'బాబుగారు.. మీరే నిర్ణయించండి' | party mlc members decide by cm chandrababunaidu: tdp | Sakshi
Sakshi News home page

'బాబుగారు.. మీరే నిర్ణయించండి'

Mar 16 2015 4:47 PM | Updated on Aug 14 2018 2:09 PM

హైదరాబాద్: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల భేటీ ముగిసింది. అభ్యర్థుల ఎంపికపై నిర్ణయాన్ని చివరకు చంద్రబాబునాయుడికే వదిలేశారు.

హైదరాబాద్: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల భేటీ ముగిసింది. అభ్యర్థుల ఎంపికపై నిర్ణయాన్ని చివరకు చంద్రబాబునాయుడికే వదిలేశారు. ఇప్పటికే వివివి చౌదరి, బీదా రవిచంద్రయాదవ్ పేర్లు ఖరారైనట్లు సమాచారం. అయితే, సాయంత్రం టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ముగిసిన తర్వాత అభ్యర్థులను ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement