పాదచారులపైకి దూసుకెళ్లిన కారు, ముగ్గురు మృతి | Pedestrians killed in car crash | Sakshi
Sakshi News home page

పాదచారులపైకి దూసుకెళ్లిన కారు, ముగ్గురు మృతి

Jan 2 2014 7:01 PM | Updated on Aug 28 2018 7:09 PM

నార్కెట్పల్లి మండలం ఏపీలింగోటం వద్ద గురువారం జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడిక్కడే మృతిచెందారు.

నల్గొండ: నార్కెట్పల్లి మండలం ఏపీలింగోటం వద్ద గురువారం జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడిక్కడే మృతిచెందారు. రోడ్డు ప్రక్కన నడుస్తున్న పాదచారులపైకి ఓ కారు దూసుకెళ్లడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. కారును అతివేగంగా నడపడం వల్లే అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లినట్టు తెలిసింది. ఈ ఘటనలో మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమించడంతో స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement