నంద్యాలలో దారుణం | eight months old boy selling in nandyal | Sakshi
Sakshi News home page

నంద్యాలలో దారుణం

Jun 14 2016 1:33 PM | Updated on Sep 26 2018 3:36 PM

కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని నూనెపల్లిలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది.

కర్నూలు : కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని నూనెపల్లిలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. ఎనిమిది నెలల కుమారుడిని రూ. లక్షా 30 వేలకు కన్నతండ్రి విక్రయించాడు. ఆ విషయం తెలిసిన బాలుడి తల్లి మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా బాలుడి తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement