వాటర్ ట్యాంక్-ఆటో ఢీకొని అయిదుగురి మృతి | Five people died in Road accident | Sakshi
Sakshi News home page

వాటర్ ట్యాంక్-ఆటో ఢీకొని అయిదుగురి మృతి

Feb 6 2014 8:26 AM | Updated on Apr 4 2019 5:25 PM

మహబూబ్నగర్ జిల్లాలోని అచ్చంపేట జెఎంజె స్కూల్ సమీపంలో రోడ్డు రక్తసిక్తమైంది.

మహబూబ్నగర్: జిల్లాలోని అచ్చంపేట జెఎంజె స్కూల్ సమీపంలో రోడ్డు రక్తసిక్తమైంది. ఈ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అయిదుగురు దుర్మరణం చెందారు. వాటర్ ట్యాంక్, ఆటో ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.

మృతులను భూత్‌పూర్‌ మండలం అవిస్తాపూర్‌ వాసులుగా గుర్తించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement