గుంటూరు జిల్లాలో రైతు ఆత్మహత్య | farmer suicie in guntur district | Sakshi
Sakshi News home page

గుంటూరు జిల్లాలో రైతు ఆత్మహత్య

Oct 9 2015 1:58 PM | Updated on Oct 1 2018 2:36 PM

అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా మాచర్ల మండలం హస్నాబాద్ గ్రామంలో శుక్రవారం జరిగింది.

మాచర్ల: అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా మాచర్ల మండలం హస్నాబాద్ గ్రామంలో శుక్రవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన బిస్లావత్ సాహూనాయక్(43) తనకున్న రెండెకరాలతో పాటు మరో ఏడెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. ఈ క్రమంలో అప్పులు పెరిగిపోవడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement