కారులో తరలిస్తున్న రూ.9 లక్షలు సీజ్ | Police seized Rs.9 lakhs in Adilabad District | Sakshi
Sakshi News home page

కారులో తరలిస్తున్న రూ.9 లక్షలు సీజ్

Mar 13 2014 10:36 AM | Updated on Aug 17 2018 2:51 PM

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. అందులోభాగంగా ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో కారులో తరలిస్తున్న రూ. 9 లక్షలను గురువారం పోలీసులు పట్టుకున్నారు. అనంతరం ఆ నగదుతోపాటు కారును సీజ్ చేశారు. నగదుకు సంబంధించిన వివరాలు వెల్లడించడంలో వాహనం డ్రైవర్ మీన మేషాలు లెక్కించడంతో ఆ నగదును పోలీసులు సీజ్ చేశారు. అనంతరం డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో రూ. 45 లక్షల నగదును సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement