లాఠీఛార్జ్ కు దారి తీసిన స్థల వివాదం | lotty charge in ganganapally | Sakshi
Sakshi News home page

లాఠీఛార్జ్ కు దారి తీసిన స్థల వివాదం

Jan 21 2015 10:15 AM | Updated on Sep 2 2017 8:02 PM

చిత్తూరు జిల్లా గంగనపల్లిలో స్థలం విషయంలో తలెత్తిన వివాదం చివరికి లాఠీచార్జికి దారితీసింది. చిత్తూరు నగర మేయర్ కఠారి ..

చిత్తూరు: చిత్తూరు జిల్లా గంగనపల్లిలో స్థలం విషయంలో తలెత్తిన వివాదం చివరికి లాఠీచార్జికి దారితీసింది. చిత్తూరు నగర మేయర్ కఠారి అనూరాధ భర్తకు, అతని మేనల్లుడికి మధ్య స్థల విషయంలో వైరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బుధవారం వివాద స్థలంలో గోడను నిర్మిస్తుండగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పటంతో అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు లాఠీచార్జి చేసి, కొందరిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement