రోడ్డుప్రమాదంలో ఒకరి మృతి | 1 died in road accident in nellore distirict | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో ఒకరి మృతి

Sep 2 2015 10:45 AM | Updated on Oct 20 2018 6:19 PM

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం అంకులపాటూరు ఎస్‌బీక్యూ ఉప్పు పరిశ్రమ ఎదుట బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తూ ఓ వ్యక్తి మృతిచెందాడు.

నెల్లూరు: నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం అంకులపాటూరు ఎస్‌బీక్యూ ఉప్పు పరిశ్రమ ఎదుట బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తూ ఓ వ్యక్తి మృతిచెందాడు. వేరే ఊరెళ్లటానికి లారీ ఎక్కుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడు చెన్నైలోని అన్నానగర్‌కు చెందిన బాలమురుగన్(40) గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement