నెల్లూరు జిల్లా కావలి ఆర్టీసీ కూడలిలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు మూడు నెలల చిన్నారిని ...
నెల్లూరు : నెల్లూరు జిల్లా కావలి ఆర్టీసీ కూడలిలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు మూడు నెలల చిన్నారిని గోనెసంచెలో వదిలి వెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎక్కడి నుంచో ఏడుపు వినిపించటంతో స్థానికంగా ఉన్న ఆటో డ్రైవర్లు...గోనెసంచిను విప్పి చూడగా అందులో పసిపాపను చూసి అవాక్కు అయ్యారు. అనంతరం పాపను పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.