మిలీషియా సభ్యులు ఇద్దరి అరెస్టు | militia group 2 people arrested in visakha district | Sakshi
Sakshi News home page

మిలీషియా సభ్యులు ఇద్దరి అరెస్టు

Sep 18 2015 5:41 PM | Updated on Sep 3 2017 9:35 AM

విశాఖపట్టణం జిల్లాలో ఇద్దరు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.

చింతపల్లి(విశాఖపట్టణం): విశాఖపట్టణం జిల్లాలో ఇద్దరు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని చింతపల్లి మండలం లగడంపల్లి, దాని సరిహద్దు గ్రామానికి చెందిన సూరిబాబు, నారాయణరావులు మిలీషియా సభ్యులుగా పనిచేస్తున్నారు. అయితే ఈ రోజు మండలంలోని లోతుగడ్డ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా వీరు అనుమనాస్పదంగా వ్యవహరించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో వీరు మిలీషియా సభ్యులని తేలినట్లు పోలీసులు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement