'వందరోజుల పాలనలో 101 అబద్ధాలు' | Chandrababu said 101 lies, Raghuveera Reddy | Sakshi
Sakshi News home page

'వందరోజుల పాలనలో 101 అబద్ధాలు'

Sep 15 2014 1:38 PM | Updated on Aug 29 2018 6:00 PM

'వందరోజుల పాలనలో 101 అబద్ధాలు' - Sakshi

'వందరోజుల పాలనలో 101 అబద్ధాలు'

రుణమాఫీ పేరుతో రైతులకు సీఎం చంద్రబాబు టోపి పెట్టారని ఆంధ్రప్రదేశ్ పీపీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి విమర్శించారు.

హైదరాబాద్: రుణమాఫీ పేరుతో రైతులకు సీఎం చంద్రబాబు టోపి పెట్టారని ఆంధ్రప్రదేశ్ పీపీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి విమర్శించారు. చంద్రబాబు వంద రోజుల పాలనపై పీసీసీ తయారుచేసిన వాస్తవపత్రాన్ని సోమవారం ఆయన విడుదల చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు వందరోజుల పాలనలో 101 అబద్ధాలు ఆడారని ఆరోపించారు. వందరోజుల్లో సిమెంట్ ధర రూ.100 పెంచారని గుర్తు చేశారు. మంత్రివర్గంలో పెట్టుబడిదారలకే చోటు కల్పించారని అన్నారు. మంత్రివర్గ సమావేశాలను దిగజార్చారని రఘువీరా దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement