బస్సు- ఆటో ఢీ: ఒకరి మృతి | One killed in Bus hits auto in chittoor district | Sakshi
Sakshi News home page

బస్సు- ఆటో ఢీ: ఒకరి మృతి

Mar 23 2016 3:21 PM | Updated on May 10 2018 12:57 PM

పెద్దపంజని మండలం రాయలపేట గ్రామం వద్ద బస్సు, ఆటో ఢీకొన్నాయి.

పెద్దపంజని(చిత్తూరు జిల్లా): పెద్దపంజని మండలం రాయలపేట గ్రామం వద్ద బస్సు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఒక మహిళ అక్కడికక్కడే మృతిచెందగా..మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి.

ప్రమాదం సమయంలో ఆటో రాయలపేట నుంచి పలమనేరు వెళ్తుండగా.. బస్సు పలమనేరు నుంచి చౌడేపల్లి వెళ్తోంది. క్షతగాత్రులను పలమనేరు ప్రభుత్వాసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement