పవిత్రమైన శ్రీకాళహస్తిలో పని చేస్తున్న ఉద్యోగే ఆలయం ప్రాంగణాన్ని అపవిత్రం చేశారు.
అపవిత్రం చేసిన అధికారి సస్పెన్షన్
Jan 12 2015 5:59 PM | Updated on Sep 2 2017 7:36 PM
పవిత్రమైన శ్రీకాళహస్తిలో పని చేస్తున్న ఉద్యోగే ఆలయం ప్రాంగణాన్ని అపవిత్రం చేశారు. త్రినేత్ర గెస్ట్ హౌస్ మేనేజర్ గణపతిరాజు విధి నిర్వహణలో ఉన్నపుడే మద్యం సేవించడమే కాకుండా అక్కడికి వచ్చిన భక్తులతో అమర్యాదగా ప్రవర్తించారు. దీంతో అధికారులు అతన్ని సస్పెండ్ చేశారు.
Advertisement
Advertisement