'సమాధానం చెప్పకపోవడం విచారకరం' | chandrababu should explain on vote for note case | Sakshi
Sakshi News home page

'సమాధానం చెప్పకపోవడం విచారకరం'

Jun 8 2015 2:23 PM | Updated on Sep 3 2017 3:26 AM

ఓటుకు నోటు కేసులో ప్రధాన సూత్రధారి సీఎం చంద్రబాబేనని నిర్ధారణయిందని మాజీ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ అన్నారు.

విశాఖపట్నం: ఓటుకు నోటు కేసులో ప్రధాన సూత్రధారి సీఎం చంద్రబాబేనని నిర్ధారణయిందని మాజీ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ అన్నారు. నిన్న వెలుగుచూసిన ఆడియో సంభాషణ ప్రపంచంలోనే సంచలనం అయిందని పేర్కొన్నారు.

ఇంతవరకు చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని, లేదంటే రాష్ట్ర ప్రజలకు విశ్వాసం పోతుందని శ్రీనివాస్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement