బైక్ బోల్తా: ఇద్దరి మృతి | 2 died in road accident at krishna district | Sakshi
Sakshi News home page

బైక్ బోల్తా: ఇద్దరి మృతి

Feb 29 2016 12:22 PM | Updated on Sep 3 2017 6:42 PM

కృష్ణా జిలా చందర్లపాడు సమీపంలో ఓ బైక్ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు.

నందిగామ: కృష్ణా జిలా చందర్లపాడు సమీపంలో ఓ బైక్ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మేడి యోహాను, మేడి బాబు నందిగామలో పచారీ సరుకులు కొనుగోలు చేసి ద్విచక్ర వాహనంపై చందర్లపాడుకు వెళుతున్నారు. ఈ క్రమంలో అధిక వేగంతో వెళుతూ కిలోమీటర్ రాయిని ఢీకొన్నారు. ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా యోహాను సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన బాబును నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటికే ప్రాణాలు విడిచాడు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement