్యం | several Trains delayed due to track maintenance, says south central railway | Sakshi
Sakshi News home page

గూడూరు-చెన్నై మార్గంలో ట్రాక్ మరమ్మతులు: పలు రైళ్లు ఆలస్యం

Nov 14 2013 8:31 AM | Updated on Sep 2 2017 12:36 AM

నెల్లూరు జిల్లాలోని గూడూరు - చెన్నై మార్గంలో రైల్వే ట్రాక్ మరమ్మతులు నిర్వహిస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే గురువారం వెల్లడించింది.

నెల్లూరు జిల్లాలోని గూడూరు -  చెన్నై మార్గంలో రైల్వే ట్రాక్ మరమ్మతులు నిర్వహిస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే గురువారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి చెన్నై వెళ్లే  పినాకిని ఎక్స్ప్రెస్ 3 గంటల ఆలస్యంగా నడుస్తుందని తెలిపింది. అలాగే పాట్నా - బెంగళూరు నగరాల మధ్య నడిచే సంఘమిత్ర ఎక్స్ప్రెస్ 3.30 గంటల ఆలస్యం అవుతుందని పేర్కొంది. వీటితోపాటు భాగమతి ఎక్స్ప్రెస్ 2.50 గంటల ఆలస్యంగా నడుస్తుందని దక్షిణమధ్య రైల్వే తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement