నెల్లూరు జిల్లాలోని గూడూరు - చెన్నై మార్గంలో రైల్వే ట్రాక్ మరమ్మతులు నిర్వహిస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే గురువారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి చెన్నై వెళ్లే పినాకిని ఎక్స్ప్రెస్ 3 గంటల ఆలస్యంగా నడుస్తుందని తెలిపింది. అలాగే పాట్నా - బెంగళూరు నగరాల మధ్య నడిచే సంఘమిత్ర ఎక్స్ప్రెస్ 3.30 గంటల ఆలస్యం అవుతుందని పేర్కొంది. వీటితోపాటు భాగమతి ఎక్స్ప్రెస్ 2.50 గంటల ఆలస్యంగా నడుస్తుందని దక్షిణమధ్య రైల్వే తెలిపింది.
గూడూరు-చెన్నై మార్గంలో ట్రాక్ మరమ్మతులు: పలు రైళ్లు ఆలస్యం
Published Thu, Nov 14 2013 8:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement