సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతులు మీదుగా ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలకు మొత్తంగా 19,50,582 మంది హాజరుకాగా... 1,98,164 మంది అర్హత సాధించారు. జిల్లాల వారీగా అత్యధిక మార్కులు సాధించిన వారి జాబితా..
కర్నూల్:

అనంతపురం:

తూర్పు గోదావరి:

విశాఖపట్నం:

విజయనగరం:

శ్రీకాకుళం:

పశ్చిమ గోదావరి:

కృష్ణా:

గుంటూరు:

ప్రకాశం:

నెల్లూరు:

చిత్తూరు:

కడప:



