9మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరోసారి ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసింది.  రాష్ట్రంలో తొమ్మిదిమంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ చేపడుతూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

బదిలీ అయిన అధికారుల వివరాలు
1. ఎస్. శ్యాంసుందర్ --- అసిస్టెంట్ ఇనస్పెక్టర్ జనరల్ అఫ్ పోలీసు(లీగల్)
2. బి. ఉదయ భాస్కర --- ఎస్పీ సిఐడి
3. ఎ. నయిమ్ అస్మి --- ఓ ఎస్ డి కడప
4. ఐశ్వర్య రస్తోగి --- ఓ ఎస్ డి,అనంతపురం
5. ఎం. దీపిక --- ఎఎస్పీ పార్వతీపురం
6. అమిత్ బర్దార్ --- ఎఎస్పీ పాడేరు
7. కె. ఆరిఫ్ హఫీజ్ --- ఎఎస్పీ నర్సీపట్నం
8. వి.అజిత --- ఎఎస్పీ రంపచోడవరం
9. ఎస్. గౌతమి --- అసాల్ట్ కమాండర్, గ్రేహౌండ్స్
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top