నియోజకవర్గంలో పర్యటించిన మేకపాటి గౌతం రెడ్డి

Mekapati Goutham Reddy Visits Nellore Atmakur - Sakshi

సాక్షి, నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధిపై వివిధ శాఖల అధికారులతో మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో రైతులకు సాగునీటి సమస్యలు రాకుండా ఇరిగేషన్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని గౌతం రెడ్డి ఆదేశించారు. ఈ సమావేశానికి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి కూడా హాజరయ్యారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top