పెనుకొండలో రోడ్డు ప్రమాదం | road accident in ananthpuram distirict | Sakshi
Sakshi News home page

పెనుకొండలో రోడ్డు ప్రమాదం

Jul 30 2015 10:53 AM | Updated on Aug 30 2018 3:56 PM

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.

అనంతపురం(పెనుగొండ): అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం జిల్లాలోని సోమందేవపల్లి మండలానికి చెందిన వారు ఆటోలో పెనుకొండకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో పెనుకొండ ఆర్టీవో చెక్‌పోస్టు సమీపంలోకి రాగానే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement