శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం: టీటీడీ

శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం: టీటీడీ

తిరుమల: శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉందని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. 

 

శీఘ్ర దర్శనం నాలుగు గంటల సమయం, కాలినడక వచ్చిన భక్తులకు శ్రీవారి దర్శనం కోసం 3 గంటల సమయం పడుతోందన్నారు. ప్రస్తుతం 9 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. 

 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top