ఆటో,బస్సు ఢీ: ఒకరికి గాయాలు | 1 injured in auto accident at tirupathi | Sakshi
Sakshi News home page

ఆటో,బస్సు ఢీ: ఒకరికి గాయాలు

Jan 29 2016 9:57 AM | Updated on Sep 3 2017 4:34 PM

తిరుపతి నగరంలోని రేణిగుంట ఫై ఓవర్‌పై శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

తిరుపతి : తిరుపతి నగరంలోని రేణిగుంట ఫై ఓవర్‌పై శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి రుయాకు తరలించారు. సిలిండర్లు పేలక పోవటంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement