రోడ్డుప్రమాదంలో ఒకరి మృతి | 1 died in road accident in nellore distirict | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో ఒకరి మృతి

Sep 2 2015 10:45 AM | Updated on Oct 20 2018 6:19 PM

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం అంకులపాటూరు ఎస్‌బీక్యూ ఉప్పు పరిశ్రమ ఎదుట బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తూ ఓ వ్యక్తి మృతిచెందాడు.

నెల్లూరు: నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం అంకులపాటూరు ఎస్‌బీక్యూ ఉప్పు పరిశ్రమ ఎదుట బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తూ ఓ వ్యక్తి మృతిచెందాడు. వేరే ఊరెళ్లటానికి లారీ ఎక్కుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడు చెన్నైలోని అన్నానగర్‌కు చెందిన బాలమురుగన్(40) గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement