చేపల వేటకెళ్లి మత్స్యకారుడు మృతి | Fisherman drowns in Godavari | Sakshi
Sakshi News home page

చేపల వేటకెళ్లి మత్స్యకారుడు మృతి

Oct 11 2015 10:03 AM | Updated on Apr 3 2019 7:53 PM

గోదావరి నదిలోకి చేపలవేటకు వెళ్లి మత్స్యకారుడు మృతిచెందిన సంఘటన పి.గన్నవరం మండలం కె.ముంజవరం వద్ద గోదావరిలో చోటుచేసుకుంది.

పి.గన్నవరం (తూర్పుగోదావరి) : గోదావరి నదిలోకి చేపలవేటకు వెళ్లి మత్స్యకారుడు మృతిచెందిన సంఘటన పి.గన్నవరం మండలం కె.ముంజవరం వద్ద గోదావరిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కె.ముంజవరం గ్రామానికి చెందిన మల్లాడి పెద అచ్చయ్య(44) అనే మత్స్యకారుడు ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో చేపలు పట్టడానికి తన పడవలో గోదావరి నదిలోకి వెళ్లాడు. చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తూ నదిలో పడి చనిపోయాడు. ఆయన మృతదేహాన్ని తోటి మత్స్యకారులు వెలికి తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement