ట్రాక్టర్ బోల్తా: 10 మంది కూలీలకు గాయాలు | 10 labour injured in tractor overturns in guntur district | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ బోల్తా: 10 మంది కూలీలకు గాయాలు

Mar 19 2014 10:36 AM | Updated on Aug 24 2018 2:33 PM

గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం కనపర్రుబావి సమీపంలో మిరప కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బుధవారం ఉదయం బోల్తా పడింది.

గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం కనపర్రుబావి సమీపంలో మిరప కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బుధవారం ఉదయం బోల్తా పడింది. ఆ ఘటన 10 మంది కూలీలు గాయపడ్డారు. రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ అతి వేగంగా నడపడం వల్లే ట్రాక్టర్ బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement