చింతలపూడి సమన్వయకర్తగా దమ్ము సుహాసిని

Coordinator Appointmented for chinthalapudi constituency - Sakshi - Sakshi - Sakshi

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్తను నియమించింది. పార్టీకి చెందిన సీనియర్‌ నేత దమ్ము సుహాసినిని నియోజకవర్గ సమన్వయ కర్తగా నియమిస్తూ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన వెలువడింది.

ఈసందర్భంగా సుహాసిని పార్టీ అధినేతకు కృతజ్ఞతలు తెలిపారు.ప్రజా సమస్యలను తెలుసుకుంటూ పార్టీ ఆశయాలతో పాటు, నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తనవంతు కృషిచేస్తానని అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top