ఆటో,బస్సు ఢీ: ఒకరికి గాయాలు | 1 injured in auto accident at tirupathi | Sakshi
Sakshi News home page

ఆటో,బస్సు ఢీ: ఒకరికి గాయాలు

Jan 29 2016 9:57 AM | Updated on Sep 3 2017 4:34 PM

తిరుపతి నగరంలోని రేణిగుంట ఫై ఓవర్‌పై శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

తిరుపతి : తిరుపతి నగరంలోని రేణిగుంట ఫై ఓవర్‌పై శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి రుయాకు తరలించారు. సిలిండర్లు పేలక పోవటంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement