- నిర్ణయం తీసుకున్న రాష్ట్ర మంత్రివర్గం
- హెల్త్సిటీ స్థాపన పేరుతో ప్రకటన
చిత్తూరు (అర్బన్): చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిని అపోలో వైద్య సంస్థలకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శనివారం విజయవాడలో జరిగిన మంత్రివర్గ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే దీన్ని నేరుగా చెప్పకుండా చిత్తూరులో హెల్త్సిటీ స్థాపన పేరిట మంత్రులు చెప్పడం విశేషం. నగరంలోని మురకంబట్టు వద్ద అపోలో వైద్య సంస్థలకు కేటాయించిన స్థలంలో మెడికల్ కళాశాలతో పాటు కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందించడానికి హెల్త్ సిటీని ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అపోలో హెల్త్సిటీ ప్రారంభం కావాలంటే ముందుగా చిత్తూరు ప్రభుత్వ వైద్యశాలను ఐదేళ్ల పాటు అపోలో సంస్థలకు లీజుకు ఇవ్వాల్సి ఉంటుంది.
అపో లో వైద్య సంస్థలకు సొంత కళాశాల లేకపోవడంతో మెడిసిన్లో సీట్లు పొందిన విద్యార్థులు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాక్టీస్ చేయనున్నారు. ఇందుకోసం చిత్తూరు ఆస్పత్రిని క్లినిక ల్ అటాచ్మెంట్ కింద ఉపయోగించుకుంటా రు. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రిని ప్రైవేటుపరం చేయడానికి సర్కులర్ ఇవ్వడం, ఓ కమిటీని ఏర్పాటు చేసి ఇక్కడున్న వసతులు, వైద్యుల వివరాలను సేకరించిన ప్రభుత్వం తాజా నిర్ణయంతో తన వైఖరిని తేల్చేసింది. మురకంబట్టు వద్ద అపోలో సంస్థల వైద్య కళాశాలలు ప్రారంభమయ్యేంత వరకు ప్రభుత్వ ఆస్పత్రిని ఉపయోగించుకోనున్నారు. ఇందుకు తొలిగా మురకంబట్టులో ఉన్న ఖాళీ స్థలంలో హెల్త్సిటీ కి శంకుస్థాపన చేయడానికి అపోలో సంస్థ ఏర్పాట్లు చేసుకుంటోంది. ప్రభుత్వ పెద్దలు తేదీలు చెప్పగానే అటు శంకుస్థాపన.. ఇటు ఆస్పత్రి అప్పగింత ఒకే సారి జరిగిపోతుంది.
అపోలోకు చిత్తూరు ఆస్పత్రి
Published Sun, Aug 30 2015 3:25 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేటినుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు
ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
పీఆర్సీ వేతన సవరణ అంశాలపై వివరణ
ఇండియా కూటమిని గెలిపించాలి
వారికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం..
ఎన్నికలప్పుడే గుర్తొస్తాయి!
ఓటర్లకు అందుబాటులో ‘చాట్బాట్’ యాప్
హజ్ యాత్రికులకు నేడు వ్యాక్సినేషన్
రోడ్డు ప్రమాదంలో పీఎస్ మృతి
అక్రమ మద్యం అమ్ముతున్న ఇద్దరి అరెస్టు
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement