మంత్రాలయంలో పెరిగిన భక్తుల రద్దీ | heavy rush in mantralayam | Sakshi
Sakshi News home page

మంత్రాలయంలో పెరిగిన భక్తుల రద్దీ

Jul 11 2015 10:20 AM | Updated on Sep 3 2017 5:19 AM

కర్నూలు జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం భక్తులతో కిటకిటలాడుతోంది.

మంత్రాలయం: కర్నూలు జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం భక్తులతో కిటకిటలాడుతోంది.  శ్రీరాఘవేంద్రస్వామి దర్శించుకోవడానికి శనివారం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో క్యూలైన్లు నిండిపోయాయి. స్వామి వారి దర్శనానికి గంటకు పైగా సమయం పడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement