ఏపీసీసీ నూతన కార్యదర్శిగా షేక్‌ షానవాజ్‌ | APCC chief appoints new leaders to committee | Sakshi
Sakshi News home page

ఏపీసీసీ నూతన కార్యదర్శిగా షేక్‌ షానవాజ్‌

Feb 13 2017 4:28 PM | Updated on Aug 29 2018 6:00 PM

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శిగా షేక్‌ షానవాజ్‌ ను, సంయుక్త కార్యదర్శిగా జి.వెంకటేష్‌ను, కార్యనిర్వాహక కార్యదర్శిగా పూల ప్రసాద్‌ లను నియమించారు.

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శిగా షేక్‌ షానవాజ్‌ ను, సంయుక్త కార్యదర్శిగా జి.వెంకటేష్‌ను, కార్యనిర్వాహక కార్యదర్శిగా పూల ప్రసాద్‌ లను నియమించారు. ఈ మేరకు ఏపీసీసీ అధ్యక్షుడు డా.ఎన్‌.రఘువీరారెడ్డి సోమవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నియామక ఉత‍్తర్వులను అనంతపురం జిల్లా ఇన్‌చార్జి కె.రవిచంద్రారెడ్డి చేతుల మీదగా నేతలు అందుకున్నారు. పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్న నేతలు, అవకాశం ఇచ్చిన పార్టీ చీఫ్‌ రఘువీరారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement