బస్సు- ఆటో ఢీ: ఒకరి మృతి | One killed in Bus hits auto in chittoor district | Sakshi
Sakshi News home page

బస్సు- ఆటో ఢీ: ఒకరి మృతి

Mar 23 2016 3:21 PM | Updated on May 10 2018 12:57 PM

పెద్దపంజని మండలం రాయలపేట గ్రామం వద్ద బస్సు, ఆటో ఢీకొన్నాయి.

పెద్దపంజని(చిత్తూరు జిల్లా): పెద్దపంజని మండలం రాయలపేట గ్రామం వద్ద బస్సు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఒక మహిళ అక్కడికక్కడే మృతిచెందగా..మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి.

ప్రమాదం సమయంలో ఆటో రాయలపేట నుంచి పలమనేరు వెళ్తుండగా.. బస్సు పలమనేరు నుంచి చౌడేపల్లి వెళ్తోంది. క్షతగాత్రులను పలమనేరు ప్రభుత్వాసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement