మంత్రితో విద్యార్థుల వాగ్వాదం | palle raghunatha reddy dig with students | Sakshi
Sakshi News home page

మంత్రితో విద్యార్థుల వాగ్వాదం

May 25 2015 1:06 PM | Updated on Nov 9 2018 4:46 PM

కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అనంతపురంలో జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాలు సోమవారం ఆందోళనకు దిగాయి.

అనంతపురం: అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అనంతపురంలో జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాలు సోమవారం ఆందోళనకు దిగాయి. జడ్పీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా మంత్రి పల్లె రఘునాథరెడ్డి, విద్యార్థి సంఘాల నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

కాగా, విద్యార్థుల ఆందోళనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వై. విశ్వేశ్వరరెడ్డి, చాంద్ బాషా, డీసీసీబీ చైర్మన్ శివశంకరరెడ్డి మద్దతు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement