జగన్ దీక్షాస్థలికి భూమిపూజ | bhumipuja to the jagan's diksha stadium | Sakshi
Sakshi News home page

జగన్ దీక్షాస్థలికి భూమిపూజ

Jan 27 2015 5:42 PM | Updated on Jul 25 2018 4:09 PM

జగన్ దీక్షాస్థలికి భూమిపూజ - Sakshi

జగన్ దీక్షాస్థలికి భూమిపూజ

వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 31, ఫిబ్రవరి 1న చేపట్టబోయే రైతు దీక్షకు సంబంధించి మంగళవారం భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు.


పశ్చిమగోదావరి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 31, ఫిబ్రవరి 1న చేపట్టబోయే రైతు దీక్షకు సంబంధించి మంగళ
వారం భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ కేంద్ర పాలకమండలి పరిశీలకులు వంకా రవీంద్రనాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కానుమూరి వెంకట నాగేశ్వరరావు, గుంటూరు పార్టీ పరిశీలకులు లేళ్ల అప్పి రెడ్డి, తణుకు కన్వీనర్ చీర్ల రాధయ్య పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement