రుషికేష్‌లో హిందూపురం వాసులు క్షేమం | hindupuram people safe in rishikesh | Sakshi
Sakshi News home page

రుషికేష్‌లో హిందూపురం వాసులు క్షేమం

Jun 28 2015 5:46 PM | Updated on Sep 3 2017 4:32 AM

చార్‌ధామ్ యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్న హిందూపురం వాసులు ఆదివారం సాయంత్రం క్షేమంగా సురక్షిత ప్రాంతానికి (రుషికేష్) చేరుకున్నారు.

హైదరాబాద్: చార్‌ధామ్ యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్న హిందూపురం వాసులు ఆదివారం సాయంత్రం క్షేమంగా సురక్షిత ప్రాంతానికి (రుషికేష్) చేరుకున్నారు. యాత్రికులు మాట్లాడుతూ.. 'రెండు రోజులు వరదల్లో చిక్కుకుని నరక యాతన అనుభవించాం. వెంటనే స్పందించిన మీడియాకు ప్రభుత్వానికి ధన్యవాదాలు' అన్నారు. జూలై 2న హిందూపురం చేరుకునే అవకాశం ఉన్నట్లు వారు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement