ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్లైన్: ఓయూ క్యాంపస్లో కొనసాగుతున్న నావిగేషనల్ ఎలక్ట్రానిక్స్ పరిశోధన, శిక్షణ కేంద్రంలో ప్రాజెక్టులు, పరిశోధనలు దాదాపు దశాబ్దిగా పడకవేశాయి. న్యూఢిల్లీలోని డిపార్టుమెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ (డీఓఈ) ఆధ్వర్యంలో 1982లో దేశంలోనే ప్రథమంగా ఈ కేంద్రాన్ని స్థాపించారు. ప్రారంభం నాటి నుంచి ఐదేళ్ల వరకు మాజీ రాష్ట్రపతి డాక్టర్.ఏపీజే అబ్ధుల్కలాం చైర్మన్గా ఉన్నారు.
తొలిరోజుల్లో అనేక పరిశోధనలు, శిక్షణలు జరిగాయి. ఇలాంటి పరిశోధన కేంద్రం మరెక్కడా ఏర్పాటు కాలేదు. ఇక్కడ అంతరిక్ష క్షిపణుల తయారీకి పరిశోధనలు జరిగాయంటేనే దీని ప్రాముఖ్యత అర్థమవుతుంది. ఇంతటి విశిష్ట పరిశోధన కేంద్రం నిర్వహణను 1992లో ఓయూకు అప్పగించారు. నాటి నుంచి కాలక్రమేణ పరిశోధనలు, శిక్షణ కార్యక్రమాలు తగ్గిపోయాయి.
జీపీఎస్ పరిశోధనల ప్రత్యేక కేంద్రం
ఓయూ నావిగేషన్ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ (జీపీఎస్) పరిశోధనలకు ప్రత్యేకం. నావిగేషన్ పరిశోధన అంటే ఒక వ్యక్తి యానం గాని, విమానం, సముద్రంలోని ఓడలు, రైలు, రోడ్డుపై వెళ్లే వాహనాలు తదితరాలు ఎక్కడున్నా, ఉన్న స్థితిని తెలియచేసే విధానం. ఇస్రో, డీఆర్డీఓ, డీఎస్టీ, పలు భారీ పరిశ్రమల ఎలక్ట్రానిక్ అంశాలకు కావాల్సిన పరిశోధనలు ఇక్కడ జరిగేవి.
9 మందికి గాను ఇద్దరే అధ్యాపకులు ...
నావిగేషన్ కేంద్రంలో 9 మంది అధ్యాపకులు ఉండాలి. అందులో ముగ్గురు ప్రొఫెసర్లు, ముగ్గురు అసోసియేట్ ప్రొఫెసర్లు, ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. కానీ ప్రస్తుతం తనతో కలిపి కేవలం ఇద్దరు ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారని నావిగేషనల్ పరిశోధన, శిక్షణ విభాగం డెరైక్టర్ ప్రొ.దీర్ఘారావు తెలిపారు. అయినా అనేక సమస్యలను అధిగమిస్తూ 46 రీసెర్చ్ ప్రాజెక్టులు, 55 షార్ట్టైం కోర్సులు,పలు శిక్షణ కార్యక్రమాల్ని చేపట్టామన్నారు. అధ్యాపకుల కొరత వల్ల పరిశోధనలు జరగడం లేదన్నారు. ఈ కేంద్రంలో ఖాళీగా ఉన్న అధ్యాపక, బోధనేతర సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలని ఆయన ఓయూ అధికారులను కోరారు.
ఓయూలో పడకేసిన నావిగేషన్ పరిశోధనలు
Published Mon, Feb 10 2014 12:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబు కోసం ఇంతలా దిగజారాలా పీవీ రమేష్..?
ఐసీసీ అవార్డు రేసులో పాకిస్తాన్ స్టార్ బౌలర్..
కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
తండ్రికి విషెస్ చెప్పిన సీతారామం హీరో.. పోస్ట్ వైరల్!
హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్
మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
స్వల్పంగా పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement