breaking news
-
తండ్రిని చంపిన తనయుడు
నాగాయలంక (అవనిగడ్డ): చెడు వ్యసనాలకు బానిసైన ఓ కొడుకు అప్పులు తీర్చేందుకు ఇంటి స్థలం విక్రయించ లేదని తండ్రిని దారుణంగా హత్య చేసిన ఘటన కృష్ణాజిల్లా నాగాయలంక మండలం భావదేవరపల్లిలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన బండే హరిమోహనరావు(48) భార్య 20 ఏళ్ల కిందటే చనిపోయింది. కుమార్తెకు వివాహం చేశారు. 25 సంవత్సరాల కుమారుడు పవన్ కల్యాణ్ ఇదే గ్రామంలోని అమ్మమ్మగారి ఇంటివద్ద ఉంటున్నాడు. దీంతో చిన్న పూరిపాకలో హరిమోహనరావు ఒక్కడే నివసిస్తున్నాడు. కొడుకు పవన్ కల్యాణ్ చెడు వ్యసనాలకు బానిసగా మారి తెలిసిన వారందరి దగ్గర అప్పులు చేశాడు. వాటిని తీర్చడానికి హరిమోహనరావు ఉంటున్న ఇంటి స్థలాన్ని విక్రయించాల్సింగా తరచూ గొడవపడుతున్నాడు. దీనికి తండ్రి అంగీకరించడంలేదు. దీనిని మనసులో పెట్టుకున్న పవన్కల్యాణ్ శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో తండ్రి ఉంటున్న ఇంటికి వచ్చి గొడవపడి బలమైన ఆయుధంతో అతని తలపై కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. ఆపై డీజిల్ పోసి నిప్పు అంటించి అక్కడి నుంచి పారిపోయాడు. హరిమోహనరావు మృతదేహం ఇంట్లోనే మంచంపై పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు శనివారం ఉదయం ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. -
ఈ–కామర్స్, ఉద్యోగాల పేరిట అత్యధిక సైబర్ మోసాలు
సాక్షి, అమరావతి: ఈ–కామర్స్లో విక్రయాలు, ఉద్యోగాలు.. దేశంలో సైబర్ నేరగాళ్లకు ప్రధాన ఆయుధాలు. సైబర్ నేరాల్లో ఈ రెండే మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. విపరీతంగా పెరుగుతున్న ఆన్లైన్ షాపింగ్ అభిరుచి, ఉద్యోగాల కోసం యువత ప్రయత్నాలను ఆసరా చేసుకుని సైబర్ ముఠాలు భారీగా మోసాలకు పాల్పడుతున్నాయి. ప్రధానంగా నగర, పట్టణవాసులను లక్ష్యంగా చేసుకునే ఈ ముఠాలు చెలరేగుతున్నాయని ప్రముఖ మార్కెటింగ్ రిసెర్చ్ సంస్థ ‘యు గవ్’ సర్వేలో వెల్లడైంది. ఆన్లైన్ మోసాలపై ఈ ఏడాది నవంబరులో దేశంలో 180 నగరాలు, పట్టణాల్లో ఆ సంస్థ సర్వే చేసింది. సర్వేలోని ప్రధానాంశాలు.. ♦ దేశంలో సైబర్ ఆర్థి క నేరాలు భారీగా పెరుగుతున్నాయి. 2022లో మోసాలకంటే ఈ ఏడాది (2023లో) ఇప్పటికే ఈ మోసాలు రెట్టింపయ్యాయి. కేంద్ర హోం శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమరి్పంచిన నివేదిక ప్రకారం 2023 నవంబర్నాటికే దేశంలో రూ.5,574 కోట్లు కొల్లగొట్టారు. 2022లో రూ.2,296కోట్లు కొల్లగొట్టారు. ♦ దేశంలో జరిగిన సైబర్ నేరాల్లో ఈ–కామర్స్ పేరిట జరిగినవి 35 శాతం, ఉద్యోగావకాశాల పేరిట జరిగినవి 28శాతం. ♦ ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ రూపంలో సైబర్ ముఠాలు వారానికి ఓసారి అయినా ప్రయత్నిస్తున్నాయని 54 శాతం మంది చెప్పారు. రోజూ అటువంటి మోసపూరిత ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ వస్తున్నట్లు 30 శాతం మంది తెలిపారు. ♦ సైబర్ నేరాల బారిన పడి మోసపోయామని 20 శాతం మంది చెప్పారు. స్నేహితులు, పరిచయస్తులు ఆన్లైన్ మోసాలతో నష్టపోయారని 47 శాతం మంది తెలిపారు. ♦ సైబర్ మోసగాళ్ల బాధితుల్లో మహిళలకంటే పురుషులే ఎక్కువగా ఉన్నారు. ప్రతి వంద మంది పురుషుల్లో 35 శాతం, అలాగే ప్రతి వంద మంది మహిళల్లో 24 శాతం వారు ఆన్లైన్ మోసానికి గురైనట్లు వెల్లడించారు. ♦ దేశంలో సైబర్ నేరాల బాధితుల్లో అత్యధికంగా 23 శాతం మంది ద్వితీయ శ్రేణి నగరాల ప్రజలు ఉన్నారు. ♦ సైబర్ మోసాల బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి మాత్రం సుముఖత చూపడం లేదు. 59 శాతం మంది వారు మోసపోయినప్పటికీ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ♦ పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో 48 శాతం మంది వారు కోల్పోయిన డబ్బును తిరిగి పొందారు. ♦ సైబర్ మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉంటున్న వారిలో 69 శాతం మంది వారి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించడంలేదు. 59 శాతం మంది అనుమానాస్పద ఫోన్ నంబర్లు, ఈ మెయిల్స్ బ్లాక్ చేస్తున్నారు. 57 శాతం మంది అనుమానాస్పద సాఫ్ట్వేర్ను డౌన్లోడ్ చేసుకోవడంలేదు. 47 శాతం మంది తెలియని వారికి వస్తువుల కొనుగోలు ఇతరత్రా వ్యవహారాల పేరిట ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు బదిలీ చేయడంలేదు. ఈ జాగ్రత్తలతో వారు సైబర్ నేరగాళ్ల వల నుంచి తప్పించుకుంటున్నట్లు సర్వే వెల్లడించింది. -
AP: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: రోడ్డు ప్రమాదంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం చెందారు. ఉండి మండలం చెరుకువాడలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో సాబ్జీ మృతి చెందారు. సాబ్జీ కారు డ్రైవర్, గన్మెన్, పీఏకి తీవ్రగాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. ఏలూరు నుంచి భీమవరం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సీఎం జగన్ దిగ్భ్రాంతి మంత్రివర్గ సమావేశం జరుగుతుండగా ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణవార్త తెలుసుకున్న సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాబ్జీ మృతికి కేబినెట్ సంతాపం తెలిపింది. కేబినెట్ సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించారు. -
Dec 15th: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases, Political Updates.. 7:00 PM, Dec 15, 2023 ఏమైనా చేయండి.. యువగళం ముగింపు సక్సెస్ చేయండి టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం యువగళం విజయోత్సవ సభ ఏర్పాట్లను సమీక్షించిన చంద్రబాబు విజయోత్సవ సభకు లోటు లేకుండా ఏర్పాట్లు చేయాలన్న చంద్రబాబు సభ సక్సెస్ కాకపోతే లోకేష్ ఊరుకోడని చెబుతోన్న చంద్రబాబు ఎంత ఖర్చయినా సరే.. నాది బాధ్యత, జనాలను తీసుకురావాలని పిలుపు ఇప్పటికే రంగంలోకి దిగిన లోకేష్ కోటరీ ప్రతీ నియోజకవర్గ ఇన్ఛార్జ్కు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి టార్గెట్లు జనం తగ్గితే ఎమ్మెల్యే టికెట్లు కష్టమని హెచ్చరిస్తోన్న లోకేష్ కోటరీ లోకేష్ సభ సక్సెసయితేనే పార్టీకి మనుగడ ఉంటుందని హెచ్చరికలు 6:55 PM, Dec 15, 2023 మరి.. మీరెందుకు కుప్పం వచ్చారు బాబు.? : పేర్ని నాని రాజకీయాల్లో ట్రాన్స్ ఫర్లు ఉంటాయా అని చంద్రబాబు అంటున్నారు చంద్రబాబు కూడా చంద్రగిరి నుంచి కుప్పంకి ట్రాన్స్ ఫర్ అయ్యారు మేం వద్దనుకున్న వారిని చంద్రబాబు చేర్చుకున్నారు వైనాట్ 175కి జగన్ అన్ని ఏర్పాట్లు, వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు జగన్ రాజకీయ ఎత్తుగడలతో చంద్రబాబుకు షాకులు తగులుతున్నాయి గోతికాడ నక్కలా వైసీపీ ఎమ్మెల్యేల కోసం చంద్రబాబు ఎదురు చూస్తున్నారు పవన్ కు రాష్ట్ర అభివృద్ధి, ప్రజల బాగోగులు పట్టవు జగన్ ను ఓడించాలి, చంద్రబాబును సీఎం చేయడమే పవన్ ధ్యేయం పవన్ తన టెంట్ హౌస్ పార్టీని చంద్రబాబుకు లీజుకు ఇచ్చారు : పేర్ని నాని 5:05 PM, Dec 15, 2023 జనసేనకు రాంరాం.. ఒంటరిగానే తెలంగాణలో పోటీ : బీజేపీ పొత్తులపై బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు మా టార్గెట్ లోకసభ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలకు సిద్దం కావాలని బీజేపీ నేతలు, క్యాడర్ కు కిషన్ రెడ్డి పిలుపు డిసెంబర్ చివరి వారంలో తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులు ఉండవు : స్పష్టం చేసిన కిషన్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీ పొత్తు.. ప్రచారం మాత్రమే లోకసభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తోంది తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పై సమాన పోరాటాలుంటాయి లోకసభలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం తెలంగాణలో రాజకీయంగా బీజేపీకి మంచి అవకాశముంది పార్లమెంట్ ఎన్నికలకు క్యాడర్ సిద్దం కావాలి సర్వే సంస్థలకు సైతం అందని విధంగా లోకసభ ఫలితాలుంటాయి కొత్తగా ఎన్నికైన 8మంది బీజేపీ ఎమ్మెల్యేలు అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తారు మూడోసారి కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడబోతోంది 5:02 PM, Dec 15, 2023 చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కోవర్ట్ : RGV జనసేన స్థాపనకు కారణమే చంద్రబాబు : రాంగోపాల్ వర్మ మరోమాటలో జనసేనలో పవన్, చంద్రబాబుకు కోవర్టు వారిద్దరి మధ్య పొత్తు అనే దానికి అర్థమే లేదు ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు పరిస్థితి ఏం బాగోలేదు తెలంగాణాలో కేసీఆర్ కు ఉన్నంత బలమైన అపొజిషన్ ఏపీలో లేదు రేవంత్ రెడ్డి ఓ స్ట్రాంగ్ అపొజిషన్ గా వచ్చి సీఎం అయ్యారు : ఆర్జీవీ 4:23 PM, Dec 15, 2023 ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు వాయిదా ACB కోర్టులో IRR అలైన్మెంట్ కేసు విచారణ వాయిదా ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్ పైనా విచారణ వాయిదా తదుపరి విచారణలు జనవరి 30కి వాయిదా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏం జరిగిందంటే? CID అభియోగాల్లో ముఖ్యమైన అంశాలు టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్లో భూములు స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మూడుసార్లు మార్పు అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్ప్రోకో 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్రింగ్ అలైన్మెంట్లో మార్పులు ఇన్నర్ రింగ్రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు అలైన్మెంట్ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం ఇన్నర్రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్మెంట్ కరకట్ట కట్టడం.. క్విడ్ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించిన లింగమనేని కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసం సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసులో ఏం జరిగిందంటే? ‘ఫైబర్గ్రిడ్’ కుంభకోణం దర్యాప్తులో CID కీలక అంశాలు టెరాసాఫ్ట్ పేరుతో రూ.284 కోట్లు కొట్టేసిన లోకేశ్ సన్నిహితులు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏపీలో చేపట్టిన ఫైబర్నెట్ ప్రాజెక్టు రూ.333 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులను నిబంధనలకు విరుద్ధంగా లోకేశ్ సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్కు అప్పగింత కనుమూరి కోటేశ్వరరావు సహకారాన్ని తీసుకున్న వేమూరి వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో కనుమూరి కోటేశ్వరరావును భాగస్వామిగా చేరిక వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్కుమార్ రామ్మూర్తిలతో కలిసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ LLP అనే మ్యాన్పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీ సృష్టి ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీ, ఇతర కంపెనీలకు రూ.284 కోట్లు విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం నెటాప్స్ పేరుతో డొల్ల కంపెనీ సృష్టించి నిధులు మళ్లించిన వేమూరి హరికృష్ణ నెటాప్స్ కంపెనీకి చెల్లించిన రూ.8.35 కోట్లను వేమూరి హరికృష్ణకు చెందిన ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు మళ్లించారు. నెటాప్స్ కంపెనీ నుంచి రూ.1.49 కోట్లను వేమూరి హరికృష్ణ కుమార్తె వేమూరి అభిజ్ఞ ఖాతాకు మళ్లించారు. విదేశాల్లో ఉన్న ఆమె ఇక్కడ తమ కంపెనీలో పనిచేస్తున్నట్లు చూపించి జీతం కింద నెలకు రూ.1.35 లక్షలు చెల్లింపు వేమూరి హరికృష్ణ భార్య వేమూరి నీలిమ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్గా రూ.39.74 లక్షలు నెటాప్స్ కంపెనీ బదిలీ నెటాప్స్ కంపెనీ 2017 జూన్ నుంచి 2020 జూన్ మధ్య ఎలాంటి సేవలు, పరికరాల సరఫరా లేకుండానే వేమూరి హరికృష్ణకు రూ.95.90 లక్షలు బదిలీ నెటాప్స్ కంపెనీ 2017 జనవరి నుంచి 2019 మార్చి మధ్యలో సేవలు, పరికరాల సరఫరా లేకుండా స్ఫూర్తి ఇన్నోవేషన్స్కు రూ.76 లక్షలు బదిలీ టెరాసాఫ్ట్ లావాదేవీలను ఆడిటింగ్ చేసిన స్వతంత్ర సంస్థ ఐబీఐ గ్రూప్ ఇప్పటికే ఈ కేసులో నలుగురు సూత్రధారుల అరెస్టు 3:31 PM, Dec 15, 2023 ఎన్నికల వేళ చంద్రబాబు డ్రామాలు : సజ్జల ఆస్తుల కోసమే చంద్రబాబు హైదరాబాద్లో ఉంటున్నాడు మా పార్టీ ఇంటర్నల్ వ్యవహారాలు చంద్రబాబుకు ఎందుకు..? చంద్రగిరి నుంచి కుప్పానికి చంద్రబాబు ఎందుకు వెళ్లాడు..? మంగళగిరికి లోకేష్కు సంబంధం ఏంటీ..? ఏపీకి చంద్రబాబు గెస్ట్లా మాత్రమే వస్తాడు 1:31 PM, Dec 15, 2023 ఎన్నికల వేళ చంద్రబాబు డ్రామాలు సచివాలయంలో మాట్లాడిన ప్రభుత్వ సలహాదారులు,సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు ఎన్నికలకు ఎలా వెళ్తారో చెబుతారని అనుకున్నాం..! మా ప్రభుత్వంలో కోటీ 47 లక్షల కుటుంబాలకు నేరుగా సంక్షేమం అందుతుంది ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని ప్రజలు తమ హక్కుగా పొందుతున్నారు టీడీపీ ప్రభుత్వంలో ఏం చేశారో ఒక్కటైనా చెప్పగలరా? ఉద్ధానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు 2014-19 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు ఉద్ధానానికి ఏం చేశాడు ఉద్ధానం కోసం పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? చంద్రబాబు ఎవరికి కథలు చెబుతాడు? తుఫాన్ల సమయంలో ఫలానా తక్షణ సాయం చేశానని చంద్రబాబు లెక్కలు చెప్పగలరా? తుఫాన్ విషయంలో 22 లక్షల్లో 10 వేల కోట్లు నష్టం వాటిల్లిందని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశాడు ఈ లేఖ రాయడానికి చంద్రబాబుకి తలకాయ ఉందా? ముఖ్యమంత్రి గా పనిచేసిన వ్యక్తి బాధ్యత లేకుండా మాట్లాడితే ఎలా? తుఫాన్ పరిహారం విషయంలో తప్పు పట్టడానికి అవకాశం లేకుండా చేశాం అసలు చంద్రబాబుకి ఈ రాష్ట్రంతో సంబంధం ఏంటి? హైదరాబాద్ లో కూర్చుని రాష్ట్రానికి గెస్ట్ లా వస్తాడు.! చంద్రబాబు కి ప్రజామోదం లేదు .2019లోనే చంద్రబాబును జనం రిజెక్ట్ చేశారు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకున్నాడు కాబట్టో చంద్రబాబును జనం చెత్త బుట్టలో వేశారు హైదరాబాద్ లో ఉంటే ఆస్తులు కాపాడుకోవచ్చని ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు, లోకేష్,ఆయన దత్తపుత్రుడు కూడా రాష్ట్రానికి రావడం లేదు చంద్రబాబును చూస్తుంటే సినిమాలో క్షుద్రపూజలు గుర్తొస్తున్నాయి గతంలో దుర్గ గుడిలో పూజలు చేసినట్లు ఇప్పుడు కూడా పూజలేమైనా చేస్తున్నాడు అనుకుంటా అభ్యర్థులు మార్పు విషయంలో అవాకులు చవాకులు పేలుతున్నారు బీసీ సీట్లలో నువ్వు,నీకొడుకు ఎందుకు పోటీ చేస్తున్నారు చంద్రగిరి వదిలేసి కుప్పంలో ఎందుకు పోటీచేస్తున్నారు 2024లో చంద్రబాబుకు కుప్పంతో సహా ఒక్క టిక్కెట్ కూడా రాదు అత్యంత పారదర్శకంగా జరుగుతున్న జగన్ మోహన్ రెడ్డి పాలన పై బురద జల్లుతున్నారు చంద్రబాబు తప్పిదాలను మాకు ఆపాదించి రోజూ పనికిమాలిన రాతలు రాస్తున్నారు కౌంటర్లు పెట్టి తెలంగాణలో వారిని తీసుకొచ్చి ఓట్లను రిజిస్టర్ చేయిస్తున్నారు సిటిజన్ ఫోరమ్ పేరుతో ఒక భోగస్ ఫోరమ్ ను పెట్టారు వాలంటీర్లకు ఎన్నికలకు సంబంధం లేదు చీఫ్ సెక్రటరీగా చేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యానికి తెలియదా? నిమ్మగడ్డ రమేష్ కు తెలియదా? సిటిజన్ ఫోరమ్ చంద్రబాబు చేత చంద్రబాబు కోసం ఏర్పాటు చేసింది ఎన్నికల్లో వైసీపీ ఫర్ ఫెక్ట్ టీమ్ ను దించుతుంది మేం చాలా ఆత్మ నిబ్బరంగా ఉన్నాం...బలంగా ఉన్నాం ఏబీఎన్ డిబేట్లలో అనలిస్ట్ లు తగ్గినట్లున్నారు చంద్రబాబు ఏబీఎన్ డిబేట్లలో ప్రయత్నిస్తే బాగుంటుంది సామాజికవర్గ సమీకరణాలతో, 175 చోట్ల పర్ ఫెక్ట్ టీమ్ ను దించుతున్నాం చంద్రబాబుకు చేతనైతే ఆ పని చేయమనండి 11:31 AM, Dec 15, 2023 నీతులు భలే చెబుతావు బాబు..! టికెట్ల కేటాయింపులో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు ప్రజాభిప్రాయంతోనే అభ్యర్ధుల ఎంపిక కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు విభిన్న కోణాల్లో ప్రజాభిప్రాయ సేకరణ ఆ తర్వాతే అభ్యర్ధుల ఎంపిక : చంద్రబాబు నిజంగా ప్రజాభిప్రాయం మీద నిలబడతావా చంద్రబాబు.? ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచినపుడు ఎవరి అభిప్రాయం తీసుకున్నావు? పార్టీని, ప్రభుత్వాన్ని లాగేసుకున్నప్పుడు ఎవరి అభిప్రాయం తీసుకున్నావు? మీ పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా కాంగ్రెస్తో చేతులు కలిపినప్పుడు ఎవరి అభిప్రాయం తీసుకున్నావు? అధికారాన్ని అడ్డు పెట్టుకుని అడ్డంగా ప్రభుత్వ ఖజానాను దోచుకున్నప్పుడు ఎవరికి చెప్పావు? ఓటుకు కోట్లు ఇవ్వడమే కాకుండా.. మనవాళ్లు బ్రీఫ్డ్ మీ అంటూ హామీలివ్వడానికి ఎవరి అభిప్రాయం సేకరించావు? దళితుల్లో ఎవరైనా పుడతారా? అంటూ ప్రశ్నలు సంధించడానికి ఎవరి అభిప్రాయాలను సేకరించారు? రాష్ట్రాన్ని విడగొడితే ఏపీకి పది లక్షల కోట్లిస్తే చాలని ప్రకటన చేయడానికి ఎవరి అనుమతి తీసుకున్నారు? ప్రత్యేక హోదా వద్దే వద్దు.. ప్యాకేజీ ముద్దు అని ఖరారు చేయడానికి ఎవరి అభిప్రాయం సేకరించారు? లోకేష్ను దొడ్డిదారిలో మంత్రి పీఠంపైకి ఎక్కించినప్పుడు అభిప్రాయ సేకరణ చేయలేదేందుకు? 23 మంది ఎమ్మెల్యేలను YSRCP నుంచి ఫిరాయింపజేయించి, వాళ్లలో ముగ్గురికి మంత్రి పదవులిచ్చినప్పుడు ఎవరి అభిప్రాయాలు సేకరించారు? అంతెందుకు.. జైల్లో కూర్చుని పొత్తు చర్చలు చేసినప్పుడు ఎవరి అభిప్రాయాలు సేకరించారో.? నిజంగా చంద్రబాబు వద్దని కుప్పం ప్రజలు చెబితే.. పోటీ నుంచి తప్పుకుంటారా? అసలు మీ పార్టీలో ప్రజాస్వామ్యానికి విలువుందా? లేక కులస్వామ్యం మాత్రమే నడుస్తుందా? 8:13 AM, Dec 15, 2023 బావను డీకోడ్ చేసే పనిలో బాలయ్య బావ చంద్రబాబు ఎప్పటికి అర్థమవుతాడు? మా నాన్నకెందుకు వెన్నుపోటు పొడిచాడు? నాకు రావాల్సిన పదవిని, పార్టీని తానెందుకు లాగేసుకున్నాడు? ఏపీలో నన్నెందుకు ఎమ్మెల్యే పదవికే పరిమితం చేశాడు? కనీసం జైలుకెళ్లినప్పుడయినా.. నాకు అధ్యక్ష పదవి ఇవ్వలేదెందుకు? నాకు పదవి ఏదంటే.. అల్లుడి సంగతి చూడమని ఎందుకంటాడు? అసలు పోటీ చేయని తెలంగాణకు వెళ్లి ప్రెస్మీట్ ఎందుకు పెట్టించాడు? తీరా తొడలు కొట్టి ప్రకటన చేశాక.. పోటీ లేదని ఎందుకు చెప్పాడు? ఇంతకీ మా బావ మనసులో ఏముంది? ఎప్పటికి నేను డీకోడ్ చేయగలను? అదొక అన్-స్టాపబుల్ అసైన్మెంట్..! 7:23 AM, Dec 15, 2023 చంద్రబాబు+దత్తపుత్రుడు = డిపాజిట్లు గల్లంతు ఉద్దానంలో మాట్లాడిన సీఎం జగన్ పేదల బతుకులు ఎలా మార్చాలి అనే తపన మీ బిడ్డ జగన్కు మాత్రమే ఉంది పేదల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కే లేదు కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు నీరు కూడా అందించలేదు సొంత నియోజకవర్గాన్నే పట్టించుకోని చంద్రబాబుకు ఉత్తరాంధ్ర మీద ఏం ప్రేమ ఉంటుంది? ఎన్నికలు వచ్చే సరికి పొత్తులు, ఎత్తులు, చిత్తుల మీద బాబు ఆధారపడతారు దత్తపుత్రుడి మీద చంద్రబాబు ఆధారపడతారు తెలంగాణాలో తన దత్తపుత్రుడిని పోటీలో పెట్టారు ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తానని తెలంగాణాలో డైలాగులు కొడతాడు....ఈ ప్యాకేజీ స్టార్, మ్యారేజీ స్టార్ దత్తపుత్రుడు తెలంగాణాలో ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన దత్తపుత్రుడికి డిపాజిట్లు కూడా రాలేదు ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా దత్తపుత్రుడికి రాలేదు ఉత్తరాంధ్రకు చంద్రబాబు, దత్తపుత్రుడు చేయని ద్రోహం లేదు విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామంటే అడ్డుకుంటున్నారు విశాఖకు సీఎం వచ్చి ఉంటానంటే ఏడుస్తున్నారు నాన్ లోకల్స్ పక్క రాష్ట్రంలో ఉండి మన రాష్ట్రంలో ఏం చేయాలో నిర్ణయిస్తామంటారు ఈ నాన్ లోకల్స్ అందరికీ ఆంధ్ర రాష్ట్రం పై ప్రేమ లేదు అక్కచెల్లెమ్మలకు పొదుపు సంఘాలను బాబు మోసం చేశారు పార్టీలు సైతం చూడకుండా ప్రతి అక్కచెల్లెమ్మలకు అండగా నిలబడ్డాం వారు 5 ఏళ్లు అధికారంలో ఉండి పేదవారికి సెంటు స్థలం ఇవ్వలేదు పేదలకు ఇంటి స్థలం ఇస్తామంటే వారికి ఏడుపు 2014-19 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు పది శాతం హామీలు కూడా అమలు చేయలేదు YSRCP ప్రభుత్వంలో మేనిఫెస్టో హామీలు 99 శాతం అమలు చేస్తున్నాం దోచుకోవడం, పంచుకోవడం మాత్రమే చంద్రబాబుకు తెలుసు మీ బిడ్డ జగన్ ప్రభుత్వంలో లంచాలు, వివక్ష, అవినీతి లేకుండా నేరుగా డబ్బులు జమ ప్రజలకు మంచి చేస్తుంటే చంద్రబాబుకు ఏడుపే ఏడుపు మరో 3 నెలలు ఆగి ఈ కేన్సర్ గడ్డలను తొలగిద్దాం రాబోయే రోజుల్లో వారి అబద్ధాలు ఇంకా ఎక్కువ అవుతాయి మీ ఇంటికి, కుటుంబానికి మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే అండ ప్రతి ఇంటికి కేజీ బంగారం, బెంచ్ కారు కొనిస్తామని హామీ ఇస్తారు మాటలు చెప్పి మోసం చేసే వారిని నమ్మకండి : సీఎం జగన్ 7:10 AM, Dec 15, 2023 ఇన్నర్రింగ్ రోడ్డు కేసు @ హైకోర్టు రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై హైకోర్టులో విచారణ ముందస్తు బెయిల్ పిటిషన్ పై సిఐడీ తరపు వాదనలు పూర్తి ముందస్తు బెయిల్ పిటిషన్ పై సిఐడి తరపు వాదనలు పూర్తి సిఐడి తరపు వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్ చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వాదనల కొనసాగింపునకు విచారణ సోమవారానికి వాయిదా 6:56 AM, Dec 15, 2023 చంద్రబాబు కేసుల స్టేటస్ ఏంటీ? కేసు : స్కిల్ కుంభకోణం స్టేటస్ : నవంబర్ 20న బెయిల్ ఇచ్చిన హైకోర్టు వివరణ : ఆరోగ్య కారణాలతో ఇచ్చిన బెయిల్ను సాధారణ బెయిల్గా మార్చిన హైకోర్టు కేసు గురించి బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని సూచించిన హైకోర్టు కేసు : స్కిల్ స్కాం అంశం : క్వాష్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : ఈ నెలలో తీర్పు వచ్చే అవకాశం కేసు : ఇసుక కుంభకోణం అంశం : చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ కేసు : ఫైబర్ నెట్ పేరిట నిధుల దోపిడి అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : జనవరి 17కు తదుపరి విచారణ వాయిదా కేసు : అంగళ్లులో అల్లర్లు రెచ్చగొట్టిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : మంజూరు చేసిన హైకోర్టు వివరణ : ఏ1గా ఉన్న చంద్రబాబు, మరో 170 మంది ఇతర నిందితులు కేసు : ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాల కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ కేసు : మద్యం విధానాల్లో అక్రమాలకు పాల్పడి నిధులు కొట్టేసిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరిగిన విచారణ వివరణ : తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు, తీర్పు రిజర్వ్ -
Dec 14th: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases, Political Updates.. 6:54 PM, డిసెంబర్ 14, 2023 ఇన్నర్రింగ్ రోడ్డు కేసు @ హైకోర్టు రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై హైకోర్టులో విచారణ ముందస్తు బెయిల్ పిటిషన్ పై సిఐడీ తరపు వాదనలు పూర్తి ముందస్తు బెయిల్ పిటిషన్ పై సిఐడి తరపు వాదనలు పూర్తి సిఐడి తరపు వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్ చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వాదనల కొనసాగింపునకు విచారణ సోమవారానికి వాయిదా 6:24 PM, డిసెంబర్ 14, 2023 చంద్రబాబు భ్రమలు ఇంకా తొలగలేదు : మంత్రి కాకాని చంద్రబాబుకీ పూర్తిగా పిచ్చి పట్టిందని ఆయన చేస్తున్న వ్యాఖ్యలే నిదర్శనం.. పోలవరాన్ని తానే డిజైన్ చేసానని చెప్పుకోవడం సిగ్గుచేటు.. పోలవరం ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసింది వైస్సార్ ఐతే.. దాన్ని పూర్తి చేసేది సీఎం YS జగన్ మిగ్చామ్ తుఫాన్ లో నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుంది.. చంద్రబాబు హయాంలోనే రైతులు నష్టపోయారనే విషయాన్నీ గుర్తు పెట్టుకోవాలి.. వ్యవసాయమే దండగ అని మాట్లాడిన చంద్రబాబు.. రైతులు గురించి మాట్లాడటం హాస్యాస్పదం.. టీడీపీ హయాంలో కరువు విలయతాండవం చేస్తే.. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.. రుణమాఫీ చేస్తానని చెప్పి.. రైతులను బాబు మోసం చెయ్యలేదా..? తుఫాన్ సమయంలో కష్టపడి పని చేసిన అధికారులను తక్కువ చేసి చంద్రబాబు మాట్లాడుతున్నారు.. ఆత్మ స్తుతి.. పర నిందతో చంద్రబాబు బతుకుతున్నారు.. 1995 లో చంద్రబాబు ముఖ్యమంత్రి ఐతే.. అప్పటి నుంచి ఒక్క సాగునిటీ ప్రాజెక్ట్ ను అయినా చేపట్టారా..?? చంద్రబాబు సిగ్గు లేకుండా.. తుఫాన్, వరదలు విషయంలో మాట్లాడుతున్నారు.. మోసాలు చెయ్యడంలో చంద్రబాబు దిట్ట.. అయన జైలుకు వెళ్తే జనాలు ఆత్మహత్య లు చేసుకున్నారని చెప్పడం సిగ్గుచేటు.. అలిపిరిలో చంద్రబాబు మీద బాంబ్ దాడి జరిగితే రాష్టంలో ఒక్కరూ కూడా పట్టించుకోలేదు.. రైతులు నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీని నీ హయాంలో ఎప్పుడైనా ఇచ్చావా..?? 2015 లో జాతీయ రహదారి తెగిపోతే ఐదేళ్లు పట్టించుకోలేదు.. వైసీపీ హయాంలో ఆ హైవే పనులు పూర్తి చేసాం.. NDA లో భాగస్వామిగా ఉన్నప్పుడు.. నిధులు తీసుకురాగలిగావా..? రైతులను, ప్రజలను ఆదుకున్న చరిత్ర చంద్రబాబు కీ లేదు.. పని చేసే వ్యక్తి జగన్.. ఫోటోలకు పోజులు ఇచ్చేది చంద్రబాబు.. ఆస్తి, ప్రాణ నష్టాలు జరక్కుండా జిల్లా యంత్రాంగం తుఫాన్ ను సమర్థవంతంగా ఎదుర్కొంది.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తే.. ఒక్క రైతు కూడా కనిపించలేదు.. వైసీపీలో వ్యవస్థీకృత మార్పులు జరుగుతుంటే చంద్రబాబుకు కడుపు మంటగా ఉన్నట్టుంది 5:42 PM, డిసెంబర్ 14, 2023 మా తలుపులు తెరిచే ఉన్నాయి.. రండి బాబు రండి అభ్యర్థుల కోసం ఆశగా ఎదురుచూస్తోన్న చంద్రబాబు వైసీపీలో మంచివాళ్లు ఉంటే పార్టీలోకి తీసుకునే అంశంపై ఆలోచిస్తాం : చంద్రబాబు జనసేనతో పొత్తులో ఉన్నాం.. సీట్ల సర్దుబాటు చేసుకుంటున్నాం అయినా YSRCP నుంచి అసంతృప్తితో ఎవరైనా మంచి అభ్యర్థి వస్తే పార్టీలోకి తీసుకుంటాం ఈసారి త్వరగానే అభ్యర్ధులను ప్రకటిస్తాం : చంద్రబాబు YSRCP నుంచి ఎవరైనా అసమ్మతిదారులు బయటకు వస్తారేమో.. 5:12 PM, డిసెంబర్ 14, 2023 నీతులు భలే చెబుతావు బాబు..! టికెట్ల కేటాయింపులో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు ప్రజాభిప్రాయంతోనే అభ్యర్ధుల ఎంపిక కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు విభిన్న కోణాల్లో ప్రజాభిప్రాయ సేకరణ ఆ తర్వాతే అభ్యర్ధుల ఎంపిక : చంద్రబాబు నిజంగా ప్రజాభిప్రాయం మీద నిలబడతావా చంద్రబాబు.? ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచినపుడు ఎవరి అభిప్రాయం తీసుకున్నావు? పార్టీని, ప్రభుత్వాన్ని లాగేసుకున్నప్పుడు ఎవరి అభిప్రాయం తీసుకున్నావు? మీ పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా కాంగ్రెస్తో చేతులు కలిపినప్పుడు ఎవరి అభిప్రాయం తీసుకున్నావు? అధికారాన్ని అడ్డు పెట్టుకుని అడ్డంగా ప్రభుత్వ ఖజానాను దోచుకున్నప్పుడు ఎవరికి చెప్పావు? ఓటుకు కోట్లు ఇవ్వడమే కాకుండా.. మనవాళ్లు బ్రీఫ్డ్ మీ అంటూ హామీలివ్వడానికి ఎవరి అభిప్రాయం సేకరించావు? దళితుల్లో ఎవరైనా పుడతారా? అంటూ ప్రశ్నలు సంధించడానికి ఎవరి అభిప్రాయాలను సేకరించారు? రాష్ట్రాన్ని విడగొడితే ఏపీకి పది లక్షల కోట్లిస్తే చాలని ప్రకటన చేయడానికి ఎవరి అనుమతి తీసుకున్నారు? ప్రత్యేక హోదా వద్దే వద్దు.. ప్యాకేజీ ముద్దు అని ఖరారు చేయడానికి ఎవరి అభిప్రాయం సేకరించారు? లోకేష్ను దొడ్డిదారిలో మంత్రి పీఠంపైకి ఎక్కించినప్పుడు అభిప్రాయ సేకరణ చేయలేదేందుకు? 23 మంది ఎమ్మెల్యేలను YSRCP నుంచి ఫిరాయింపజేయించి, వాళ్లలో ముగ్గురికి మంత్రి పదవులిచ్చినప్పుడు ఎవరి అభిప్రాయాలు సేకరించారు? అంతెందుకు.. జైల్లో కూర్చుని పొత్తు చర్చలు చేసినప్పుడు ఎవరి అభిప్రాయాలు సేకరించారో.? నిజంగా చంద్రబాబు వద్దని కుప్పం ప్రజలు చెబితే.. పోటీ నుంచి తప్పుకుంటారా? అసలు మీ పార్టీలో ప్రజాస్వామ్యానికి విలువుందా? లేక కులస్వామ్యం మాత్రమే నడుస్తుందా? 4:10 PM, డిసెంబర్ 14, 2023 చంద్రబాబు+దత్తపుత్రుడు = డిపాజిట్లు గల్లంతు ఉద్దానంలో మాట్లాడిన సీఎం జగన్ పేదల బతుకులు ఎలా మార్చాలి అనే తపన మీ బిడ్డ జగన్కు మాత్రమే ఉంది పేదల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కే లేదు కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు నీరు కూడా అందించలేదు సొంత నియోజకవర్గాన్నే పట్టించుకోని చంద్రబాబుకు ఉత్తరాంధ్ర మీద ఏం ప్రేమ ఉంటుంది? ఎన్నికలు వచ్చే సరికి పొత్తులు, ఎత్తులు, చిత్తుల మీద బాబు ఆధారపడతారు దత్తపుత్రుడి మీద చంద్రబాబు ఆధారపడతారు తెలంగాణాలో తన దత్తపుత్రుడిని పోటీలో పెట్టారు ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తానని తెలంగాణాలో డైలాగులు కొడతాడు....ఈ ప్యాకేజీ స్టార్, మ్యారేజీ స్టార్ దత్తపుత్రుడు తెలంగాణాలో ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన దత్తపుత్రుడికి డిపాజిట్లు కూడా రాలేదు ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా దత్తపుత్రుడికి రాలేదు ఉత్తరాంధ్రకు చంద్రబాబు, దత్తపుత్రుడు చేయని ద్రోహం లేదు విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామంటే అడ్డుకుంటున్నారు విశాఖకు సీఎం వచ్చి ఉంటానంటే ఏడుస్తున్నారు నాన్ లోకల్స్ పక్క రాష్ట్రంలో ఉండి మన రాష్ట్రంలో ఏం చేయాలో నిర్ణయిస్తామంటారు ఈ నాన్ లోకల్స్ అందరికీ ఆంధ్ర రాష్ట్రం పై ప్రేమ లేదు అక్కచెల్లెమ్మలకు పొదుపు సంఘాలను బాబు మోసం చేశారు పార్టీలు సైతం చూడకుండా ప్రతి అక్కచెల్లెమ్మలకు అండగా నిలబడ్డాం వారు 5 ఏళ్లు అధికారంలో ఉండి పేదవారికి సెంటు స్థలం ఇవ్వలేదు పేదలకు ఇంటి స్థలం ఇస్తామంటే వారికి ఏడుపు 2014-19 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు పది శాతం హామీలు కూడా అమలు చేయలేదు YSRCP ప్రభుత్వంలో మేనిఫెస్టో హామీలు 99 శాతం అమలు చేస్తున్నాం దోచుకోవడం, పంచుకోవడం మాత్రమే చంద్రబాబుకు తెలుసు మీ బిడ్డ జగన్ ప్రభుత్వంలో లంచాలు, వివక్ష, అవినీతి లేకుండా నేరుగా డబ్బులు జమ ప్రజలకు మంచి చేస్తుంటే చంద్రబాబుకు ఏడుపే ఏడుపు మరో 3 నెలలు ఆగి ఈ కేన్సర్ గడ్డలను తొలగిద్దాం రాబోయే రోజుల్లో వారి అబద్ధాలు ఇంకా ఎక్కువ అవుతాయి మీ ఇంటికి, కుటుంబానికి మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే అండ ప్రతి ఇంటికి కేజీ బంగారం, బెంచ్ కారు కొనిస్తామని హామీ ఇస్తారు మాటలు చెప్పి మోసం చేసే వారిని నమ్మకండి : సీఎం జగన్ 4:05 PM, డిసెంబర్ 14, 2023 హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ స్కాంకు సంబంధించి ఏపీ హైకోర్టులో విచారణ బాబు ముందస్తు బెయిల్పై వాదనలు సీఐడీ తరపున పూర్తయిన అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు చంద్రబాబు తరపున సిద్ధార్ధ లూథ్రా వాదనలు 4:02 PM, డిసెంబర్ 14, 2023 దొంగ ఓట్లు కేరాఫ్ తెలుగుదేశం ఢిల్లీలో మీడియాతో ఎంపీ విజయసాయిరెడ్డి దొంగ ఓట్లు చేర్పిస్తున్న టీడీపీ నేతలపై సీఈసీకి ఫిర్యాదు చేశాం ఒకే ఫొటోతో ఇంటి పేరు మార్చి దొంగ ఓట్లు చేర్పిస్తున్నారు టీడీపీ నేతల నిర్వాకాలను సీఈసీ దృష్టికి తీసుకెళ్లాం టీడీపీ నేతల దొంగ ఓట్ల వ్యవహారంపై పూర్తి విచారణ జరపాలని కోరాం టీడీపీ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోందని సీఈసీ దృష్టికి తీసుకెళ్లాం అమెరికా సర్వర్ లో ఓటర్ల డేటా స్టోర్ చేస్తున్నారు పేర్లలో ఒక అక్షరాన్ని మార్చి దొంగ ఓట్లు చేర్పిస్తున్నారు తండ్రి పేరు, ఇంటి పేరు మార్చి ఒకే ఓటర్ ను రెండు నియోజకవర్గాల్లో చేర్పిస్తున్నారు పూర్తి ఆధారాలతో టీడీపీపై ఫిర్యాదు చేశాం వీలైనంత త్వరగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరాం మా విజ్ఞప్తులపై సీఈసీ సానుకూలంగా స్పందించింది : ఎంపీ విజయసాయిరెడ్డి 3:52 PM, డిసెంబర్ 14, 2023 ఇంతకీ ఈ ఏడాది చంద్రబాబు కుటుంబం ఆస్తుల లెక్కలు చెబుతారా? : YSRCP ప్రతీ ఏటా కుటుంబం ఆస్తుల లెక్కలు అంటూ ఓ పక్కా పకడ్బందీ స్క్రిప్ట్ విడుదల చేసే లోకేష్ ఈ ఏడాది జీవితంలో తొలిసారి జైలుకు వెళ్లిన చంద్రబాబు చంద్రబాబు ఆస్తులపై రెండు తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘ చర్చ ఇన్నాళ్లు చంద్రబాబును అద్భుత స్థాయిలో కీర్తించిన ఎల్లో మీడియా తాజా కేసులతో బయటపడుతున్న చంద్రబాబు, కుటుంబం అసలు రంగు రెండెకరాలతో రాజకీయ జీవితం ప్రారంభించానని తరచు చెప్పుకున్న చంద్రబాబు ఇటీవల నోరు జారి నిజాలు కొన్ని చెప్పేసిన భువనేశ్వరీ హెరిటేజ్ లో 2 శాతం షేర్లు అమ్మితే 400 కోట్లు వస్తాయి : భువనేశ్వరి అంటే హెరిటేజ్ ఆస్తుల విలువ 20 వేల కోట్లు.! హెరిటేజ్ లో రూ.20 వేల కోట్లు వైట్ మనీ ఐతే ... మార్కెట్లో దాని విలువ రూ.70 వేల కోట్లు .! మరి కొండాపూర్ , మాదాపూర్ , అమరావతి , సింగపూర్ , దుబాయ్లో ఉన్న ఆస్తుల విలువెంత.? మదీనాగూడలో 14 ఎకరాల ఫాంహౌజ్ విలువెంత? జూబ్లీహిల్స్లో కట్టిన ఇంద్రభవనం విలువెంత? లోకేష్.. ప్లీజ్ తొందరగా ప్రెస్ మీట్ పెట్టి కొన్నయినా నిజాలు చెప్పవా.? 2:52 PM, డిసెంబర్ 14, 2023 చంద్రబాబు అంటే నమ్మక ద్రోహం చంద్రబాబుపై ఎమ్మెల్సీ పోతుల సునీత ఫైర్ కుట్రలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏపీని నాశనం చేశాడు ఎస్సీ బీసీ ఎస్టీలను మోసం చేసి దగాచేశాడు ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు మాట్లాడుతున్నాడు పోలవరంను నాశనం చేసింది చంద్రబాబే అధికారం కోసం జగనన్న సంక్షేమ పాలనపై యెల్లో మీడియాతో విషపు రాతలు సీఎం జగన్ చేతల మనిషి.. ఆయనపై బాబు కుట్రలు పని చేయవు ఏపీ ప్రజలు చంద్రబాబును గమనిస్తున్నారు చంద్రబాబు పాలనలో సామజిక న్యాయం అందని ద్రాక్ష జగన్ పాలనలో సామాజిక న్యాయం విప్లవాత్మకంగా అమలైంది యువగళంకు ప్రజాబలం లేదు...లోకేష్ కి మెదడు లేదు లోకేష్. మాతో చర్చలకు సిద్దామా? మీ ఆఫీస్కే వస్తాం 2:00 PM, డిసెంబర్ 14, 2023 బావను డీకోడ్ చేసే పనిలో బాలయ్య బావ చంద్రబాబు ఎప్పటికి అర్థమవుతాడు? మా నాన్నకెందుకు వెన్నుపోటు పొడిచాడు? నాకు రావాల్సిన పదవిని, పార్టీని తానెందుకు లాగేసుకున్నాడు? ఏపీలో నన్నెందుకు ఎమ్మెల్యే పదవికే పరిమితం చేశాడు? కనీసం జైలుకెళ్లినప్పుడయినా.. నాకు అధ్యక్ష పదవి ఇవ్వలేదెందుకు? నాకు పదవి ఏదంటే.. అల్లుడి సంగతి చూడమని ఎందుకంటాడు? అసలు పోటీ చేయని తెలంగాణకు వెళ్లి ప్రెస్మీట్ ఎందుకు పెట్టించాడు? తీరా తొడలు కొట్టి ప్రకటన చేశాక.. పోటీ లేదని ఎందుకు చెప్పాడు? ఇంతకీ మా బావ మనసులో ఏముంది? ఎప్పటికి నేను డీకోడ్ చేయగలను? అదొక అన్-స్టాపబుల్ అసైన్మెంట్..! 1:30 PM, డిసెంబర్ 14, 2023 చంద్రబాబు పిటిషన్.. అత్యంత తొందరపాటు చర్య.. 17ఏ కాపాడలేదు : న్యాయనిపుణులు రేపో, మాపో 17aపై తుది తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు తప్పు చేయలేదని ఇప్పటివరకు ఏ కోర్టుముందు కూడా చెప్పని చంద్రబాబు అరెస్ట్కు ముందస్తు అనుమతి లేదని మాత్రం సాంకేతికంగా డొంక తిరుగుడు వాదనలు వినిపిస్తోన్న చంద్రబాబు లాయర్లు చంద్రబాబు పిటిషన్కు వ్యతిరేకంగా సుప్రీంలో బలమైన వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్రోహత్గి(అక్టోబర్, నవంబర్లలో జరిగిన విచారణ సందర్భంగా) స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేయడం తొందరపాటు చర్యే 17ఏ సెక్షన్ అనేది నిజాయితీ కలిగిన ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకే వర్తిస్తుంది 17ఏ సెక్షన్ చంద్రబాబుకి వర్తించదు ఈ కేసులో నేరం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయి పాత నేరాలకు సంబంధించి ఈ సెక్షన్ వర్తించదు స్కిల్ స్కామ్ జరిగిన 2015-16 సమయంలో.. అంటే నేరం జరిగిన సమయంలో 17ఏ సెక్షన్ లేదు 17ఏ సెక్షన్ అధికారిక నిర్ణయాల సిఫార్సులకు మాత్రమే వర్తిస్తుంది అవినీతి పరులకు ఈ సెక్షన్ రక్షణ కవచం కాకూడదు అవినీతి నిరోధక చట్టాన్ని బలోపేతం చేయడానికే ఈ సెక్షన్ తెచ్చారు నిజాయితీ గల ప్రజాప్రతినిధులు నిర్ణయాలు తీసుకునే సమయంలో భయం లేకుండా ఉండేందుకు 17-ఏ తెచ్చారు ప్రజాప్రతినిధులు తీసుకుంటున్న నిర్ణయాల్లో ఎక్కడైనా పొరపాటు జరిగితే 17-ఏ కాపాడుతుందనేది చట్టం ఉద్దేశం అరెస్ట్ చేసిన ఐదు రోజులకే క్వాష్ పిటిషన్ వేయడం అత్యంత తొందరపాటు చర్య విచారణ చేస్తున్న అధికారులకు కనీసం సమయం ఇవ్వకపోవడం కూడా సరికాదు సెక్షన్ 482 ప్రకారం క్వాష్ చేడయం అనేది.. అత్యంత అరుదైన కేసుల్లోనే తీసుకునే నిర్ణయం కేసు ట్రయల్ దశలో ఉన్నప్పుడు సెక్షన్ 482 ద్వారా క్వాష్ కోరడం సరికాదు గతంలో కొన్ని కేసుల్లో పీసీయాక్ట్ కొట్టేసినా సెక్షన్ 4 ప్రకారం.. ఐపీసీ సెక్షన్లపై స్పెషల్ ట్రయల్ కోర్టు విచారణ కొనసాగించవచ్చు ఈ కేసులో ఉన్న ఆరోపణలన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించదగినవే పీసీ యాక్ట్ వర్తించకపోయినా.. మిగిలిన సెక్షన్లపై విచారించొచ్చు పీసీ యాక్ట్ లేకపోయినా.. విచారణ చేసే అధికారం స్పెషల్ కోర్టుకు ఉంది సగం సెక్షన్లకు ఒక కోర్టులో విచారణ, మరో సగం సెక్షన్లకు మరో కోర్టులో విచారణ అనడం లా కాదు ఇలా భావిస్తే.. వ్యవస్థ అపహస్యం అవుతుంది ఇది తీవ్రమైన నేరం...విచారణ చేసే అధికారం స్పెషల్ కోర్టుకు ఉంది జిల్లా జడ్జికి ఉండే అధికారాలూ స్పెషల్ జడ్జికి కూడా ఉంటాయి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు.. చాలా తీవ్రమైన ఆర్థిక నేరం ఈ కేసులో 17ఏ వర్తించినా.. మిగిలిన ఐపీసీ సెక్షన్లపై విచారించే అధికారం ప్రత్యేక కోర్టుకు ఉంది ఎఫ్ఐఆర్లో కాగ్నిజబుల్ అఫెన్సెస్కు సంబంధించిన సెక్షన్లు ఉన్నాయా? లేదా? అనేది ముఖ్యం ఈ విషయాన్ని మాత్రమే కోర్టులు పరిగణనలోకి తీసుకోవాలి ఈ కేసులో ఎఫ్ఐఆర్ కొట్టేయాలని క్వాష్ పిటిషన్ వేశారు స్కిల్ స్కామ్ కేసులో వందల కోట్ల అవినీతి జరిగింది పక్కా ఆధారాలతో చంద్రబాబు దొరికారు ఇప్పటికే ఈ కేసులో ఈడీ, ఇన్కమ్ట్యాక్స్ సంస్థలు విచారణ చేస్తున్నాయి ఇన్ని విచారణ సంస్థలు దర్యాప్తు జరుపుతున్నప్పుడు ఇది రాజకీయ కక్ష ఎలా అవుతుంది? ఈ కేసులో ఫొరెన్సిక్ నివేదిక చూస్తే షాక్కు గురవుతారు రూ. 371కోట్ల రూపాయలు ప్రజా సొమ్ము ను లూటీ చేశారు అధికారులు వద్దని వారించినా.. ఇచ్చేయండి ఇచ్చేయండంటూ ఆదేశాలు జారీచేశారు మొత్తంగా ఈ కేసు 482సెక్షన్ కింద క్వాష్ చేయాలా? వద్దా? అనే నిర్ణయాధికారం తీసుకునే కేసు ఇది ఏదో ఇద్దరు గల్లా పట్టుకుని కొట్టుకున్న కేసు కాదు ఇది చాలా తీవ్రమైన ఆర్ధికనేరానికి సంబంధించి కేసు నేరం జరిగిందనే ప్రాథమిక ఆధారాలు ఉన్న కేసుల్లో... సెక్షన్ 482 కింద క్వాష్ చేయకూడదని ఎంఆర్ షా తీర్పు ఉంది సెక్షన్ 482కింద క్వాష్ అనేది చాలా అరుదైన కేసుల్లో మాత్రమే వర్తింపజేయాలని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయి 17ఏ అనేది ఈ కేసులో వర్తించదు 17ఏ చట్టం రావడానికి ముందే నేరం జరిగింది 2018 జులైలో 17ఏ చట్టం అమలులోకి వచ్చింది 2018 జులై కంటే ముందు నేరం జరిగింది కాబట్టి 17ఏ అనేది ఈ కేసులో వర్తించదు 2015-16లో లేని చట్టం అనేది అప్పుడు జరిగిన నేరానికి ఎలా వర్తిస్తుంది? స్కిల్ స్కామ్ కేసులో మరింత దర్యాప్తు అవసరం ఒక వ్యక్తి మీద అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదయింది ఒక వేళ కోర్టు ఆ సెక్షన్లు తొలగించాలనుకుంటే.. మిగతా సెక్షన్ల కింద కేసు కొనసాగుతుంది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ ఇది శాసనవ్యవస్థ ద్వారా తనకు సంక్రమించిన అధికారాన్ని దుర్వినియోగం చేసిన కేసు ఇది. అందుకే సెక్షన్ 44 PMLA పెట్టారు ఏసీబీ కోర్టుకు (ప్రత్యేక కోర్టు)కు కచ్చితమైన పరిధి ఉంది. ఎప్పుడయితే వేర్వేరు సెక్షన్ల కింద నమోదయిన నేరాలన్నీ ఒక అంశంలో నమోదయి ఉంటే.. ప్రత్యేక కోర్టుకు అధికారం ఉంటుంది. ఆరోపణలు ఉన్నప్పుడు ఛార్జిషీట్లు వేసి విచారణ జరిపి శిక్షకూడా వేయవచ్చు. అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలున్నప్పుడు ప్రత్యేక కోర్టుకు విచారించే న్యాయ పరిధి ఉంటుంది. జీఎస్టీ,ఆదాయపన్నుతో పాటు మరికొన్ని విభాగాలు కూడా ఈ కేసును దర్యాప్తు చేశాయి నేరం జరిగిందా లేదా..ఎఫ్ఐఆర్ నమోదైందా లేదా.. అంతవరకే పరిమితం కావాలి అవినీతి నిరోధక,సాధారణ కేసుల్లోనూ అదే పోలీసులు విచారణ చేస్తారు ఒకే పోలీసులు విచారణ చేసినప్పుడు ఈ కేసులో ఎఫ్ఐఆర్ ను ఎలా క్వాష్ చేస్తారు? ఈ కోర్టులో జరుగుతున్న వాదనలు కేవలం ప్రొసీజర్ ప్రకారమే కాకూడదు. కేసులో ఉన్న వాస్తవ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. 17ఏ అనేది హైబ్రిడ్ సెక్షన్..అవినీతిపరులకు ఇది రక్షణ కాకూడదన్నదే నేను చెప్పేది రాఫేల్ కేసులో వేసిన రివ్యూ పిటిషన్ను బెంచ్లోని ఇద్దరు న్యాయమూర్తులు డిస్మిస్ చేశారు కాని మరో జడ్జ్ తీర్పును అంగీకరిస్తూనే 17ఏ కీలక వ్యాఖ్యలు చేశారు రాఫెల్ కేసులో 17ఏపై జస్టిస్ జోసెఫ్ చేసిన వ్యాఖ్యలు చాలా కీలకమైనవి కోర్టు విచారణకు ఆదేశించిన కేసుల్లో 17ఏ అనేది వర్తించదు 12:44 PM, Dec 14, 2023 తప్పుడు ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలంటే ఒక్కసారి రికార్డులు చూడాల్సిందే ►పవన్ కళ్యాణ్, లోకేష్ ఏం ప్రచారం చేస్తున్నారంటే.. ► 2019లో తెలుగుదేశం, జనసేన విడివిడిగా పోటీ చేశాయి ► ఆ పరిస్థితి YSRCPకి ప్రయోజనం చేకూర్చింది ► మేంగానీ.. కలిసి పోటీ చేసి ఉంటే.. ఫలితం మరోలా ఉండేది కొన్ని పరిశీలనలు (కింద ఇచ్చిన ఎన్నికల సంఘం రికార్డుల ఆధారంగా).. మీరే వాస్తవాలు తెలుసుకోండి ► YSRCPకి సొంతంగా వచ్చిన ఓట్లు 1,56,88,569 అంటే 49.95% ► ఒక వేళ TDP, జనసేన కలిసి పోటీ చేసినా వారికి వచ్చే ఓట్ల శాతం 44.7% మాత్రమే, అంటే 1,40,41,479 ఓట్లు మాత్రమే ► సీట్ల పరంగా చూస్తే YSRCPకి వచ్చింది 151 అయితే TDPకి వచ్చింది 23, జనసేనకు వచ్చింది 1 ► ఇంతటి ముందు చూపు ఉంది కాబట్టే 2014లో అసలు పవన్ కళ్యాణ్ పోటీకే దిగలేదు. నేను గాని బరిలో దిగి ఉంటే.. అని చెప్పుకోడానికి.! ఒకసారి ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ చూసి పార్టీలు, ఓట్లు, ఓట్ల శాతం చూడండయ్యా బాబు సమన్వయం కుదుర్చుకున్నది ఇంత గొప్ప నాయకులా? ► తెలుగుదేశం, జనసేన మధ్య సమన్వయం నడిపిన లోకేష్, పవన్ కళ్యాణ్ ఇద్దరి పొలిటికల్ కెరియర్లో ఎమ్మెల్యేగా కూడా నెగ్గలేకపోయిన లోకేష్, పవన్ మంగళగిరిలో మంత్రిగా ఉంటూ బరిలో దిగిన నారా లోకేష్కు షాక్ ఇచ్చిన ఓటర్లు, 5270 ఓట్ల తేడాతో ఓటమి గాజువాకలో పవన్ కళ్యాణ్ను పట్టించుకోని ప్రజలు, 16486 ఓట్ల తేడాతో ఓటమి భీమవరంలో పవన్ కళ్యాణ్కు తప్పని పరాజయం, 7792 ఓట్ల తేడాతో ఓటమి 12:15 PM, Dec 14, 2023 చంద్రబాబు కేసుల స్టేటస్ ఏంటీ? కేసు : స్కిల్ కుంభకోణం స్టేటస్ : నవంబర్ 20న బెయిల్ ఇచ్చిన హైకోర్టు వివరణ : ఆరోగ్య కారణాలతో ఇచ్చిన బెయిల్ను సాధారణ బెయిల్గా మార్చిన హైకోర్టు కేసు గురించి బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని సూచించిన హైకోర్టు కేసు : స్కిల్ స్కాం అంశం : క్వాష్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : ఈ నెలలో తీర్పు వచ్చే అవకాశం కేసు : ఇసుక కుంభకోణం అంశం : చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ కేసు : ఫైబర్ నెట్ పేరిట నిధుల దోపిడి అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : జనవరి 17కు తదుపరి విచారణ వాయిదా కేసు : అంగళ్లులో అల్లర్లు రెచ్చగొట్టిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : మంజూరు చేసిన హైకోర్టు వివరణ : ఏ1గా ఉన్న చంద్రబాబు, మరో 170 మంది ఇతర నిందితులు కేసు : ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాల కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ కేసు : మద్యం విధానాల్లో అక్రమాలకు పాల్పడి నిధులు కొట్టేసిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరిగిన విచారణ వివరణ : తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు, తీర్పు రిజర్వ్ 11:15 AM, Dec 14, 2023 ఓటర్లతో క్షుద్ర రాజకీయానికి తెర లేపుతారా? భారీ సంఖ్యలో టీడీపీ బోగస్ ఓట్లు చేర్పించినట్టు బయటపడుతోన్న ఆధారాలు కుప్పం సహా 175 నియోజకవర్గాల్లో 41 లక్షల బోగస్ ఓట్లు కుప్పలు తెప్పలుగా ఫారం 7 దరఖాస్తులు.. విచారణ జరిపి ఆ దరఖాస్తులన్నీ నకిలీవని తేలుస్తున్న BLO లు (బూత్ లెవెల్ ఆఫీసర్స్) 2014 ఓటర్ల జాబితాలో సుమారు 35 లక్షలకుపైగా దొంగ ఓట్లు వాటిని అడ్డం పెట్టుకుని నాడు 5 లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి టీడీపీ 2014-19 మధ్య సేవామిత్ర యాప్తో YSRCP అనుకూలర ఓట్లను టార్గెట్ చేసిన టిడిపి ఏకంగా 50,23,565 ఓట్లను తొలగించేందుకు దరఖాస్తులు ఇచ్చిన బాబు మనుష్యులు వైసీపీ ఫిర్యాదును పరిశీలించి 31,97,473 ఓట్లను తిరిగి చేర్పించిన ఎన్నికల కమిషన్ హైదరాబాద్లో నివసిస్తూ తెలంగాణలో ఓటర్లుగా నమోదైన 4.50 లక్షల మందికి ఏపీలోనూ ఓటు గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పటికీ పలు చోట్ల ఓటు కేంద్రాలు పెట్టిన తెలుగుదేశం తెలంగాణలో ఓటేసిన వారికి గాలం వేస్తున్న టిడిపి నేతలు మేమే తీసుకెళ్తాం, ఏపీకి ఓటు మార్పించుకోవాలని వినతులు 10:12 AM, Dec 14, 2023 ఫైబర్ గ్రిడ్ కేసు @ సుప్రీంకోర్టు ఫైబర్ నెట్ కేసు పిటిషన్ పై విచారణ జనవరి 17కు వాయిదా చంద్రబాబు 17A - క్వాష్ పిటిషన్ పై తీర్పు అనంతరమే ఈ కేసు విచారిస్తామన్న సుప్రీంకోర్టు విచారణ జరిపిన జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జనవరి 17కు వాయిదా కేసుకు సంబంధించిన విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలను ఇరుపక్షాలు చేయవద్దని సూచన చంద్రబాబు అలాంటి ప్రకటనలు చేసి ఉంటే ఆ రికార్డులు తమకు సమర్పించాలని CID లాయర్కు సుప్రీంకోర్టు ఆదేశం CID వేర్వేరు ప్రాంతాల్లో ప్రెస్మీట్ నిర్వహించిందన్న బాబు లాయర్ సిద్ధార్థ లూథ్రా ఇరుపక్షాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు గురించి పబ్లిక్గా వ్యాఖ్యలు చేయొద్దన్న సుప్రీంకోర్టు ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బైయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించడం తో సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు 8:19 AM, Dec 14, 2023 ఐఆర్ఆర్ కేసులో నేడు ఏపీ హైకోర్టు విచారణ చంద్రబాబు ముందస్తుబెయిల్ పై విచారించనున్న హైకోర్టు రుషికొండలో నిర్మాణాలపై నేడు ఏపీ హైకోర్టు విచారణ జనసేన నేత మూర్తి పిటిషన్ పై విచారించనున్న హైకోర్టు 7:33 AM, Dec 14, 2023 మాకొద్దీ జనసేన, పవన్ కళ్యాణ్.. మీకో దండం జనసేనలో తమకు అన్యాయం జరిగిందంటూ రోడ్డెక్కిన ఉమ్మడి పశ్చిమ గోదావరిజిల్లాకు చెందిన తండ్రి, కూతురు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులు, నరసాపురం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు ఆకుల వెంకట స్వామి పవన్ కళ్యాణ్ ప్రవర్తన నచ్చకే జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నా నా కూతురు కళ్యాణి సాఫ్ట్ వేర్ జాబ్ వదులుకుని ఆరేళ్లు జనసేన పార్టీ కోసం కష్టపడింది పవన్ కళ్యాణ్ అప్పజెప్పిన అన్ని విధుల్లో చక్కగా పనిచేసింది కార్యాలయంలోని అంతర్గత కుమ్ములాటల్లో నా కూతురును తొలగించారు పార్టీకి సేవ చేస్తే ఆఫీస్ నుంచి వెళ్ళగొట్టారు పవన్ కళ్యాణ్ మాటలకు, సిద్ధాంతాలకు ఆకర్షితుడినై పార్టీలో జాయిన్ అయ్యాను పార్టీ గుర్తించి పదవులు కేటాయించింది పవన్ కళ్యాణ్ మొదట్లో చెప్పిన మాటలకు ఇప్పుడు మాటలకు పొంతన లేకుండా పోయింది.. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే అర్థం కావడం లేదు పవన్ కళ్యాణ్ ఒకే కుటుంబానికి కొమ్ముకాస్తున్నాడు టిడిపిపై గతంలో అవినీతి చేశారని విమర్శలు చేశాడు ఇప్పుడు అదే పార్టీకి మద్దతు తెలుపుతున్నాడు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను పవన్ కళ్యాణ్ నిర్ణయం నచ్చక నేను రాజీనామా చేస్తున్నాను పొత్తు పెట్టుకున్న తర్వాత కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు జనసేన పార్టీలో ఉండి టిడిపిని విమర్శిస్తే వైసిపి కోవర్ట్ అని పవన్ అంటున్నాడు జనసైనికులు ఎవరికీ కోవర్టులు కాదు... చంద్రబాబుకి పవన్ కళ్యాణే పెద్ద కోవర్ట్ ఇప్పటివరకు జనసేన పార్టీ జెండాలు మోశాం టిడిపి జెండాలు మోయమంటే మావల్ల కాదు కాపు యువతను పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నాడు టిడిపికి ఓట్లు వేసే పరిస్థితిలో కాపులు లేరు టిడిపితో పొత్తు పెట్టుకున్నందుకు ఒక సీటు గెలిచినా గొప్పే జనసేన పార్టీ హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆకుల జయకళ్యాణి పవన్ కళ్యాణ్ పై అభిమానంతో నా ఉద్యోగాన్ని పక్కన పెట్టి మరీ జనసేన పార్టీలో చేరాను పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ విభాగాల్లో పనిచేశాను ఒక సమయంలో పార్టీ నుంచి వెళ్లిపోవాలనుకున్నాను పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చేలా మాట్లాడి పార్టీలో పని చేయించుకున్నారు నాకు కేటాయిస్తానని చెప్పిన పదవులు మాత్రం వేరే వారికి కట్టబెట్టారు పార్టీ ట్రెజరర్ రత్నం కాల్ చేసి మీ సేవలు చాలు అన్నారు నాతోపాటు 43 మంది ఉద్యోగులను కారణం చెప్పకుండానే బయటికి పంపించేశారు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలకి సలహాలు, సూచనలు చెప్పే స్వేచ్ఛ కూడా జనసేన పార్టీ కార్యకర్తలకు లేదు. జనసేన పార్టీలో ఎవ్వరైనా టీడీపీ పార్టీని విమర్శిస్తే వైయస్ఆర్సీపీ పార్టీ కోవర్టులుగా చిత్రీకరిస్తాడు. జనసైనికులు కోవర్టులు కాదు.. చంద్రబాబుకి పవన్ కళ్యాణే పెద్ద కోవర్టు - ఆకుల… pic.twitter.com/BO1LwpuGIe — YSR Congress Party (@YSRCParty) December 13, 2023 7:28 AM, Dec 14, 2023 మేనిఫెస్టో పేరుతో టీడీపీ-జనసేన కొత్త నాటకాలు.. టీడీపీ-జనసేన వేరు వేరు కాదు. రెండూ ఒక్కటే.. టీడీపీ తోక పార్టీ జనసేన. టీడీపీకి కాపులు నేరుగా ఓట్లు వేయరు కాబట్టి.. కాపుల ఓట్ల కోసం చంద్రబాబు సృష్టించిన.. మాయాజాల పార్టీనే జనసేన. 2014-19లో చంద్రబాబు 650 హామీలిచ్చి.. నెరవేర్చకుండా మేనిఫెస్టోను.. దాచిపెడితే పవన్ కల్యాణ్ ఇప్పటి వరకూ.. ఎందుకు ప్రశ్నించలేదు..? తెలుగు దేశం హామీలు నెరవేర్చకపోతే.. తనది బాధ్యత అన్నాడు.. చంద్రబాబు ప్రశ్నించకపోవడమే.. పవన్ కల్యాణ్ తన బాధ్యత అనుకుంటున్నాడా..? 2014లో ఇచ్చిన 650 హామీలు నెరవేర్చకపోగా.. ఇప్పుడు కొత్త మేనిఫెస్టోపై కసరత్తు అట..!!! చెప్పేవాడు చంద్రబాబు అయితే.. వినేవాడు ఏదో అన్న సామెత గుర్తుకు వస్తుంది..!!! అసలు.. టీడీపీ-జనసేనలకు మేనిఫెస్టో పేరు ఎత్తే అర్హతే లేదు. పార్టీ పెట్టి పదేళ్లు దాటినా.. పట్టుమని 10 మంది మంది ఎమ్మెల్యేలను.. గెలిపించుకోలేని పవన్ కల్యాణ్.. పోటీ చేసిన రెండు చోట్ల.. ఓడిపోయిన పవన్ కల్యాణ్కు.. మేనిఫెస్టో పేరు ఎత్తే అర్హత ఉంటుందా..? మొన్న ఐదు అంశాలపై చర్చ.. నేడు 10 అంశాలపై చర్చ అంటూ.. లీకులు ఎల్లో కుట్రలో భాగమే.. ప్రజలను మోసం చేయడంలో భాగమే. అసలు.. చంద్రబాబునే ప్రజలు నమ్మడం లేదు. పవన్ రాజకీయాలకు వేస్ట్ అని.. ప్రజలు అనుకుంటున్నారు. వీరిద్దరూ కలిసి మేనిఫెస్టో తయారు చేస్తారట..!! మేం అధికారంలోకి వస్తే.. ప్రజలకు లక్షలకు లక్షలు డబ్బులు ఇస్తామని.. స్లిప్లు పంచుతున్నారు. ఏ ప్రాతిపదిన స్లిప్లు పంచుతున్నారు.. ఏ హామీ ప్రకారం స్లిప్లు ఇస్తున్నారు.. ప్రజల నుంచి ఓటీపీలు ఎందుకు అడుగుతున్నారు..? టీడీపీ - జనసేన కూటమి.. 2024లో ఘోరంగా ఓడిపోతుందని .. ప్రజలు చెబుతున్న మాట. ఓడేపోయేదానికి.. ఫేక్ మేనిఫెస్టో అవసరమా..? చంద్రబాబు-పవన్ కల్యాణ్లు సమాధానం చెప్పాలి. మేనిఫెస్టోపై ఇప్పటికే.. హరిరామ జోగయ్య విమర్శలు గుప్పించారు. ప్రజల ఆశయాలకు మేనిఫెస్టో దూరంగా ఉందంటూ.. హరిరామ జోగయ్య తన అభిప్రాయం కుండబద్దలు కొట్టారు. సంక్షేమ పథకాలతో.. రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రచారం చేసిన.. బాబు బ్యాచ్ ఇప్పుడు.. మేం అధికారంలోకి వస్తే.. సంక్షేమ పథకాలు ఇస్తామని చెబుతున్నారు. దీనిని ప్రజలు ఎలా నమ్ముతారు..? నేతి బీరకాయలో నేయి ఉండదు.. చంద్రబాబు హామీల్లో నిజం ఉండదని.. గ్రామీణ ప్రజలు చెప్పుకునే మాట. ఒకపక్క వైఎస్ఆర్సీపీ నాయకత్వం.. టార్గెట్ 175 దిశగా జెట్ స్పీడ్తో దూసుకెళ్తుంటే.. ఎల్లో బ్యాచ్ మాత్రం.. బిత్తర ముఖాలు వేసుకుని దిక్కులు చూస్తున్నారు. 6:53 AM, Dec 14, 2023 బాబు పాలసీ.. ఆక్ పాక్ కరివేపాక్.! : YSRCP పెత్తందార్లకే పెత్తనం, వైకాపా సమన్వయకర్తల మార్పుల్లో దళితులు, బీసీలే సమిధలు చంద్రబాబు నేతృత్వంలో ఈనాడు చిమ్మిన విషం వాస్తవాలు చూస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే.! వైసీపీ నుంచి 23 మంది MLA లను కొని , 2017 లోఅందులో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చాడు బాబు వీరిలో ఆదినారాయణరెడ్డి ,అమరనాధ్ రెడ్డి ,భూమా అఖిల ప్రియా రెడ్డి సుజయ్ కృష్ణరావులకు మంత్రి పదవులు ఇచ్చాడు కానీ ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు ఇచ్చాడా బాబు.? గడప గడపకు మే 11 2022 న ప్రోగ్రాం మొదలయినప్పుడే కొన్ని నియోజకవర్గాల్లో మార్పులుంటాయి అని పార్టీ అధిష్టానం స్పష్టంగా చేసింది దళితుల స్థానాల్లో మార్పు చేసి వారికే వేరే చోట్ల టికెట్లు ఇచ్చింది బీసీ అయినా విడదల రజనీకి గుంటూరు వెస్ట్ కేటాయించారు కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి , తిప్పల నాగిరెడ్డి ల స్థానాల్లో బీసీలకు గంజి చిరంజీవి (చేనేత) , వరికూరి రామచంద్రరావు (యాదవ) కు ఇచ్చారు. అయినా ఏడుపేనా? ఇక SC నియోజక వర్గాల్లో రెడ్లదే పెత్తనం అంటూ మరో విషం టీడీపీ హయాంలో SC, BC నియోజక వర్గాల్లో కమ్మ పెత్తనం ఉండేది కాబట్టి ఇప్పుడు అలాగే ఉండాలి అని కాకమ్మ కథలు చెబుతున్నారా? దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని చెప్పింది చంద్రబాబు కాదా? రాజకీయాలు అంటే మేమే చేయాలి, దళితులూ మీకెందుకు రాజకీయాలు అంటూ దుర్భషలాడింది మీ MLA చింతమనేని చౌదరి కాదా? బాబు 5 ఏళ్ల పాలనలో ఎస్సీల కోసం చేసిన ఖర్చు - రూ.35,250.46 కోట్లు ఎస్సీల కోసం సీఎం జగన్ ప్రభుత్వం 4 ఏళ్లలో చేసిన ఖర్చు -రూ.63,689 కోట్లు అంటే రెట్టింపు దళితులకు ఇచ్చిన మంత్రి పదవులు : బాబు హయాములో -2, సీఎం జగన్ పాలనలో -5 బాబు 4 కార్పొరేషన్ పదవులు, సీఎం జగన్ 15 కార్పొరేషన్ పదవులు ఇచ్చారు శాసన మండలి చైర్మన్గా మోషెన్ రాజును చేశారు రాజధాని ప్రాంతంలో దళితులకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే మా కుల పెత్తనం దెబ్బ తింటుంది అని అడ్డుకున్నది చంద్రబాబు కాదా? 6:51 AM, Dec 14, 2023 ఇన్నర్ రింగ్ రోడ్ కేసు నేటికి వాయిదా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం కేసు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ తదుపరి విచారణ నేటికి వాయిదా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు పూర్వపరాలేంటంటే.? CID అభియోగాల్లో ముఖ్యమైన అంశాలు టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్లో భూములు స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మూడుసార్లు మార్పు అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్ప్రోకో 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్రింగ్ అలైన్మెంట్లో మార్పులు ఇన్నర్ రింగ్రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు అలైన్మెంట్ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం ఇన్నర్రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్మెంట్ కరకట్ట కట్టడం.. క్విడ్ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించిన లింగమనేని కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసం సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో ఉంటోన్న చంద్రబాబు -
Dec 13th: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases, Political Updates.. 6:24 PM, Dec 13, 2023 చంద్రబాబుకు ఉత్తరాంధ్ర అంటే ఇష్టం లేదు : మంత్రి అమర్నాథ్ విశాఖలో అనేక అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి విశాఖ పరిపాలనా రాజధానిగా ఉండడం చంద్రబాబుకు ఇష్టం లేదు టీడీపీ, జనసేనలు ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని విశాఖపై దుష్ప్రచారం చేస్తున్నాయి ప్రజలను తప్పుదోవ పట్టించడమే టీడీపీ, జనసేన పని నాదెండ్ల మనోహర్ అన్నీ అవాస్తవాలు మాట్లాడుతున్నారు పవన్ అజ్ఞాతవాసి, నాదెండ్ల మనోహర్ అజ్ఞానవాసి ప్రజలను తప్పుదోవ పట్టించేలా నాదెండ్ల వ్యాఖ్యలు ఉన్నాయి 6:04 PM, Dec 13, 2023 దళితులకు అన్యాయం చేసింది చంద్రబాబే : ధర్మాన శ్రీకాకుళం : చంద్రబాబు ఏ రోజైనా దళితులను పట్టించుకున్నారా? : మంత్రి ధర్మాన అవినీతికి తావులేకుండా సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అభివృద్ధి అంటే నాలుగు భవనాలు కట్టడం కాదు ప్రతీ ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడం రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి చంద్రబాబుకు కనిపించదు : మంత్రి ధర్మాన 5:33 PM, Dec 13, 2023 బాబు పాలసీ.. ఆక్ పాక్ కరివేపాక్.! : YSRCP పెత్తందార్లకే పెత్తనం, వైకాపా సమన్వయకర్తల మార్పుల్లో దళితులు, బీసీలే సమిధలు చంద్రబాబు నేతృత్వంలో ఈనాడు చిమ్మిన విషం వాస్తవాలు చూస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే.! వైసీపీ నుంచి 23 మంది MLA లను కొని , 2017 లోఅందులో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చాడు బాబు వీరిలో ఆదినారాయణరెడ్డి ,అమరనాధ్ రెడ్డి ,భూమా అఖిల ప్రియా రెడ్డి సుజయ్ కృష్ణరావులకు మంత్రి పదవులు ఇచ్చాడు కానీ ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు ఇచ్చాడా బాబు.? గడప గడపకు మే 11 2022 న ప్రోగ్రాం మొదలయినప్పుడే కొన్ని నియోజకవర్గాల్లో మార్పులుంటాయి అని పార్టీ అధిష్టానం స్పష్టంగా చేసింది దళితుల స్థానాల్లో మార్పు చేసి వారికే వేరే చోట్ల టికెట్లు ఇచ్చింది బీసీ అయినా విడదల రజనీకి గుంటూరు వెస్ట్ కేటాయించారు కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి , తిప్పల నాగిరెడ్డి ల స్థానాల్లో బీసీలకు గంజి చిరంజీవి (చేనేత) , వరికూరి రామచంద్రరావు (యాదవ) కు ఇచ్చారు. అయినా ఏడుపేనా? ఇక SC నియోజక వర్గాల్లో రెడ్లదే పెత్తనం అంటూ మరో విషం టీడీపీ హయాంలో SC, BC నియోజక వర్గాల్లో కమ్మ పెత్తనం ఉండేది కాబట్టి ఇప్పుడు అలాగే ఉండాలి అని కాకమ్మ కథలు చెబుతున్నారా? దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని చెప్పింది చంద్రబాబు కాదా? రాజకీయాలు అంటే మేమే చేయాలి, దళితులూ మీకెందుకు రాజకీయాలు అంటూ దుర్భషలాడింది మీ MLA చింతమనేని చౌదరి కాదా? బాబు 5 ఏళ్ల పాలనలో ఎస్సీల కోసం చేసిన ఖర్చు - రూ.35,250.46 కోట్లు ఎస్సీల కోసం సీఎం జగన్ ప్రభుత్వం 4 ఏళ్లలో చేసిన ఖర్చు -రూ.63,689 కోట్లు అంటే రెట్టింపు దళితులకు ఇచ్చిన మంత్రి పదవులు : బాబు హయాములో -2, సీఎం జగన్ పాలనలో -5 బాబు 4 కార్పొరేషన్ పదవులు, సీఎం జగన్ 15 కార్పొరేషన్ పదవులు ఇచ్చారు శాసన మండలి చైర్మన్గా మోషెన్ రాజును చేశారు రాజధాని ప్రాంతంలో దళితులకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే మా కుల పెత్తనం దెబ్బ తింటుంది అని అడ్డుకున్నది చంద్రబాబు కాదా? 4:22 PM, Dec 13, 2023 చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ఇద్దరినీ ఎవరూ నమ్మరు : సజ్జల మీడియాతో YSRCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్త ఒక్కరు కూడా పట్టించుకోలేదు పవన్ ని నమ్ముకుని మాత్రమే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు కాపు సామాజిక వర్గం ఓట్లు పడితే తప్ప రాజకీయం చేయలేననే పరిస్థితిలోకి చంద్రబాబు వెళ్లారు 2014-19 మధ్య చంద్రబాబు రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు జగన్ వచ్చాక ఒక్కో ఇటుకనూ పేర్చుకుంటూ అభివృద్ధి చేస్తున్నారు కరోనాలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా రాష్ట్రంలో ప్రజల ఎకానమీ దెబ్బతినలేదు ఎల్లోమీడియాలో వార్తలు రాయించుకుని చంద్రబాబు ఒక భ్రమలో బతుకుతన్నారు పార్టీ కార్యకర్తల నుండి నేతల వరకు అందరినీ జగన్ అక్కున చేర్చుకున్నారు చిన్న చిన్న అసంతృప్తులు అన్నీ సర్దుకుంటాయి టీడీపీ అనే శిధిలపార్టీని చంద్రబాబు ఏలుకుంటున్నారు ఎల్లోమీడియానే టీడీపీని, చంద్రబాబును నడిపిస్తోంది వారు పగటికలలు కంటున్నారు అదే కలలు కంటూ అలాగే వారు భ్రమల్లో ఉండాలని కోరుకుంటున్నాం వై నాట్ 175 అనే లక్ష్యంతోనే మేము పని చేస్తున్నాం జగన్ ఏం తప్పు చేస్తారా? ఎలా చిల్లర రాజకీయాలు చేద్దామా అనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు అసలు టీడీపీకి అభ్యర్థులు ఉన్నారో లేదో కూడా తెలియని దుస్థితి 3:45 PM, Dec 13, 2023 ఇన్నర్ రింగ్ రోడ్ కేసు రేపటికి వాయిదా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం కేసు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ తదుపరి విచారణ రేపటికి వాయిదా 3:03 PM, Dec 13, 2023 మాకొద్దీ జనసేన, పవన్ కళ్యాణ్.. మీకో దండం జనసేనలో తమకు అన్యాయం జరిగిందంటూ రోడ్డెక్కిన ఉమ్మడి పశ్చిమ గోదావరిజిల్లాకు చెందిన తండ్రి, కూతురు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులు, నరసాపురం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు ఆకుల వెంకట స్వామి పవన్ కళ్యాణ్ ప్రవర్తన నచ్చకే జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నా నా కూతురు కళ్యాణి సాఫ్ట్ వేర్ జాబ్ వదులుకుని ఆరేళ్లు జనసేన పార్టీ కోసం కష్టపడింది పవన్ కళ్యాణ్ అప్పజెప్పిన అన్ని విధుల్లో చక్కగా పనిచేసింది కార్యాలయంలోని అంతర్గత కుమ్ములాటల్లో నా కూతురును తొలగించారు పార్టీకి సేవ చేస్తే ఆఫీస్ నుంచి వెళ్ళగొట్టారు పవన్ కళ్యాణ్ మాటలకు, సిద్ధాంతాలకు ఆకర్షితుడినై పార్టీలో జాయిన్ అయ్యాను పార్టీ గుర్తించి పదవులు కేటాయించింది పవన్ కళ్యాణ్ మొదట్లో చెప్పిన మాటలకు ఇప్పుడు మాటలకు పొంతన లేకుండా పోయింది.. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే అర్థం కావడం లేదు పవన్ కళ్యాణ్ ఒకే కుటుంబానికి కొమ్ముకాస్తున్నాడు టిడిపిపై గతంలో అవినీతి చేశారని విమర్శలు చేశాడు ఇప్పుడు అదే పార్టీకి మద్దతు తెలుపుతున్నాడు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను పవన్ కళ్యాణ్ నిర్ణయం నచ్చక నేను రాజీనామా చేస్తున్నాను పొత్తు పెట్టుకున్న తర్వాత కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు జనసేన పార్టీలో ఉండి టిడిపిని విమర్శిస్తే వైసిపి కోవర్ట్ అని పవన్ అంటున్నాడు జనసైనికులు ఎవరికీ కోవర్టులు కాదు... చంద్రబాబుకి పవన్ కళ్యాణే పెద్ద కోవర్ట్ ఇప్పటివరకు జనసేన పార్టీ జెండాలు మోశాం టిడిపి జెండాలు మోయమంటే మావల్ల కాదు కాపు యువతను పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నాడు టిడిపికి ఓట్లు వేసే పరిస్థితిలో కాపులు లేరు టిడిపితో పొత్తు పెట్టుకున్నందుకు ఒక సీటు గెలిచినా గొప్పే జనసేన పార్టీ హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆకుల జయకళ్యాణి పవన్ కళ్యాణ్ పై అభిమానంతో నా ఉద్యోగాన్ని పక్కన పెట్టి మరీ జనసేన పార్టీలో చేరాను పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ విభాగాల్లో పనిచేశాను ఒక సమయంలో పార్టీ నుంచి వెళ్లిపోవాలనుకున్నాను పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చేలా మాట్లాడి పార్టీలో పని చేయించుకున్నారు నాకు కేటాయిస్తానని చెప్పిన పదవులు మాత్రం వేరే వారికి కట్టబెట్టారు పార్టీ ట్రెజరర్ రత్నం కాల్ చేసి మీ సేవలు చాలు అన్నారు నాతోపాటు 43 మంది ఉద్యోగులను కారణం చెప్పకుండానే బయటికి పంపించేశారు 2:44 PM, Dec 13, 2023 ఐఆర్ఆర్ పిటిషన్ రేపటికి వాయిదా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ ఇవాళ కూడా జరిగిన విచారణ తదుపరి విచారణ రేపటికి వాయిదా 1:14 PM, Dec 13, 2023 ఓటర్లతో క్షుద్ర రాజకీయానికి తెర లేపుతారా? భారీ సంఖ్యలో టీడీపీ బోగస్ ఓట్లు చేర్పించినట్టు బయటపడుతోన్న ఆధారాలు కుప్పం సహా 175 నియోజకవర్గాల్లో 41 లక్షల బోగస్ ఓట్లు కుప్పలు తెప్పలుగా ఫారం 7 దరఖాస్తులు.. విచారణ జరిపి ఆ దరఖాస్తులన్నీ నకిలీవని తేలుస్తున్న BLO లు (బూత్ లెవెల్ ఆఫీసర్స్) 2014 ఓటర్ల జాబితాలో సుమారు 35 లక్షలకుపైగా దొంగ ఓట్లు వాటిని అడ్డం పెట్టుకుని నాడు 5 లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి టీడీపీ 2014-19 మధ్య సేవామిత్ర యాప్తో YSRCP అనుకూలర ఓట్లను టార్గెట్ చేసిన టిడిపి ఏకంగా 50,23,565 ఓట్లను తొలగించేందుకు దరఖాస్తులు ఇచ్చిన బాబు మనుష్యులు వైసీపీ ఫిర్యాదును పరిశీలించి 31,97,473 ఓట్లను తిరిగి చేర్పించిన ఎన్నికల కమిషన్ హైదరాబాద్లో నివసిస్తూ తెలంగాణలో ఓటర్లుగా నమోదైన 4.50 లక్షల మందికి ఏపీలోనూ ఓటు గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పటికీ పలు చోట్ల ఓటు కేంద్రాలు పెట్టిన తెలుగుదేశం తెలంగాణలో ఓటేసిన వారికి గాలం వేస్తున్న టిడిపి నేతలు మేమే తీసుకెళ్తాం, ఏపీకి ఓటు మార్పించుకోవాలని వినతులు 12:44 PM, Dec 13, 2023 నేడు హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు IRR కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ నేటికి వాయిదా ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ దాఖలు రింగ్ రోడ్డు కేసులో సీఐడీ తరపున వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు పూర్వపరాలేంటంటే.? CID అభియోగాల్లో ముఖ్యమైన అంశాలు టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్లో భూములు స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మూడుసార్లు మార్పు అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్ప్రోకో 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్రింగ్ అలైన్మెంట్లో మార్పులు ఇన్నర్ రింగ్రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు అలైన్మెంట్ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం ఇన్నర్రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్మెంట్ కరకట్ట కట్టడం.. క్విడ్ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించిన లింగమనేని కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసం సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో ఉంటోన్న చంద్రబాబు 12:25 PM, Dec 13, 2023 స్కిల్ స్కాం కేసు CBI అప్పగించాల్సిందే ఏపీ హైకోర్టులో స్కిల్ కేసు వ్యవహారం స్కిల్ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి పిటిషన్ విచారణను సీబీఐకి అప్పగించేందుకు తమకు అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ కొందరు ప్రతివాదులకు నోటీసులు అందలేదని, మరికొందరు నోటీసులు తీసుకునేందుకు విముఖత చూపుతున్నారన్న పిటిషనర్ పేపర్ పబ్లికేషన్ ద్వారా నోటీసులు ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్న ధర్మాసనం ఉండవల్లి పిటిషన్ విచారణ 2 వారాలు వాయిదా 12:05 PM, Dec 13, 2023 బాబు కేరాఫ్ తమిళనాడు తమిళనాడు శ్రీ పెరంబదూర్ లో చంద్రబాబు పర్యటన శ్రీరామానుజార్ దేవాలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు సమానత్వం కోసం శ్రీ రామానుజులు పాటు పడ్డారు : చంద్రబాబు 11:55 AM, Dec 13, 2023 పార్టీ ఆఫీసుకు దారేది.? మూడు నెలల విరామం తర్వాత టీడీపీ కేంద్ర కార్యాలయానికి రానున్న చంద్రబాబు మ.2 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు సమక్షంలో కుప్పం కార్యకర్తలతో భేటీ సాయంత్రం అందుబాటులో ఉన్న నేతలతో సమావేశం లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభపై చంద్రబాబు మంతనాలు ఇప్పటికే యువగళం గురించి పార్టీ సీనియర్ల ఫిర్యాదు కీలకమైన ఉత్తరాంధ్రను విస్మరించామంటోన్న సీనియర్లు 200 కిలోమీటర్ల (భోగాపురం-ఇచ్ఛాపురం) విస్మరించడంపై తప్పుడు సంకేతాలిచ్చినట్టవుతుందంటున్న సీనియర్లు లోకేష్ను ఒప్పించలేం.. ఇక్కడితో ముగించాలన్న యోచనలో చంద్రబాబు 11:15 AM, Dec 13, 2023 చంద్రబాబు మిత్రుడికి కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ ఎన్టీఆర్ జిల్లా : ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసిన జగ్గయ్యపేట అడిషనల్ మున్సిఫ్ కోర్ట్ ఆంధ్రజ్యోతి దినపత్రికలో తనపై అవమానకరమైన వార్తలు ప్రచురించినందుకు కేసు కోర్టులో కేసు వేసిన నమస్తే దినపత్రిక ఎడిటర్ ముత్యాల సైదేశ్వరరావు కోర్టుకు హాజరు కాకపోవటంతో ఎండి రాధాకృష్ణ ,మరో నలుగురికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన జగ్గయ్యపేట అడిషనల్ మున్సిఫ్ కోర్ట్ 10:45 AM, Dec 13, 2023 రాష్ట్రానికి చంద్రబాబు చేసింది సున్నా : ధర్మాన చోడవరంలో మాట్లాడిన ధర్మాన ప్రసాదరావు మంత్రి టిడిపి హయాంలో వ్యవసాయం మైనస్ గ్రోత్ లోకి వెళ్ళింది వైఎస్ఆర్సీపీ హయాంలో వ్యవసాయం గ్రోత్ పెరిగింది.. టిడిపి హయాంలో GDP 16 వ స్థానంలో ఉంది వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో 4 స్థానంలో ఉంది.. రైతులకోసం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు.. చంద్రబాబుకు అధికారం ఇస్తే మళ్ళీ రైతాంగం నాశనం అయిపోతారు. ఇచ్చిన మాటకు చంద్రబాబు ఎప్పుడూ కట్టుబడి ఉండరు.. 2 లక్షల 40 వేల కోట్ల రూపాయల పేదల ఖాతాల్లో సీఎం జగన్ వేశారు.. రూపాయి అవినీతికి తావులేకుండా పాలన చేస్తున్నారు.. డబ్బు ఇవ్వటమే కాదు పేదవాని గౌరవాన్ని పెంచారు.. నాడు నేడు ద్వారా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చారు.. ప్రైవేట్ స్కూల్స్ కంటే అద్భుతంగా ప్రభుత్వం స్కూల్స్ ను తయారు చేశారు.. ఓట్లు కోసం విద్య వ్యవస్థ లో మార్పులు తేలేదు.. పిల్లల భవిష్యత్ కోసం విద్య వ్యవస్థ లో మార్పులు తెచ్చారు.. రానున్న రోజుల్లో విద్య వ్యవస్థ లో ఆంధ్రప్రదేశ్ ముందు వరసలో ఉంటుంది.. పసుపు కుంకుమ పేరుతో మహిళను చంద్రబాబు మోసం చేశారు.. రైతు రుణ మాఫీ చేస్తామని మోసం చేశారు.. అర్హత ఆధారంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.. చంద్రబాబు అధికారంలోకి వస్త్తే జన్మ భూమి బ్రోకర్లను తెస్తారు.. 10:05 AM, Dec 13, 2023 జనసేను టిడిపికి అద్దెకిచ్చారు : నందిగం సురేష్ చోడవరం : నందిగామ సురేష్ కామెంట్స్ చంద్రబాబు బడుగు,బలహీన వర్గాలను అవమానించారు. బీసీ,ఎస్సీ,ఎస్టీలు జగన్ మోహన్ రెడ్డికి సంపూర్ణ మద్ధతు ఇస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి పాలనతో ఏపీలో పేదరికం తగ్గింది. ఆకలి తీర్చే నాయకుడు కావాలో.. మోసం చేసే నాయకుడు కావాలో ప్రజలు ఆలోచన చేయాలి. చంద్రబాబుకు ఏదో ఒక రోజు శిక్ష పడుతుందని కోర్టులు చెబుతున్నాయి. ఈ రాష్ట్రానికి లోకేష్ అవసరం ఏముంది? రాష్ట్ర సంపదను దోచుకున్నారు. అందువలనే టిడీపిని ప్రజలు పక్కన పెట్టారు. టిడిపికి- జనసేన పార్టీని అద్దెకు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అవసరం అయినపప్పుడు పార్టీని అప్పుడప్పుడు తాకట్టు పడుతున్నాడు. పవన్ కళ్యాణ్ కు తెలంగాణలో డిపాజిట్లు రాలేదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ అవసరం ఈ రాష్ట్రానికి లేదు. జగన్ మోహన్ రెడ్డిపై సింగిల్ గా పోటీ చేసే ధైర్యం ఎందుకు లేదు? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులను కాల్చి చంపినది చంద్రబాబు కాదా! 7:50 AM, Dec 13, 2023 మేనిఫెస్టో పేరుతో టీడీపీ-జనసేన కొత్త నాటకాలు.. టీడీపీ-జనసేన వేరు వేరు కాదు. రెండూ ఒక్కటే.. టీడీపీ తోక పార్టీ జనసేన. టీడీపీకి కాపులు నేరుగా ఓట్లు వేయరు కాబట్టి.. కాపుల ఓట్ల కోసం చంద్రబాబు సృష్టించిన.. మాయాజాల పార్టీనే జనసేన. 2014-19లో చంద్రబాబు 650 హామీలిచ్చి.. నెరవేర్చకుండా మేనిఫెస్టోను.. దాచిపెడితే పవన్ కల్యాణ్ ఇప్పటి వరకూ.. ఎందుకు ప్రశ్నించలేదు..? తెలుగు దేశం హామీలు నెరవేర్చకపోతే.. తనది బాధ్యత అన్నాడు.. చంద్రబాబు ప్రశ్నించకపోవడమే.. పవన్ కల్యాణ్ తన బాధ్యత అనుకుంటున్నాడా..? 2014లో ఇచ్చిన 650 హామీలు నెరవేర్చకపోగా.. ఇప్పుడు కొత్త మేనిఫెస్టోపై కసరత్తు అట..!!! చెప్పేవాడు చంద్రబాబు అయితే.. వినేవాడు ఏదో అన్న సామెత గుర్తుకు వస్తుంది..!!! అసలు.. టీడీపీ-జనసేనలకు మేనిఫెస్టో పేరు ఎత్తే అర్హతే లేదు. పార్టీ పెట్టి పదేళ్లు దాటినా.. పట్టుమని 10 మంది మంది ఎమ్మెల్యేలను.. గెలిపించుకోలేని పవన్ కల్యాణ్.. పోటీ చేసిన రెండు చోట్ల.. ఓడిపోయిన పవన్ కల్యాణ్కు.. మేనిఫెస్టో పేరు ఎత్తే అర్హత ఉంటుందా..? మొన్న ఐదు అంశాలపై చర్చ.. నేడు 10 అంశాలపై చర్చ అంటూ.. లీకులు ఎల్లో కుట్రలో భాగమే.. ప్రజలను మోసం చేయడంలో భాగమే. అసలు.. చంద్రబాబునే ప్రజలు నమ్మడం లేదు. పవన్ రాజకీయాలకు వేస్ట్ అని.. ప్రజలు అనుకుంటున్నారు. వీరిద్దరూ కలిసి మేనిఫెస్టో తయారు చేస్తారట..!! మేం అధికారంలోకి వస్తే.. ప్రజలకు లక్షలకు లక్షలు డబ్బులు ఇస్తామని.. స్లిప్లు పంచుతున్నారు. ఏ ప్రాతిపదిన స్లిప్లు పంచుతున్నారు.. ఏ హామీ ప్రకారం స్లిప్లు ఇస్తున్నారు.. ప్రజల నుంచి ఓటీపీలు ఎందుకు అడుగుతున్నారు..? టీడీపీ - జనసేన కూటమి.. 2024లో ఘోరంగా ఓడిపోతుందని .. ప్రజలు చెబుతున్న మాట. ఓడేపోయేదానికి.. ఫేక్ మేనిఫెస్టో అవసరమా..? చంద్రబాబు-పవన్ కల్యాణ్లు సమాధానం చెప్పాలి. మేనిఫెస్టోపై ఇప్పటికే.. హరిరామ జోగయ్య విమర్శలు గుప్పించారు. ప్రజల ఆశయాలకు మేనిఫెస్టో దూరంగా ఉందంటూ.. హరిరామ జోగయ్య తన అభిప్రాయం కుండబద్దలు కొట్టారు. సంక్షేమ పథకాలతో.. రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రచారం చేసిన.. బాబు బ్యాచ్ ఇప్పుడు.. మేం అధికారంలోకి వస్తే.. సంక్షేమ పథకాలు ఇస్తామని చెబుతున్నారు. దీనిని ప్రజలు ఎలా నమ్ముతారు..? నేతి బీరకాయలో నేయి ఉండదు.. చంద్రబాబు హామీల్లో నిజం ఉండదని.. గ్రామీణ ప్రజలు చెప్పుకునే మాట. ఒకపక్క వైఎస్ఆర్సీపీ నాయకత్వం.. టార్గెట్ 175 దిశగా జెట్ స్పీడ్తో దూసుకెళ్తుంటే.. ఎల్లో బ్యాచ్ మాత్రం.. బిత్తర ముఖాలు వేసుకుని దిక్కులు చూస్తున్నారు. 6:50 AM, Dec 13, 2023 చంద్రబాబు కేసులు - స్టేటస్ చంద్రబాబు కేసుల స్టేటస్ ఏంటీ? కేసు : స్కిల్ కుంభకోణం స్టేటస్ : నవంబర్ 20న బెయిల్ ఇచ్చిన హైకోర్టు వివరణ : ఆరోగ్య కారణాలతో ఇచ్చిన బెయిల్ను సాధారణ బెయిల్గా మార్చిన హైకోర్టు కేసు గురించి బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని సూచించిన హైకోర్టు కేసు : స్కిల్ స్కాం అంశం : క్వాష్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : ఈ నెలలో తీర్పు వచ్చే అవకాశం కేసు : ఇసుక కుంభకోణం అంశం : చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరణ : డిసెంబర్ 12 (నిన్న), డిసెంబర్ 13(నేడు) విచారణ. చంద్రబాబు కేసులు @ హైకోర్టు హైకోర్టులో చంద్రబాబు కేసుల విచారణ వాయిదా IRR కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలు తమ వాదనలు వినిపించేందుకు మరికొంత సమయం కావాలన్న ఏజీ కేసు విచారణ ఈరోజుకి వాయిదా ఇసుక కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ఏజీ వాదనలు వినిపించేందుకు కేసు విచారణ శుక్రవారానికి వాయిదా కేసు : ఫైబర్ నెట్ పేరిట నిధుల దోపిడి అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : జనవరి 17కు తదుపరి విచారణ వాయిదా కేసు : అంగళ్లులో అల్లర్లు రెచ్చగొట్టిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : మంజూరు చేసిన హైకోర్టు వివరణ : ఏ1గా ఉన్న చంద్రబాబు, మరో 170 మంది ఇతర నిందితులు కేసు : మద్యం విధానాల్లో అక్రమాలకు పాల్పడి నిధులు కొట్టేసిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరిగిన విచారణ వివరణ : తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు, తీర్పు రిజర్వ్ 6:30 AM, Dec 13, 2023 తప్పుడు వార్తలు ఆపండి : ఎల్లో మీడియాకు YSRCP వార్నింగ్ ప్రభుత్వంపై విషం చిమ్మడమే మీ లక్ష్యమా? చంద్రబాబుకు ప్రయోజనం కలిగించడమే మీకు ఆనందమా? ఇంకెన్ని అబద్దాలు చెబుతారు? ఎన్ని అసత్యాలు ప్రచారం చేస్తారు? .@Naralokesh, don’t spill your yellow media venom on our state. You’ve proven yet again that you can only vomit lies when you open your mouth. The Central Government's data on the floor of parliament speaks louder than your disgusting lies. Andhra Pradesh's unemployment rate is… https://t.co/zQMnXeDEeB pic.twitter.com/RB1x6T4Txy — YSR Congress Party (@YSRCParty) December 12, 2023 ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అభియోగాలేంటీ? టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్లో భూములు స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మూడుసార్లు మార్పు అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్ప్రోకో జూలై 22,2015 & ఏప్రిల్ 4, 2017 మరియు అక్టోబరు 31, 2018న ఇన్నర్రింగ్ అలైన్మెంట్లో మార్పులు ఇన్నర్ రింగ్రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు అలైన్మెంట్ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం ఇన్నర్రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్మెంట్ కరకట్ట కట్టడం.. క్విడ్ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించిన లింగమనేని కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసం సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు ఫైబర్ గ్రిడ్ కేసు @ సుప్రీంకోర్టు ఫైబర్ నెట్ కేసు పిటిషన్ పై విచారణ జనవరి 17కు వాయిదా చంద్రబాబు 17A - క్వాష్ పిటిషన్ పై తీర్పు అనంతరమే ఈ కేసు విచారిస్తామన్న సుప్రీంకోర్టు విచారణ జరిపిన జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జనవరి 17కు వాయిదా కేసుకు సంబంధించిన విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలను ఇరుపక్షాలు చేయవద్దని సూచన చంద్రబాబు అలాంటి ప్రకటనలు చేసి ఉంటే ఆ రికార్డులు తమకు సమర్పించాలని CID లాయర్కు సుప్రీంకోర్టు ఆదేశం CID వేర్వేరు ప్రాంతాల్లో ప్రెస్మీట్ నిర్వహించిందన్న బాబు లాయర్ సిద్ధార్థ లూథ్రా ఇరుపక్షాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు గురించి పబ్లిక్గా వ్యాఖ్యలు చేయొద్దన్న సుప్రీంకోర్టు ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బైయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించడం తో సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు ‘ఫైబర్గ్రిడ్’ కుంభకోణం దర్యాప్తులో CID కీలక అంశాలు టెరాసాఫ్ట్ పేరుతో రూ.284 కోట్లు కొట్టేసిన లోకేశ్ సన్నిహితులు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏపీలో చేపట్టిన ఫైబర్నెట్ ప్రాజెక్టు రూ.333 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులను నిబంధనలకు విరుద్ధంగా లోకేశ్ సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్కు అప్పగింత కనుమూరి కోటేశ్వరరావు సహకారాన్ని తీసుకున్న వేమూరి వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో కనుమూరి కోటేశ్వరరావును భాగస్వామిగా చేరిక వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్కుమార్ రామ్మూర్తిలతో కలిసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ LLP అనే మ్యాన్పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీ సృష్టి ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీ, ఇతర కంపెనీలకు రూ.284 కోట్లు విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం నెటాప్స్ పేరుతో డొల్ల కంపెనీ సృష్టించి నిధులు మళ్లించిన వేమూరి హరికృష్ణ నెటాప్స్ కంపెనీకి చెల్లించిన రూ.8.35 కోట్లను వేమూరి హరికృష్ణకు చెందిన ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు మళ్లించారు. నెటాప్స్ కంపెనీ నుంచి రూ.1.49 కోట్లను వేమూరి హరికృష్ణ కుమార్తె వేమూరి అభిజ్ఞ ఖాతాకు మళ్లించారు. విదేశాల్లో ఉన్న ఆమె ఇక్కడ తమ కంపెనీలో పనిచేస్తున్నట్లు చూపించి జీతం కింద నెలకు రూ.1.35 లక్షలు చెల్లింపు వేమూరి హరికృష్ణ భార్య వేమూరి నీలిమ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్గా రూ.39.74 లక్షలు నెటాప్స్ కంపెనీ బదిలీ నెటాప్స్ కంపెనీ 2017 జూన్ నుంచి 2020 జూన్ మధ్య ఎలాంటి సేవలు, పరికరాల సరఫరా లేకుండానే వేమూరి హరికృష్ణకు రూ.95.90 లక్షలు బదిలీ నెటాప్స్ కంపెనీ 2017 జనవరి నుంచి 2019 మార్చి మధ్యలో సేవలు, పరికరాల సరఫరా లేకుండా స్ఫూర్తి ఇన్నోవేషన్స్కు రూ.76 లక్షలు బదిలీ టెరాసాఫ్ట్ లావాదేవీలను ఆడిటింగ్ చేసిన స్వతంత్ర సంస్థ ఐబీఐ గ్రూప్ ఇప్పటికే ఈ కేసులో నలుగురు సూత్రధారుల అరెస్టు. -
Fiber Case: బహిరంగ ప్రకటనలు చేయొద్దు: బాబుకు సుప్రీం హెచ్చరిక!
సాక్షి, ఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిందితుడిగా ఉన్న ఫైబర్నెట్ కేసులో సుప్రీం కోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించి ఎలాంటి బహిరంగ ప్రకటనలు చేయొద్దని ఆదేశించిన న్యాయస్థానం.. చంద్రబాబు గనుక అలాంటి ప్రకటనలు చేసి ఉంటే ఆ రికార్డులు తమకు సమర్పించాలని కోరింది. ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు నాయుడు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను మంగళవారం సుప్రీం కోర్టు వాయిదా వేసింది. స్కిల్ స్కాం కేసులో 17ఏ క్వాష్ పిటిషన్పై తీర్పు వెలువడిన అనంతరమే ఈ పిటిషన్పై విచారణ జరుపుతామని స్పష్టం చేస్తూ విచారణను వచ్చే నెల 17వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే అధికారంలో ఉండగా.. ఫైబర్నెట్ కుంభకోణానికి పాల్పడ్డారన్న అభియోగాలపై చంద్రబాబుపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఏపీ హైకోర్టులో ఆయన ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేయగా.. కోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్ను జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణ జరుపుతోంది. -
Dec 12th: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases, Political Updates.. 5:25 PM, Dec 12, 2023 మ్యానిఫెస్టోపై ముందుకు పడని అడుగు ఇంకా తుదిదశకు రాని తెలుగుదేశం-జనసేన మ్యానిఫెస్టో మినీ మేనిఫెస్టో పేరిట కుస్తీలు పడుతోన్న టిడిపి నేతలు తెలుగుదేశం ఎజెండాలో ఆరు అంశాలు జనసేన ఎజెండాలో అయిదు అంశాలు ఇప్పటికే పవన్ కళ్యాణ్తో విడతలవారీగా చర్చలు జరిపిన చంద్రబాబు తెలంగాణ ఎన్నికల తర్వాత మారిన చంద్రబాబు ప్లాన్ ఏం చేస్తే ఆకట్టుకోవాలనుకునే దానిపై మంతనాలు మేనిఫెస్టోలో చేర్చిన ఎనిమిది అంశాలు 1. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా అంకుర సంస్థల ఏర్పాటుకు రూ. 10 లక్షల వరకూ రాయితీ 2. ఆక్వా, ఉద్యాన, పాడి రైతులకు ప్రోత్సాహకాలు. 3. అమరావతే రాజధానిగా కొనసాగింపు. 4. పేదలకు ఉచిత ఇసుక, కార్మిక సంక్షేమం. 5.అసమానతలు తొలిగిపోయి.. ఆర్థిక వ్యవస్థ బాగుపడేలా ప్రణాళికల రూపకల్పన. 6. బీసీలకు రక్షణ చట్టం తీసుకురావడం. 7. రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి బయటకు తీసుకువచ్చే విధానాలపై నిర్ణయం. 8. రద్దు చేసిన సంక్షేమ పథకాలపై పునఃపరిశీలన. ఇంత చేసినా.. మేనిఫెస్టో ప్రజల్లో నెగ్గుతుందన్న దానిపై టిడిపి-జనసేనలో అనుమానాలు ఇలాంటి మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వెళ్తే సీన్ రివర్సేనని రెండు పార్టీ నేతల ఆందోళన టిడిపి-జనసేన మేనిఫెస్టో ప్రజల ఆశలకు దూరంగా ఉందంటూ హరిరామజోగయ్య విమర్శలు ఏముందని ఇది ప్రజలను ఆకట్టుకుంటుందని హరిరామజోగయ్య ప్రశ్నలు కొత్తగా 47 సంక్షేమ పథకాలు పెట్టాలంటున్న హరిరామజోగయ్య మరి ఇన్నాళ్లు శ్రీలంకలా మారుతుందని భయపెట్టాం కదా అంటోన్న తెలుగుదేశం నేతలు గెలవాలంటే ఏమైనా చెప్పాల్సిందేనంటూ ఇరుపక్షాల్లో చర్చ 2014లో అధికారంలోకి రాగానే మేనిఫెస్టోను మాయం చేసిన చంద్రబాబు, తెలుగుదేశం నేతలు 4:45 PM, Dec 12, 2023 చంద్రబాబు కేసులు @ హైకోర్టు హైకోర్టులో చంద్రబాబు కేసుల విచారణ వాయిదా IRR కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలు తమ వాదనలు వినిపించేందుకు మరికొంత సమయం కావాలన్న ఏజీ కేసు విచారణ రేపటికి వాయిదా ఇసుక కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ఏజీ వాదనలు వినిపించేందుకు కేసు విచారణ శుక్రవారానికి వాయిదా 4:31 PM, Dec 12, 2023 విశాఖకు కార్యాలయాల తరలింపును వ్యతిరేకిస్తూ పిటిషన్ విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలిస్తున్నారంటూ పిటిషన్ కార్యాలయాల తరలింపు నిలిపివేయాలని కోరిన రాజధాని పరిరక్షణ సమితి విచారణను సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు 4:22 PM, Dec 12, 2023 చెన్నైకి చంద్రబాబు కాసేపట్లో చెన్నై చేరుకోనున్న చంద్రబాబు చెన్నై నుంచి రోడ్డు మార్గంలో శ్రీపెరంబుదూర్కు బాబు రామానుజర్ ఆలయంలో పూజలు నిర్వహించనున్న బాబు అనంతరం మైలాపుర్ లోని చంద్రబాగ్ అవెన్యూ కు అక్కడ నాగాలాండ్ గవర్నర్ ఐలా గణేశన్ ఇంట్లో భేటీ 3:45 PM, Dec 12, 2023 తప్పుడు వార్తలు ఆపండి : ఎల్లో మీడియాకు YSRCP వార్నింగ్ ప్రభుత్వంపై విషం చిమ్మడమే మీ లక్ష్యమా? చంద్రబాబుకు ప్రయోజనం కలిగించడమే మీకు ఆనందమా? ఇంకెన్ని అబద్దాలు చెబుతారు? ఎన్ని అసత్యాలు ప్రచారం చేస్తారు? .@Naralokesh, don’t spill your yellow media venom on our state. You’ve proven yet again that you can only vomit lies when you open your mouth. The Central Government's data on the floor of parliament speaks louder than your disgusting lies. Andhra Pradesh's unemployment rate is… https://t.co/zQMnXeDEeB pic.twitter.com/RB1x6T4Txy — YSR Congress Party (@YSRCParty) December 12, 2023 2:55 PM, Dec 12, 2023 ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు @ హైకోర్టు ఏపీ హైకోర్టు:అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం కేసు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు నాయుడు పిటిషన్పై హైకోర్టులో విచారణ సిఐడి తరఫున వాదన వినిపిస్తున్న అడ్వకేట్ జనరల్ శ్రీరాం కేసులో అభియోగాలేంటీ? టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్లో భూములు స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మూడుసార్లు మార్పు అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్ప్రోకో జూలై 22,2015 & ఏప్రిల్ 4, 2017 మరియు అక్టోబరు 31, 2018న ఇన్నర్రింగ్ అలైన్మెంట్లో మార్పులు ఇన్నర్ రింగ్రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు అలైన్మెంట్ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం ఇన్నర్రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్మెంట్ కరకట్ట కట్టడం.. క్విడ్ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించిన లింగమనేని కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసం సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు 2:50 PM, Dec 12, 2023 చంద్రబాబు కేసులు - స్టేటస్ చంద్రబాబు కేసుల స్టేటస్ ఏంటీ? కేసు : స్కిల్ కుంభకోణం స్టేటస్ : నవంబర్ 20న బెయిల్ ఇచ్చిన హైకోర్టు వివరణ : ఆరోగ్య కారణాలతో ఇచ్చిన బెయిల్ను సాధారణ బెయిల్గా మార్చిన హైకోర్టు కేసు గురించి బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని సూచించిన హైకోర్టు కేసు : స్కిల్ స్కాం అంశం : క్వాష్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : ఈ నెలలో తీర్పు వచ్చే అవకాశం కేసు : ఇసుక కుంభకోణం అంశం : చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరణ : డిసెంబర్ 12 (ఈ రోజు) విచారణ కేసు : ఫైబర్ నెట్ పేరిట నిధుల దోపిడి అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : జనవరి 17కు తదుపరి విచారణ వాయిదా కేసు : అంగళ్లులో అల్లర్లు రెచ్చగొట్టిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : మంజూరు చేసిన హైకోర్టు వివరణ : ఏ1గా ఉన్న చంద్రబాబు, మరో 170 మంది ఇతర నిందితులు కేసు : ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాల కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరణ : డిసెంబర్ 12 (ఈరోజు) విచారణ కేసు : మద్యం విధానాల్లో అక్రమాలకు పాల్పడి నిధులు కొట్టేసిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరిగిన విచారణ వివరణ : తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు, తీర్పు రిజర్వ్ 2:30 PM, Dec 12, 2023 ఫైబర్ గ్రిడ్ కేసు @ సుప్రీంకోర్టు ఫైబర్ నెట్ కేసు పిటిషన్ పై విచారణ జనవరి 17కు వాయిదా చంద్రబాబు 17A - క్వాష్ పిటిషన్ పై తీర్పు అనంతరమే ఈ కేసు విచారిస్తామన్న సుప్రీంకోర్టు విచారణ జరిపిన జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జనవరి 17కు వాయిదా కేసుకు సంబంధించిన విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలను ఇరుపక్షాలు చేయవద్దని సూచన చంద్రబాబు అలాంటి ప్రకటనలు చేసి ఉంటే ఆ రికార్డులు తమకు సమర్పించాలని CID లాయర్కు సుప్రీంకోర్టు ఆదేశం CID వేర్వేరు ప్రాంతాల్లో ప్రెస్మీట్ నిర్వహించిందన్న బాబు లాయర్ సిద్ధార్థ లూథ్రా ఇరుపక్షాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు గురించి పబ్లిక్గా వ్యాఖ్యలు చేయొద్దన్న సుప్రీంకోర్టు ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బైయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించడం తో సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు 1:30 PM, Dec 12, 2023 ఫైబర్ గ్రిడ్ కేసు @ సుప్రీంకోర్టు ఫైబర్ నెట్ కేసులో నేడు సుప్రీంకోర్టులో విచారణ ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు పిటిషన్ ఈ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన హైకోర్టు విచారణ జరపనున్న జస్టిస్ అనిరుద్ధ బోస్.. జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కోర్టు నంబర్ -6లో.. ఐటమ్ నంబర్ 301గా లిస్ట్ అయిన.. చంద్రబాబు ముందస్తు బెయిల్ కేసు ‘ఫైబర్గ్రిడ్’ కుంభకోణం దర్యాప్తులో CID కీలక అంశాలు టెరాసాఫ్ట్ పేరుతో రూ.284 కోట్లు కొట్టేసిన లోకేశ్ సన్నిహితులు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏపీలో చేపట్టిన ఫైబర్నెట్ ప్రాజెక్టు రూ.333 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులను నిబంధనలకు విరుద్ధంగా లోకేశ్ సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్కు అప్పగింత కనుమూరి కోటేశ్వరరావు సహకారాన్ని తీసుకున్న వేమూరి వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో కనుమూరి కోటేశ్వరరావును భాగస్వామిగా చేరిక వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్కుమార్ రామ్మూర్తిలతో కలిసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ LLP అనే మ్యాన్పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీ సృష్టి ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీ, ఇతర కంపెనీలకు రూ.284 కోట్లు విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం నెటాప్స్ పేరుతో డొల్ల కంపెనీ సృష్టించి నిధులు మళ్లించిన వేమూరి హరికృష్ణ నెటాప్స్ కంపెనీకి చెల్లించిన రూ.8.35 కోట్లను వేమూరి హరికృష్ణకు చెందిన ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు మళ్లించారు. నెటాప్స్ కంపెనీ నుంచి రూ.1.49 కోట్లను వేమూరి హరికృష్ణ కుమార్తె వేమూరి అభిజ్ఞ ఖాతాకు మళ్లించారు. విదేశాల్లో ఉన్న ఆమె ఇక్కడ తమ కంపెనీలో పనిచేస్తున్నట్లు చూపించి జీతం కింద నెలకు రూ.1.35 లక్షలు చెల్లింపు వేమూరి హరికృష్ణ భార్య వేమూరి నీలిమ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్గా రూ.39.74 లక్షలు నెటాప్స్ కంపెనీ బదిలీ నెటాప్స్ కంపెనీ 2017 జూన్ నుంచి 2020 జూన్ మధ్య ఎలాంటి సేవలు, పరికరాల సరఫరా లేకుండానే వేమూరి హరికృష్ణకు రూ.95.90 లక్షలు బదిలీ నెటాప్స్ కంపెనీ 2017 జనవరి నుంచి 2019 మార్చి మధ్యలో సేవలు, పరికరాల సరఫరా లేకుండా స్ఫూర్తి ఇన్నోవేషన్స్కు రూ.76 లక్షలు బదిలీ టెరాసాఫ్ట్ లావాదేవీలను ఆడిటింగ్ చేసిన స్వతంత్ర సంస్థ ఐబీఐ గ్రూప్ ఇప్పటికే ఈ కేసులో నలుగురు సూత్రధారుల అరెస్టు 12:05 PM, Dec 12, 2023 YSRCP మార్పులపై TDP పిచ్చి వ్యాఖ్యలు.. ఒకసారి వెనక్కి తిరిగి చూడండి బాబు.. వైసీపీ అంతర్గత పరిణామాలపై స్పందించిన టీడీపీ బడుగు బలహీన వర్గాలకు సీట్లు మార్చడం ఏంటి? సీట్లు మార్చినా.. YSRCPకి కష్టం : తెలుగుదేశం 2019 ఎన్నికల్లో కుప్పకూలిన టీడీపీ కంచుకోటలు అనేక దశాబ్దాలుగా గెలుస్తూ కంచుకోటలుగా భావించిన నియోజకవర్గాల్లో ఘోరంగా ఓడిన తెలుగు దేశం కేవలం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కేబినెట్లోని ముగ్గురు మంత్రులు మినహా మిగతావారంతా పరాజయం పార్టీ ఆవిర్భావం తర్వాత గత 36 ఏళ్లలో జరిగిన 8 ఎన్నికల్లో టీడీపీ ఏడు నుంచి ఆరుసార్లు గెలుపు ఇప్పటివరకు టీడీపీ ఏడుసార్లు గెలిచిన నియోజకవర్గాలు 16, ఆరుసార్లు గెలిచినవి 29 చోట్ల ఓటమి శ్రీకాకుళం జిల్లా పలాసలో (గతంలో సోంపేట) 2009లో తప్ప అన్ని ఎన్నికల్లోనూ టీడీపీ విజయం, 2019లో గౌతు శిరీష ఓటమి 2004లో తప్ప అన్నిసార్లూ గెలుస్తూ వచ్చిన విజయనగరంలో సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్గజపతి రాజు కుమార్తె అదితి గజపతి రాజు ఓటమి పాయకరావుపేటలో టీడీపీ 8 ఎన్నికల్లో ఒకేసారి ఓడింది. ఇప్పుడు వైఎస్సార్సీపీ నెగ్గింది. ఏడుసార్లు గెలిచిన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో వంగలపూడి అనిత ఓటమి ఏడుసార్లు గెలిచిన కృష్ణా జిల్లా నందిగామలో సైకిల్ గల్లంతు 1989లో తప్ప అన్ని ఎన్నికల్లోనూ గుంటూరు జిల్లా పొన్నూరులో టీడీపీ విజయం సాధించగా... 2019లో ఓటమి అనంతపురం జిల్లా పెనుగొండ, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, కర్నూలు జిల్లా పత్తికొండలో ఇలాంటి దీన పరిస్థితి సైకిల్కు మేం కలిసి పోటీ చేసి ఉంటే.. 2019లో మరోలా ఉండేది : టీడీపీ, జనసేన సమన్వయం 2019లో పవన్కళ్యాణ్ ఎందుకు ఒంటరిగా పోటీ చేశాడో చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్నది పవన్ ఎజెండా అయినా పారని ఎత్తుగడ, ఛీ కొట్టి ఇంటికి పరిమితం చేసిన ఓటర్లు ఒకసారి కింద ఇచ్చిన ఎన్నికల సంఘం నివేదికను జాగ్రత్తగా పరిశీలించండి అసలు జనసేన 2019లో కేవలం 137 సీట్లకే ఎందుకు పరిమితమయింది? తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం వల్ల మిగతా చోట్ల పోటీ చేయలేదు ఎక్కడెక్కడ YSRCP అభ్యర్థి బలంగా ఉన్నాడో.. అక్కడ మాత్రమే జనసేన బరిలోకి దిగింది జనసేన ఉద్దేశ్యం ఒకటే.. YSRCP ఓట్లను పరిమితం చేయడం 11:15 AM, Dec 12, 2023 ఇసుక కేసు @ హైకోర్టు ఇసుక కుంభకోణం కేసులో చంద్రబాబు పిటిషన్ ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరిన చంద్రబాబు హైకోర్టులో ఇవ్వాళ మధ్యాహ్నం విచారణ సీఐడీ నమోదు చేసిన కేసులో చంద్రబాబు పిటిషన్ ఇసుక కేసు పూర్వపరాలేంటీ? చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు యథేచ్చగా భూగర్భ వనరుల దోపిడి చంద్రబాబు ఇంటికి కూతవేటు దూరంలోనే.. బాబు ఉచిత ఇసుక విధానం.. పేదల కోసం కాదు.. పెద్దల కోసం 2014లో మహిళా సంఘాల ముసుగులో ఇసుక దోపిడీ పేదలు ఇళ్లు కట్టుకోవడానికి దోహదపడాల్సిన ఉచిత ఇసుక విధానం స్మగ్లర్ల ముఠా చేతికి భారీ యంత్రాలతో ఇసుకను తవ్వి పెద్దఎత్తున అక్రమార్జనకు పాల్పడిందన్న లాయర్ శ్రావణ్కుమార్ పర్యావరణ చట్టాలను తుంగలో తొక్కిన నటి బాబు ప్రభుత్వం పూడికతీత, డ్రెడ్జింగ్ పేరుతో ఇసుకను పెద్దల ముఠా దోచుకుంటుంటే ప్రేక్షకపాత్ర తీవ్రంగా ఆక్షేపించిన NGT అయినా ఎన్జీటీ ఆదేశాలు బేఖాతరు.. ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో మళ్లీ ఎన్జీటీని ఆశ్రయించిన రైతులు ఇసుక అక్రమ తవ్వకాలను నిగ్గుతేల్చేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఎన్జీటీ కమిటీ చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడానికి కూతవేటు దూరంలో 2019 జనవరి 17–18న కమిటీ పరిశీలన స్మగ్లర్ల ముఠా భారీ యంత్రాలతో యథేచ్ఛగా ఇసుక తవ్వుతుండటాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి.. 2019, జనవరి 21న ఎన్జీటీకి నివేదిక సమర్పణ ఈ నివేదిక ఆధారంగా తక్షణమే ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేయాలని టీడీపీ సర్కార్కు NGT అల్టిమేటం ఇసుక అక్రమ తవ్వకాలతో పర్యావరణాన్ని దెబ్బతీసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.వంద కోట్ల జరిమానా మొత్తాన్ని ఇసుక స్మగ్లర్ల నుంచే వసూలుచేసి చెల్లించాలని స్పష్టం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏప్రిల్ 4, 2019లో ఇచ్చిన తీర్పులో ప్రస్తావన 10:05 AM, Dec 12, 2023 17a పిటిషన్లో ఊరట కోసం బాబు ఆరాటం త్వరలో స్కిల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే అవకాశం తాను తప్పు చేయలేదని చెప్పకుండా ముందస్తు అనుమతి చుట్టు బాబు వాదనలు అసలు స్కిల్ స్కాంలో ఏం జరిగింది? టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.371 కోట్లు కొల్లగొట్టిన వ్యవహారమే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసు డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్), ఆదాయపు పన్ను శాఖ వంటి కేంద్ర ఏజెన్సీల గుర్తింపుతో వెలుగులోకి 2017-2018లో నకిలీ ఇన్వాయిస్లతో బయటపడ్డ అక్రమం అప్రమత్తం చేసినా.. అప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబే కాబట్టి పట్టించుకోని వైనం ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే ప్రధాన సూత్రధారి, లబ్ధిదారు అని సీఐడీ అభియోగాలు కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరిన బ్యాంకు స్టేట్మెంట్లు, రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడీ ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ.. పలువురి అరెస్ట్ కూడా షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామంటూ ఘరానా మోసం రూ.3,300 కోట్లకు సీమెన్స్ సంస్థ - డిజైన్టెక్ సంస్థలు ఒప్పందం ప్రభుత్వం 10 శాతం నిధులు ఇస్తే, మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ చెల్లించేలా ఒప్పందం జరిగిందని మోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 శాతం వాటాగా జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లను విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వం చెల్లించిన రూ.371 కోట్లలో రూ.240 కోట్ల రూపాయలను సీమెన్స్ సంస్థ పేరుతో కాకుండా డిజైన్టెక్ సంస్థకు బదలాయించారని సీఐడీ అభియోగం ఎలైట్ కంప్యూటర్స్, స్కిల్లర్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, నాలెడ్జ్ పోడియం, ఈటీఏ- గ్రీన్స్, కేడన్స్ పార్టనర్ తదితర షెల్ కంపెనీలకు నిధుల మళ్లింపు ఈ కుంభకోణం 2016- 2018 మధ్య జరిగింది. దీనిపై గతంలోనే ఏసీబీకి పలువురు ఫిర్యాదు చేశారు ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు చంద్రబాబు బాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు సీఆర్పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెఓంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు కీలక ఆధారాలను సుప్రీంకోర్టుకు సమర్పించిన సీఐడీ 8:30 AM, Dec 12, 2023 ఫైబర్ నెట్ కేసులో నేడు సుప్రీంకోర్టులో విచారణ నేడు సుప్రీంకోర్టులో ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బైయిల్ పిటిషన్పై విచారణ ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బైయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరణ దీంతో, సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు విచారణ జరుపనున్న జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కోర్ట్ నంబర్-6లో ఐటమ్ నంబర్ 301గా లిస్ట్ అయిన చంద్రబాబు ముందస్తు బెయిల్ కేసు 7:30 AM, Dec 12, 2023 నేడు ఐఆర్ఆర్, ఇసుక కేసులో విచారణ ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు పిటిషన్పై నేడు హైకోర్టులో మధ్యాహ్నం విచారణ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ దాఖలు ఉచిత ఇసుక కేసులో చంద్రబాబు పిటిషన్పై హైకోర్టులో మధ్యాహ్నం విచారణ ఉచిత ఇసుక పథకంపై సీఐడీ నమోదు చేసిన కేసులో చంద్రబాబు పిటిషన్ 6:45 AM, Dec 12, 2023 అమరావతి.. అసలు నిజాలు.. తెలుగుదేశం పార్టీ ఏం ప్రచారం చేస్తోందంటే..? అమరావతి ఉద్యమానికి ఈ నెల 17వ తేదీకి నాలుగేళ్లు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ గ్రౌండ్స్లో సభ అమరావతి పరిరక్షణ సమితి, అమరావతి రాజధాని ఐకాస ఆధ్వర్యంలో ఏర్పాటు సభకు ప్రత్యేక అతిథులుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అయ్యా.. అమరావతి పెద్దలు.. కొంచెం మీ అస్థాన విద్వాంసుడు జడ శ్రవణ్ చెప్పిన మాటలు జాగ్రత్తగా అలకించండి అమరావతి గురించి జడ శ్రవణ్ స్వయంగా చెప్పిన మాటలు ఇవి తెలుగుదేశం పార్టీని నమ్మి ఎవరూ మోసపోవద్దు.: శ్రవణ్ అసలు అమరావతి పేరిట రైతులను నట్టేట ముంచింది తెలుగుదేశం పార్టీనే భూములిచ్చిన రైతులను ఘోరంగా మోసం చేసింది తెలుగుదేశం పార్టీనే 28వేల మంది రైతుల నుంచి 33 వేల ఎకరాలు లాగేసుకున్నారు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుపేద వర్గాల రైతుల కన్నీళ్లకు కారణమైన దానికి మొదటి ముద్దాయి చంద్రబాబే ఏ మేధావి వచ్చినా నేను చర్చకు సిద్ధం : జడ శ్రవణ్ అమరావతిని నాశనం చేసింది తెలుగుదేశమే : జడ శ్రవణ్ రాజధాని పేరిట అన్ని అరిష్టాలకు, దరిద్రాలకు కారణం చంద్రబాబు, తెలుగుదేశమే లోకేష్.. నీకు బుద్దుందా? : జడ శ్రవణ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు ఓటేసిందని శ్రీదేవిని స్టేజీ ఎక్కించి పక్కన కూర్చోబెట్టుకుంటారా? మిమ్మల్ని నమ్ముకున్న పార్టీ ఇన్ఛార్జీని బకరా చేస్తారా? ఇదా తెలుగుదేశం నైజం.? సిగ్గుండాలి.. మీకు.. పైకి మీరు చెప్పేది నిష్పక్షపాత రాజకీయమా? రాజకీయాలు, రాజకీయ ప్రయోజనాల కోసం ఎలాంటి వ్యభిచారమైనా చేస్తారా? తండ్రీ కొడుకులు రాజకీయ వ్యభిచారంలో గిన్నీస్ బుక్ ఎక్కుతారు..! వ్యభిచార రాజకీయాలు ఎంత దుర్మార్గంగా జరుగుతాయో అన్నదానికి తెలుగుదేశం ప్రత్యక్ష ఉదాహరణ డబ్బుతోనే మీ రాజకీయం నడుపుదామనుకుంటే.. మీరసలు నాయకులే కాదు రాజకీయం అంటే విలువలు, విశ్వసనీయత ఉండాలి మీకు అసలు మీ పార్టీ క్యాడర్ ఎవరో తెలుసా? కార్యకర్తలెవరో తెలుసా?. 6:35 AM, Dec 12, 2023 చంద్రబాబుకు కొడాలి నాని కౌంటర్ నందమూరి వంశస్తులను రాజకీయాల్లో చంద్రబాబు ఎదగనివ్వడు. లోకేష్ కోసమే చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు దేవుడి దయ వల్లే జూనియర్ ఎన్టీఆర్ కారు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. దేవుడు దయ వల్లే అప్పటి ఘోర కారు ప్రమాదం నుండి జూనియర్ ఎన్టీఆర్ బయటపడ్డాడు. నందమూరి వంశస్తులు తన కొడుక్కి పోటీ రాకుండా చంద్రబాబు చూస్తున్నాడు. కాబట్టి నందమూరి వంశస్తులను రాజకీయాల్లో ఎదగనివ్వడు. - ఎమ్మెల్యే కొడాలి నాని#PappuLokesh#EndOfTDP#CorruptBabuNaidu pic.twitter.com/NyLJKoI1F9 — YSR Congress Party (@YSRCParty) December 11, 2023 భువనేశ్వరీ యాత్రకు మంగళమేనా? హంగు, ఆర్భాటాలతో మూడు పర్యటనలు చేసిన భువనేశ్వరీ ‘నిజం గెలవాలి’ పేరుతో భువనేశ్వరీ యాత్రలు అక్టోబర్ 25న పర్యటనలు ప్రారంభించిన భువనేశ్వరీ నారావారిపల్లె నుంచి బస్సు యాత్ర చంద్రబాబు అరెస్ట్ తట్టుకోలేక 150 మంది చనిపోయారని తెలుగుదేశం, ఎల్లో మీడియా ప్రచారం వారానికి మూడు రోజుల పాటు ఒక్కో ఇంటింటికి వెళ్లి పరామర్శిస్తానన్న భువనేశ్వరీ మూడు కుటుంబాలను కలిసిన నారా భువనేశ్వరీ ఒక్కో కుటుంబానికి పాత డేట్తో ఉన్న రూ.3 లక్షల చెక్కు పంపిణీ ఈ లోగా చంద్రబాబుకు ఆరోగ్య కారణాలతో బెయిల్ మంజూరు ఎందుకు ఖర్చు అనుకున్నారో.. లేక అనవసర శ్రమ అనుకున్నారో?. మొత్తానికి అటకెక్కిన పరామర్శ యాత్ర అసలు కారణం నిజం చెప్పాల్సి వస్తుందంటున్న విశ్లేషకులు అసలు భువనేశ్వరీ ఈ నిజాలు చెప్పగలరా? నా ఆస్థి లక్ష కోట్లు అని బాబు చెప్పిన వీడియోలు ఉన్నాయి, ఆ ఆస్తిని పాలు, పెరుగు అమ్మి సంపాదించాడా? బాబు అవినీతికి నేను అడ్డు అని నాకు వెన్నుపోటు పొడిచాడు బాబు అని ఎన్టీఆర్ చెప్పింది నిజమా? కాదా? మహానాడు హుండీ డబ్బులు కాజేసేవాడు బాబు అని దగ్గుపాటి పుస్తకం రాసింది నిజమా? కాదా? గొర్రెలు తినే కాంగ్రెస్ పోయి బర్రెలు తినే బాబు వచ్చాడు అని హరికృష్ణ అన్నది నిజమా? కాదా? బాబు జమానా అవినీతి ఖజానా అని కమ్యూనిస్టులు పుస్తకం రాసింది నిజమా? కాదా? బాబు పాలనలో అంతా అవినీతి అని , బీహార్ నయం అని జపాన్ మాకీ సంస్థ యజమాని పూమిహికో లేఖ రాసి వెళ్ళిపోయింది నిజమా? కాదా? అమరావతి కాంట్రాక్టర్ ల నుంచి 600 కోట్ల సచివాలయం బిల్డింగ్ లో 119 కోట్లు (20 శాతం ) ముడుపులు బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి కి ఇచ్చానని అమరావతి కాంట్రాక్టర్ అయిన షాపుర్జీ పల్లంజి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ చెప్పాడు. అవును నిజమే ఆ డబ్బు బాబుకు ఇచ్చాను అని బాబు పర్సనల్ సెక్రటరీ ఒప్పుకున్నాడు అని ఆగష్టు 4 న కేంద్ర సంస్థ ఇన్కమ్ టాక్స్ బాబుకు నోటీస్ ఇచ్చింది. నిజమా? కాదా? 371 కోట్ల స్కిల్ కుంభకోణంలో మాకు ఎటువంటి సంబంధం లేదు అని సీమెన్స్ చెప్పింది అంటే టెండర్ లేకుండా సిమ్సన్ పేరుతో రూ.371 కోట్లు పక్కదారి పట్టించారు. ఈ స్కిల్ కుంభకోణం లో కేంద్ర సంస్థ ED నలుగురిని అరెస్ట్ చేసింది. ఇది నిజమా? కాదా? ఓటుకు కోట్లు అంటూ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బ్రోకర్లతో మనవాళ్లు బ్రీఫ్డ్మీ అన్నది చంద్రబాబు.. నిజమా? కాదా? బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాసచౌదరి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరిపినపుడు(ఫిబ్రవరి 13 ,2020) 2 వేల కోట్ల అక్రమలావాదేవీలకు సంబందించి నల్లధన వివరాలు లభ్యమయ్యాయని ఫిబ్రవరి 17,2020 న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ప్రెస్ నోట్ విడుదల చేశారు. నిజమా? కాదా? ఈ నెల 20న యువగళానికి మంగళం ఈనెల 20న లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభ విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్టు సమీపంలోని సభ పోలేపల్లి వేదికగా 20వ తేదీన లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు ఏర్పాట్లు ముగింపు సభకు చంద్రబాబు, పవన్ కల్యాణ్, బాలకృష్ణ ఎలాగైనా భారీగా జన సమీకరణ చేసి పాదయాత్రకు ముగింపు పలకాలని టిడిపి ప్రయత్నాలు సభ విజయవంతం కోసం సీనియర్ నేతలతో 14 కమిటీల ఏర్పాటు చివరి 200 కిలోమీటర్ల దాటవేతపై కిక్కురమనని టిడిపి నేతలు నేను నడవలేను, నాపై ఒత్తిడి తేవొద్దని ఇప్పటికే లోకేష్ సంకేతాలు ఏదో ఒకటి, ఇక్కడితో సమాప్తం చేద్దామన్న యోచనలో పార్టీ విశాఖలో ఏం జరుగుతోంది? విశాఖ : ఎంపీ ఎంవివిపై జనసేన తప్పుడు ప్రచారం టైకున్ హోటల్ వద్ద వాస్తు పేరుతో ఎంవివి కోసం రహదారి ముసేసారు అంటూ అసత్య ప్రచారం ధర్నాల పేరుతో జనసేన నేతల డ్రామా.. ప్రచారం కోసం చీప్ పాలిటిక్స్ కు పాల్పడుతున్న జనసేన గతంలోనే రహదారిని తెరిపించాలంటూ అధికారులకు విజ్ఞప్తి చేసిన ఎంవీవీ జీవీఎంసీ అధికారులకు సీపీకి గతంలోనే లేఖ రాసిన ఎంవివి ప్రచారం కోసం ధర్నాలు చేయడమేంటీ? పైగా నేను వచ్చి పోరాడుతానని చెప్పుకోవడమేంటీ? అధిష్టానానికి తమ్ముళ్ల అల్టిమేటం పశ్చిమ నియోజకవర్గం టీడీపీలో ముదురుతున్న టిక్కెట్ పంచాయతీ విజయవాడ పశ్చిమ టిక్కెట్ తమలో ఒకరికి ఇవ్వాలంటున్న బుద్దా వెంకన్న ,నాగుల్ మీరా జలీల్ ఖాన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బుద్ధావెంకన్న , నాగుల్ మీరా బుద్ధా వెంకన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీని నడిపించింది, నడిపించేది నేను, నాగుల్ మీరా మాత్రమే ఇప్పుడు ఎవరెవరో వచ్చి మాకు ఎమ్మెల్యే సీటు అని ప్రచారం చేసుకుంటున్నారు ఎవరికి వారు చెప్పుకుంటే కాదు.. చంద్రబాబే ఎమ్మెల్యే అభ్యర్ధులను ఖరారు చేస్తారు మా అభిప్రాయాలను చంద్రబాబు ముందు పెడతాం అధినేతగా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా.. మేము గౌరవిస్తాం.. కానీ మాకే అవకాశం ఇస్తారని నమ్ముతున్నాం నాయకులు కూడా ఎవరైతే పార్టీ కోసం పని చేస్తారో, విధేయులుగా ఉండారో ఆలోచన చేసి టిక్కెట్లు ఇస్తారు బీసీ అయితే నాకు, ముస్లీం అయితే నాగుల్ మీరాకు మాత్రమే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఇవ్వాలి నాగుల్ మీరా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ సీటును కొందరు ఆశిస్తున్నారు పార్టీలోకి కొన్ని నెలల ముందు వచ్చి హడావుడి చేస్తే.. సీటు ఇచ్చేస్తారని భావిస్తున్నారు ఈ నియోజకవర్గంలో 25 ఏళ్లుగా బుద్దా వెంకన్న, నేను టీడీపీ కోసం పని చేస్తున్నాం బీసీ అయితే బుద్దా వెంకన్న, మైనారిటీ కోటా అయితే నాకు సీటు ఇస్తారు బుద్దా వెంకన్న సీటు అడగటంలో చాలా న్యాయం ఉంది ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించి చంద్రబాబు సీటు ఇస్తారని భావిస్తున్నా వెంకన్నకు ఇవ్వలేని పక్షంలో మైనారిటీ కోటాలో సీటు ఇవ్వాలనే హక్కు నాకు మాత్రమే ఉంది పార్టీ మీద ఉన్న కమిట్ మెంట్ తోనే మేము సీటు అడుగుతున్నాం ఇప్పుడు ఎవరెవరో వచ్చి సీటు అడిగితే ... మేము చూస్తూ ఉండం మాకు అవకాశం ఇస్తే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పసుపు జెండా ఎగుర వేస్తాం.. -
Dec 11th: చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Cases, Political Updates.. 06:15 PM, Dec 11, 2023 తెలంగాణ ఎన్నికలను చూసి తెలుగుదేశం పగటి కలలు : పోసాని విజయవాడలో మాట్లాడిన APFDC ఛైర్మన్ పోసాని కృష్ణమురళి చంద్రబాబు చేసేది తప్పుడు రాజకీయం పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు సర్వనాశనం చేస్తారు తెలంగాణలో పవన్ కళ్యాణ్ కి టీడీపీ ఓట్లేయలేదు పవన్ కళ్యాణ్ అభ్యర్థులకు కమ్మ వాళ్లు ఓట్లు వేయలేదు చంద్రబాబే కమ్మ వాళ్లను ఓటెయ్యొద్దని చెప్పాడు పవన్ కి ఎక్కువ ఓట్లొస్తే ఏపీలో ఎక్కువ సీట్లు అడుగుతాడు అందుకే పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు దెబ్బకొట్టాడు కాపుల ఓట్లు చంద్రబాబుకి వేయిస్తానని పవన్ చెప్పడం సిగ్గుచేటు కాపులను దెబ్బతీసిన చంద్రబాబుకి పవన్ మద్దతిస్తాడా..? మోడీ మూడు రాష్ట్రాల్లో గెలవగానే చంద్రబాబు వణికిపోతున్నాడు కాంగ్రెస్ కి తెలంగాణలో మద్దతిచ్చి BRSని ఓడించాలనుకున్నాడు హైదరాబాద్ లో చంద్రబాబు వల్లే కాంగ్రెస్ కి ఒక్క సీటు రాలేదు చంద్రబాబుని హైదరాబాద్ లోని సెటిలర్లంతా చీ కొట్టారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మళ్లీ మోసం చేయడానికి ప్రజలు అమాయకులు కాదు 05:55 PM, Dec 11, 2023 ఈ నెల 20న యువగళానికి మంగళం ఈనెల 20న లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభ విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్టు సమీపంలోని సభ పోలేపల్లి వేదికగా 20వ తేదీన లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు ఏర్పాట్లు ముగింపు సభకు చంద్రబాబు, పవన్ కల్యాణ్, బాలకృష్ణ ఎలాగైనా భారీగా జన సమీకరణ చేసి పాదయాత్రకు ముగింపు పలకాలని టిడిపి ప్రయత్నాలు సభ విజయవంతం కోసం సీనియర్ నేతలతో 14 కమిటీల ఏర్పాటు చివరి 200 కిలోమీటర్ల దాటవేతపై కిక్కురమనని టిడిపి నేతలు నేను నడవలేను, నాపై ఒత్తిడి తేవొద్దని ఇప్పటికే లోకేష్ సంకేతాలు ఏదో ఒకటి, ఇక్కడితో సమాప్తం చేద్దామన్న యోచనలో పార్టీ 05:05 PM, Dec 11, 2023 యశోద ఆస్పత్రికి చంద్రబాబు మాజీ సీఎం కేసీఆర్ కు చంద్రబాబు పరామర్శ కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న చంద్రబాబు మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించా: చంద్రబాబు కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా మళ్లీ కేసీఆర్ ప్రజా సేవ చేయాలి ఎలాంటి ఇబ్బంది లేకుండా కేసీఆర్ త్వరగా కోలుకుంటారు కేసీఆర్ తో మాట్లాడాలి అనిపించి వచ్చా కేసీఆర్ కు ఆరు వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు అప్పుడప్పుడు కొన్ని దురదృష్టకర ఘటనలు జరుగుతుంటాయి: చంద్రబాబు 04:00 PM, Dec 11, 2023 బండారు అరెస్ట్ పిటిషన్ @ హైకోర్టు బండారు సత్యనారాయణ అరెస్టుపై హైకోర్టులో విచారణ మంత్రి రోజాపై నీచమైన వ్యాఖ్యలు చేసిన టిడిపి నేత బండారు మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి స్థాయి మరిచి దిగజారి వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా వ్యాఖ్యలు చేయడంతో అన్ని వర్గాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు కేసు పెట్టి బండారు సత్యనారాయణను అరెస్ట్ చేసిన పోలీసులు తన అరెస్ట్ అక్రమని బండారు పిటిషన్ CC ఫుటేజ్ సమర్పించిన బండారు తరపు న్యాయవాదులు ఫోటోలను కోర్టుకు అందజేసిన పోలీసులు 4 వారాల తర్వాత తుది విచారణ చేపడతామన్న హైకోర్టు 03:05 PM, Dec 11, 2023 విశాఖలో ఏం జరుగుతోంది? విశాఖ : ఎంపీ ఎంవివిపై జనసేన తప్పుడు ప్రచారం టైకున్ హోటల్ వద్ద వాస్తు పేరుతో ఎంవివి కోసం రహదారి ముసేసారు అంటూ అసత్య ప్రచారం ధర్నాల పేరుతో జనసేన నేతల డ్రామా.. ప్రచారం కోసం చీప్ పాలిటిక్స్ కు పాల్పడుతున్న జనసేన గతంలోనే రహదారిని తెరిపించాలంటూ అధికారులకు విజ్ఞప్తి చేసిన ఎంవీవీ జీవీఎంసీ అధికారులకు సీపీకి గతంలోనే లేఖ రాసిన ఎంవివి ప్రచారం కోసం ధర్నాలు చేయడమేంటీ? పైగా నేను వచ్చి పోరాడుతానని చెప్పుకోవడమేంటీ? 02:55 PM, Dec 11, 2023 అధిష్టానానికి తమ్ముళ్ల అల్టిమేటం పశ్చిమ నియోజకవర్గం టీడీపీలో ముదురుతున్న టిక్కెట్ పంచాయతీ విజయవాడ పశ్చిమ టిక్కెట్ తమలో ఒకరికి ఇవ్వాలంటున్న బుద్దా వెంకన్న ,నాగుల్ మీరా జలీల్ ఖాన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బుద్ధావెంకన్న , నాగుల్ మీరా బుద్ధా వెంకన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీని నడిపించింది, నడిపించేది నేను, నాగుల్ మీరా మాత్రమే ఇప్పుడు ఎవరెవరో వచ్చి మాకు ఎమ్మెల్యే సీటు అని ప్రచారం చేసుకుంటున్నారు ఎవరికి వారు చెప్పుకుంటే కాదు.. చంద్రబాబే ఎమ్మెల్యే అభ్యర్ధులను ఖరారు చేస్తారు మా అభిప్రాయాలను చంద్రబాబు ముందు పెడతాం అధినేతగా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా.. మేము గౌరవిస్తాం.. కానీ మాకే అవకాశం ఇస్తారని నమ్ముతున్నాం నాయకులు కూడా ఎవరైతే పార్టీ కోసం పని చేస్తారో, విధేయులుగా ఉండారో ఆలోచన చేసి టిక్కెట్లు ఇస్తారు బీసీ అయితే నాకు, ముస్లీం అయితే నాగుల్ మీరాకు మాత్రమే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఇవ్వాలి నాగుల్ మీరా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ సీటును కొందరు ఆశిస్తున్నారు పార్టీలోకి కొన్ని నెలల ముందు వచ్చి హడావుడి చేస్తే.. సీటు ఇచ్చేస్తారని భావిస్తున్నారు ఈ నియోజకవర్గంలో 25 ఏళ్లుగా బుద్దా వెంకన్న, నేను టీడీపీ కోసం పని చేస్తున్నాం బీసీ అయితే బుద్దా వెంకన్న, మైనారిటీ కోటా అయితే నాకు సీటు ఇస్తారు బుద్దా వెంకన్న సీటు అడగటంలో చాలా న్యాయం ఉంది ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించి చంద్రబాబు సీటు ఇస్తారని భావిస్తున్నా వెంకన్నకు ఇవ్వలేని పక్షంలో మైనారిటీ కోటాలో సీటు ఇవ్వాలనే హక్కు నాకు మాత్రమే ఉంది పార్టీ మీద ఉన్న కమిట్ మెంట్ తోనే మేము సీటు అడుగుతున్నాం ఇప్పుడు ఎవరెవరో వచ్చి సీటు అడిగితే ... మేము చూస్తూ ఉండం మాకు అవకాశం ఇస్తే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పసుపు జెండా ఎగుర వేస్తాం.. 02:40 PM, Dec 11, 2023 కెసిఆర్కు చంద్రబాబు పరామర్శ హైదరాబాద్: కేసీఆర్ను పరామర్శించనున్న చంద్రబాబు మధ్యాహ్నం 3.20 గం.కు కేసీఆర్ ను పరామర్శించనున్న చంద్రబాబు ఇటీవల KCRకు తుంటిమార్పిడి శస్త్రచికిత్స చేసిన వైద్యులు సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ 02:20 PM, Dec 11, 2023 ఉరవకొండ టీచర్కు CPSకు భలే లింకు పెట్టారే.! అనంతపురం జిల్లా ఉరవ కొండలో ఓ టీచర్ ఆత్మహత్యయత్నం వ్యక్తిగత కారణాలతో జరిగిన ఘటనకు వెంటనే సీపీఎస్ అంశాన్ని ముడిపెట్టేసిన తెలుగుదేశం, ఎల్లో మీడియా బురదజల్లడమే మా లక్ష్యం అంటూ ఆత్మహత్యాయత్నం ఘటనకు విస్తృత ప్రచారం సోషల్ మీడియాలో హోరెత్తించిన చంద్రబాబు, తెలుగుదేశం టీం అసలు సీపీఎస్ పాలసీని ఎవరు తీసుకువచ్చారు? 2003లో దీన్ని అడాప్ట్ చేసుకున్నది చంద్రబాబు ప్రభుత్వమే కదా? మరి ఆ విధానాన్ని నాడు చంద్రబాబు ఎందుకు వ్యతిరేకించలేదు? 1996 నుంచి 2004 వరకూ సీఎంగా ఉన్న చంద్రబాబు అప్పటి ఎన్డీయేలోతానే చక్రం తిప్పానని చంద్రబాబు పదేపదే గొప్పలు చెప్పుకుంటారు. మరి CPS ప్రాసస్ను ఎందుకు వ్యతిరేకించలేదు? అదిరాకుండా ఎందుకు అడ్డుకోలేదు.? ఉద్యోగులకు మేలు చేసేలా మంచి ప్రత్యామ్నాయాన్ని ఎందుకు తీసుకురాలేదు? వైఎస్సార్సిపి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేసింది GPS రూపంలో మంచి ప్రయత్నామ్యాన్ని తీసుకు వచ్చింది కదా ఎంతో అధ్యయనం చేశాక, ఉద్యోగుల ప్రయోజాలను కాపాడేలా ఈ నిర్ణయం తీసుకుంది. GPSను ఉద్యోగ సంఘాలు స్వాగతించాయి కూడా. ఇంతకంటే గొప్ప ప్రత్యామ్నాయం లేదని ఉద్యోగులంతా హర్షం వ్యక్తంచేశారు కూడా చివరకు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన GPSను పరిగణనలోకి తీసుకుంది. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ బాటలోనే నడిచేందుకు సిద్ధం అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎల్లోమీడియా, ప్రతిపక్షాలు ఇప్పుడు విషం చిమ్ముతున్నాయి అసలు కుటుంబ సభ్యులు ఏమన్నారో మీరే చూడండి. అనంతపురం: టీచర్ మల్లేష్ ఆత్మహత్యాయత్నంపై స్పందించిన ఆయన భార్య శివలక్ష్మి, బావ ఆదినారాయణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాకు ఎలాంటి అసంతృప్తి లేదు ముఖ్యమంత్రి జగన్ పాలనలోనే నాకు ఉద్యోగం వచ్చింది డిప్రెషన్ తో బాధపడుతూ నా భర్త మల్లేష్ ఆత్మహత్యాయత్నం చేశారు మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే ఈ ఘటనపై ఎలాంటి రాజకీయాలు చేయవద్దు టీచర్ మల్లేష్ భార్య శివలక్ష్మి , బావ ఆదినారాయణ 02:10 PM, Dec 11, 2023 అసైన్డ్ భూముల కేసు వాయిదా అసైన్డ్ భూముల కేసులో మాజీ మంత్రి నారాయణ పిటిషన్లపై హైకోర్టు విచారణ ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లు దాఖలు చేసిన నారాయణ సీఐడీ అభ్యర్థన మేరకు తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా 01:22 PM, Dec 11, 2023 అమరావతి.. అసలు నిజాలు.. తెలుగుదేశం పార్టీ ఏం ప్రచారం చేస్తోందంటే..? అమరావతి ఉద్యమానికి ఈ నెల 17వ తేదీకి నాలుగేళ్లు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ గ్రౌండ్స్లో సభ అమరావతి పరిరక్షణ సమితి, అమరావతి రాజధాని ఐకాస ఆధ్వర్యంలో ఏర్పాటు సభకు ప్రత్యేక అతిథులుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అయ్యా.. అమరావతి పెద్దలు.. కొంచెం మీ అస్థాన విద్వాంసుడు జడ శ్రవణ్ చెప్పిన మాటలు జాగ్రత్తగా అలకించండి అమరావతి గురించి జడ శ్రవణ్ స్వయంగా చెప్పిన మాటలు ఇవి తెలుగుదేశం పార్టీని నమ్మి ఎవరూ మోసపోవద్దు.: శ్రవణ్ అసలు అమరావతి పేరిట రైతులను నట్టేట ముంచింది తెలుగుదేశం పార్టీనే భూములిచ్చిన రైతులను ఘోరంగా మోసం చేసింది తెలుగుదేశం పార్టీనే 28వేల మంది రైతుల నుంచి 33 వేల ఎకరాలు లాగేసుకున్నారు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుపేద వర్గాల రైతుల కన్నీళ్లకు కారణమైన దానికి మొదటి ముద్దాయి చంద్రబాబే ఏ మేధావి వచ్చినా నేను చర్చకు సిద్ధం : జడ శ్రవణ్ అమరావతిని నాశనం చేసింది తెలుగుదేశమే : జడ శ్రవణ్ రాజధాని పేరిట అన్ని అరిష్టాలకు, దరిద్రాలకు కారణం చంద్రబాబు, తెలుగుదేశమే లోకేష్.. నీకు బుద్దుందా? : జడ శ్రవణ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు ఓటేసిందని శ్రీదేవిని స్టేజీ ఎక్కించి పక్కన కూర్చోబెట్టుకుంటారా? మిమ్మల్ని నమ్ముకున్న పార్టీ ఇన్ఛార్జీని బకరా చేస్తారా? ఇదా తెలుగుదేశం నైజం.? సిగ్గుండాలి.. మీకు.. పైకి మీరు చెప్పేది నిష్పక్షపాత రాజకీయమా? రాజకీయాలు, రాజకీయ ప్రయోజనాల కోసం ఎలాంటి వ్యభిచారమైనా చేస్తారా? తండ్రీ కొడుకులు రాజకీయ వ్యభిచారంలో గిన్నీస్ బుక్ ఎక్కుతారు..! వ్యభిచార రాజకీయాలు ఎంత దుర్మార్గంగా జరుగుతాయో అన్నదానికి తెలుగుదేశం ప్రత్యక్ష ఉదాహరణ డబ్బుతోనే మీ రాజకీయం నడుపుదామనుకుంటే.. మీరసలు నాయకులే కాదు రాజకీయం అంటే విలువలు, విశ్వసనీయత ఉండాలి మీకు అసలు మీ పార్టీ క్యాడర్ ఎవరో తెలుసా? కార్యకర్తలెవరో తెలుసా? (ఫైల్ఫోటో : లోకేష్తో జడ శ్రవణ్) 12:42 PM, Dec 11, 2023 చంద్రబాబు ఆధ్యాత్మిక యాత్రలు రేపు తమిళనాడు వెళ్లనున్న చంద్రబాబు శ్రీరామానుజర్ ఆలయాన్ని సందర్శించనున్న చంద్రబాబు మళ్లీ రేపు రాత్రికి తిరిగి విజయవాడకు చంద్రబాబు 12:02 PM, Dec 11, 2023 బెజవాడ తమ్ముళ్ల టికెట్ పంచాయతీ విజయవాడ వెస్ట్లో టీడీపీ నేతల సీటు పంచాయితీ బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా హాట్ కామెంట్స్ కేశినేని నానిపై బుద్ధా వెంకన్న పరోక్ష విమర్శలు పశ్చిమ స్థానంలో నేను పోటీ చేస్తా.. లేదా నాగుల్ మీరా పోటీ చేస్తారు ఎవరు పడితే వాళ్లు మాకే టికెట్ అంటే కుదరదు : బుద్ధా వెంకన్న నిబద్ధత గల మమ్మల్ని కాకుండా వేరొకరికి టికెట్ ఇస్తే చూస్తూ ఊరుకోం : నాగుల్ మీరా (ఫైల్ ఫోటో : సమన్వయ కమిటీ సమావేశంలో బుద్ధా వెంకన్న) 11:15 AM, Dec 11, 2023 భువనేశ్వరీ యాత్రకు మంగళమేనా? హంగు, ఆర్భాటాలతో మూడు పర్యటనలు చేసిన భువనేశ్వరీ ‘నిజం గెలవాలి’ పేరుతో భువనేశ్వరీ యాత్రలు అక్టోబర్ 25న పర్యటనలు ప్రారంభించిన భువనేశ్వరీ నారావారిపల్లె నుంచి బస్సు యాత్ర చంద్రబాబు అరెస్ట్ తట్టుకోలేక 150 మంది చనిపోయారని తెలుగుదేశం, ఎల్లో మీడియా ప్రచారం వారానికి మూడు రోజుల పాటు ఒక్కో ఇంటింటికి వెళ్లి పరామర్శిస్తానన్న భువనేశ్వరీ మూడు కుటుంబాలను కలిసిన నారా భువనేశ్వరీ ఒక్కో కుటుంబానికి పాత డేట్తో ఉన్న రూ.3 లక్షల చెక్కు పంపిణీ ఈ లోగా చంద్రబాబుకు ఆరోగ్య కారణాలతో బెయిల్ మంజూరు ఎందుకు ఖర్చు అనుకున్నారో.. లేక అనవసర శ్రమ అనుకున్నారో?. మొత్తానికి అటకెక్కిన పరామర్శ యాత్ర అసలు కారణం నిజం చెప్పాల్సి వస్తుందంటున్న విశ్లేషకులు అసలు భువనేశ్వరీ ఈ నిజాలు చెప్పగలరా? నా ఆస్థి లక్ష కోట్లు అని బాబు చెప్పిన వీడియోలు ఉన్నాయి, ఆ ఆస్తిని పాలు, పెరుగు అమ్మి సంపాదించాడా? బాబు అవినీతికి నేను అడ్డు అని నాకు వెన్నుపోటు పొడిచాడు బాబు అని ఎన్టీఆర్ చెప్పింది నిజమా? కాదా? మహానాడు హుండీ డబ్బులు కాజేసేవాడు బాబు అని దగ్గుపాటి పుస్తకం రాసింది నిజమా? కాదా? గొర్రెలు తినే కాంగ్రెస్ పోయి బర్రెలు తినే బాబు వచ్చాడు అని హరికృష్ణ అన్నది నిజమా? కాదా? బాబు జమానా అవినీతి ఖజానా అని కమ్యూనిస్టులు పుస్తకం రాసింది నిజమా? కాదా? బాబు పాలనలో అంతా అవినీతి అని , బీహార్ నయం అని జపాన్ మాకీ సంస్థ యజమాని పూమిహికో లేఖ రాసి వెళ్ళిపోయింది నిజమా? కాదా? అమరావతి కాంట్రాక్టర్ ల నుంచి 600 కోట్ల సచివాలయం బిల్డింగ్ లో 119 కోట్లు (20 శాతం ) ముడుపులు బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి కి ఇచ్చానని అమరావతి కాంట్రాక్టర్ అయిన షాపుర్జీ పల్లంజి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ చెప్పాడు. అవును నిజమే ఆ డబ్బు బాబుకు ఇచ్చాను అని బాబు పర్సనల్ సెక్రటరీ ఒప్పుకున్నాడు అని ఆగష్టు 4 న కేంద్ర సంస్థ ఇన్కమ్ టాక్స్ బాబుకు నోటీస్ ఇచ్చింది. నిజమా? కాదా? 371 కోట్ల స్కిల్ కుంభకోణంలో మాకు ఎటువంటి సంబంధం లేదు అని సీమెన్స్ చెప్పింది అంటే టెండర్ లేకుండా సిమ్సన్ పేరుతో రూ.371 కోట్లు పక్కదారి పట్టించారు. ఈ స్కిల్ కుంభకోణం లో కేంద్ర సంస్థ ED నలుగురిని అరెస్ట్ చేసింది. ఇది నిజమా? కాదా? ఓటుకు కోట్లు అంటూ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బ్రోకర్లతో మనవాళ్లు బ్రీఫ్డ్మీ అన్నది చంద్రబాబు.. నిజమా? కాదా? బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాసచౌదరి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరిపినపుడు(ఫిబ్రవరి 13 ,2020) 2 వేల కోట్ల అక్రమలావాదేవీలకు సంబందించి నల్లధన వివరాలు లభ్యమయ్యాయని ఫిబ్రవరి 17,2020 న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ప్రెస్ నోట్ విడుదల చేశారు. నిజమా? కాదా? (ఫైల్ ఫోటో : నిజం గెలవాలి యాత్రలో భాగంగా భువనేశ్వరీ పరామర్శ) 10:22 AM, Dec 11, 2023 జనసేన అభ్యర్థులు కూడా సైకిల్ గుర్తుపై పోటీ చేస్తారా? ఒకే గుర్తుపై పోటీ చేద్దామన్న ప్రతిపాదన యోచనలో తెలుగుదేశం మీ గుర్తు అంతగా ప్రజల్లోకెళ్లలేదు కాబట్టి సైకిల్ గుర్తుపైనే పోటీ చేద్దామని జనసేనకు ప్రతిపాదన పొత్తు ఉంటుంది, మీ అభ్యర్థులు మీకుంటారు, మా అభ్యర్థులు మాకుంటారు, అందరం సైకిల్ గుర్తుపైనే పోటీ చేద్దామన్న ప్రతిపాదన 1983లో సంజయ్ విచార్ మంచ్ అనే పార్టీ పక్షాన నలుగురు ఉమ్మడి ఏపీలో పోటీచేశారు. వారంతా సైకిల్ సింబల్ పైనే పోటీచేశారంటున్న టిడిపి వర్గాలు తెలుగుదేశం ఆలోచనపై జనసేనలో గందరగోళం ఒకే గుర్తుపై పోటీ చేస్తే.. పార్టీని విలీనం చేసినట్టవుతుందన్న ఆందోళన ఒకే గుర్తుమీద అంతా పోటీచేస్తే సాంకేతికంగా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎన్నికైనవారంతా ఒకే పార్టీవారు అవుతారు కదా? చంద్రబాబును నమ్మి పూర్తిగా సరెండర్ అవుతే వెన్నుపోటు తప్పదని చరిత్ర చెబుతోంది కదా.! ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్కు రెండో ఏడాది ఇస్తారని ఇప్పుడే ఎలా నమ్ముతామంటున్న జనసేన వర్గీయులు 10:09 AM, Dec 11, 2023 పాదయాత్రకు విశేష స్పందన : నారా లోకేష్ అయ్యా.. లోకేషం.. కళ్లు తెరువు నాయనా : YSRCP మీ పాదయాత్రకు అద్భుత స్పందన వస్తే ముందే ఎందుకు ముగిస్తున్నారు? 200 కిలోమీటర్ల నడకను ఎందుకు తగ్గించుకున్నారు? విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను ఎందుకు చిన్నచూపు చూస్తారు? మీ టాలెంట్పై మీ నాన్నకే నమ్మకం లేదని ఇంకెప్పుడు మీకు అర్థమవుతుంది? కొడుకు లోకేష్కు అంత సత్తా లేదని చంద్రబాబుకు అర్థమయ్యాకే దత్త పుత్రుడు పవన్కళ్యాణ్ను పట్టుకున్నారు పవన్కళ్యాణ్ సపోర్ట్ లేకుండా ఎన్నికల్లో పోటీ చేసే సీన్ లేదని తెలిసే పొత్తు నాటకం ఆడుతున్నారు నిజంగా తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కడతారని మీరు భావిస్తే.. సింగిల్గా ఎందుకు పోటీ చేయరు? మీకు పవన్ కళ్యాణ్, జనసేన సపోర్ట్ ఎందుకు? నిటారుగా నిలబడే శక్తి లేక.. సపోర్ట్ స్టిక్గా పవన్ కళ్యాణ్ను పట్టుకున్నారా? పైగా మీకు మరో సపోర్ట్ బీజేపీ కావాలా? పోటీ చేయాలంటే మీకు ఇన్ని సాయాలు కావాలా? ఇంకొకరిమీద నిందలేసేకంటే మీ ఇల్లు చక్కదిద్దుకోండి మీ పార్టీ మీద ఇప్పటికైనా మనసు పెట్టండి భవిష్యత్తులోనైనా ఒంటరిగా పోటీ చేయాలన్న ఆలోచన తెచ్చుకోండి లోకేష్.. మీరు కళ్లు తెరవకపోతే తెలుగుదేశం పార్టీని శాశ్వతంగా పవన్ కళ్యాణ్కు కట్టబెట్టేస్తారు మీ నాన్న చంద్రబాబు నాయకుడిగా ఎదగకపోతే మీకెప్పటికీ విశ్వసనీయత ఉండదు 9:29 AM, Dec 11, 2023 ఏపీ : సర్వేలను బట్టే టీడీపీ టిక్కెట్లు ఇస్తాం : చంద్రబాబు చంద్రబాబు ప్రకటనపై సొంత పార్టీలో చర్చ చంద్రబాబుకు సొంత పార్టీ నేతలపై నమ్మకం లేదా? ఇన్నాళ్లు బరిలో ఉన్న నాయకులను సర్వేల పేరుతో పక్కన పెడతారా? ఓటు కోట్లు కుమ్మరించే వాళ్లే పార్టీకి అభ్యర్థులా? అసలు తెలుగుదేశం పార్టీ ఎవరితో సర్వేలు చేయిస్తుంది? చంద్రబాబు చేసే సర్వేలో శాస్త్రీయత ఎంత? పార్టీని నమ్ముకున్న వాళ్లకు వెన్నుపోటు పొడవడానికి సర్వేలను తీసుకొస్తున్నారా? 9:17 AM, Dec 11, 2023 అసైన్డ్ భూముల స్కాం.. ముందస్తు బెయిల్పై నేడు హైకోర్టులో విచారణ అసైన్డ్ భూముల కుంభకోణంలో మాజీ మంత్రి నారాయణ, ఆయన బినామీలపై సీఐడీ కేసు నమోదు ముందస్తు బెయిల్ మంజూరు, కేసులను క్వాష్ చేయాలంటూ నారాయణ, ఆయన బినామీల పిటిషన్లు 8:21 AM, Dec 11, 2023 కిషన్.. పవన్.. ఓ ప్రచారం నేను పవన్ పై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు: కేంద్రమంత్రి కిషన్రెడ్డి నాపై సోషల్మీడియాలో వస్తు్న్న ప్రచారం అవాస్తవం కొందరు కావాలని నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు వారిపై పోలీసులకు ఫిర్యాుదు చేస్తా ఎన్డీయేలో భాగస్వామ్యం ఉండడంతోనే జనసేనతో కలిసి బరిలో దిగాం: అసలేం జరిగిందంటే..? సోషల్ మీడియాలో నిన్న జరిగిన ప్రచారం ఏంటంటే... పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కిషన్ రెడ్డి పవన్ కళ్యాణ్ నీ నమ్ముకొని గ్రేటర్ లో నష్టపోయాం పవన్ తో స్టేజ్ మీద కూర్చున్నప్పుడు రాష్ట్ర ప్రజలు మా విలువ తగ్గించారు ఆ సంగతి గ్రహించే పొత్తుని ఉప సంహరించుకోవాలని అధిష్టానం సూచించింది కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగి పొయింది. సొంతంగా పోటీ చేసి ఉంటే కనీసం గ్రేటర్ పరిధిలో 4-5 సీట్లు గెలిచే అవకాశం ఉండేది కనీసం మా కార్పొరేటర్ల మాట విన్నా బాగుండేదని అనిపించింది. హైదరాబాద్ వెలుపల సీట్లు, ఓట్లు సాధించినా, సిటీలో పోటీ ఇవ్వలేకపోయాం గట్టి పోటీ ఇచ్చి గెలుస్తామని భావించిన లింగంపల్లి, ఖైరతాబాద్, కూకట్పల్లి, కుత్భూలాపూర్, యాకుత్పురా, ఉప్పల్, రాజేంద్రనగర్ సీట్లు కేవలం పవన్ కళ్యాణ్ తో పొత్తు కారణంగానే ఘోరంగా ఓడిపోయం సెటిలర్స్ లో ఉన్న కాపు, కమ్మ సామాజిక వర్గం నాతోనే ఉంటుందని పవన్ కళ్యాణ్ గట్టిగా నమ్మించాడు. ఈ ప్రచారం వెనక ఎవరి హస్తం ? తెలంగాణలో ముగిసిన ఎన్నికలు ఏపీలో తెలుగుదేశం జనసేన పొత్తుతో పోటీకి నిర్ణయం ఈ రెండు పార్టీల మధ్య సీట్ల చర్చలు తనకు కనీసం 50 ఎమ్మెల్యే టికెట్లు అలాగే ఐదు ఎంపీ టికెట్లు కావాలని అడుగుతున్న పవన్ కళ్యాణ్ అయితే 20 ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని అలాగే 3 ఎంపీ టికెట్లు ఇస్తామని చెబుతున్న టీడీపీ తెలంగాణలో బీజేపీతో 8 సీట్లకే ఒప్పుకున్నందుకు ఏపీలో 20 సీట్లు సరిపోతాయన్నది చంద్రబాబు లెక్క. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ విలువను తగ్గించేందుకు సోషల్ మీడియాను టీడీపీ అస్త్రంగా చేసుకుంటుందన్న ఆరోపణలు గతంలోనూ సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పలుకుట్రలు అమలు చేసిందన్నది జనసేన సైనికుల ఆరోపణ పవన్ కళ్యాణ్ కూడా గతంలో పలుమార్లు చంద్రబాబు లోకేష్లను నేరుగా విమర్శించాడు. 2018-2019 మధ్య కాలంలో తన వ్యక్తిత్వాన్ని, కుటుంబాన్ని దెబ్బతీసేలా టీడీపీ నాయకులు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేస్తున్నారని విమర్శ తాజాగా పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకొని కిషన్ రెడ్డి మాట్లాడినట్టుగా చేస్తున్న సోషల్ మీడియా సర్కులేషన్ వెనుక టీడిపి నేతల హస్తం ఉందని అనుమానిస్తున్నారు తద్వారా పవన్, జనసేన విలువను తగ్గించి ఆ పార్టీకి వీలైనన్ని తక్కువ సీట్లు ఇచ్చేలా ఒప్పించవచ్చన్నది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. 6:39 AM, Dec 11, 2023 స్కిల్ కేసు ఎక్కడికి దారి తీస్తుంది? స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ జనవరి19కి వాయిదా 17ఏ వ్యవహారంపై తీర్పు ఇచ్చే పక్షంలో ఈ పిటిషన్ వాయిదా వేయాలని కోరిన హరీష్ సాల్వే ఈ కేసు 17ఏ తీర్పుతో ముడిపడి ఉందన్న హరీష్ సాల్వే అసలు 17ఏ చుట్టే మొత్తం వ్యవహారం ఎందుకు తిరుగుతోంది? నేను తప్పు చేయలేదు అని చెప్పకుండా.. 17ఏ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోలేదని ఎందుకు వాదిస్తున్నారు? అంటే తప్పు చేశాం కానీ.. ముందస్తు అనుమతి లేకుండా అరెస్ట్ చేయొద్దన్న మీ వాదనను కోర్టు ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలి? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే.? అవినీతి నిరోధక చట్టానికి చేసిన 17ఏ సవరణను ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారో చూడాలి. దీని ప్రకారం పబ్లిక్ సర్వెంట్లు అక్రమాలకు పాల్పడకూడదు. చట్టంలోని ప్రధాన ఉద్దేశాన్ని పక్కనపెట్టి ఓ వ్యక్తికి మేలు జరిగేలా ఈ చట్టాన్ని అన్వయించుకోకూడదు. అది చట్టం లక్ష్యాన్నే దెబ్బతీస్తుంది – సుప్రీంకోర్టు సెక్షన్ 17 ఏ విషయమేంటీ? అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్)లోని ఉన్నదే సెక్షన్ 17ఏ 2018 జులై 26న ఈ చట్టానికి సవరణ సవరణ ప్రకారం ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేయాలంటే సంబంధిత ఆథారిటీ అనుమతి అవసరం చంద్రబాబు కేసుకు 17aకు లింకేంటీ? చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న కేసు స్కిల్ కుంభకోణం 2015-16లో స్కిల్ కుంభకోణం జరిగింది జూన్ 2015లో చంద్రబాబు ఒత్తిడి, సంతకాలతో అధికారులు GO నెంబర్ 4 ద్వారా, 30.06.2015న రూ.371 కోట్లు విడుదల చేశారు డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్), ఆదాయపు పన్ను శాఖ వెంటనే ఈ లావాదేవీలను గుర్తించాయి సెక్షన్ 17ఏ అమలులోకి రావడానికి (2018 జులై 26కి) ముందే 2017 మే నెలలోనే స్కిల్ స్కామ్లో కేంద్ర జీఎస్టీ విభాగం కేసు నమోదు చేసింది ఆంధ్రప్రదేశ్ ACBకి 2018 ఫిబ్రవరిలోనే ఆ విషయాన్ని తెలిపింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించాయి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిఘా సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా కేసును తొక్కిపెట్టింది. 2018 జులైలో 17ఏ చట్టం అమలులోకి వచ్చింది, 17ఏ చట్టం రావడానికి ముందే నేరం జరిగింది గతంలో ఈ వ్యవహరంపై న్యాయస్థానాలేమన్నాయి? అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ అంటే అవినీతి నుంచి కాపాడే రక్షణ కవచం కాదు. అవినీతి కేసుల్లో నిందితులు తప్పించుకునేందుకు సాధనం కాదు. అవినీతికి పాల్పడినవారు ఆ కేసుల నుంచి తప్పించుకొనేందుకు అపాయింటింగ్ అథారిటీ ముందస్తు అనుమతి తప్పనిసరి కాదు’ – పట్నా హైకోర్టు ‘సెక్షన్ 17 ఏ అమలులోకి రావడానికి ముందు అంటే 2018 జులై 26కి ముందు వ్యవహారాలకు ఈ చట్టం కింద రక్షణ లభించదు. అంతేకాదు అవినీతికి పాల్పడడం, ఉద్దేశపూర్వకంగా అవినీతి చేయటం అన్నవి ప్రభుత్వ విధుల నిర్వహణ కిందకు రావు’ – డీకే శివకుమార్ కేసులో కర్ణాటక హైకోర్టులో సీబీఐ వాదనలు. ఈ వాదనలతో కర్ణాటక హైకోర్టు ఏకీభవించింది కళ్ల ముందు అవినీతి కనిపిస్తున్నప్పుడు సెక్షన్ 17ఏ వర్తించదు : పట్నా హైకోర్టు ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు గానీ ప్రభుత్వ అధికారులుగానీ ఉద్దేశపూర్వకంగా ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడితే వారికి కేసుల నుంచి సెక్షన్ 17ఏ రక్షణ కల్పించదు ఉద్దేశపూర్వకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినా సెక్షన్ 17ఏ కింద రక్షణ లభించదు సెక్షన్ 17ఏ ముసుగులో అవినీతి కేసుల నుంచి తప్పించుకోలేరు ప్రస్తుతం చంద్రబాబు ఈ స్కామ్ నుంచి బయటపడటానికి ఆ కోణంలోనే ప్రయత్నిస్తున్నారు. తన అవినీతి గురించి కాకుండా.. తనను అరెస్ట్ చేసిన విధానంలో సాంకేతిక కోణంలో లోపాలు వెతికేందుకు ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు ఎన్నికలొచ్చాయి.. ప్రజా కోర్టులో చంద్రబాబు చేసే సాంకేతిక వాదనలు ప్రజలు నమ్ముతారా? తప్పు చేయలేదని న్యాయస్థానం ముందు చెప్పకుండా.. నాపై అన్యాయంగా కేసులు పెట్టారని ప్రజాకోర్టులో చెబితే నమ్ముతారా? తాను అవినీతికి పాల్పడలేదని ఎక్కడా చెప్పడం లేదు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరగలేదని కూడా చెప్పడం లేదు 6:33 AM, Dec 11, 2023 ముందు నుయ్యి వెనక గొయ్యి తెలియని రాజకీయాలతో ఇరకాటంలో పడ్డ పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీతో చెట్టాపట్టాల్ ఏపీ కోసం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చే బీజేపీని ఇప్పుడు ఎలా వదులుకోవాలంటున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఇప్పుడు నమ్మి తర్వాత తానెందుకు ఇబ్బందులు పడాలన్న యోచనలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ఇచ్చే పాతిక సీట్లతో జనసేన ను ఎలా సంతృప్తి పరచాలన్న ఆందోళనలో పవన్ కళ్యాణ్ 6:31 AM, Dec 11, 2023 పవన్కు వెన్నుపోటుకు బాబు రెడీ సీట్ల పంపకంపై ఇటీవల పవన్ కళ్యాణ్ తో చర్చించిన చంద్రబాబు బీజేపీతో ఇక పెంచుకోవడమే మేలని పవన్ కళ్యాణ్ కు సూచించిన చంద్రబాబు బీజేపీని వదులుకొని ముందుకొస్తే పవన్ కళ్యాణ్ కి పాతిక సీట్లు ఇస్తానన్న చంద్రబాబు తన అరెస్టుకు ముందు ఇప్పటికీ పరిస్థితి మారిందంటున్న చంద్రబాబు బీజేపీ బదులు కాంగ్రెస్ కమ్యూనిస్టులను కలుపుకుందామని పవన్ కి చెబుతున్న బాబు జనసేన తరపున పోటీ చేసే నాయకులు ఎవరో తనకు ముందే చెప్పాలని సూచన తన సర్వే ప్రకారమే జనసేన లో ఎవరిని నిలబెట్టాలో చెప్తా అంటున్న చంద్రబాబు అభ్యర్థుల ఖరారు విషయంలో తనదే తుది నిర్ణయం అని చెబుతున్న చంద్రబాబు తాను చెప్పినట్టు వింటేనే పొత్తు, లేదంటే మరో దారి చూసుకుంటానంటున్న చంద్రబాబు -
పెందుర్తిలో టీడీపీ నేత రాక్షసత్వం
పెందుర్తి: విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో టీడీపీ నేతల దుశ్శాసన పర్వం కొనసాగుతోంది. చింతగట్ల పంచాయతీ నందవరపువానిపాలెంలో ఒంటరిగా నివసిస్తున్న ఓ మహిళపై పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు చీపురపల్లి నరసింగరావు రాక్షసంగా దాడి చేయడంతో పాటు ఆమె వద్ద ఉన్న రూ.5 లక్షలు, బంగారు ఆభరణాలను తస్కరించాడు. తీవ్ర గాయాలతో దాదాపు నాలుగు రోజుల పాటు నిందితుడు, అతడి కుటుంబ సభ్యుల చేతిలో బందీగా ఉండి సక్రమంగా చికిత్స అందక నరకయాతన అనుభవించిన ఆ అభాగ్యురాలు.. తెగించి శనివారం పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు.. బాధితురాలి కథనం ప్రకారం.. విజయనగరం జిల్లాకు చెందిన మహిళ భర్తతో విభేదాల కారణంగా విశాఖ గోపాలపట్నం ప్రాంతంలో బ్యుటీషియన్గా పనిచేసేది. మూడేళ్ల కిందట నందవరపునవానిపాలెంలో చింతగట్ల పంచాయతీ టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న చీపురపల్లి నరసింగరావు వద్ద ఇంటి స్థలాన్ని కొని అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంది. ఈ క్రమంలో ఇంటి స్థలం కొన్న చనువుతో ఆమె వద్దకు తరచూ నరసింగరావు వస్తూ ఆమెను లోబరుచుకున్నాడు. ఎంతో ప్రేమ నటిస్తూ ఆరి్థక అవసరాలు కూడా తీర్చుకునేవాడు. ఈ వ్యవహారంలో నరసింగరావు భార్య చిన్ని కూడా ‘నువ్వు లేకపోతే నా భర్త ఉండలేడు.. మీ ఇద్దరూ కలిసి ఉండండి’ అంటూ బాధితురాలిని ఒప్పించడం గమనార్హం. ఇలా సహజీవనం సాగిస్తున్న తరుణంలో నరసింగరావు ప్రవర్తనలో మార్పు రావడంతో అతడిని దూరం పెట్టింది. యాసిడ్తో దాడి చేసి.. నరసింగరావుకు ఆమె దూరంగా ఉండటంతో అతడు సహించలేకపోయాడు. ఆమె ఇంటికి వెళ్లి కొడుతూ ఉండేవాడు. అలా నరసింగరావు వేధిస్తూ ఉంటుంటే.. అతడి భార్య చిన్ని వచ్చి బాధితురాలికి సర్ది చెబుతూ ఉండేది. ఈ క్రమంలో ఈ నెల 7 మధ్యాహ్నం 2.30 సమయంలో నరసింగరావు ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఆమె దుస్తులు చింపేసి యాసిడ్ను ఆమెపై చల్లాడు. దీంతో ఆమె ఛాతి భాగం కాలిపోయింది. అంతటితో ఆగకుండా ఆమె పొత్తికడుపు, మెడపై పిడిగుద్దులు గుద్దుతూ పేట్రేగిపోయాడు. బాధితురాలు అపస్మారక స్థితికి వెళ్లిపోవడంతో ఆమె బీరువాలోని నగదు, బంగారు ఆభరణాలను దొంగిలించాడు. ఇంట్లో గొడవను గుర్తించిన స్థానికులు రావడంతో నిందితుడు నరసింగరావు గోడ దూకి పారిపోయినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అయితే బాధితురాలికి ఏదైనా అయితే తన మెడకు చుట్టుకుంటుందన్న భయంతో ఆమెను నరవలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించాడు. తన భార్య, కుటుంబ సభ్యులను ఆమె వద్ద కాపాలా ఉంచి అరకొర చికిత్సను అందించాడు. ఈ నాలుగు రోజుల పాటు ఆమె ఎక్కడుందో ఆమె బంధువులకు కూడా తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే ఆస్పత్రి నుంచి బాధితురాలు బయటికొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మెరుగైన చికిత్స నిమిత్తం ఆమెను కేజీహెచ్కు తరలించినట్టు పోలీసులు చెప్పారు. -
విశాఖ: మహిళపై టీడీపీ నేత యాసిడ్ దాడి
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో టీడీపీ నాయకుడు రెచ్చిపోయారు. మహిళపై టీడీపీ నేత నర్సింగరావు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నర్సింగరావు.. టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అనుచరుడు. ఈనెల 7వ తేదీన మధ్యాహ్న సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: ఎల్లో మీడియా బరితెగింపు.. చెత్త కథనాలతో బ్లాక్మెయిల్? -
Dec 10th: చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Cases, Political Updates.. 4:18PM, Dec 10, 2023 లోకేష్ పేరు ఎత్తితేనే బెంబేలెత్తుతోన్న ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు లోకేష్ యువగళం పాదయాత్రపై టీడీపీ నేతల్లో తీవ్ర అసంతృప్తి యువగళం పాదయాత్ర తమ నియోజకవర్గాల్లో వద్దే వద్దుంటున్న నేతలు నర్సీపట్నం, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో పాదయాత్ర రద్దు పార్టీ వైఖరిపై అయ్యన్న కినుక చేతులెత్తేసిన చోడవరం, మాడుగుల నేతలు చేసేదిలేక రూట్ మ్యాప్ మార్పు....!! షెడ్యూల్ ప్రకారం పాదయాత్ర ఉమ్మడి విశాఖ జిల్లాలో పాయకరావు పేట నుంచి కోటవురట్ల మీదుగా నర్సీపట్నం, చోడవరం, మాడుగుల అనకాపల్లి, పరవాడ, గాజువాక చేరుకుని నగరంలోకి ప్రవేశించి పెందుర్తి మీదుగా భీమిలి చేరుకోవాలి కానీ.. టీడీపీ నేతల అసంతృప్తితో షెడ్యూల్ మార్చారు తాజాగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 11న పాయకరావు పేటలో ప్రవేశించి యలమంచిలి, అనకాపల్లి, పరవాడ, గాజువాక మీదుగా నగరంలోకి ప్రవేశించి ఈ నెల 20 లేదా 21న భీమిలిలో ముగించాలని నిర్ణయించారు ఇందులో నర్సీపట్నం, చోడవరం మాడుగులలను తీసేశారు చంద్రబాబుపై అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం తన కుమారుడికి అనకాపల్లి ఎంపీ టికెట్ ఓకే చేయకపోవడం.. గంటాకు ప్రాధాన్య ఇవ్వడం.. గంటా అనకాపల్లి ఎంపీ టికెట్ కోసం..ఓ NRIను వెతుకుతుండటం అయ్యన్నకు ఏమాత్రం నచ్చడంలేదని టీడీపీ క్యాడర్ చెప్పుకుంటున్నారు డబ్బులు దండగా జనాలు రాకపోవడంతో పాదయాత్ర వద్దు బాబోయే అని టీడీపీ నేతలు బహిరంగంగానే విమర్శలు 3:20PM, Dec 10, 2023 టికెట్ల పేరుతో కార్యకర్తలతో ఆటాడుకుంటున్న చంద్రబాబు తేల్చుడు కాదు అంతా నాన్చుడు మంత్రమే పశ్చిమ నియోజకవర్గం టీడీపీలో సీటు పంచాయితీ విజయవాడ : వెస్ట్ అభ్యర్థిగా పోటీ చేస్తానంటున్న బుద్ధా వెంకన్న బీసీ అభ్యర్థిగా చంద్రబాబు తనకే సీటు ఇస్తారన్న బుద్ధా టీడీపీ సీటు ఎంఎస్ బేగ్కు ఇప్పిస్తానన్న కేశినేని నాని కేశినేని చిన్ని వర్గంలో బుద్ధా వెంకన్న, కేశినేని నాని వర్గంలో ఉన్న ఎంఎస్ బేగ్ కేశినేని బ్రదర్స్ మధ్య ఆధిపత్యంతో సీటు పై ఎటూ తేల్చకుండా పెండింగ్లో పెట్టిన చంద్రబాబు ఇప్పుడు ఖరారు చేసిన జనసేనకి ఇవ్వాల్సి వస్తే మళ్లీ వెన్నుపోటు తప్పదు అంటున్న తమ్ముళ్లు 3:18PM, Dec 10, 2023 ఏపీ ఎన్నికలకు 4 నెలల ముందే.. సీఎం రేస్ నుంచి పవన్ కల్యాణ్ అవుట్..!! నమ్ముకున్న వాళ్లను.. తడిగుడ్డతో గొంతు ఎలా కోయాలో.. పవన్ కల్యాణ్కు తెలిసినంతగామరెవ్వరికీ తెలియదు. జనసేన పుట్టినప్పటి నుంచి.. ఇప్పటి వరకూ జనసేన జెండా మోసిన వాళ్లను తన స్వార్ధ రాజకీయాల కోసం పవన్ కల్యాణ్ మోసం చేస్తూనే ఉన్నాడు. పవన్ కల్యాణ్ను దగ్గరుండి చూసిన.. ఆయన మనస్తత్వాన్ని బాగా తెలిసిన వాళ్లు.. ఆయనను వదిలేసి వారి దారి వారు చూసుకున్నారు. పవన్ కల్యాణ్ను నడిపించేది.. చంద్రబాబేనని.. జనసేన పుట్టిందే చంద్రబాబు కోసమని.. తెలిసిన వాళ్లు జనసేన ఆఫీస్ దరిదాపుల్లోకి .. కూడా వెళ్లడం లేదు. జనసేన ఆఫీస్లో దశాబ్దం పాటు .. పని చేసిన సందీప్, మెగా ఫ్యామిలీ కోసం ఎంతో కృషి చేసిన.. ఆయన తల్లి పద్మావతి కూడా.. జనసేనను వదిలేసి వచ్చారంటేనే.. పవన్ కల్యాణ్ విపరీతమైన మనస్తత్వాన్ని.. అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణ ఎన్నికల్లో 8 చోట్ల పోటీ చేస్తే.. జనసేనకు ఒక్క చోట కూడా.. డిపాజిట్ రాలేదు. కొల్లాపూర్లో బర్రెలక్కకు 5,700 వస్తే...జనసేన అభ్యర్ధులకు.. ఒక్క కూకట్పల్లిలో మినహా.. మిగిలిన 7 చోట్ల 3 వేల ఓట్లు కూడా దాటలేదు. తెలంగాణ ఎన్నికల తరువాత.. చంద్రబాబు - పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. భేటీ తరువాత పవన్ మాటలు చూస్తుంటే.. ఆయనే తాను సీఎం రేస్లో లేనట్లేనని.. ప్రకటించినట్లుంది. టీడీపీ తనకు సీఎం పదవి.. కేటాయించే పరిస్థితి లేనట్లు జనసేన శ్రేణులకు పవన్ సంకేతాలు. టీడీపీ అభ్యర్ధులను.. జనసేన క్యాడర్ గెలిపించాలట.!! అప్పుడే ఈయనకు సీఎం ఛాన్స్ అట..!! బుర్ర ఉన్నవాడు ఎవడైనా ఇలా మాట్లాడుతాడా..? ఈ మాటలు జనసేన క్యాడర్ నమ్మితే.. అంతకంటే తిక్కలి వాళ్లు.. పిచ్చి వాళ్లులేనట్లే..!! టీడీపీ అత్యధిక సీట్లు తీసుకుని.. అత్యధిక సీట్లు గెలిస్తే.. పవన్ను అసలు పట్టించుకుంటారా..? ఇంట్లో చెత్త బుట్టను చూసినట్లు చూస్తారు..!! తొలి నుంచి పవన్ మాటలు.. చిత్రవిచిత్రమైన మాటలే..! ఒకసారి సీఎం రేసులో ఉన్నాను అంటాడు.. ఒకసారి సీఎం రేసులో లేనంటాడు.. మరోసారి రెండు చోట్ల ఓడించారు.. సీఎం పదవికి అర్హుడునేనా అంటాడు..! పవన్ను నమ్ముకుంటే.. జనసేన శ్రేణులు, కాపులు నట్టేట మునిగినట్లే.. ఇప్పటికైనా కళ్లు తెరిచి వాస్తవాలను గ్రహించాలి. 2:21 PM, Dec 10, 2023 ముందు నుయ్యి వెనక గొయ్యి తెలియని రాజకీయాలతో ఇరకాటంలో పడ్డ పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీతో చెట్టాపట్టాల్ ఏపీ కోసం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చే బీజేపీని ఇప్పుడు ఎలా వదులుకోవాలంటున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఇప్పుడు నమ్మి తర్వాత తానెందుకు ఇబ్బందులు పడాలన్న యోచనలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ఇచ్చే పాతిక సీట్లతో జనసేన ను ఎలా సంతృప్తి పరచాలన్న ఆందోళనలో పవన్ కళ్యాణ్ 2:18 PM, Dec 10, 2023 పవన్కు వెన్నుపోటుకు బాబు రెడీ సీట్ల పంపకంపై ఇటీవల పవన్ కళ్యాణ్ తో చర్చించిన చంద్రబాబు బీజేపీతో ఇక పెంచుకోవడమే మేలని పవన్ కళ్యాణ్ కు సూచించిన చంద్రబాబు బీజేపీని వదులుకొని ముందుకొస్తే పవన్ కళ్యాణ్ కి పాతిక సీట్లు ఇస్తానన్న చంద్రబాబు తన అరెస్టుకు ముందు ఇప్పటికీ పరిస్థితి మారిందంటున్న చంద్రబాబు బీజేపీ బదులు కాంగ్రెస్ కమ్యూనిస్టులను కలుపుకుందామని పవన్ కి చెబుతున్న బాబు జనసేన తరపున పోటీ చేసే నాయకులు ఎవరో తనకు ముందే చెప్పాలని సూచన తన సర్వే ప్రకారమే జనసేన లో ఎవరిని నిలబెట్టాలో చెప్తా అంటున్న చంద్రబాబు అభ్యర్థుల ఖరారు విషయంలో తనదే తుది నిర్ణయం అని చెబుతున్న చంద్రబాబు తాను చెప్పినట్టు వింటేనే పొత్తు, లేదంటే మరో దారి చూసుకుంటానంటున్న చంద్రబాబు 12:30 PM, Dec 10, 2023 విపత్తుపై చంద్రబాబు నీచ రాజకీయాలు: మంత్రి కాకాణి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు విపత్తు సమయంలో ఏ నేత అయినా ప్రజలకు అండగా నిలవాలి కానీ చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు విపత్తు సమయంలో టీడీపీ నేతలు ఇళ్ల నుంచి బయటకు రాలేదు టీడీపీ నేతలు కేవలం ప్రెస్మీట్లకు మాత్రమే పరిమితమయ్యారు 14 ఏళ్లలో వ్యవసాయానికి చంద్రబాబు తీసుకున్న చర్యలు ఏంటి? రైతులను చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదు వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు రైతులను అవమానకరంగా మాట్లాడింది చంద్రబాబే వ్యవసాయాన్ని కించపరిచేలా మాట్లాడింది చంద్రబాబే చంద్రబాబు కూతలు కూస్తుంటే రామోజీ రాతలు రాస్తున్నారు విపత్తుసమయంలో రైతులకు చంద్రబాబు ఇచ్చిందేమిటి? విపత్తు కాలంలో రైతాంగానికి అన్ని విధాలా అండగా నిలిచాం విపత్తుల సమయంలో ప్రజలకు మా ప్రభుత్వం అండగా నిలిచింది. 11:30 AM, Dec 10, 2023 బుద్ద వెంకన్న ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలవా? తెలంగాణలో అసలు మీ పార్టీ ఎందుకు పోటీ చేయలేదు? ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క సీటు కూడా రాదని మీకు ముందే అర్థమైందా? లేక కాంగ్రెస్ పార్టీకి బాగా ప్రోత్సాహం ఇవ్వాలని డిసైడ్ అయ్యారా? తెలంగాణలో అన్ని సీట్లలో పోటీ చేస్తామని బాలకృష్ణతో ప్రకటనలు ఎందుకు ఇప్పించారు? చివరికి మీ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్కు కూడా మీరు వెన్నుపోటు పొడిచారా? ఎంత ప్యాకేజీకి తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్కు తాకట్టు పెట్టారు? ఇన్నాళ్లు పోటీ చేసిన మీకు కూడా వెన్నుపోటు తప్పదని మీరు అనుమానిస్తున్నారా? మీకు టికెట్ ఇవ్వకపోతే ఆప్షన్ బీ కూడా ఉందా? చంద్రబాబు, లోకేష్లను బెదిరిస్తున్నారా? లేక మీ బాధ చెప్పుకుంటున్నారా? తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు జోక్యం చేసుకోలేదు తెలంగాణ ఎన్నికలతో చంద్రబాబుకు ఏం సంబంధం? నాకు టికెట్ ఇవ్వకపోతే ఆప్షన్ బీ కూడా ఉంది విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేస్తా.. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న 7:20 AM, Dec 10, 2023 పచ్చ బ్యాచ్ అప్పుడలా.. ఇప్పుడిలా.. పచ్చ పిచ్చికి మందులు కూడా పనిచేయడం లేదుగా.. కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా? అప్పుడిలా... ఇప్పుడిలా... ఈ పిచ్చికి మందులు కూడా పనిచేయటం లేదు.. pic.twitter.com/WxS7JUfQa1 — YSRCP IT WING Official (@ysrcpitwingoff) December 9, 2023 నారా లోకేష్కు స్ట్రాంగ్ కౌంటర్.. ఇవన్నీ మర్చిపోతే ఎలారా గజ్జి.. 🐕#EndOfTDP pic.twitter.com/T7QvxFGBzu — YSRCP IT WING Official (@ysrcpitwingoff) December 9, 2023 7:15 AM, Dec 10, 2023 స్కిల్ కేసు ఎక్కడికి దారి తీస్తుంది? స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ జనవరి19కి వాయిదా 17ఏ వ్యవహారంపై తీర్పు ఇచ్చే పక్షంలో ఈ పిటిషన్ వాయిదా వేయాలని కోరిన హరీష్ సాల్వే ఈ కేసు 17ఏ తీర్పుతో ముడిపడి ఉందన్న హరీష్ సాల్వే అసలు 17ఏ చుట్టే మొత్తం వ్యవహారం ఎందుకు తిరుగుతోంది? నేను తప్పు చేయలేదు అని చెప్పకుండా.. 17ఏ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోలేదని ఎందుకు వాదిస్తున్నారు? అంటే తప్పు చేశాం కానీ.. ముందస్తు అనుమతి లేకుండా అరెస్ట్ చేయొద్దన్న మీ వాదనను కోర్టు ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలి? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే.? అవినీతి నిరోధక చట్టానికి చేసిన 17ఏ సవరణను ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారో చూడాలి. దీని ప్రకారం పబ్లిక్ సర్వెంట్లు అక్రమాలకు పాల్పడకూడదు. చట్టంలోని ప్రధాన ఉద్దేశాన్ని పక్కనపెట్టి ఓ వ్యక్తికి మేలు జరిగేలా ఈ చట్టాన్ని అన్వయించుకోకూడదు. అది చట్టం లక్ష్యాన్నే దెబ్బతీస్తుంది – సుప్రీంకోర్టు సెక్షన్ 17 ఏ విషయమేంటీ? అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్)లోని ఉన్నదే సెక్షన్ 17ఏ 2018 జులై 26న ఈ చట్టానికి సవరణ సవరణ ప్రకారం ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేయాలంటే సంబంధిత ఆథారిటీ అనుమతి అవసరం చంద్రబాబు కేసుకు 17aకు లింకేంటీ? చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న కేసు స్కిల్ కుంభకోణం 2015-16లో స్కిల్ కుంభకోణం జరిగింది జూన్ 2015లో చంద్రబాబు ఒత్తిడి, సంతకాలతో అధికారులు GO నెంబర్ 4 ద్వారా, 30.06.2015న రూ.371 కోట్లు విడుదల చేశారు డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్), ఆదాయపు పన్ను శాఖ వెంటనే ఈ లావాదేవీలను గుర్తించాయి సెక్షన్ 17ఏ అమలులోకి రావడానికి (2018 జులై 26కి) ముందే 2017 మే నెలలోనే స్కిల్ స్కామ్లో కేంద్ర జీఎస్టీ విభాగం కేసు నమోదు చేసింది ఆంధ్రప్రదేశ్ ACBకి 2018 ఫిబ్రవరిలోనే ఆ విషయాన్ని తెలిపింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించాయి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిఘా సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా కేసును తొక్కిపెట్టింది. 2018 జులైలో 17ఏ చట్టం అమలులోకి వచ్చింది, 17ఏ చట్టం రావడానికి ముందే నేరం జరిగింది గతంలో ఈ వ్యవహరంపై న్యాయస్థానాలేమన్నాయి? అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ అంటే అవినీతి నుంచి కాపాడే రక్షణ కవచం కాదు. అవినీతి కేసుల్లో నిందితులు తప్పించుకునేందుకు సాధనం కాదు. అవినీతికి పాల్పడినవారు ఆ కేసుల నుంచి తప్పించుకొనేందుకు అపాయింటింగ్ అథారిటీ ముందస్తు అనుమతి తప్పనిసరి కాదు’ – పట్నా హైకోర్టు ‘సెక్షన్ 17 ఏ అమలులోకి రావడానికి ముందు అంటే 2018 జులై 26కి ముందు వ్యవహారాలకు ఈ చట్టం కింద రక్షణ లభించదు. అంతేకాదు అవినీతికి పాల్పడడం, ఉద్దేశపూర్వకంగా అవినీతి చేయటం అన్నవి ప్రభుత్వ విధుల నిర్వహణ కిందకు రావు’ – డీకే శివకుమార్ కేసులో కర్ణాటక హైకోర్టులో సీబీఐ వాదనలు. ఈ వాదనలతో కర్ణాటక హైకోర్టు ఏకీభవించింది కళ్ల ముందు అవినీతి కనిపిస్తున్నప్పుడు సెక్షన్ 17ఏ వర్తించదు : పట్నా హైకోర్టు ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు గానీ ప్రభుత్వ అధికారులుగానీ ఉద్దేశపూర్వకంగా ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడితే వారికి కేసుల నుంచి సెక్షన్ 17ఏ రక్షణ కల్పించదు ఉద్దేశపూర్వకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినా సెక్షన్ 17ఏ కింద రక్షణ లభించదు సెక్షన్ 17ఏ ముసుగులో అవినీతి కేసుల నుంచి తప్పించుకోలేరు ప్రస్తుతం చంద్రబాబు ఈ స్కామ్ నుంచి బయటపడటానికి ఆ కోణంలోనే ప్రయత్నిస్తున్నారు. తన అవినీతి గురించి కాకుండా.. తనను అరెస్ట్ చేసిన విధానంలో సాంకేతిక కోణంలో లోపాలు వెతికేందుకు ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు ఎన్నికలొచ్చాయి.. ప్రజా కోర్టులో చంద్రబాబు చేసే సాంకేతిక వాదనలు ప్రజలు నమ్ముతారా? తప్పు చేయలేదని న్యాయస్థానం ముందు చెప్పకుండా.. నాపై అన్యాయంగా కేసులు పెట్టారని ప్రజాకోర్టులో చెబితే నమ్ముతారా? తాను అవినీతికి పాల్పడలేదని ఎక్కడా చెప్పడం లేదు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరగలేదని కూడా చెప్పడం లేదు 7:00 AM, Dec 10, 2023 ప్రశ్నిస్తా అనే పవన్కు వైఎస్సార్సీపీ ప్రశ్న టీడీపీ - జనసేన పొత్తు గురించి జనసైనికులు ప్రశ్నిస్తే వారి వైఎస్సార్సీపీకి అమ్ముడు పోయినట్లేనని పవన్ కళ్యాణ్ సూత్రీకరించాడు ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పిన పవన్.. తనను మాత్రం ఎవరూ ప్రశ్నించరాదని జనసైనికులను ఆదేశిస్తున్నారు. ప్రశ్నిస్తే వైఎస్సార్సీపీకి అమ్ముడుపోయినట్లైతే అదే ప్రశ్న జనసైనికులు కూడా వేయొచ్చు కదా..!!! టీడీపీకి ఎంతకు పార్టీని అమ్మేశారని జనసైనికులకు సందేహం రాదా..?! పవన్ ప్రత్యర్ధులు ఆయనను ప్యాకేజీ స్టార్ అంటుంటే ఆయనకు కోపం వస్తుంది అదే మాట జనసైనికులను పవన్ అనవచ్చన్న మాట..! ఇది ఏ పాటి ప్రజాస్వామ్యం పవన్..? అసలు అబ్రహం లింకన్తో పవన్ పోల్చుకోవడం ఏంటీ..? అబ్రహం లింకన్ కిందిస్థాయి నుంచి వచ్చి అమెరికా అధ్యక్షుడయ్యాడు అమెరికాలో బానిసత్వాన్ని రద్దు చేశాడు.. అమెరికా చరిత్రను తిరగరాశాడు అందుకే ఆయన అమెరికా పెత్తందార్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది మరీ.. పవన్ కళ్యాణ్ అన్న పేరు చెప్పుకుని సినిమాల్లోకి వచ్చాడు పై నుంచి క్రమేణ కిందకు పడిపోతున్నాడు రాజకీయాల్లో అదఃపాతాళానికి పడిపోయాడు చేగువేరాను వదిలేసి అబ్రహం లింకన్ను పట్టుకుంటే ఓట్లు పడతాయని పవన్ అనుకుంటే అంతకంటే అమాయకత్వం లేదు. -
Dec 9th : చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Cases, Political Updates 09:01PM, Dec 09, 2023 ఏపీ : సర్వేలను బట్టే టీడీపీ టిక్కెట్లు ఇస్తాం : చంద్రబాబు చంద్రబాబు ప్రకటనపై సొంత పార్టీలో చర్చ చంద్రబాబుకు సొంత పార్టీ నేతలపై నమ్మకం లేదా? ఇన్నాళ్లు బరిలో ఉన్న నాయకులను సర్వేల పేరుతో పక్కన పెడతారా? ఓటు కోట్లు కుమ్మరించే వాళ్లే పార్టీకి అభ్యర్థులా? అసలు తెలుగుదేశం పార్టీ ఎవరితో సర్వేలు చేయిస్తుంది? చంద్రబాబు చేసే సర్వేలో శాస్త్రీయత ఎంత? పార్టీని నమ్ముకున్న వాళ్లకు వెన్నుపోటు పొడవడానికి సర్వేలను తీసుకొస్తున్నారా? 03:24PM, Dec 09, 2023 ప్రశ్నిస్తా అనే పవన్కు వైఎస్సార్సీపీ ప్రశ్న టీడీపీ - జనసేన పొత్తు గురించి జనసైనికులు ప్రశ్నిస్తే వారి వైఎస్సార్సీపీకి అమ్ముడు పోయినట్లేనని పవన్ కళ్యాణ్ సూత్రీకరించాడు ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పిన పవన్.. తనను మాత్రం ఎవరూ ప్రశ్నించరాదని జనసైనికులను ఆదేశిస్తున్నారు. ప్రశ్నిస్తే వైఎస్సార్సీపీకి అమ్ముడుపోయినట్లైతే అదే ప్రశ్న జనసైనికులు కూడా వేయొచ్చు కదా..!!! టీడీపీకి ఎంతకు పార్టీని అమ్మేశారని జనసైనికులకు సందేహం రాదా..?! పవన్ ప్రత్యర్ధులు ఆయనను ప్యాకేజీ స్టార్ అంటుంటే ఆయనకు కోపం వస్తుంది అదే మాట జనసైనికులను పవన్ అనవచ్చన్న మాట..! ఇది ఏ పాటి ప్రజాస్వామ్యం పవన్..? అసలు అబ్రహం లింకన్తో పవన్ పోల్చుకోవడం ఏంటీ..? అబ్రహం లింకన్ కిందిస్థాయి నుంచి వచ్చి అమెరికా అధ్యక్షుడయ్యాడు అమెరికాలో బానిసత్వాన్ని రద్దు చేశాడు.. అమెరికా చరిత్రను తిరగరాశాడు అందుకే ఆయన అమెరికా పెత్తందార్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది మరీ.. పవన్ కళ్యాణ్ అన్న పేరు చెప్పుకుని సినిమాల్లోకి వచ్చాడు పై నుంచి క్రమేణ కిందకు పడిపోతున్నాడు రాజకీయాల్లో అదఃపాతాళానికి పడిపోయాడు చేగువేరాను వదిలేసి అబ్రహం లింకన్ను పట్టుకుంటే ఓట్లు పడతాయని పవన్ అనుకుంటే అంతకంటే అమాయకత్వం లేదు 12:22 PM, Dec 09, 2023 స్కిల్ కేసు ఎక్కడికి దారి తీస్తుంది? స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ జనవరి19కి వాయిదా 17ఏ వ్యవహారంపై తీర్పు ఇచ్చే పక్షంలో ఈ పిటిషన్ వాయిదా వేయాలని కోరిన హరీష్ సాల్వే ఈ కేసు 17ఏ తీర్పుతో ముడిపడి ఉందన్న హరీష్ సాల్వే అసలు 17ఏ చుట్టే మొత్తం వ్యవహారం ఎందుకు తిరుగుతోంది? నేను తప్పు చేయలేదు అని చెప్పకుండా.. 17ఏ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోలేదని ఎందుకు వాదిస్తున్నారు? అంటే తప్పు చేశాం కానీ.. ముందస్తు అనుమతి లేకుండా అరెస్ట్ చేయొద్దన్న మీ వాదనను కోర్టు ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలి? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే.? అవినీతి నిరోధక చట్టానికి చేసిన 17ఏ సవరణను ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారో చూడాలి. దీని ప్రకారం పబ్లిక్ సర్వెంట్లు అక్రమాలకు పాల్పడకూడదు. చట్టంలోని ప్రధాన ఉద్దేశాన్ని పక్కనపెట్టి ఓ వ్యక్తికి మేలు జరిగేలా ఈ చట్టాన్ని అన్వయించుకోకూడదు. అది చట్టం లక్ష్యాన్నే దెబ్బతీస్తుంది – సుప్రీంకోర్టు సెక్షన్ 17 ఏ విషయమేంటీ? అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్)లోని ఉన్నదే సెక్షన్ 17ఏ 2018 జులై 26న ఈ చట్టానికి సవరణ సవరణ ప్రకారం ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేయాలంటే సంబంధిత ఆథారిటీ అనుమతి అవసరం చంద్రబాబు కేసుకు 17aకు లింకేంటీ? చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న కేసు స్కిల్ కుంభకోణం 2015-16లో స్కిల్ కుంభకోణం జరిగింది జూన్ 2015లో చంద్రబాబు ఒత్తిడి, సంతకాలతో అధికారులు GO నెంబర్ 4 ద్వారా, 30.06.2015న రూ.371 కోట్లు విడుదల చేశారు డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్), ఆదాయపు పన్ను శాఖ వెంటనే ఈ లావాదేవీలను గుర్తించాయి సెక్షన్ 17ఏ అమలులోకి రావడానికి (2018 జులై 26కి) ముందే 2017 మే నెలలోనే స్కిల్ స్కామ్లో కేంద్ర జీఎస్టీ విభాగం కేసు నమోదు చేసింది ఆంధ్రప్రదేశ్ ACBకి 2018 ఫిబ్రవరిలోనే ఆ విషయాన్ని తెలిపింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించాయి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిఘా సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా కేసును తొక్కిపెట్టింది. 2018 జులైలో 17ఏ చట్టం అమలులోకి వచ్చింది, 17ఏ చట్టం రావడానికి ముందే నేరం జరిగింది గతంలో ఈ వ్యవహరంపై న్యాయస్థానాలేమన్నాయి? అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ అంటే అవినీతి నుంచి కాపాడే రక్షణ కవచం కాదు. అవినీతి కేసుల్లో నిందితులు తప్పించుకునేందుకు సాధనం కాదు. అవినీతికి పాల్పడినవారు ఆ కేసుల నుంచి తప్పించుకొనేందుకు అపాయింటింగ్ అథారిటీ ముందస్తు అనుమతి తప్పనిసరి కాదు’ – పట్నా హైకోర్టు ‘సెక్షన్ 17 ఏ అమలులోకి రావడానికి ముందు అంటే 2018 జులై 26కి ముందు వ్యవహారాలకు ఈ చట్టం కింద రక్షణ లభించదు. అంతేకాదు అవినీతికి పాల్పడడం, ఉద్దేశపూర్వకంగా అవినీతి చేయటం అన్నవి ప్రభుత్వ విధుల నిర్వహణ కిందకు రావు’ – డీకే శివకుమార్ కేసులో కర్ణాటక హైకోర్టులో సీబీఐ వాదనలు. ఈ వాదనలతో కర్ణాటక హైకోర్టు ఏకీభవించింది కళ్ల ముందు అవినీతి కనిపిస్తున్నప్పుడు సెక్షన్ 17ఏ వర్తించదు : పట్నా హైకోర్టు ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు గానీ ప్రభుత్వ అధికారులుగానీ ఉద్దేశపూర్వకంగా ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడితే వారికి కేసుల నుంచి సెక్షన్ 17ఏ రక్షణ కల్పించదు ఉద్దేశపూర్వకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినా సెక్షన్ 17ఏ కింద రక్షణ లభించదు సెక్షన్ 17ఏ ముసుగులో అవినీతి కేసుల నుంచి తప్పించుకోలేరు ప్రస్తుతం చంద్రబాబు ఈ స్కామ్ నుంచి బయటపడటానికి ఆ కోణంలోనే ప్రయత్నిస్తున్నారు. తన అవినీతి గురించి కాకుండా.. తనను అరెస్ట్ చేసిన విధానంలో సాంకేతిక కోణంలో లోపాలు వెతికేందుకు ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు ఎన్నికలొచ్చాయి.. ప్రజా కోర్టులో చంద్రబాబు చేసే సాంకేతిక వాదనలు ప్రజలు నమ్ముతారా? తప్పు చేయలేదని న్యాయస్థానం ముందు చెప్పకుండా.. నాపై అన్యాయంగా కేసులు పెట్టారని ప్రజాకోర్టులో చెబితే నమ్ముతారా? తాను అవినీతికి పాల్పడలేదని ఎక్కడా చెప్పడం లేదు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరగలేదని కూడా చెప్పడం లేదు 12:05 PM, Dec 09, 2023 గుంటూరులో చంద్రబాబు పర్యటన 2వ రోజు ఉమ్మడి జిల్లాలో చంద్రబాబు పర్యటన బాపట్ల, పర్చూరు, ప్రత్తిపాడులో చంద్రబాబు పర్యటన పర్చూరు లో డ్రెయిన్ను పరిశీలిన ప్రత్తిపాడు, పెదనంది పాడులో రైతులతో చంద్రబాబు ముఖాముఖి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం దొరుకుతుందన్న ఆశతో చంద్రబాబు పర్యటనలు అంతటా సానుకూలంగా కనిపిస్తుండడంతో మరింత శోధన తుపాను ప్రభావాన్ని ప్రభుత్వ లోపంగా చూపించడానికి సర్వ ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్కు తుపానులేమి కొత్తకాదు : YSRCP చంద్రబాబు హయాంలో రైతును పట్టించుకున్నదే లేదు, పంటనష్టాన్ని భరించింది లేదు అసలు వ్యవసాయమే దండగ అన్నది, ఒంటబట్టించుకున్నది చంద్రబాబే ఇప్పుడు ఎన్నికల సమయంలో సానుభూతి కోసం తిరిగితే ఎవరు నమ్ముతారు? 11:45 AM, Dec 09, 2023 చంద్రబాబు ట్రైనింగ్ అంటే ఏమనుకున్నారు.? చంద్రబాబు బాటలోనే తెలుగుదేశం నాయకులు మహిళా ఉద్యోగినిపై నోరు పారేసుకున్న టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ITDA PO ఉద్యోగిని మందా రాణిపై నోరుపారేసుకున్న సోమిరెడ్డి ఫోన్ చేసి బెదిరింపులకు దిగిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బెదిరింపుల వ్యవహారం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ఐటిడిఏ పీవో 11:00 AM, Dec 09, 2023 పచ్చ బ్యాచ్కు వైఎస్సార్సీపీ కౌంటర్.. చంద్రబాబుకు 2019లోనే ప్రజలు బుద్ది చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఉనికి కూడా ఉండదు. బాబు.. రాష్ట్రానికి, రాజకీయాలకు చేసిన హామీ అంతా ఇంతా కాదు. చంద్రబాబు అనే రాజకీయ విష వృక్షాన్ని 2019 ఎన్నికల్లోనే ప్రజలు కూకటి వేళ్ళతో పెకలించారు. రానున్న ఎన్నికల్లో ఇక ఆ విషపు వృక్షం ఉనికి కూడా తీసి సముద్రంలో వేస్తారు. రాష్ట్రానికి, రాజకీయాలకు మీరు చేసిన హాని అంతా ఇంతా కాదు.. అన్నిటికీ ప్రజలు మరొక్కసారి సమాధానం చెబుతారు. https://t.co/2PNjSlOon1 — YSR Congress Party (@YSRCParty) December 9, 2023 7:15 AM, Dec 09, 2023 కోర్టు షరతులు ఉల్లంఘించిన చంద్రబాబు బెయిల్ షరతులు ఉల్లంఘించి మరీ చంద్రబాబు ఉపన్యాసం తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో తన కేసు గురించి ప్రస్తావన స్కిల్ స్కాం గురించి మాట్లాడకూడదని చెప్పిన హైకోర్టు, సుప్రీంకోర్టు కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ప్రసంగం తప్పు చేయకుండా తనను జైల్లో పెట్టారంటూ వ్యాఖ్యలు బెయిల్ షరతులు చంద్రబాబు ఉల్లంఘించినందున బెయిల్ రద్దును కోరవచ్చంటున్న న్యాయ నిపుణులు. 7:05 AM, Dec 09, 2023 50 ఎమ్మెల్యేలు.. 5 ఎంపీలు పవన్ కళ్యాణ్కు తెగేసి చెబుతోన్న కాపులు ఇంతకంటే తక్కువయితే జనసేనను ఎందుకు నమ్మాలి? అసలు చంద్రబాబుకు ఎందుకు జై కొట్టాలి? 50 చోట్ల కాపులు లేదా జనసేన నాయకులు ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిందే.! 5 చోట్ల ఎంపీలుగా జనసేన నాయకులు పోటీ చేయాల్సిందే.! అసలు పొత్తు పెట్టుకునేపుడు ఏం చెప్పావు.? తెలుగుదేశం వెనక కాదు.. కలిసి నడుస్తానన్నావు.! ఇప్పుడేమో రాజీ పడాలంటున్నావు.? అసలు కాపులెందుకు రాజీ పడాలి? అసలు కాపులు సీఎం జగన్ను ఎందుకు వ్యతిరేకించాలి? సీఎం జగన్ 52 నెల పాలనలో కాపు, శెట్టి బలిజలకు నేరుగా లబ్ది పొందింది రూ. 22333 కోట్లు నాన్ డిబిటి ద్వారా కాపు సామాజిక వర్గానికి వచ్చింది రూ. 16914 కోట్లు, మొత్తం 32247 కోట్లు లబ్ది రెడ్డి నేస్తం, కమ్మ నేస్తం లేకున్నా కాపు నేస్తం ఉంది కదా.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాపు నేతలెవరికి మేలు జరగలేదు హోం శాఖ మంత్రిగా చినరాజప్పను పెట్టాడు. ఏం జరిగింది?.? కనీసం కానిస్టేబుల్ను కూడా బదిలీ చేయలేని దుస్థితి అని వాపోయాడు కొందరు కాపులకు పదవులిచ్చాడు.. ఎవరెవరికి ఇచ్చాడు..? జీవిత భాగస్వామి అంటే భర్త లేదా భార్య కమ్మ అయితే వారికి ఇచ్చాడు మరి జగన్ ప్రభుత్వంలో ఏం జరిగింది? బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, రాంబాబు, కన్నబాబు, ముత్తంశెట్టి, అమర్నాథ్ ఇంకా ఎందరికో.. ఎన్నెన్నో పదవులు వచ్చాయి అయినా కాపులను చంద్రబాబు ఒక రేంజ్లో ఆడుకున్నాడని మన సీనియర్లే కదా చెప్పుకున్నది హరిరామజోగయ్య రాసిన పుస్తకంలో ఏముంది? వంగవీటి రంగా హత్య ఎప్పటికీ మరిచిపోరు కన్నా లక్ష్మీనారాయణ ఏం చెప్పాడు.. తృటిలో నేను తప్పించుకున్నాను, లేదంటే నన్ను ఏమైనా చేసేవారు ముద్రగడ ఏం అన్నాడు.. నా కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టి, నా భార్యా, కొడుకులను దుర్భాషలాడారు అంతెందుకు..! ఒక సారి తాజా చరిత్ర క్షుణ్ణంగా చదవండి ప్రముఖ సినిమా దర్శకుడు దాసరి నారాయణరావు ఏం చెప్పాడు.? నా పత్రికలో తెలుగుదేశానికి మద్ధతివ్వకపోతే.. ఏం చేస్తానో తెలుసు కదా అని చంద్రబాబు బెదిరించారన్నాడు. పత్రికను మూసేయించేవరకు ఒత్తిడి తెచ్చాడని చెప్పాడు అయినా.. రంగా హత్య తర్వాత చెలరేగిన అల్లర్లకు సంబంధించి దొరికిన కాపును దొరికినట్టుగా అరెస్ట్ చేసి ఎన్నో కేసులు పెట్టించింది ఎవరు.? చంద్రబాబు కాదా? చంద్రబాబు హయాంలో తుని రైలు దహనం కేసులు పెడితూ.. కాపుల కోరిక మేరకు సీఎం జగన్ వాటిని ఎత్తేయించాడు చంద్రబాబు హయాంలో చిరంజీవి ఖైదీ నెంబర్ 150కి ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వలేదు, పైగా హాయిలాండ్లో ఫంక్షన్ పెట్టుకుంటే రాత్రి 9గంటలకల్లా ముగియాలంటూ ఒత్తిడి తెచ్చారు కాపులను చంద్రబాబు, ఆయన కుటుంబం ఎన్ని రకాలుగా చిన్న చూపు చూడలేదు.? చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ ఏమన్నాడు? లేపాక్షి ఉత్సవాలకు పిలవాలంటే.. నా పక్కన నిలబడాలంటే ఒక స్థాయి ఉండాలి, ఎవరిని పడితే వారిని ఎలా పిలవాలన్నాడు సంకర జాతి, బ్రీడ్.. అంటూ నానా పదాలు కాపులనుద్దేశించి మాట్లాడాడు మా నాన్న లాగా పార్టీ పెట్టి 6 నెలల్లో ముఖ్యమంత్రి కావాలని కలలు కన్నారంటూ ఎద్దేవా చేశాడు, చరిత్ర సృష్టించాలన్నా.. అది తిరగరాయాలన్నా అది మాకే నంటూ కాపులను ఎద్దేవా చేశాడు అప్పుడు ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి బాధ కాపులకు తెలియదా? ఈనాడు, ఆంధ్రజ్యోతి కక్షపట్టి.. పార్టీ మూసేయించేంతవరకు పట్టుబట్టారని చిరంజీవి చెప్పలేదా? పవన్ చెప్పాడని గుడ్డిగా జగన్ మీద కక్ష పెంచుకోగలమా? దమ్ముంటే 50 ఎమ్మెల్యే సీట్లు, 5 ఎంపీ సీట్లు తీసుకుని రా అధికారంలో సగం వాటా ఇవ్వమని అడుగు లేదంటే కాపుల ప్రస్తావనను తీసుకురాకు నీ రాజకీయ ప్రయోజనాల కోసం కాపులను బలిపెట్టకు (ఫైల్ ఫోటో : చంద్రబాబు కోసం రోడ్డుపై పడుకుని నిరసన తెలుపుతున్న పవన్ కళ్యాణ్) 7:00 AM, Dec 09, 2023 ఓటర్లతో రాజకీయాలొద్దు : ఈసీ విజయవాడ: డూప్లికేట్ ఓటు, డబుల్ ఓటుపై ఈసీ కీలక ఆదేశాలు పక్క రాష్ట్రాల ఓటర్లకు ఈసీ షాక్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఓటు ఉన్నవారికి చెక్ అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఈవో ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు వేరే రాష్ట్రాల్లో ఉన్నవారికి ఏపీలో ఓట్లు ఉన్నాయని ఫిర్యాదు ఒక వ్యక్తికి ఒకే నియోజకవర్గం, ఒకే రాష్ట్రంలో ఓటు ఉండాలి ఒక వ్యక్తికి ఎక్కువ చోట్ల ఓటు ఉండటం నిబంధనలకు విరుద్ధం ఫామ్ - 6 ద్వారా కొత్త ఓటు నమోదు మాత్రమే చేయాలి కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు డిక్లరేషన్ తీసుకోవాలి వేరే ఎక్కడ ఓటు లేదని డిక్లరేషన్ ఇవ్వాలి తప్పుడు డిక్లరేషన్ ఇచ్చే వారిపై కేసులు పెట్టాలి తప్పుడు డిక్లరేషన్తో ఓటు నమోదు దరఖాస్తు చేస్తే జైలు శిక్ష 6:50 AM, Dec 09, 2023 ఓటర్లతో చంద్రబాబు రాజకీయం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాసిన చంద్రబాబు ఎలక్టోరల్ మాన్యువల్ 2023 ప్రకారం మార్పులు జరగట్లేదు క్షుణ్ణంగా పరిశీలించి డబుల్ ఎంట్రీలను తొలగించాలి ఇప్పటికీ డబుల్ ఎంట్రీలు గుర్తిస్తూనే ఉన్నారు ఓటరు జాబితాలో ఇప్పటికీ మరణించిన వారి ఓట్లున్నాయి ఆన్ లైన్ లో ఇష్టానుసారం ఓట్లు నమోదు చేస్తున్నారు మా అభ్యంతరాల పై ఎప్పటికీ దృష్టి పెట్టలేదు. మరి తెలుగుదేశం చేస్తున్న పనులకు సమాధానం చెబుతావా చంద్రబాబు? గ్రేటర్ హైదరాబాద్లో ఓటర్ కేంద్రాలను తెలుగుదేశం ఎందుకు ప్రారంభించింది? తెలంగాణలో ఓటేసినా సరే.. ఏపీలో కూడా దరఖాస్తు చేసుకోవాలని ఎందుకు చెబుతోంది? మేమే కార్లు పెడతాం, వచ్చి ఓటేస్తే చాలని ఎందుకు చెబుతోంది? ఆధార్ కార్డును ఓటర్ కార్డుతో జత పరిచి నకిలీ ఓట్లను తొలగిస్తే టిడిపి ఎందుకు గగ్గోలు పెడుతోంది? ఓ వైపు ఎల్లో మీడియాలో నకిలీ ఓటర్లను మీరే వార్తలు రాయిస్తున్నారు.. మరోవైపు తొలగిస్తున్నారని చెబుతున్నారు? అసలు ఎన్నికల సంఘం పని వారినే చేసుకోనివ్వకుండా.. మీరెందుకు తల దూర్చుతున్నారు? పారదర్శకంగా ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదని ముందే ఓ నిర్ణయానికి వచ్చారా బాబు? కేసు ఎందుకు వాయిదా పడిందంటే.? స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణను జనవరి 19కి వాయిదా 17ఏ వ్యవహారం పై తీర్పు ఇస్తే మాత్రం వాయిదా వేయాలని కోరిన హరీష్ సాల్వే కౌంటర్ దాఖలుకు సిద్ధంగానే ఉన్నాం, వాయిదా వేయకుంటే విచారణ తేదీ చెప్పాలని విజ్ఞప్తి 17ఏ తీర్పుతో ముడిపడి ఉందన్న విషయాన్ని ప్రస్తావించిన హారీష్ సాల్వే నోటీసులు ఇచ్చినా ఇంకా కౌంటర్ వేయలేదని కోర్టుకు తెలిపిన ప్రభుత్వ న్యాయవాది విచారణను జనవరి మూడో వారంలో చేపడతామన్న జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం సాల్వే విజ్ఞప్తితో విచారణను జనవరి 19కి వాయిదా వేసిన ధర్మాసనం -
సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన చంద్రబాబు
సాక్షి, తెనాలి: సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా చంద్రబాబు ఉల్లంఘించారు. స్కిల్ స్కాంపై ఎక్కడా మాట్లాడకూడదని కోర్టు షరతులు విధించిన సంగతి తెలిసిందే. అయితే, రూల్స్ను ఉల్లంఘిస్తూ తెనాలిలో స్కిల్ స్కాంపై చంద్రబాబు బహిరంగ వ్యాఖ్యలు చేశారు. కేసు కోర్టు విచారణలో ఉన్న సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘లీగల్గా, టెక్నికల్ గా తప్పు చేయకున్నా జైల్లో పెట్టారంటూ వ్యాఖ్యానించిన చంద్రబాబు.. అరెస్ట్ చేసినందుకు సీఐడీ పోలీసులను, రిమాండ్కు పంపినందుకు కోర్టును తప్పుబట్టారు. కేసు గురించి ప్రసావించ వద్దంటూ సుప్రీంకోర్టు నిబంధన విధించగా, అయినా సరే, కేసు గురించి చంద్రబాబు బహిరంగంగా మాట్లాడారు. దీనిబట్టి కోర్టులన్నా, చట్టాలన్నా చంద్రబాబుకు గౌరవం లేదని స్పష్టమవుతోంది. ఇది కచ్చితంగా బెయిల్ నిబంధన ఉల్లంఘనేనని, బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదని న్యాయ నిపుణులు అంటున్నారు. కాగా, స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు జనవరి 19కి వాయిదా వేసింది. 17ఏ వ్యవహారంపై తీర్పు ఇస్తే మాత్రం వాయిదా వేయాలని హరీష్ సాల్వే కోరారు. కౌంటర్ దాఖలుకు సిద్ధంగానే ఉన్నాం, వాయిదా వేయకుంటే విచారణ తేదీ చెప్పాలని విజ్ఞప్తి చేశారు. 17ఏ తీర్పుతో ముడిపడి ఉందన్న విషయాన్ని హారీష్ సాల్వే ప్రస్తావించారు. నోటీసులు ఇచ్చినా ఇంకా కౌంటర్ వేయలేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. విచారణను జనవరి మూడో వారంలో చేపడతామన్న జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం.. సాల్వే విజ్ఞప్తితో విచారణను జనవరి 19కి వాయిదా వేసింది. ఇదీ చదవండి: దింపుడు కళ్లెం ఆశలన్నీ ఆవిరి..! -
Dec 8th : చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Cases, Political Updates 5.33 PM, 8th Dec 2023 ఓటర్లతో రాజకీయాలొద్దు : ఈసీ విజయవాడ: డూప్లికేట్ ఓటు, డబుల్ ఓటుపై ఈసీ కీలక ఆదేశాలు పక్క రాష్ట్రాల ఓటర్లకు ఈసీ షాక్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఓటు ఉన్నవారికి చెక్ అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఈవో ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు వేరే రాష్ట్రాల్లో ఉన్నవారికి ఏపీలో ఓట్లు ఉన్నాయని ఫిర్యాదు ఒక వ్యక్తికి ఒకే నియోజకవర్గం, ఒకే రాష్ట్రంలో ఓటు ఉండాలి ఒక వ్యక్తికి ఎక్కువ చోట్ల ఓటు ఉండటం నిబంధనలకు విరుద్ధం ఫామ్ - 6 ద్వారా కొత్త ఓటు నమోదు మాత్రమే చేయాలి కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు డిక్లరేషన్ తీసుకోవాలి వేరే ఎక్కడ ఓటు లేదని డిక్లరేషన్ ఇవ్వాలి తప్పుడు డిక్లరేషన్ ఇచ్చే వారిపై కేసులు పెట్టాలి తప్పుడు డిక్లరేషన్తో ఓటు నమోదు దరఖాస్తు చేస్తే జైలు శిక్ష 5.15 PM, 8th Dec 2023 ఓటర్లతో చంద్రబాబు రాజకీయం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాసిన చంద్రబాబు ఎలక్టోరల్ మాన్యువల్ 2023 ప్రకారం మార్పులు జరగట్లేదు క్షుణ్ణంగా పరిశీలించి డబుల్ ఎంట్రీలను తొలగించాలి ఇప్పటికీ డబుల్ ఎంట్రీలు గుర్తిస్తూనే ఉన్నారు ఓటరు జాబితాలో ఇప్పటికీ మరణించిన వారి ఓట్లున్నాయి ఆన్ లైన్ లో ఇష్టానుసారం ఓట్లు నమోదు చేస్తున్నారు మా అభ్యంతరాల పై ఎప్పటికీ దృష్టి పెట్టలేదు మరి తెలుగుదేశం చేస్తున్న పనులకు సమాధానం చెబుతావా చంద్రబాబు? గ్రేటర్ హైదరాబాద్లో ఓటర్ కేంద్రాలను తెలుగుదేశం ఎందుకు ప్రారంభించింది? తెలంగాణలో ఓటేసినా సరే.. ఏపీలో కూడా దరఖాస్తు చేసుకోవాలని ఎందుకు చెబుతోంది? మేమే కార్లు పెడతాం, వచ్చి ఓటేస్తే చాలని ఎందుకు చెబుతోంది? ఆధార్ కార్డును ఓటర్ కార్డుతో జత పరిచి నకిలీ ఓట్లను తొలగిస్తే టిడిపి ఎందుకు గగ్గోలు పెడుతోంది? ఓ వైపు ఎల్లో మీడియాలో నకిలీ ఓటర్లను మీరే వార్తలు రాయిస్తున్నారు.. మరోవైపు తొలగిస్తున్నారని చెబుతున్నారు? అసలు ఎన్నికల సంఘం పని వారినే చేసుకోనివ్వకుండా.. మీరెందుకు తల దూర్చుతున్నారు? పారదర్శకంగా ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదని ముందే ఓ నిర్ణయానికి వచ్చారా బాబు? (నిజాంపేట - ప్రగతి నగర్ ప్రాంతంలో తెలుగుదేశం ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కేంద్రం) 4.55 PM, 8th Dec 2023 బెయిల్ కండీషన్లను ఉల్లంఘించిన చంద్రబాబు స్కిల్ స్కాంపై ఎక్కడా మాట్లాడకూడదని కోర్టు నిబంధనలు నిబంధనలు ఉల్లంఘిస్తూ తెనాలిలో స్కిల్ స్కాంపై మాట్లాడిన బాబు కేసు కోర్టు విచారణలో ఉన్న సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ‘లీగల్ గా, టెక్నికల్ గా తప్పు చేయకున్నా జైల్లో పెట్టారు’ : చంద్రబాబు అరెస్ట్ చేసినందుకు CID పోలీసులను, రిమాండ్కు పంపినందుకు కోర్టును తప్పుబట్టిన చంద్రబాబు 3.35 PM, 8th Dec 2023 కేసు ఎందుకు వాయిదా పడిందంటే.? స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణను జనవరి 19కి వాయిదా 17ఏ వ్యవహారం పై తీర్పు ఇస్తే మాత్రం వాయిదా వేయాలని కోరిన హరీష్ సాల్వే కౌంటర్ దాఖలుకు సిద్ధంగానే ఉన్నాం, వాయిదా వేయకుంటే విచారణ తేదీ చెప్పాలని విజ్ఞప్తి 17ఏ తీర్పుతో ముడిపడి ఉందన్న విషయాన్ని ప్రస్తావించిన హారీష్ సాల్వే నోటీసులు ఇచ్చినా ఇంకా కౌంటర్ వేయలేదని కోర్టుకు తెలిపిన ప్రభుత్వ న్యాయవాది విచారణను జనవరి మూడో వారంలో చేపడతామన్న జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం సాల్వే విజ్ఞప్తితో విచారణను జనవరి 19కి వాయిదా వేసిన ధర్మాసనం 3.15 PM, 8th Dec 2023 50 ఎమ్మెల్యేలు.. 5 ఎంపీలు పవన్ కళ్యాణ్కు తెగేసి చెబుతోన్న కాపులు ఇంతకంటే తక్కువయితే జనసేనను ఎందుకు నమ్మాలి? అసలు చంద్రబాబుకు ఎందుకు జై కొట్టాలి? 50 చోట్ల కాపులు లేదా జనసేన నాయకులు ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిందే.! 5 చోట్ల ఎంపీలుగా జనసేన నాయకులు పోటీ చేయాల్సిందే.! అసలు పొత్తు పెట్టుకునేపుడు ఏం చెప్పావు.? తెలుగుదేశం వెనక కాదు.. కలిసి నడుస్తానన్నావు.! ఇప్పుడేమో రాజీ పడాలంటున్నావు.? అసలు కాపులెందుకు రాజీ పడాలి? అసలు కాపులు సీఎం జగన్ను ఎందుకు వ్యతిరేకించాలి? సీఎం జగన్ 52 నెల పాలనలో కాపు, శెట్టి బలిజలకు నేరుగా లబ్ది పొందింది రూ. 22333 కోట్లు నాన్ డిబిటి ద్వారా కాపు సామాజిక వర్గానికి వచ్చింది రూ. 16914 కోట్లు, మొత్తం 32247 కోట్లు లబ్ది రెడ్డి నేస్తం, కమ్మ నేస్తం లేకున్నా కాపు నేస్తం ఉంది కదా.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాపు నేతలెవరికి మేలు జరగలేదు హోం శాఖ మంత్రిగా చినరాజప్పను పెట్టాడు. ఏం జరిగింది?.? కనీసం కానిస్టేబుల్ను కూడా బదిలీ చేయలేని దుస్థితి అని వాపోయాడు కొందరు కాపులకు పదవులిచ్చాడు.. ఎవరెవరికి ఇచ్చాడు..? జీవిత భాగస్వామి అంటే భర్త లేదా భార్య కమ్మ అయితే వారికి ఇచ్చాడు మరి జగన్ ప్రభుత్వంలో ఏం జరిగింది? బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, రాంబాబు, కన్నబాబు, ముత్తంశెట్టి, అమర్నాథ్ ఇంకా ఎందరికో.. ఎన్నెన్నో పదవులు వచ్చాయి అయినా కాపులను చంద్రబాబు ఒక రేంజ్లో ఆడుకున్నాడని మన సీనియర్లే కదా చెప్పుకున్నది హరిరామజోగయ్య రాసిన పుస్తకంలో ఏముంది? వంగవీటి రంగా హత్య ఎప్పటికీ మరిచిపోరు కన్నా లక్ష్మీనారాయణ ఏం చెప్పాడు.. తృటిలో నేను తప్పించుకున్నాను, లేదంటే నన్ను ఏమైనా చేసేవారు ముద్రగడ ఏం అన్నాడు.. నా కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టి, నా భార్యా, కొడుకులను దుర్భాషలాడారు అంతెందుకు..! ఒక సారి తాజా చరిత్ర క్షుణ్ణంగా చదవండి ప్రముఖ సినిమా దర్శకుడు దాసరి నారాయణరావు ఏం చెప్పాడు.? నా పత్రికలో తెలుగుదేశానికి మద్ధతివ్వకపోతే.. ఏం చేస్తానో తెలుసు కదా అని చంద్రబాబు బెదిరించారన్నాడు. పత్రికను మూసేయించేవరకు ఒత్తిడి తెచ్చాడని చెప్పాడు అయినా.. రంగా హత్య తర్వాత చెలరేగిన అల్లర్లకు సంబంధించి దొరికిన కాపును దొరికినట్టుగా అరెస్ట్ చేసి ఎన్నో కేసులు పెట్టించింది ఎవరు.? చంద్రబాబు కాదా? చంద్రబాబు హయాంలో తుని రైలు దహనం కేసులు పెడితూ.. కాపుల కోరిక మేరకు సీఎం జగన్ వాటిని ఎత్తేయించాడు చంద్రబాబు హయాంలో చిరంజీవి ఖైదీ నెంబర్ 150కి ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వలేదు, పైగా హాయిలాండ్లో ఫంక్షన్ పెట్టుకుంటే రాత్రి 9గంటలకల్లా ముగియాలంటూ ఒత్తిడి తెచ్చారు కాపులను చంద్రబాబు, ఆయన కుటుంబం ఎన్ని రకాలుగా చిన్న చూపు చూడలేదు.? చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ ఏమన్నాడు? లేపాక్షి ఉత్సవాలకు పిలవాలంటే.. నా పక్కన నిలబడాలంటే ఒక స్థాయి ఉండాలి, ఎవరిని పడితే వారిని ఎలా పిలవాలన్నాడు సంకర జాతి, బ్రీడ్.. అంటూ నానా పదాలు కాపులనుద్దేశించి మాట్లాడాడు మా నాన్న లాగా పార్టీ పెట్టి 6 నెలల్లో ముఖ్యమంత్రి కావాలని కలలు కన్నారంటూ ఎద్దేవా చేశాడు, చరిత్ర సృష్టించాలన్నా.. అది తిరగరాయాలన్నా అది మాకే నంటూ కాపులను ఎద్దేవా చేశాడు అప్పుడు ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి బాధ కాపులకు తెలియదా? ఈనాడు, ఆంధ్రజ్యోతి కక్షపట్టి.. పార్టీ మూసేయించేంతవరకు పట్టుబట్టారని చిరంజీవి చెప్పలేదా? పవన్ చెప్పాడని గుడ్డిగా జగన్ మీద కక్ష పెంచుకోగలమా? దమ్ముంటే 50 ఎమ్మెల్యే సీట్లు, 5 ఎంపీ సీట్లు తీసుకుని రా అధికారంలో సగం వాటా ఇవ్వమని అడుగు లేదంటే కాపుల ప్రస్తావనను తీసుకురాకు నీ రాజకీయ ప్రయోజనాల కోసం కాపులను బలిపెట్టకు (ఫైల్ ఫోటో : చంద్రబాబు కోసం రోడ్డుపై పడుకుని నిరసన తెలుపుతున్న పవన్ కళ్యాణ్) 3.04 PM, 8th Dec 2023 అంటే అన్నామంటారు కానీ.. బర్రెలక్క కంటే అన్యాయం కాదా? జనసేన అనేది ఒక పొలిటికల్ కాంట్రాక్ట్ పార్టీ : మంత్రి గుడివాడ అమర్ చంద్రబాబు కోసమే పనిచేసే వ్యాపార సంస్థ అది.. తెలంగాణ రిజల్ట్తో పవన్కళ్యాణ్కు మతి చెడింది పవన్ కల్యాణ్ కంటే.. బర్రెలక్క(శిరీష)నయమనిపిస్తుంది అబ్రహం లింకన్ కాదు..నారా లింకనే పవన్ కు స్ఫూర్తి ప్రజల్లో ఎటువంటి స్థాయి, బలం లేని వ్యక్తి పవన్ కల్యాణ్ జగన్ గారిని విమర్శించి తన స్థాయి పెంచుకోవాలని పవన్ చూస్తున్నాడు. విశాఖ ఉక్కుపై అబద్ధాల కబుర్లు చాలించు పవన్..! ఆంధ్రప్రదేశ్తో నీకు సంబంధం ఏంటి పవన్ కల్యాణ్..? పార్టీ పెట్టి పదేళ్లయినా సొంత నియోజకవర్గం ఏంటో చెప్పలేదు.? 2.45 PM, 8th Dec 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు జనవరి 19కి వాయిదా ఢిల్లీ: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ జనవరి 19కి వాయిదా విచారణ చేసిన జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న సీఐడీ పిటిషన్ పై గత విచారణలో నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ కామెంట్స్ చేయవద్దని బాబుకు షరతులు విధించిన కోర్టు 1.30 PM, 8th Dec 2023 విశాఖ కార్యాలయాల కేసుపై విచారణ విశాఖకు క్యాంప్ కార్యాలయాలు తరలిస్తున్నారని పిటిషన్ జీవో 2283ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ పిటిషన్ కు విచారణ అర్హత లేదని స్పష్టం చేసిన ఏజీ శ్రీరామ్ పిల్ వేయాల్సిన అంశాన్ని రిట్ పిటిషన్ గా దాఖలు చేయడాన్ని కోర్టు దృష్టికి తెచ్చిన ఏజీ గతంలో పిల్ అంశాన్ని ఇప్పుడు రిట్ పిటిషన్ గా దాఖలు చేశారన్న ఏజీ రాజధాని తరలింపుపై స్టే ఇవ్వాలంటూ రైతుల పిటిషన్ పిటిషన్ కు విచారణ అర్హత లేదంటూ అడ్వకేట్ జనరల్ వాదనలు రైతుల తరఫున లాయర్ ఉన్నం మురళీధర్ రావు వాదనలు రైతు సమాఖ్య పిటిషన్లకు విచారణ అర్హత ఉందని వాదన రాజధాని రైతులకు కౌలు చెల్లించాలని రైతు పరిరక్షణ సమితి : మురళీధర్ ఇరుపక్షాల లాయర్ల మధ్య హోరాహోరీ వాదనలు రెండు సంఘాల్లోని రైతులు కోర్టు ఫీజు చెల్లించాలని ఆదేశం విచారణ సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు 12.13 PM, 8th Dec 2023 అయ్యా.. పవనాలు.. కాస్తా వెనక్కి తిరిగి చూసుకో: YSRCP చురకలు తెలంగాణలో బీజేపీ, ఏపీలో టీడీపీ : అడపాశేషు పవన్ ఎవరితోనైనా ఎప్పుడైనా పొత్తు పెట్టుకోగలడు పవన్ ను నమ్ముకుంటే తెలంగాణలో బీజేపీకి పట్టినగతే ఇక్కడ కూడా పవన్ తీరు అక్కడ అమ్మాయి...ఇక్కడ అబ్బాయి సినిమాలాగే ఉంది అక్కడ పోతే బీజేపీ పోయిందని వదిలేశాడు ఇక్కడ చంద్రబాబు కోసం ఆరాట పడుతున్నాడు ఒక సినిమా పోతే....మరో సినిమా అన్నట్లుంది పవన్ విధానం ఏపీకి ఏం చేశాడని పవన్ ను ప్రజలు నమ్మాలి? పవన్ ఉన్నత వర్గాలకు కొమ్ముకాస్తున్నారు జనసేనకు కచ్చితంగా ప్రజలే సమాధానం చెబుతారు : అడపా శేషు చంద్రబాబును సీఎం చేస్తామన్నది జనసేన పగటికల పార్టీ పెట్టి పదేళ్లయ్యింది....ఏం సాధించావ్ పవన్? : వెల్లంపల్లి చంద్రబాబుకి ఊడిగం చేసే వ్యక్తి పవన్ కల్యాణ్ రాజకీయ విలువల్లేని వ్యక్తి పవన్ ధైర్యం ఉంటే 175 స్థానాల్లో జనసేన అభ్యర్థుల్ని నిలబెట్టాలి టీడీపీ నుంచి 29 సీట్లు అడుక్కోవడానికి సిగ్గులేదా? : వెల్లంపల్లి పవన్కు డిపాజిట్లు రాలేదు, కమిట్మెంట్ లేదు తెలంగాణలో జనసేనకు డిపాజిట్లు కూడా దక్కలేదు : అమర్నాథ్ తెలంగాణలో స్థిర నివాసమున్న మీ బలం ఏమిటో తేలిపోయింది అబ్రహం లింకన్ గురించి కాదు.... చంద్రబాబుతో ఉన్న లింకుల గురించి పవన్ మాట్లాడితే మంచిది రాజకీయాలపై పవన్ కు ఏమాత్రం కమిట్మెంట్ లేదు ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ కాదు.... శాటిలైట్ సెంటర్ అని నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తా అత్తారింటికి దారేది అంటే పవన్ 3 దారులు వెతుక్కోవాలి : అమర్నాథ్ 11.30 AM, 8th Dec 2023 తుపాను రూపంలో చంద్రబాబుకు అవకాశం జైలు జీవితం తర్వాత ప్రజా జీవితంలోకి చంద్రబాబు ఎప్పుడెప్పుడా అని ఇన్నాళ్లు ఎదురుచూస్తోన్న బాబు తుపాను రూపంలో చంద్రబాబుకు దొరికిన అవకాశం ఉమ్మడి గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్న చంద్రబాబు దెంబతిన్న పంట పొలాలను పరిశీలిస్తున్న చంద్రబాబు రైతులకు చంద్రబాబు పరామర్శ పొన్నూరు, వేమూరు,తెనాలి, బాపట్లలో పర్యటన రేపు పర్చూరు, పత్తిపాడు నియోజకవర్గంలో పర్యటన 11.00 AM, 8th Dec 2023 బర్రెలక్క స్థాయిలో కూడా పవన్ సేన పోటీ ఇవ్వలేదు: మంత్రి అమర్నాథ్ పవన్ కళ్యాణ్కు తెలంగాణలో వచ్చిన ఫలితమే ఏపీలో కూడా వస్తుంది. అందుకు నిన్న సభ మరోసారి రుజువు చేసింది. విశాఖ అన్ని రకాలుగా మేలు చేసిందని చెప్పే మీరు రాజధాని అంశాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు నిన్న విశాఖ వేదికగా పవన్ విమర్శలు చేశారు వ్యక్తి గతంగా సీఎం జగన్పై అవాస్తవ విమర్శలు చేశారు తెలంగాణ ఫలితాలు చూశాక పవన్కు మతి భ్రమించినట్టు కనిపిస్తుంది సోషల్ మీడియాలో చూస్తే బర్రెలక్క స్థాయిలో పవన్ సేన పోటీ పడింది బర్రెలక్కను తక్కువ చేయడం లేదు.. ఆమె స్థాయి కూడా పవన్ సేన పోటీ ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ మీకు ఏపీకి సంబంధం ఏంటి?. మీరు ఏపీలో ఎంతకాలం వున్నారు?. పవన్ మీ నియోజకవర్గం ఏంటో చెప్పగలరా? ఎక్కడకు వెళ్తే అక్కడ మా నియోజక వర్గం అంటారు అబ్రహం లింకన్కు మీకు సంబంధమేంటి?.. మీది చంద్రబాబు లింకన్ సంబంధం పవన్ కళ్యాణ్ది ది పొలిటికల్ కాంట్రాక్ట్. అధికారికంగా బీజేపీతో అనధికారికంగా టీడీపీతో పవన్ సంబంధం 10:00 AM, Dec 8, 2023 నేడు చంద్రబాబు పిటిషన్పై విచారణ నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ. జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణ చేయనుంది. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న సీఐడీ పిటిషన్పై గత విచారణలో సుప్రీంకోర్టు నోటీసులు జారీ. ఈ కేసుకు సంబంధించి పబ్లిక్గా కామెంట్స్ చేయవద్దని చంద్రబాబుకు కోర్టు షరతులు విధించిన సంగతి తెలిసిందే. క్వాష్ పిటిషన్పై తీర్పు వెలువరించిన తర్వాతే బెయిల్ రద్దు కేసు విచారణ చేపడతామని తెలిపిన కోర్టు.. డిసెంబరు 8లోగా లిఖితపూర్వక కౌంటరు దాఖలు చేయాలని చంద్రబాబుకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన కోర్టు. ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు పేర్కొన్న అంశాలు బెయిల్ కండిషన్లు అన్నీ యథాతధం స్కిల్ కుంభకోణం కేసు గురించి చంద్రబాబు ప్రకటనలు చేయొద్దు కేసు వివరాలపై బహిరంగంగా ప్రకటనలు చేయొద్దు కేసుకు సంబంధించిన విషయాలు మీడియాలో మాట్లాడొద్దన్న షరతును గతంలో తొలగించిన హై కోర్ట్ హైకోర్టు తొలగించిన షరతును తిరిగి చంద్రబాబుకు విధించిన సుప్రీంకోర్టు ర్యాలీలు నిర్వహించడం, రాజకీయ కార్యకలపాల్లో పాల్గొనడంపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులే అమల్లో ఉంటాయి తదుపరి విచారణ వరకు ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది. డిసెంబర్ 8లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ. 6:40 AM, Dec 8, 2023 సీఐడీ పిటిషన్పై నేడు విచారణ నేడు ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టులో విచారణ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ 16వ నంబర్ కోర్టులో 51 ఐటమ్గా లిస్టైన చంద్రబాబు బెయిల్ రద్దు కేసు పవన్కు షాకిచ్చిన ప్రజలు.. తెలంగాణ ఎన్నికల్లో జనసేన ఘోర పరాజయం తర్వాత తొలిసారి విశాఖకు పవన్. పవన్కు షాకిచ్చిన విశాఖ ప్రజలు. ఏఎస్ రాజా గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణం జనాలు లేక వెలవెలబోయింది. ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చింది. పవన్ కళ్యాణ్ రెండు గంటలకు పైగా హోటల్లోనే ఉండిపోయారు. చివరకు కుర్చీలు తీసేసి గ్రౌండ్లో సగం వరకే వేసినా అవి కూడా నిండలేదు. ప్రజలను సభకు తీసుకురావడంలో విఫలమయ్యారంటూ జన సైనికులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్. తెలంగాణ ఎన్నికల్లో జనసేన ఘోర పరాజయం తర్వాత తొలిసారి విశాఖ వచ్చిన @PawanKalyan కు ప్రజలు షాకిచ్చారు. ఏఎస్ రాజా గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణం జనాలు లేక వెలవెలబోయింది. ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చింది. దీంతో పవన్ కళ్యాణ్ రెండు గంటలకు పైగా హోటల్లోనే ఉండిపోయారు. చివరకు… pic.twitter.com/Fk5UOCtWUw — YSR Congress Party (@YSRCParty) December 7, 2023 6:30 AM, Dec 8, 2023 లారీ కింద దూరిన కుక్కలకు.. టీడీపీ కుక్కలకూ తేడాలేదు: కొడాలి నాని ఆగి ఉన్న లారీ కింద దూరిన కుక్క ఆ లారీ అదే మోస్తందనుకుంటుంది రేవంత్ రెడ్డిని టీడీపీ వాళ్లే సీఎం చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారు సిగ్గులేకుండా గాంధీభవన్లో టీడీపీ జెండాలు పట్టుకుని గంతులేస్తున్నారు చంద్రబాబు అధికారంలోకి రావటం పగటి కల అంతరిక్షం నుంచి వచ్చినా గుడివాడలో వైఎస్సార్సీపీని ఓడించలేరు ఏపీలో చంద్రబాబుతో కలిసి జనసేన పోటీ చేస్తే తెలంగాణలో మాదిరే అవుతుంది సీఎం పదవిపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు మేం టీడీపీ వెనుక నడవడం లేదు, టీడీపీతో కలిసి నడుస్తున్నాం జనసైనికుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టను ఎక్కువ సీట్లు గెలిస్తే సీఎం పదవి అడగవచ్చు సీఎం ఎవరనేది చంద్రబాబు, నేను కూర్చొని నిర్ణయం తీసుకుంటాం అన్నీ ప్రజలకు చెప్పే చేస్తాం.. మీ ఆత్మగౌరవం ఎప్పుడు తగ్గించను ఏపీ అభివృద్ధికి అలయన్స్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు మేం ఎవరికి బీ పార్టీ కాదు డొంక తిరుగుడు పనులు నేను చేయను ఎవరు నాతో వచ్చినా రాకున్నా నేను నడుస్తూనే ఉంటా. 6:30 AM, Dec 8, 2023 ఏపీ ఫైబర్ నెట్ స్కామ్లో మరో కీలక పరిణామం టెరాసాఫ్ట్ కేసులో డీఆర్ఐ కొరడా ఫైబర్ నెట్ కుంభకోణంలో పన్ను ఎగ్గొట్టిన వారిపై ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ కొరడా ఫైబర్ నెట్ స్కాంలో పన్ను ఎగ్గొట్టినందుకు ఫాస్ట్లేన్ టెక్నాలజీస్కు రూ.34 కోట్ల పెనాల్టీ విధింపు కొన్నవారి నుంచి GSTని సేకరించి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉన్న అమ్మకం దారు GST నిబంధనలను తుంగలో తొక్కిన ఫాస్ట్లైన్ టెక్నాలజీస్ ఆధారాలను పరిశీలిస్తే రూ.10.81 కోట్ల పన్ను ఎగ్గొట్టినట్టు గుర్తింపు ఈ డబ్బును హవాలా మార్గంలో తరలించినట్టు ఆధారాలు ఫాస్ట్లేన్ టెక్నాలజీస్ వెనక ఉన్నది టెరాసాఫ్ట్ కంపెనీ ఏపీ ఫైబర్నెట్ నిధులను పక్కదారి పట్టించింది కూడా ఈ కంపెనీలే విచారణలో పన్ను ఎగ్గొట్టినట్టు ఒప్పుకున్న ఫాస్ట్లేన్ మాజీ ఎండీ విప్లవ్కుమార్ నిధులన్నీ డొల్ల కంపెనీల ద్వారా రూటు మార్చినట్టు అంగీకారం ఈ కేసులో ప్రధాన నిందితుడిగా వేమూరి హరిప్రసాద్ గుర్తింపు (చంద్రబాబు సన్నిహితుడు) టెరాసాఫ్ట్ ఎండీ తుమ్మల గోపిచంద్ విజ్ఞప్తి మేరకే పాస్ట్లేన్ను ఏర్పాటు చేసినట్టు తెలిపిన విప్లవ్ కుమార్ ఇప్పటికే ఈ కేసులో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ను ఆశ్రయించిన ఇంగ్రామ్ ఫాస్ట్లేన్ దివాళా తీసినట్టు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కు తెలిపిన ఇంగ్రామ్ సెప్టెంబర్ 2020 నుంచి కార్యకలపాలు నిలిపివేసిన ఫాస్ట్లేన్ ఎలాంటి కార్యకలపాలు చూపించకపోవడంతో ఫాస్ట్లేన్ రిజిస్ట్రేషన్ రద్దు చేసిన ప్రభుత్వం ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్న వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపిచంద్ ఇదే కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ను తిరిస్కరించిన హైకోర్టు సుప్రీంకోర్టులో డిసెంబర్ 12న విచారణకు రానున్న చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ స్కిల్ కుంభకోణంలో కీలక పరిణామం A13 నిందితుడు చంద్రకాంత్ షాని ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచిన సీఐడీ అధికారులు అప్రూవర్గా మారుతున్నట్లు కోర్టు ఎదుట తెలిపిన చంద్రకాంత్ షా తదుపరి విచారణ జనవరి 5కి వాయిదా చంద్రకాంత్ షా స్టేట్మెంట్ని జనవరి 5న రికార్డు చేయనున్న ఏసీబీ కోర్టు ఓటుకు కోట్లు కేసు వాయిదా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు రూ.కోట్లు కేసు విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు కేసు నుంచి తప్పించాలంటూ తెలంగాణ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన పిటిషన్ సోమవారం జస్టిస్ సంజీవ్ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం విచారణ విచారణ వాయిదా వేయాలని కోరిన తెలంగాణ ప్రభుత్వం,పిటిషనర్ తరఫు న్యాయవాదులు వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసిన ధర్మాసనం -
రూ.3.61 కోట్ల విలువైన విదేశీ సిగరెట్లు స్వాదీనం
సాక్షి, అమరావతి: అక్రమంగా రవాణా చేస్తున్న రూ.3.61కోట్ల విలువైన 72.30లక్షల విదేశీ సిగరెట్లను కేంద్ర జీఎస్టీ(సీజీఎస్టీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు గుంటూరు సీజీఎస్టీ కమిషనరేట్ అధికారులు ఈ నెల 5, 6 తేదీల్లో కోల్కత్తా–చెన్నై జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టారు. నెల్లూరు సమీపంలో 33.30 లక్షల విదేశీ సిగరెట్లను తరలిస్తున్న ఓ వాహనాన్ని, బాపట్ల జిల్లా సంతమాగులూరు సమీపంలో 39 లక్షల విదేశీ సిగరెట్లను తరలిస్తున్న మరో వాహనాన్ని గుర్తించారు. ఆ విదేశీ సిగరెట్ల ప్యాకెట్లపై తయారీ కంపెనీ వివరాలు, ఎక్సై్పరీ తేదీ, ఇతర వివరాలు ఏవీ లేవు. వాటిని తరలిస్తున్న వాహనాల డ్రైవర్లు ఆ విదేశీ సిగరెట్లను దిగుమతి చేసుకున్నట్టు తగిన పత్రాలు గానీ పన్ను చెల్లించిన రశీదులను గానీ చూపించలేకపోయారు. దాంతో మొత్తం రూ.3.61కోట్ల విలువైన విదేశీ సిగరెట్లను కస్టమ్స్ అధికారులు జప్తు చేసి కేసు నమోదు చేశారు. గుంటూరు సీజీఎస్టీ కమిషనరేట్ అధికారులు మూడు నెలల్లో అక్రమంగా రవాణా చేస్తున్న రూ.4.88కోట్ల విలువైన విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. -
Dec 6th: చంద్రబాబు కేసు అప్డేట్స్
Updates.. 5:02 PM, Dec 6, 2023 ముసుగు తీసేద్దామా? తెలంగాణ ఫలితాల తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తర్జనభర్జన అర్జంటుగా కాంగ్రెస్తో చేతులు కలపాలని ఆరాటపడుతోన్న చంద్రబాబు ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో కలిస్తే ప్రయోజనం ఉంటుందని భావిస్తోన్న చంద్రబాబు అదే విషయాన్ని పవన్ కళ్యాణ్కు చెప్పిన చంద్రబాబు అసలు తెలంగాణలో కాంగ్రెస్ను గెలిపించిందే తెలుగుదేశమని చెబుతోన్న చంద్రబాబు ఇటీవల గాంధీభవన్లో జరిగిన విజయోత్సవాల్లో కాంగ్రెస్ జెండాతో పాటు రెపరెపలాడిన తెలుగుదేశం పచ్చజెండాలు బీజేపీని ఇక్కడితో విడిచిపెట్టేయాలని పవన్ కళ్యాణ్పై చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నట్టు ప్రచారం తెలంగాణ తరహాలో ఏపీలో కాంగ్రెస్ క్యాడర్ కలుపుకోవచ్చంటున్న చంద్రబాబు తెలంగాణలో కాంగ్రెస్కు సహకరించాం కాబట్టి, ఏపీలో కాంగ్రెస్ సహకారం తీసుకుందామంటోన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు వచ్చిన ఓట్ల గురించి కూడా సమావేశంలో ప్రస్తావన కాంగ్రెస్ కలిసిరాకపోతే.. ఏపీలో జనసేనకు తెలంగాణ సీనే రిపీట్ అవుతోందని భావిస్తోన్న చంద్రబాబు 4:59 PM, Dec 6, 2023 తెలంగాణలో ఏం జరిగింది? నెంబర్లు ఏం చెబుతున్నాయి? అసలు నిజాలు బయటపెడుతోన్న గ్రేటర్ ఎన్నికల ఫలితాలు సీమాంధ్ర ప్రజలు ఎక్కువగా స్థిరపడింది గ్రేటర్ హైదరాబాద్లోనే గ్రేటర్లోని 29 సీట్లలో బీఆర్ఎస్ 18 స్థానాల్లో విజయం 3 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్పై ఇంకా ఆగ్రహంగానే ఉన్న సీమాంధ్రులు చంద్రబాబు, చంద్రబాబు సామాజిక వర్గం ఎంత రెచ్చగొట్టినా..దక్కని ఫలితం అయినా తమ వల్లే కాంగ్రెస్ గెలిచిందని ప్రచారం చేసుకుంటోన్న తెలుగుదేశం 4:52 PM, Dec 6, 2023 కిం కర్తవ్యం.? హైదరాబాద్ : చంద్రబాబును కలిసిన జనసేన అధినేత పవన్కల్యాణ్ చంద్రబాబును ఆయన నివాసంలో కలిసిన అధినేత పవన్ తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య చర్చ నవంబర్ 4న ఉమ్మడి మ్యానిఫెస్టోపై చర్చించిన ఇరువురు నేతలు ఇప్పటివరకు అడుగు ముందుకు పడని మ్యానిఫెస్టో తెలుగుదేశం ప్రతిపాదనలకు అదనంగా తనవంతుగా కొన్ని హామీలను చేర్చిన జనసేన ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రతిపాదనలపై నోరు మెదపని చంద్రబాబు తరుచూ సమావేశమై పొత్తు ప్రక్రియ వేగవంతం చేయాలని నిర్ణయం 4:33 PM, Dec 6, 2023 బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణ వాయిదా హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ ఇసుక ఉచిత పాలసీ, ఐఆర్ఆర్ రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణ సీఐడీ సమయం కోరడంతో వాయిదా వేసిన ఏపీ హైకోర్టు ఈనెల 12 కు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు 4:02 PM, Dec 6, 2023 ఏపీలో టీడీపీ - కాంగ్రెస్ పొత్తు ఉంటుందేమో? : బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఇండియా కూటమిలో చంద్రబాబు చేరొచ్చు తెలంగాణలో కాంగ్రెస్ విజయం కోసం టీడీపీ పని చేసింది కాంగ్రెస్ గెలిచాక గాంధీభవన్ లో టీడీపీ సంబరాలు చేసుకుంది తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోనూ మా పొత్తు జనసేనతో మాత్రమే : విష్ణువర్ధన్ రెడ్డి 3:52 PM, Dec 6, 2023 ఎన్నికలు పారదర్శకంగా జరగాలి : వైఎస్సార్సిపి ఎన్నికలు పారదర్శకంగా జరగాలనేది సీఎం జగన్ ఆకాంక్ష : మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట మోసాలు చేయడమే చంద్రబాబు ప్రధాన అజెండా ఒక సామాజికవర్గం ఓట్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్నాయి టీడీపీ ప్రలోభాలతో ప్రజలను లోబరుచుకుంటుంది డూప్లికేట్ ఓట్లను తొలగించాల్సిన అవసరం ఉంది చంద్రబాబు తాను చేసిన తప్పులను ఇతరుల పైకి నెడతారు ఢిల్లీ వెళ్లి జాతీయ మీడియాలో అబద్దాలు చెప్పాలని బాబు ప్రయత్నిస్తున్నారు : మంత్రి చెల్లుబోయిన 3:33 PM, Dec 6, 2023 ఎన్నికల వేళ అప్రమత్తంగా ఉండాలి : YSRCP రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనాను కలిసిన మంత్రులు, వైఎసార్సీపీ నేతలు కలిసిన వారిలో మంత్రులు జోగి రమేష్, వేణుగోపాల్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి తెలంగాణ లో ఓటువేసిన వారిని ఏపీలో ఓటు వేయకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన మంత్రులు 4 లక్షల 30 వేల 264 మందికి తెలంగాణ , ఏపీలో ఓట్లు ఉన్నాయి ఆధారాలతో సహా ఈసీకి అందించాం డబుల్ ఎంట్రీలు తొలగించాలని సీఈవోను కోరాం దేశంలో ఒకే చోట ఓటు ఉండాలనేది వైఎసార్సీపీ విధానం ఇలాంటి ఓట్లపై విచారణ జరిపించి తొలగించాలని కోరాం డూప్లికేట్ ఓట్లు చేర్పించిందే చంద్రబాబు తాజాగా HMDA పరిధిలో పలు చోట్ల ఓట్ల బూత్లు తెరిచిన తెలుగుదేశం నేతలు ఇప్పుడు మళ్లీ ఎన్నికల సంఘానికి వెళ్లి ఏం ఫిర్యాదు చేస్తారు? : మంత్రి జోగి రమేష్ 3:02 PM, Dec 6, 2023 మంగళగిరి NRI ఆస్పత్రి వ్యవస్థాపకుడిపై కేసు నమోదు చంద్రబాబు హయాంలో ఒక వెలుగు వెలిగిన NRI ఆస్పత్రి ఇప్పుడు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటోన్న వాటాదారులు మంగళగిరి NRI ఆస్పత్రి వ్యవస్థాపకుడిపై కేసు నమోదు ఆస్పత్రి నిధులు మళ్లించారంటూ విజయవాడలో కేసు రూ. 400 కోట్లు మళ్లించినట్టు సురేష్ పై ఆరోపణలు కోర్టు ఆదేశాలతో సురేష్ తో పాటు 39 మందిపై కేసు చాలా మంది NRIల నుంచి బ్లాక్ మనీ సేకరించినట్టు ఆరోపణలు 2:20 PM, Dec 6, 2023 హైకోర్టులో విశాఖ కేసు విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపును సవాలు చేస్తూ పిటిషన్ విచారణ జరిపి ఇరుపక్షాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు కార్యాలయాలు తరలింపునుకు సంబంధించిన జీవో 2283ను సవాల్ చేస్తూ పిటిషన్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్ పిటిషన్ కు విచారణ అర్హత లేదన్న ఏజీ శ్రీరామ్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయాల్సిన అంశాన్ని రిట్ పిటిషన్ గా దాఖలు చేశారన్న ఏజీ శ్రీరాం ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చిన ఏజీ శ్రీరామ్ పిటిషనర్లు రిట్ పిటిషన్ దాఖలు చేశారు : అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం రూపంలో దాఖలు చేయాల్సి ఉంది రాజధాని తో ముడిపడి ఉన్న అంశం చీఫ్ జస్టిస్ బెంచ్ లేదా ఫుల్ బెంచ్ ముందుకు మాత్రమే రావాల్సి ఉంటుంది కానీ పిటిషనర్లు తెలివిగా కావాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారు జీవో అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్లు రిట్ పిటిషన్ దాఖలు చేశారు పిటిషనర్లు అమరావతిలో భూములు కలిగి ఉన్నారు ఇది ఫోరమ్ షాపింగ్ కిందకు వస్తుందన్న ఏజీ ఫోరమ్ షాపింగ్ పై పలు జడ్జిమెంట్లు ఉదహరించిన ఏజీ శ్రీరామ్ తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసిన హైకోర్టు 11:00 AM, Dec 6, 2023 ఏపీతో సంబంధంలేని వ్యక్తి పవన్: ఓ సామాన్యుడు జనసేన అధినేత పవన్కు బిగ్ షాక్ ఏపీతో సంబంధంలేని వ్యక్తి పవన్ పవన్కు ఏపీలో ఇల్లు లేదు. ఓటు హక్కు కూడా లేదు. అలాంటి వ్యక్తి సీఎం జగన్కు పోటీనే కాదు. ఈసారి కూడా గెలిచేది సీఎం జగనే. ఈ రాష్ట్రానికి సంబంధంలేని వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇక్కడ ఆయనకు ఇల్లు లేదు. ఓటు హక్కు కూడా లేదు. అలాంటి వ్యక్తి నాలుగున్నరేళ్లుగా ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం @ysjaganకు పోటీనే కాదు. ఈసారి కూడా గెలిచేది జగన్ గారే. మళ్ళీ ఆయనే సీఎం. - జగనన్న పాలనపై సామాన్యుడి మనోగతం… pic.twitter.com/QSPwuY0fHy — YSR Congress Party (@YSRCParty) December 6, 2023 7:05 AM, Dec 6, 2023 జనసేన, టీడీపీ నేతలెక్కడ? నాడు కరోనా సమయంలో, నేడు వరదల సమయంలో కనిపించని జనసేన, టీడీపీ నేతలు కానీ, అంతా సద్దుమణిగిన తర్వాత సుద్దులు చెప్పడానికి గుంపులుగా వస్తారు. నాడు కరోనా సమయంలో , నేడు వరదల సమయంలో టిడిపి , జనసేన నేతలు ఎక్కడా కనిపించలేదు ! కానీ .... అంతా సద్దుమణిగిన తర్వాత సుద్దులు చెప్పడానికి గుంపుగా బయటకు వస్తారు !#BanYellowMedia#BanTDP — YSRCP IT WING Official (@ysrcpitwingoff) December 5, 2023 7:00 AM, Dec 6, 2023 సిగ్గుండాలి చంద్రబాబు, పవన్.. కళ్లు కనపడుతున్నాయా పవన్? చెవులు వినబడుతున్నాయా చంద్రబాబు? వరద సహాయక చర్యల్లో నిమగ్నమైన వాలంటీర్లు.. కళ్లు కనపడుతున్నాయా @Pawankalyan? చెవులు వినబడుతున్నాయా చంద్రబాబూ @ncbn? వరద సహాయక చర్యల్లో నిమగ్నమైన వాలంటీర్లు… Volunteer system is the biggest strength of Andhra Pradesh. ☝🏻#CycloneReliefMeasuresInAP#YSJaganCares#AndhraPradesh#VolunteerSystem#APVolunteers pic.twitter.com/tl8OgBtmXg — YSR Congress Party (@YSRCParty) December 5, 2023 6:50 AM, Dec 6, 2023 జనసేన పొత్తులకు అర్థాలు వేరులే ఏపీలో తెలుగుదేశంతో, తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తులపై పవన్ కళ్యాణ్ ప్రకటన ఏపీలో టీడీపీ, తెలంగాణ లో బీజేపీ జనసేన కలవటంపై YSRCP విమర్శలు చేస్తోంది నేను ప్రజల మంచి కోసమే నిర్ణయాలు తీసుకుంటాను దీని వెనుక వ్యూహాలు ఉంటాయి టీడీపీ వెనుక జన సేన వెళ్ళటం లేదు టీడీపీతో కలిసి జన సేన నడుస్తోంది ఎన్నికలకు 100 రోజుల సమయం ముందు అయోమయం వద్దు నన్ను సంపూర్ణంగా నమ్మండి అప్పుడు ఏ గొడవలు జరగవు నన్ను మోడీ , అమిత్ షా, చంద్రబాబు అర్థం చేసుకున్నారు కానీ నా దగ్గర ఉన్న కొందరు మాత్రం అర్థం చేసుకోలేదు ఇలా ఆలోచన చేసే వారు YSRCP లోకి వెళ్లి పోవచ్చు టీడీపీ జన సేన పొత్తు పై విమర్శలు చేసే వారిని YSRCP కోవర్ట్ లుగా పరిగణిస్తాం వీరిపై కఠిన చర్యలు తీసుకుంటాం కేంద్రం, బీజేపీ, మోడీ జనసేనకి అండగా ఉంటారు రేపు ముఖ్యమంత్రి పదవి ఎవరిది అని ప్రశ్నిస్తున్నారు.! నన్ను ఎమ్మెల్యేగానే గెలిపించలేదు నాకు ఓటు వేసిన వారు ఈ ప్రశ్న అడిగితే గౌరవంగా ఉంటుంది కానీ ఓటు వేయని వారు ఇప్పుడు నన్ను సీఎం చేస్తామంటున్నారు.! 6:50 AM, Dec 6, 2023 ఓట్లతో తెలుగుదేశం రాజకీయాలు తెలంగాణ ఎన్నికలు ముగియగానే పాలిట్రిక్స్ మొదలుపెట్టిన తెలుగుదేశం ఇప్పటివరకు ఏపీలో నకిలీ ఓటర్లంటూ ప్రచారం ఇప్పుడు ఏకంగా తెలంగాణలో కౌంటర్లు ఏర్పాటు చేసిన తెలుగుదేశం మీకు ఏపీలో ఓటు కావాలా? మీ ఓటు చెక్ చేసుకోవాలా? నిజాంపేట విజ్ఞాన్ స్కూల్లో ఏకంగా కౌంటర్ ప్రారంభించిన తెలుగుదేశం దాంతో పాటు పలు కాలనీల్లో తెలుగుదేశం పార్టీ ఓటర్ కౌంటర్లు జిహెచ్ఎంసి పరిధిలోని నిజాంపేట్, కుత్బుల్లాపూర్ పరిధిలో ఓటు నమోదు కేంద్రాలు తమకు అనుకూలంగా ఉండే వారందరిని ఏపీలో ఓటర్లుగా చేర్పించే ప్రయత్నం తెలంగాణలో ఓటేసిన వారిని కూడా ఏపీలో ఓటర్లుగా చేర్పించే కుట్ర ప్రతీ నియోజకవర్గంలో కనీసం 5వేల మందిని కొత్తగా చేర్పించే ప్రయత్నం ఎన్నికల రోజు వీరందరిని తరలించి టిడిపికి ఓటేయించే కుట్ర. 6:45 AM, Dec 6, 2023 నారా చంద్రబాబు నాయుడు.. కొన్ని అసలు సిసలు వాస్తవాలు మా బాబు చాలా మంచోడు, రాజకీయ కక్షతో కేసులు పెట్టారు : ఎల్లో మీడియా ►మరి చంద్రబాబు నిజంగా మంచోడేనా? చంద్రబాబుపై ఎలాంటి కేసులు లేవా? ►వేర్వేరు సందర్భాల్లో చంద్రబాబు గురించి బాగా తెలిసిన వాళ్లు ఇప్పటివరకు ఏమన్నారు? ►చంద్రబాబు కీలకమైన/వివాదస్పదమైన అంశాల గురించి ఏమన్నాడు? ఆ తర్వాత ఏం జరిగింది? తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ►మొదటి నుంచి చంద్రబాబుది నేరప్రవృత్తే ►ధర్నాలప్పుడు ప్రభుత్వ బస్సులు తగలబెట్టాలని చంద్రబాబు చెప్పేవాడు టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ వ్యవసాయశాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ►అమరావతిలో భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతుల పొలాలను చంద్రబాబు తగలబెట్టించారని అక్కడి స్థానిక అధికారులు నాకు చెప్పారు ఆనాటి స్పీకర్ కోడెల చౌదరి చంద్రబాబు కట్టిన తాత్కాలిక భవనాల్లో ఒకటైన అసెంబ్లీలో వర్షం వచ్చినప్పుడు నీళ్లు కారితే ... ►"ఇది విపక్షాలు చేయించిన పనే అని సీసీటీవీ ఫుటేజి ఉంది, రెండు రోజుల్లో ఆధారాలు బయటపెడతా" అని మీడియా ముందు ప్రకటనలు చేశారు. ఆ తరువాత మూడేళ్లు స్పీకర్గా ఉండికూడా చూపలేదు. ►నిజంగా కుట్రే అయితే.. ఎందుకు బయటపెట్టలేదు? ►అంటే చేయించింది చంద్రబాబు, తెలుగుదేశం నేతలా? కాపు ఉద్యమ సమయంలో తునిలో రత్నాచల్ రైలు తగలబడినప్పుడు చంద్రబాబు వెంటనే ప్రెస్మీట్ పెట్టారు ►"రైలు తగలబెట్టింది రాయలసీమ రౌడీలు, పులివెందుల రౌడీలు" అని చెప్పాడు, కానీ అరెస్ట్ చేసింది మాత్రం కోస్తా జిల్లాకు చెందిన కాపులను.? ►ముందు చంద్రబాబు ఎందుకు ప్రకటన చేశాడు? ఆ తర్వాత పోలీసులెందుకు అరెస్ట్లు చేశారు? ►అంటే రైలు తగలబెట్టే విషయం ముందే చంద్రబాబుకు తెలిసిందా? ఓట్ల కోసం మాట మడతేశారా?. -
మందుబాబులకు భీమిలీ కోర్టు షాక్
సాక్షి, విశాఖపట్నం: మందుబాబులకు భీమిలీ కోర్టు షాక్ ఇచ్చింది. మత్తులో డ్రైవింగ్ జోలికి వెళ్లకుండా న్యాయమూర్తి శిక్ష విధించారు. మద్యం తాగి వాహనం నడుపుతున్న 121 మందిని భీమిలి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. 15వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జి. విజయ లక్ష్మి ఒక్కొక్కరికి 1000 రూపాయలు జరిమానాతో పాటు కమ్యూనిటీ సర్వీసు క్రింద బీచ్ రోడ్డులో ఉన్న కోకొనట్ పార్కు, సెయింట్ ఆన్స్ హై స్కూల్, ట్రాఫిక్ పొలీస్ స్టేషన్ పరిసరాలు శుభ్రం చేయాలని ఆదేశాలిచ్చారు. దీంతో రోడ్లు ఎక్కి ముందుబాబులు శుభ్రం చేస్తున్నారు. ఆదేశాలను ధిక్కరిస్తే జైలుకు పంపాలని న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: ‘దృశ్యం’ తరహాలో హత్య! -
Dec 3rd: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases Petitions And Political Updates.. 07:14 AM, Dec 3, 2023 ఓట్లతో తెలుగుదేశం రాజకీయాలు తెలంగాణ ఎన్నికలు ముగియగానే పాలిట్రిక్స్ మొదలుపెట్టిన తెలుగుదేశం ఇప్పటివరకు ఏపీలో నకిలీ ఓటర్లంటూ ప్రచారం ఇప్పుడు ఏకంగా తెలంగాణలో కౌంటర్లు ఏర్పాటు చేసిన తెలుగుదేశం మీకు ఏపీలో ఓటు కావాలా? మీ ఓటు చెక్ చేసుకోవాలా? నిజాంపేట విజ్ఞాన్ స్కూల్లో ఏకంగా కౌంటర్ ప్రారంభించిన తెలుగుదేశం దాంతో పాటు పలు కాలనీల్లో తెలుగుదేశం పార్టీ ఓటర్ కౌంటర్లు జిహెచ్ఎంసి పరిధిలోని నిజాంపేట్, కుత్బుల్లాపూర్ పరిధిలో ఓటు నమోదు కేంద్రాలు తమకు అనుకూలంగా ఉండే వారందరిని ఏపీలో ఓటర్లుగా చేర్పించే ప్రయత్నం తెలంగాణలో ఓటేసిన వారిని కూడా ఏపీలో ఓటర్లుగా చేర్పించే కుట్ర ప్రతీ నియోజకవర్గంలో కనీసం 5వేల మందిని కొత్తగా చేర్పించే ప్రయత్నం ఎన్నికల రోజు వీరందరిని తరలించి టిడిపికి ఓటేయించే కుట్ర 07:08 AM, Dec 3, 2023 ఆ సలహా ఇచ్చింది ఎవర్రా? తెలుగుదేశంలో చర్చనీయాంశంగా మారిన లోకేష్ అంశం లోకేష్కు ఎవరు సలహాలు ఇస్తున్నరన్నదానిపై చర్చ 40% ఓటు బ్యాంకు ఉందని చెప్పుకుంటున్న మనం పక్కచూపులెందుకు చూడాలి? పవన్ కళ్యాణ్కు జై కొట్టమని లోకేష్కు సలహా ఇచ్చింది ఎవరు? తనకు తానే గొయ్యి తీసుకుంటున్న విషయం లోకేష్కు అర్థమవుతోందా? తన కెరియర్తో పాటు పార్టీని కూడా భూస్థాపితం చేయాలనుకుంటున్నాడా? ఇప్పుడు కాపుల కోసం పవన్కు జై కొడితే రేపు కోస్తా, సీమల్లో ఏం చెబుతాం? అసలు పవన్కళ్యాణ్కే క్రెడిబిలిటీ లేనప్పుడు లోకేష్కు ఏం లాభం? పైగా పవన్ను దూరం చేసే ప్లాన్ జరుగుతుందని బహిరంగ సభల్లో చెప్పుకునే దౌర్భాగ్యమెందుకు? 07:05 AM, Dec 3, 2023 నారా చంద్రబాబు నాయుడు.. కొన్ని అసలు సిసలు వాస్తవాలు మా బాబు చాలా మంచోడు, రాజకీయ కక్షతో కేసులు పెట్టారు : ఎల్లో మీడియా ►మరి చంద్రబాబు నిజంగా మంచోడేనా? చంద్రబాబుపై ఎలాంటి కేసులు లేవా? ►వేర్వేరు సందర్భాల్లో చంద్రబాబు గురించి బాగా తెలిసిన వాళ్లు ఇప్పటివరకు ఏమన్నారు? ►చంద్రబాబు కీలకమైన/వివాదస్పదమైన అంశాల గురించి ఏమన్నాడు? ఆ తర్వాత ఏం జరిగింది? తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ►మొదటి నుంచి చంద్రబాబుది నేరప్రవృత్తే ►ధర్నాలప్పుడు ప్రభుత్వ బస్సులు తగలబెట్టాలని చంద్రబాబు చెప్పేవాడు టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ వ్యవసాయశాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ►అమరావతిలో భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతుల పొలాలను చంద్రబాబు తగలబెట్టించారని అక్కడి స్థానిక అధికారులు నాకు చెప్పారు ఆనాటి స్పీకర్ కోడెల చౌదరి చంద్రబాబు కట్టిన తాత్కాలిక భవనాల్లో ఒకటైన అసెంబ్లీలో వర్షం వచ్చినప్పుడు నీళ్లు కారితే ... ►"ఇది విపక్షాలు చేయించిన పనే అని సీసీటీవీ ఫుటేజి ఉంది, రెండు రోజుల్లో ఆధారాలు బయటపెడతా" అని మీడియా ముందు ప్రకటనలు చేశారు. ఆ తరువాత మూడేళ్లు స్పీకర్గా ఉండికూడా చూపలేదు. ►నిజంగా కుట్రే అయితే.. ఎందుకు బయటపెట్టలేదు? ►అంటే చేయించింది చంద్రబాబు, తెలుగుదేశం నేతలా? కాపు ఉద్యమ సమయంలో తునిలో రత్నాచల్ రైలు తగలబడినప్పుడు చంద్రబాబు వెంటనే ప్రెస్మీట్ పెట్టారు ►"రైలు తగలబెట్టింది రాయలసీమ రౌడీలు, పులివెందుల రౌడీలు" అని చెప్పాడు, కానీ అరెస్ట్ చేసింది మాత్రం కోస్తా జిల్లాకు చెందిన కాపులను.? ►ముందు చంద్రబాబు ఎందుకు ప్రకటన చేశాడు? ఆ తర్వాత పోలీసులెందుకు అరెస్ట్లు చేశారు? ►అంటే రైలు తగలబెట్టే విషయం ముందే చంద్రబాబుకు తెలిసిందా? ఓట్ల కోసం మాట మడతేశారా? చిత్తూరు జంట హత్యల కేసులో మరీ విడ్డూరం ►నవంబర్ 17 , 2015న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిత్తూరు మేయర్ దంపతుల హత్య జరిగింది. వారిద్దరు తెలుగుదేశం పార్టీకి చెందినవారు. ►ఆ వెంటనే చంద్రబాబు ఆదేశాల మేరకు వెంటనే విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ ప్రెస్మీట్ పెట్టాడు. ఇది `బలిజల మీద రెడ్ల దాడి.. విపక్షనేతలే ఈ హత్య చేయించారు` అని ఆరోపణలు చేశారు. సీన్ కట్ చేస్తే .. ►మేయర్ దంపతుల హత్య ఆస్థి తగాదాల కోసం జరిగిందని, అది చేసింది మేయర్ మేనల్లుడు చింటూ అని చిత్తూరు జిల్లా ఎస్పీ స్వయంగా ప్రకటించారు. మొత్తమ్మీద అన్ని పరిశీలన చేసి చెప్పే విషయం ఏంటంటే.. ►ఏం జరిగినా.. దాన్ని స్వప్రయోజనాల కోసం, తన సామాజిక ప్రయోజనాల కోసం వాడుకునే అలవాటు చంద్రబాబుదే ►బట్టకాల్చి ఇతరుల ముఖాన వేసి మసి తుడుచుకోండి అనడం బాబుకు వెన్నతో పెట్టిన విద్యే ఇక చంద్రబాబుపై కేసుల గురించి వ్యాఖ్యలు చేసే వారు ఒకసారి ఆయన చరిత్ర చూడండి. ►15 సార్లు వేర్వేరు కేసుల్లో దర్యాప్తు జరగకుండా స్టే తెచ్చుకున్న చరిత్ర చంద్రబాబుది ►తన కోసం, తన వాళ్ల కోసం ఖజానాను దోచిన కేసులో అనూహ్యంగా అరెస్టయ్యారు ►ఇది అనూహ్యం అని ఎందుకు అంటారంటే.. ఏ పని చేసినా సాక్ష్యాలు లేకుండా చేస్తారన్నది చంద్రబాబుకు ఉన్న పేరు ►అందుకే మా బాబుకు ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఎల్లో మీడియా ఎగిరెగిరి పడేది.! -
రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్లు మృతి
చెరుకుపల్లి: గుర్తు తెలియని వాహనం ఢీకొని తల్లీకూతుళ్లు దుర్మరణం పాలైన ఘటన ఆరుంబాక గ్రామంలో విషాదఛాయలు నింపింది. స్థానికుల కథనం ప్రకారం చెరుకుపల్లి మండలం ఆరుంబాక గ్రామానికి చెందిన న్యాయవాది కర్రా ప్రతాప్ భార్య కర్రా విజయ కుమారి(43), కుమార్తె ఆశ్రిత(20)శుక్రవారం తెల్లవారుజామున నడుచుకుంటూ చర్చికి వెళ్తుండగా చెరుకుపల్లి హైవేపై గుర్తుతెలియని వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడిన విజయకుమారి, ఆశ్రితను స్థానికులు చెరుకుపల్లిలోని వైద్యశాలకు తరలించారు. అయితే అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ వై.సురేష్ పరిశీలించి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరామర్శించిన ఎంపీ మోపిదేవి ప్రమాద విషయాన్ని తెలుసుకున్న రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు మృతదేహాలను సందర్శించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. అన్నివిధాలా అండగా ఉంటామని భరోసానిచ్చి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మోపిదేవి వెంట ఎంపీపీ మత్తి దివాకర రత్నప్రసాద్, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ కామినేని కోటేశ్వరరావు, పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు తదితరులు ఉన్నారు. -
Dec 2nd: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases Petitions And Political Updates.. 3:25 PM, Dec 2, 2023 మాట మీద నిలబడలేదు.. సారీ : పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు మాటమీద నిలబడలేదు దాని వల్ల అవమానాలు ఎదుర్కొన్నాం వ్యవస్థాపక సభ్యుడిగా ఆ విషయంలో ప్రజలకు క్షమాపణ చెప్తున్నా తెలుగు ప్రజల ఐక్యతకు కట్టుబడి ఉన్నాను 2014 ఎన్నికల్లో రాష్ట్ర క్షేమం కోసమే పోటీ చేయలేదు నా దృష్టిలో పడాలని బ్యానర్లు కట్టిన వ్యక్తి 2014లో మంత్రి అయ్యారు అధికారంలో ఉన్నవాళ్లు ప్రజల బాగోగులను పట్టించుకోలేదు నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జనసేన కోసం పని చేస్తా, జెండా ఎగురవేస్తా నా ప్రాణం పోతే భావితరాలు పార్టీని ముందుకు తీసుకెళ్లాలి : పవన్ కళ్యాణ్ 2:27 PM, Dec 2, 2023 ఓట్లతో తెలుగుదేశం రాజకీయాలు తెలంగాణ ఎన్నికలు ముగియగానే పాలిట్రిక్స్ మొదలుపెట్టిన తెలుగుదేశం ఇప్పటివరకు ఏపీలో నకిలీ ఓటర్లంటూ ప్రచారం ఇప్పుడు ఏకంగా తెలంగాణలో కౌంటర్లు ఏర్పాటు చేసిన తెలుగుదేశం మీకు ఏపీలో ఓటు కావాలా? మీ ఓటు చెక్ చేసుకోవాలా? నిజాంపేట విజ్ఞాన్ స్కూల్లో ఏకంగా కౌంటర్ ప్రారంభించిన తెలుగుదేశం దాంతో పాటు పలు కాలనీల్లో తెలుగుదేశం పార్టీ ఓటర్ కౌంటర్లు జిహెచ్ఎంసి పరిధిలోని నిజాంపేట్, కుత్బుల్లాపూర్ పరిధిలో ఓటు నమోదు కేంద్రాలు తమకు అనుకూలంగా ఉండే వారందరిని ఏపీలో ఓటర్లుగా చేర్పించే ప్రయత్నం తెలంగాణలో ఓటేసిన వారిని కూడా ఏపీలో ఓటర్లుగా చేర్పించే కుట్ర ప్రతీ నియోజకవర్గంలో కనీసం 5వేల మందిని కొత్తగా చేర్పించే ప్రయత్నం ఎన్నికల రోజు వీరందరిని తరలించి టిడిపికి ఓటేయించే కుట్ర 1:07 PM, Dec 2, 2023 దోచుకోవడానికే పొత్తు : తోపుదుర్తి అనంతపురం : రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈనెల 4న రాప్తాడులో సామాజిక సాధికార బస్సు యాత్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో తెలియజేసేందుకు బస్సు యాత్ర దేశంలో ఏ సీఎం ఆచరణలో చేయలేని పనులను సీఎం జగన్ చేశారు సీఎం జగన్ రాష్ట్రంలో 80శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పదవులు ఇచ్చారు టీడీపీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది అధికారం కోసమే టీడీపీ, జనసేన కలిసి వస్తున్నారు జగన్ ప్రజల ముందుకే ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు పారిశ్రామిక వేత్తలకు దోచి పెట్టే విధంగా చంద్రబాబు విధానాలు ఉన్నాయి చంద్రబాబుకు దేశ, విదేశీ మాఫియాతో సంబంధాలు ఉన్నాయి 1:07 PM, Dec 2, 2023 సమయం లేదు.. నేను వస్తే తప్ప పార్టీ బాగుపడదు జైలుకెళ్లిన తర్వాత చంద్రబాబుకు జ్ఞానోదయం రిపేర్ చేయలేనంత దారుణంగా పార్టీ దెబ్బతిందని అర్థం చేసుకున్న చంద్రబాబు కొడుకు మీద పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలు కావడంతో చంద్రబాబులో ఆవేదన తాను జైలుకెళ్తే పార్టీని పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడని సీనియర్లపై ఇటీవల ఆగ్రహం తానే పార్టీని మళ్లీ పట్టాలెక్కిస్తానని చెబుతోన్న చంద్రబాబు వారం రోజుల్లో పార్టీ కార్యకలాపాలో నిమగ్నం కానున్న చంద్రబాబు ఈనెల 10 నుంచి జిల్లాల పర్యటనలకు వెళ్లేలా ప్రణాళికలు ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్, ఏపీ సర్పంచ్ ల సంఘం నిర్వహించే సమావేశాల్లో పాల్గొనున్న చంద్రబాబు ఈనెల 10న శ్రీకాకుళం, 11న కాకినాడ, 14న నరసరావుపేట, 15న కడప సమావేశాలకు చంద్రబాబు రాష్ట్రంలో ఓట్ల గురించి కేంద్ర ఎన్నికల కమిషనర్ను కలవాలని చంద్రబాబు నిర్ణయం పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలోనే ఢిల్లీ వెళ్లేలని చంద్రబాబు యోచన తమకు సమయం కేటాయించాలని సీఈసీకి లేఖ రాయనున్న చంద్రబాబు ఈ నెల 6 నుంచి 8వ తేదీ లోపు సమయం ఇవ్వాలని లేఖ రాయనున్న చంద్రబాబు 12:42 PM, Dec 2, 2023 కాపులెవరూ హర్షించరు : ఆమంచి వైఎస్ఆర్ సీపీ అంటే దివంగత వైఎస్ఆర్ పాలనకు కొనసాగింపు జనసేన పార్టీ టీడీపీని అధికారంలోకి తేవాలని యత్నిస్తోంది పవన్ టీడీపీకి మద్దతివ్వడాన్ని కాపు సామాజికవర్గం హర్షించదు ప్రభుత్వాన్ని విధానపరంగా విమర్శిస్తే సరిచేసుకుంటాం టీడీపీకి మేలు చేసేందుకే పవన్ అసత్యాలు మాట్లాడుతున్నారు పవన్కు ప్రజలే బుద్ధి చెబుతారు : ఆమంచి కృష్ణమోహన్ 12:30 PM, Dec 2, 2023 దండుపాళ్యం బ్యాచ్ చంద్రబాబుదే : టీజేఆర్ దొంగలకు దోచిపెట్టిన దండుపాళ్యం ముఠా చంద్రబాబుదే: ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు రుణాలు మాఫీ చేస్తానని రైతులకు ద్రోహం చేసింది చంద్రబాబే వాస్తవాలు తెలుసుకోకుండా లోకేష్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు సీఎం జగన్ రైతులకు అన్ని విధాలు అండగా ఉంటున్నారు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేని లోకేష్ అసత్యాలు మాట్లాడుతున్నారు 12:02 PM, Dec 2, 2023 చంద్రబాబు ఆధ్యాత్మిక యాత్రలు విజయవాడ: ఇంద్రకీలాద్రికి చంద్రబాబు, భువనేశ్వరి కనకదుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు సాయంత్రం విశాఖకు వెళ్లనున్న చంద్రబాబు దంపతులు రేపు సింహాచలం అప్పన్నను దర్శించుకోనున్న చంద్రబాబు ఈనెల 5న శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్న చంద్రబాబు అనంతరం కడప దర్గా, గుణదల మేరీమాత ఆలయాలకు చంద్రబాబు ఆధ్యాత్మిక యాత్రల అనంతరం భవిష్యత్ కార్యాచరణ : చంద్రబాబు ఈ నాలుగు రోజులు రాజకీయాలు మాట్లాడను : చంద్రబాబు 11:32 AM, Dec 2, 2023 పవన్కు పార్టీ కార్యకర్తలపైనే ఎందుకు కోపం? : YSRCP జనసేన పొత్తులకు.. పవన్ కల్యాణ్ మాటలకు అర్ధాలే వేరులే..!!! రాజకీయ ప్రయోజనాలే కానీ.. రాజకీయ సిద్దాంతాల్లేవా? ఏపీలో టీడీపీతో.. తెలంగాణలో బీజేపీతో..ఏ రోటికాడ ఆ పాట పవన్ ఎవరితో పొత్తు పెట్టుకున్నా.. పార్టీ కార్యకర్తలెవరూ విమర్శలు చేయకూడదట...!! పైగా తన ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంటాడట..!!! చెప్పేవాడు పవన్కళ్యాణ్ అయితే.. వినేవాడు..? టీడీపీ వెనుక జనసేన వెళ్లడం లేదట..!!! టీడీపీ కలిసి వెళ్తుందట..!!! రెండింటికీ తేడా ఏంటో.. పవన్ కల్యాణ్ చెబితే బాగుండేది. ఆయన్ను మోదీ..అమిత్ షా..చంద్రబాబు అర్ధం చేసుకున్నారట..!! కానీ.. జనసైనికులే అర్ధం చేసుకోలేదట..!! ఇంతకంటే జనసైనికులకు .. అవమానం ఉంటుందా..? జనసేన పుట్టినప్పటి నుంచి..జెండా పట్టింది, ఫ్లెక్సీ కట్టింది.. రోడ్డెక్కి డబ్బులు ఖర్చు పెట్టింది జనసైనికులు. జనసేన జెండా పట్టని.. మోదీ, అమిత్ షా, చంద్రబాబులు.. తనను అర్థం చేసుకున్నారని చెప్పడం.. జనసైనికులు అర్థం చేసుకోలేదని.. పవన్ చెప్పడంలో అంతర్యమేంటీ? తనను విమర్శించేవారిని.. కోవర్టులుగా పరిగణిస్తామనడం దేనికి సంకేతం? అసలు జనసేన పార్టీలో చంద్రబాబు కోవర్ట్ పవన్ కల్యాణ్ కాదా? రేపు ముఖ్యమంత్రి ఎవరు అనేది ప్రశ్నిస్తున్నారు.. నన్ను గెలిపించేలేని వారు.. ఆ ప్రశ్న అడగకూడదని పవన్ అనడం.. ఎమ్మెల్యేగా గెలిపించలేరు కాబట్టి.. ఎప్పటికీ సీఎం కాలేనని చెప్పడం చాతకానితనం కాదా? ఇప్పుడు పవన్ కల్యాణ్ గురించి ఆలోచించి.. నడవాల్సింది కాపులే... పవన్ వెంట నడిచే కాపులకు ఎప్పటికైనా వెన్నుపోటు తప్పదు 11:16 AM, Dec 2, 2023 వాట్ ఐ యామ్ సేయింగ్.. కాదని చెప్పలేరు.! అవునని చెప్పలేరు..! చంద్రబాబుకు ఇరకాటంగా మారిన ఓటుకు కోట్లు కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు, విచారణ జనవరి రెండోవారానికి వాయిదా ఈ కేసులో చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చాలని వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ కేసు దర్యాప్తును CBIకి బదిలీ చేయాలని మరొక పిటిషన్ విచారణ జరిపిన జస్టిస్ MM సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం ఓటుకు కోట్లు కేసు తెలంగాణ ఏసీబీ రిపోర్టులోనూ చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావన "మనోళ్లు బ్రీఫ్డ్ మీ" వాయిస్ చంద్రబాబుదే అని ఇదివరకే నిర్ధారించిన ఫోరెన్సిక్ ఇప్పటివరకు ఈ వాదనను ఖండించని చంద్రబాబు "నేను నిప్పు" అంటారు తప్ప "వాట్ ఐ యామ్ సేయింగ్" గురించి చెప్పని చంద్రబాబు "మా నాన్న తప్పు చేయలేదు, మా మీద రాజకీయ కక్ష" అని లోకేష్ అంటారు కానీ, ఓటుకు కోట్లు కేసును జాగ్రత్తగా ప్రస్తావించకుండా పక్కకు తప్పుకుంటోన్న లోకేష్ ఇప్పటివరకు ఒక్క బహిరంగసభలోనూ ఈ విషయంపై మాట్లాడని తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్ బాలకృష్ణ చేసిన "అన్స్టాపబుల్ బాలయ్య" ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ వెన్నుపోటు గురించి చర్చించారు కానీ, ఓటుకు కోట్లును దాచిపెట్టిన బావ, బావమరుదులు అసలు నిజాలు దాచి పెట్టి "నేను నిప్పు" అంటే ఎలా? జనమంతా మిమ్మల్ని "మీరు తుప్పు" అని ప్రశ్నిస్తున్నప్పుడు మీ దగ్గర చెప్పుకోడానికి ఏమి లేదా? 08:54 AM, Dec 2, 2023 ఆ సలహా ఇచ్చింది ఎవర్రా? తెలుగుదేశంలో చర్చనీయాంశంగా మారిన లోకేష్ అంశం లోకేష్కు ఎవరు సలహాలు ఇస్తున్నరన్నదానిపై చర్చ 40% ఓటు బ్యాంకు ఉందని చెప్పుకుంటున్న మనం పక్కచూపులెందుకు చూడాలి? పవన్ కళ్యాణ్కు జై కొట్టమని లోకేష్కు సలహా ఇచ్చింది ఎవరు? తనకు తానే గొయ్యి తీసుకుంటున్న విషయం లోకేష్కు అర్థమవుతోందా? తన కెరియర్తో పాటు పార్టీని కూడా భూస్థాపితం చేయాలనుకుంటున్నాడా? ఇప్పుడు కాపుల కోసం పవన్కు జై కొడితే రేపు కోస్తా, సీమల్లో ఏం చెబుతాం? అసలు పవన్కళ్యాణ్కే క్రెడిబిలిటీ లేనప్పుడు లోకేష్కు ఏం లాభం? పైగా పవన్ను దూరం చేసే ప్లాన్ జరుగుతుందని బహిరంగ సభల్లో చెప్పుకునే దౌర్భాగ్యమెందుకు? 08:30 AM, Dec 2, 2023 కాపులకు అన్యాయం చేశారా.? అంతే సంగతులు ఏలూరు : పవన్ కల్యాణ్ కు హరిరామ జోగయ్య లేఖ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాపులకు సముచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి 60 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంట్ స్థానాలు కేటాయించాలి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలను కాపులకు కేటాయించాలి : హరిరామజోగయ్య కాపులకు అన్యాయం జరక్కుండా జనసేన చూసుకోవాలని సూచన 07:04 AM, Dec 2, 2023 నారా చంద్రబాబు నాయుడు.. కొన్ని అసలు సిసలు వాస్తవాలు మా బాబు చాలా మంచోడు, రాజకీయ కక్షతో కేసులు పెట్టారు : ఎల్లో మీడియా ►మరి చంద్రబాబు నిజంగా మంచోడేనా? చంద్రబాబుపై ఎలాంటి కేసులు లేవా? ►వేర్వేరు సందర్భాల్లో చంద్రబాబు గురించి బాగా తెలిసిన వాళ్లు ఇప్పటివరకు ఏమన్నారు? ►చంద్రబాబు కీలకమైన/వివాదస్పదమైన అంశాల గురించి ఏమన్నాడు? ఆ తర్వాత ఏం జరిగింది? తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ►మొదటి నుంచి చంద్రబాబుది నేరప్రవృత్తే ►ధర్నాలప్పుడు ప్రభుత్వ బస్సులు తగలబెట్టాలని చంద్రబాబు చెప్పేవాడు టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ వ్యవసాయశాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ►అమరావతిలో భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతుల పొలాలను చంద్రబాబు తగలబెట్టించారని అక్కడి స్థానిక అధికారులు నాకు చెప్పారు ఆనాటి స్పీకర్ కోడెల చౌదరి చంద్రబాబు కట్టిన తాత్కాలిక భవనాల్లో ఒకటైన అసెంబ్లీలో వర్షం వచ్చినప్పుడు నీళ్లు కారితే ... ►"ఇది విపక్షాలు చేయించిన పనే అని సీసీటీవీ ఫుటేజి ఉంది, రెండు రోజుల్లో ఆధారాలు బయటపెడతా" అని మీడియా ముందు ప్రకటనలు చేశారు. ఆ తరువాత మూడేళ్లు స్పీకర్గా ఉండికూడా చూపలేదు. ►నిజంగా కుట్రే అయితే.. ఎందుకు బయటపెట్టలేదు? ►అంటే చేయించింది చంద్రబాబు, తెలుగుదేశం నేతలా? కాపు ఉద్యమ సమయంలో తునిలో రత్నాచల్ రైలు తగలబడినప్పుడు చంద్రబాబు వెంటనే ప్రెస్మీట్ పెట్టారు ►"రైలు తగలబెట్టింది రాయలసీమ రౌడీలు, పులివెందుల రౌడీలు" అని చెప్పాడు, కానీ అరెస్ట్ చేసింది మాత్రం కోస్తా జిల్లాకు చెందిన కాపులను.? ►ముందు చంద్రబాబు ఎందుకు ప్రకటన చేశాడు? ఆ తర్వాత పోలీసులెందుకు అరెస్ట్లు చేశారు? ►అంటే రైలు తగలబెట్టే విషయం ముందే చంద్రబాబుకు తెలిసిందా? ఓట్ల కోసం మాట మడతేశారా? చిత్తూరు జంట హత్యల కేసులో మరీ విడ్డూరం ►నవంబర్ 17 , 2015న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిత్తూరు మేయర్ దంపతుల హత్య జరిగింది. వారిద్దరు తెలుగుదేశం పార్టీకి చెందినవారు. ►ఆ వెంటనే చంద్రబాబు ఆదేశాల మేరకు వెంటనే విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ ప్రెస్మీట్ పెట్టాడు. ఇది `బలిజల మీద రెడ్ల దాడి.. విపక్షనేతలే ఈ హత్య చేయించారు` అని ఆరోపణలు చేశారు. సీన్ కట్ చేస్తే .. ►మేయర్ దంపతుల హత్య ఆస్థి తగాదాల కోసం జరిగిందని, అది చేసింది మేయర్ మేనల్లుడు చింటూ అని చిత్తూరు జిల్లా ఎస్పీ స్వయంగా ప్రకటించారు. మొత్తమ్మీద అన్ని పరిశీలన చేసి చెప్పే విషయం ఏంటంటే.. ►ఏం జరిగినా.. దాన్ని స్వప్రయోజనాల కోసం, తన సామాజిక ప్రయోజనాల కోసం వాడుకునే అలవాటు చంద్రబాబుదే ►బట్టకాల్చి ఇతరుల ముఖాన వేసి మసి తుడుచుకోండి అనడం బాబుకు వెన్నతో పెట్టిన విద్యే ఇక చంద్రబాబుపై కేసుల గురించి వ్యాఖ్యలు చేసే వారు ఒకసారి ఆయన చరిత్ర చూడండి. ►15 సార్లు వేర్వేరు కేసుల్లో దర్యాప్తు జరగకుండా స్టే తెచ్చుకున్న చరిత్ర చంద్రబాబుది ►తన కోసం, తన వాళ్ల కోసం ఖజానాను దోచిన కేసులో అనూహ్యంగా అరెస్టయ్యారు ►ఇది అనూహ్యం అని ఎందుకు అంటారంటే.. ఏ పని చేసినా సాక్ష్యాలు లేకుండా చేస్తారన్నది చంద్రబాబుకు ఉన్న పేరు ►అందుకే మా బాబుకు ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఎల్లో మీడియా ఎగిరెగిరి పడేది.! 06:56 AM, Dec 2, 2023 జనసేన పొత్తులకు అర్థాలు వేరులే ఏపీలో తెలుగుదేశంతో, తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తులపై పవన్ కళ్యాణ్ ప్రకటన ఏపీలో టీడీపీ, తెలంగాణ లో బీజేపీ జనసేన కలవటంపై YSRCP విమర్శలు చేస్తోంది నేను ప్రజల మంచి కోసమే నిర్ణయాలు తీసుకుంటాను దీని వెనుక వ్యూహాలు ఉంటాయి టీడీపీ వెనుక జన సేన వెళ్ళటం లేదు టీడీపీతో కలిసి జన సేన నడుస్తోంది ఎన్నికలకు 100 రోజుల సమయం ముందు అయోమయం వద్దు నన్ను సంపూర్ణంగా నమ్మండి అప్పుడు ఏ గొడవలు జరగవు నన్ను మోడీ , అమిత్ షా, చంద్రబాబు అర్థం చేసుకున్నారు కానీ నా దగ్గర ఉన్న కొందరు మాత్రం అర్థం చేసుకోలేదు ఇలా ఆలోచన చేసే వారు YSRCP లోకి వెళ్లి పోవచ్చు టీడీపీ జన సేన పొత్తు పై విమర్శలు చేసే వారిని YSRCP కోవర్ట్ లుగా పరిగణిస్తాం వీరిపై కఠిన చర్యలు తీసుకుంటాం కేంద్రం, బీజేపీ, మోడీ జనసేనకి అండగా ఉంటారు రేపు ముఖ్యమంత్రి పదవి ఎవరిది అని ప్రశ్నిస్తున్నారు.! నన్ను ఎమ్మెల్యేగానే గెలిపించలేదు నాకు ఓటు వేసిన వారు ఈ ప్రశ్న అడిగితే గౌరవంగా ఉంటుంది కానీ ఓటు వేయని వారు ఇప్పుడు నన్ను సీఎం చేస్తామంటున్నారు.! 06:48 AM, Dec 2, 2023 ఫైబర్గ్రిడ్ కేసు జనవరి 5కి వాయిదా ఫైబర్ నెట్ కేసులో సీఐడీ వేసిన పీటీ వారెంట్ పై ఏసీబీ కోర్టులో విచారణ తదుపరి విచారణ వచ్చే నెల 5కు వాయిదా వేసిన ఏసీబీ కోర్టు ‘ఫైబర్గ్రిడ్’ కుంభకోణం దర్యాప్తులో CID కీలక అంశాలు టెరాసాఫ్ట్ పేరుతో రూ.284 కోట్లు కొట్టేసిన లోకేశ్ సన్నిహితులు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏపీలో చేపట్టిన ఫైబర్నెట్ ప్రాజెక్టు రూ.333 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులను నిబంధనలకు విరుద్ధంగా లోకేశ్ సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్కు అప్పగింత కనుమూరి కోటేశ్వరరావు సహకారాన్ని తీసుకున్న వేమూరి వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో కనుమూరి కోటేశ్వరరావును భాగస్వామిగా చేరిక వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్కుమార్ రామ్మూర్తిలతో కలిసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ LLP అనే మ్యాన్పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీ సృష్టి ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీ, ఇతర కంపెనీలకు రూ.284 కోట్లు విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం నెటాప్స్ పేరుతో డొల్ల కంపెనీ సృష్టించి నిధులు మళ్లించిన వేమూరి హరికృష్ణ నెటాప్స్ కంపెనీకి చెల్లించిన రూ.8.35 కోట్లను వేమూరి హరికృష్ణకు చెందిన ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు మళ్లించారు. నెటాప్స్ కంపెనీ నుంచి రూ.1.49 కోట్లను వేమూరి హరికృష్ణ కుమార్తె వేమూరి అభిజ్ఞ ఖాతాకు మళ్లించారు. విదేశాల్లో ఉన్న ఆమె ఇక్కడ తమ కంపెనీలో పనిచేస్తున్నట్లు చూపించి జీతం కింద నెలకు రూ.1.35 లక్షలు చెల్లింపు వేమూరి హరికృష్ణ భార్య వేమూరి నీలిమ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్గా రూ.39.74 లక్షలు నెటాప్స్ కంపెనీ బదిలీ నెటాప్స్ కంపెనీ 2017 జూన్ నుంచి 2020 జూన్ మధ్య ఎలాంటి సేవలు, పరికరాల సరఫరా లేకుండానే వేమూరి హరికృష్ణకు రూ.95.90 లక్షలు బదిలీ నెటాప్స్ కంపెనీ 2017 జనవరి నుంచి 2019 మార్చి మధ్యలో సేవలు, పరికరాల సరఫరా లేకుండా స్ఫూర్తి ఇన్నోవేషన్స్కు రూ.76 లక్షలు బదిలీ టెరాసాఫ్ట్ లావాదేవీలను ఆడిటింగ్ చేసిన స్వతంత్ర సంస్థ ఐబీఐ గ్రూప్ ఇప్పటికే ఈ కేసులో నలుగురు సూత్రధారుల అరెస్టు -
నడి సముద్రంలో తప్పిన పెనుముప్పు
కాకినాడ క్రైం: భారీ మత్స్య సంపదతో తీరానికి చేరుతున్నామని పట్టరాని ఆనందంలో ఉన్న 11 మంది మత్స్యకారుల తలరాత క్షణాల్లో మారిపోయింది. ఆనందపు అంచుల నుంచి ఒక్కసారిగా మృత్యు ఒడికి దాదాపుగా జారుకున్నారు. సంద్రపు అలని తలదన్నే ఎత్తులో అగ్నికీలలు ఆకాశాన్ని తాకుతుంటే నివ్వెరపోయారు. ఆ కీలలన్నీ తమ బోటు నుంచేనని తెలిసే లోపే మంటల్లో చిక్కుకున్నారు. తక్షణమే లైఫ్ జాకెట్లు వేసుకుని సముద్రంలోకి దూకేశారు. ఒకొక్కరూ గంటకు పైగా మృత్యువుతో పోరాడారు. చివరికి అటుగా వచ్చిన సహ మత్స్యకారులు, కార్పోరేట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మరో బోటులోని సిబ్బంది.. వారి ప్రాణాలు కాపాడి తమ బోటులోకి చేర్చుకున్నారు. ఈ ఘటన కాకినాడ జిల్లాలోని ఓడలరేవు తీరం భైరవపాలెం సముద్ర ఉపరితలంలో శుక్రవారం జరిగింది. కాకినాడలోని జగన్నాథపురం, ఏటిమొగకు చెందిన 11 మంది కాకినాడ ఫిషింగ్ హార్బర్ నుంచి ఈ నెల 1న బోటులో చేపల వేటకు వెళ్లారు. ఈ బోటు యజమాని పరం రామకృష్ణ. నారాయణ అనే మత్స్యకారుడు బోటు మాస్టర్. ఈ 11 మంది కాకినాడ తీరం నుంచి సుదూరానికి వెళుతూ...వెళ్లే దారిలో తిరుగు ప్రయాణంలో భైరవపాలెం వద్ద ఒక భారీ వల వేశారు. సముద్ర తీరంలో 135 నాటికల్ మైళ్ల దూరంలో వేటలో ఉండగా గురువారం రాత్రి కోస్ట్గార్డ్ బృందం తుఫాను హెచ్చరికలు చేసి తీరానికి వెళ్లిపోవాలని వీరిని అప్రమత్తం చేసింది. వీరు శుక్రవారం తెల్లవారుజామున కాకినాడ తీరానికి బయల్దేరారు. భైరవపాలెంలో వేసిన వల తీసేందుకు వెళ్లి ఆ దారిలో కాకినాడ తీరం వైపుగా వెళ్లాలని అనుకున్నారు. భైరవపాలెంలో వల తీస్తుండగా అప్పటికే వేడెక్కి ఉన్న ఇంజన్ నుంచి ఇంధనం ట్యాంకులకు అనుసంధానం చేసిన పైపుల నుంచి డీజిల్ చిమ్మింది. గొట్టాల పరిసరాలన్నీ ఇంధనంతో తడిసి..ఇంధన ట్యాంక్పై చమురు చిమ్మి మంటలు అంటుకున్నాయి. ఈ మంటలు దావనలంలా వ్యాపించాయి. ఓడ పూర్తిగా దగ్ధమై నీట మునిగిపోతున్న చివరి క్రమంలో వీరు సముద్రంలోకి దూకేశారు. సరిగ్గా అటుగా వస్తు్తన్న మత్స్యకార బృంద ఈ11 మందిని చూశారు. రిలయన్స్ సిబ్బందితో కలిసి వారు 11 మందిని రక్షించారు. కోస్ట్గార్డ్ సిబ్బంది మత్స్యకారులను ఐసీజీఎస్ చార్లీ–438 ఫిప్ ద్వారా కాకినాడ తీరానికి చేర్చారు. కోస్ట్గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ విశ్వాస్ తాపా ఆధ్వర్యంలో 10 మంది కోస్ట్గార్డు సిబ్బంది మత్స్యకారుల్ని కాకినాడ తీరానికి చేర్చారు. మొత్తం రూ.70 లక్షలు ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటనపై ఓడలరేవు మెరైన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. మృత్యుంజయులు వీరే... బొమ్మిడి వీరబాబు, సంగాడి నారాయణ, పెమ్మాడి సత్యం, చెక్కా నాగూర్, పాలెపు నూకరాజు, పినపోతు తాతారావు, ఆదం ధనరాజు, కొప్పిడి సత్యనారాయణ, పంతాడి సతీష్, పినపోతు ధర్మరాజు, దోమ వీరబాబు -
స్టేట్బ్యాంకులో 7 కేజీల బంగారం మాయం.. అకౌంటెంట్ స్వప్న ఆత్మహత్య
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: గార ఎస్బీఐలో ఖాతాదారులు కుదవ పెట్టిన బంగారు ఆభరణాలు మాయం కావడం జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. రూ.4కోట్ల 7లక్షల విలువైన 7కిలోల బంగారం కనబడకపోవడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు చెబుతున్న ఒక మహిళా ఉద్యోగి ఇప్పటికే ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో కేసు మరింత సంక్లిష్టంగా మారింది. ఇప్పుడీ వ్యవహారం బ్యాంకు వర్గాలను కుదిపేస్తోంది. బంగారు ఆభరణాలు గల్లంతుపై పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు కూడా అందడంతో ఇందులో ఎవరి ప్రమేయం ఏమిటో తేల్చే పనిలో పోలీసు యంత్రాంగం నిమగ్నమైంది. ఇప్పటికే ఫిర్యాదులో నలుగురిని స్పష్టంగా పేర్కొన్నారు. వీరితో పాటు బ్యాంకు అధికారులు, బయట వ్యక్తుల జోక్యంపైనా అనుమానాలుండటంతో పోలీసు వర్గాలు ఆరాతీస్తున్నాయి. ఈ బాగోతం ఎస్బీఐ బ్రాంచ్లో చోటు చేసుకున్నా జిల్లాలో అన్ని బ్యాంకులు అప్రమత్తమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటివి ఇంకెక్కడైనా జరిగి ఉండొచ్చేమోనని బ్యాంకు వర్గాలు జాగ్రత్త పడుతున్నాయి. నమ్మకాన్ని వమ్ము చేసి.. బయట వ్యక్తుల వద్ద బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి సొమ్ము తీసుకోవడం శ్రేయస్కరం కాదని చాలా మంది బ్యాంకుల్లో తమ ఆభరణాలను కుదవ పెట్టి సొమ్ము తీసుకుంటారు. ఆ నమ్మకాన్ని గార ఎస్బీఐలో పనిచేసిన కొంతమంది ఉద్యోగులు వమ్ము చేశారు. సూత్రధారులు, పాత్రధారులెవరో విచారణలో తేలనున్నప్పటికీ రూ.4కోట్లకు పైగా విలువైన 7కిలోల బంగారాన్ని మాయం చేశారంటే చిన్న విషయం కాదు. ఇప్పుడా ఖాతాదారులంతా గగ్గోలు పెడుతున్నారు. పర్యవేక్షణ డొల్ల.. సాధారణంగా బ్యాంకులో గోల్డ్ లోన్ విభాగం ప్రత్యేకంగా ఉంటుంది. దానికొక అసిస్టెంట్ మేనేజర్ హోదాలో ఉన్న అకౌంటెంట్ ఉంటారు. క్లర్క్ లేదా అప్రైజర్ ఉంటారు. వీరిద్దరు ఖాతాదారుల నుంచి తాకట్టు బంగారాన్ని తీసుకుంటారు. వీరితో పాటు ఇద్దరు కస్టోడియన్లు ఉంటారు. వీరిద్దరి వద్ద స్ట్రాంగ్ రూమ్, సేఫ్ (లాకర్లు)కు సంబంధించిన వేర్వేరు తాళాలు ఉంటాయి. అకౌంటెంట్, క్లర్క్ తీసుకున్న బంగారాన్ని కస్టోడియన్లతో కలిపి సేఫ్లలో భద్రపరుస్తారు. ఆ ఇద్దరు కస్టోడియన్ల వద్ద ఉన్న వేర్వేరు తాళాలను ఉపయోగిస్తే తప్ప భద్రపరచడం గాని, తీయడం గానీ జరగదు. ఇంతటి పకడ్బందీ వ్యవహారం ఉండే బ్రాంచ్లలో దాదాపు 7కిలోల బంగారం పక్కదారి పట్టిందంటే ఇందులో చాలామంది ప్రమేయం ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి బ్రాంచ్లో ఏం జరిగినా సంబంధిత మేనేజర్ బాధ్యత ఉంటుంది. దానితో పాటు ఉన్నతాధికారుల పరిశీలన ఉంటుంది. ఎన్నో సేఫ్లలో ఉన్న బంగారం పెద్ద ఎత్తున మాయమవ్వడంతో బ్రాంచ్ పర్యవేక్షణ డొల్లతనం బయటపడింది. ఎలా బయటకు వచ్చింది.. గార బ్రాంచిలో బంగారం ఆభరణాలు కుదవ పెట్టిన ఖాతాల బ్యాగులు 2500 వరకు ఉన్నట్టు సమాచారం. అందులో 86 బ్యాగులలో ఉన్న బంగారు ఆభరణాలు మాయమమ్యాయి. ఓ ఖాతాదారు బ్యాంకుకు తనఖా పెట్టిన బంగారం విడిపించేందుకు వెళ్లగా బంగారం కనబడటం లేదని సమాధానం రావడంతో వ్యవహారం బయటికొచ్చింది. దాంతో అదే రోజు సాయంత్రం మరికొందరు ఖాతాదారులు బ్యాంకు వద్దకు చేరి విషయమై మేనేజరు సీహెచ్ రాధాకృష్ణ వద్ద అడుగగా రెండు రోజుల్లో చెబుతామని నచ్చ చెప్పి వెనక్కి పంపించారు. ఈ నేపథ్యంలో ఆ బంగారు ఆభరణాల రుణాల విభాగం బాధ్యతలు చేపడుతున్న అకౌంటెంట్ స్వప్నప్రియను గట్టిగా ప్రశ్నించేసరికి 26బ్యాగులలో ఉన్న రూ. కోటి 75లక్షల బంగారు ఆభరణాలను తెచ్చి ఇచ్చారు. మిగతా 60బ్యాగుల బంగారు ఆభరణాలపై క్లారిటీ ఇవ్వలేదు. ఇంతలో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విశాఖలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనతో బంగారు ఆభరణాలు గల్లంతు వ్యవహారం మిస్టరీగా మారిపోయింది. అంతవరకు వ్యవహారాన్ని గుట్టుగా ఉంచిన అధికారులు తప్పని పరిస్థితుల్లో గార పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడా కనిపించని 60బ్యాగుల్లో రూ.4కోట్ల 7లక్షల విలువైన 7కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఇవి ఎవరి చేతుల్లోకి వెళ్లాయి. ప్రస్తుతం ఎవరి వద్ద ఉన్నాయి. కీలకమైన వ్యక్తి చనిపోవడంతో దీంట్లో ఉన్న పాత్రధారులెవరో తేలాల్సి ఉంది. ఇంతవరకు అంతర్గతంగా తేల్చుకుందామని భావించినా పరిస్థితి చేయిదాటిపోవడంతో ఎస్బీఐ రీజినల్ మేనేజర్ గార పోలీసులకు ఫిర్యాదు చేశారు. నలుగురిపై ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరితో పాటు మరికొంతమంది కూడా ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయి. ఈ కోణంలో పోలీసు అధికారులు విచారణ మొదలు పెట్టారు. ఇదిలా ఉండగా, 86బ్యాగుల వ్యవహారం వెలుగు చూడటంతో ఆ బ్రాంచ్లో ఉన్న మిగతా తాకట్టు ఆభరణాల బ్యాగులలో ఏవైనా తేడాలున్నాయా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. వాటిపైన కూడా దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. గారలో జరిగిన ఘటనతో మిగతా ఎస్బీఐ బ్రాంచ్లలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఇతర బ్యాంకులు కూడా అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. తమ బ్యాంకుల్లో ఉన్న బంగారు ఆభరణాల భద్రతపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. స్టేట్బ్యాంకులో 7 కేజీల బంగారం మాయం గార: మండల కేంద్రంలోని స్టేట్బ్యాంకులో 7 కిలోల బంగారం మాయమైందని ఫిర్యాదు వచ్చిందని స్థానిక సీఐ ఎన్.కామేశ్వరరావు తెలిపారు. ఖాతాదారులు బ్యాంకులో తనఖా పెట్టిన బంగారంలో ఏడు కిలోలు కనిపించడం లేదని, కొందరు బ్యాంకు సిబ్బందిపై అనుమానం ఉందని గురువా రం బ్యాంకు రీజనల్ మేనేజర్ రాజు ఫిర్యాదు చేశారని సీఐ పేర్కొన్నారు. బంగారం విలువ రూ. 4 కోట్ల 70 లక్షల పైనే ఉంటుందని తెలిపారు. అదేవిధంగా బ్యాంకు అకౌంటెంట్ ఉరిటి స్వప్నప్రియ ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని, బంగారం మాయంపై ఆమె పాత్రపై కూడా విచారణ చేస్తామన్నారు. దీనిపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. గురువారం ఉదయం నుంచి గార పోలీస్స్టేషన్లో ఈ కేసు విషయమై ఇన్చార్జి డీఎస్పీ విజయకుమార్, శ్రీకాకుళం ఒకటో పట్టణ సీఐ ఎన్.సన్యాసినాయుడు, బ్యాంకు ఆర్ఎం రాజు, గార బ్రాంచి మేనేజర్ సీహెచ్ రాధాకృష్ణతో మాట్లాడారు. సీసీ ఫుటేజీలే కీలకం.. బ్యాంకులో ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారం మాయమయ్యే సమయంలో లాక్రూంలో ఉన్న సీసీ పుటేజీలే ఈ కేసు దర్యాప్తులో కీలకం కానున్నాయి. ఇప్పటికే బ్యాంకు అధికారులు ఈ పుటేజీలు గమనించారని తెలుస్తోంది. బ్యాంకులో 2500 మంది బంగారం తనఖా పెట్టిన ఖాతాదారులుండగా, వీరిచ్చిన బంగారానికి ఒక్కో ఖాతాకు ఒక్కో బ్యాగు సిద్ధం చేస్తారు. ఈ బ్యాగుల్లో తొలుత 86 మాయమయ్యాయని అధికారులు గుర్తించగా, వీటిలో 26 బ్యాగులను అకౌంటెంట్ స్వప్నప్రియ మూడు రోజు ల కిందట బ్యాంకు అధికారులకు అందించినట్టు తెలిసింది. మిగిలిన 60 బ్యాగుల వివరాలు ఆధారంగా 7 కేజీల బంగారం ఆభరణాలు మాయమయ్యాయమని నిర్ధారించారు. నవంబర్ 24వ తేదీన బంగారం మాయమైందన్న ఆరోపణలు రాగా ఇప్పటివరకు అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీ చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై ఆర్ఎం రాజును ప్రశి్నస్తే సమాధానం దాట వేశారు. -
Dec 1st: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases Petitions And Political Updates.. 6.25 PM, Dec 1, 2023 ఫైబర్గ్రిడ్ కేసు జనవరి 5కి వాయిదా ఫైబర్ నెట్ కేసులో సీఐడీ వేసిన పీటీ వారెంట్ పై ఏసీబీ కోర్టులో విచారణ తదుపరి విచారణ వచ్చే నెల 5కు వాయిదా వేసిన ఏసీబీ కోర్టు ‘ఫైబర్గ్రిడ్’ కుంభకోణం దర్యాప్తులో CID కీలక అంశాలు టెరాసాఫ్ట్ పేరుతో రూ.284 కోట్లు కొట్టేసిన లోకేశ్ సన్నిహితులు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏపీలో చేపట్టిన ఫైబర్నెట్ ప్రాజెక్టు రూ.333 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులను నిబంధనలకు విరుద్ధంగా లోకేశ్ సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్కు అప్పగింత కనుమూరి కోటేశ్వరరావు సహకారాన్ని తీసుకున్న వేమూరి వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో కనుమూరి కోటేశ్వరరావును భాగస్వామిగా చేరిక వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్కుమార్ రామ్మూర్తిలతో కలిసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ LLP అనే మ్యాన్పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీ సృష్టి ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీ, ఇతర కంపెనీలకు రూ.284 కోట్లు విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం నెటాప్స్ పేరుతో డొల్ల కంపెనీ సృష్టించి నిధులు మళ్లించిన వేమూరి హరికృష్ణ నెటాప్స్ కంపెనీకి చెల్లించిన రూ.8.35 కోట్లను వేమూరి హరికృష్ణకు చెందిన ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు మళ్లించారు. నెటాప్స్ కంపెనీ నుంచి రూ.1.49 కోట్లను వేమూరి హరికృష్ణ కుమార్తె వేమూరి అభిజ్ఞ ఖాతాకు మళ్లించారు. విదేశాల్లో ఉన్న ఆమె ఇక్కడ తమ కంపెనీలో పనిచేస్తున్నట్లు చూపించి జీతం కింద నెలకు రూ.1.35 లక్షలు చెల్లింపు వేమూరి హరికృష్ణ భార్య వేమూరి నీలిమ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్గా రూ.39.74 లక్షలు నెటాప్స్ కంపెనీ బదిలీ నెటాప్స్ కంపెనీ 2017 జూన్ నుంచి 2020 జూన్ మధ్య ఎలాంటి సేవలు, పరికరాల సరఫరా లేకుండానే వేమూరి హరికృష్ణకు రూ.95.90 లక్షలు బదిలీ నెటాప్స్ కంపెనీ 2017 జనవరి నుంచి 2019 మార్చి మధ్యలో సేవలు, పరికరాల సరఫరా లేకుండా స్ఫూర్తి ఇన్నోవేషన్స్కు రూ.76 లక్షలు బదిలీ టెరాసాఫ్ట్ లావాదేవీలను ఆడిటింగ్ చేసిన స్వతంత్ర సంస్థ ఐబీఐ గ్రూప్ ఇప్పటికే ఈ కేసులో నలుగురు సూత్రధారుల అరెస్టు 6.25 PM, Dec 1, 2023 తెలుగుదేశానికి జనసేన సైనికులు జై కొట్టాలి ఎన్నికలకు ఇంకా 3 నెలల సమయం మాత్రమే ఉంది : నాదెండ్ల మనోహర్ జనసేన, టీడీపీ సమన్వయంతో కార్యాచరణ రూపొందిస్తున్నాం ఏ కార్యక్రమం జరిగినా టీడీపీతో కలిసి పనిచేయాలని పవన్ ఆదేశించారు టీడీపీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో జనసేన శ్రేణులు పాల్గొనాలి వ్యక్తిగత విషయాలకు ఎవరూ పోవద్దు : నాదెండ్ల మనోహర్ 5.35 PM, Dec 1, 2023 జనసేన పొత్తులకు అర్థాలు వేరులే ఏపీలో తెలుగుదేశంతో, తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తులపై పవన్ కళ్యాణ్ ప్రకటన ఏపీలో టీడీపీ, తెలంగాణ లో బీజేపీ జనసేన కలవటంపై YSRCP విమర్శలు చేస్తోంది నేను ప్రజల మంచి కోసమే నిర్ణయాలు తీసుకుంటాను దీని వెనుక వ్యూహాలు ఉంటాయి టీడీపీ వెనుక జన సేన వెళ్ళటం లేదు టీడీపీతో కలిసి జన సేన నడుస్తోంది ఎన్నికలకు 100 రోజుల సమయం ముందు అయోమయం వద్దు నన్ను సంపూర్ణంగా నమ్మండి అప్పుడు ఏ గొడవలు జరగవు నన్ను మోడీ , అమిత్ షా, చంద్రబాబు అర్థం చేసుకున్నారు కానీ నా దగ్గర ఉన్న కొందరు మాత్రం అర్థం చేసుకోలేదు ఇలా ఆలోచన చేసే వారు YSRCP లోకి వెళ్లి పోవచ్చు టీడీపీ జన సేన పొత్తు పై విమర్శలు చేసే వారిని YSRCP కోవర్ట్ లుగా పరిగణిస్తాం వీరిపై కఠిన చర్యలు తీసుకుంటాం కేంద్రం, బీజేపీ, మోడీ జనసేనకి అండగా ఉంటారు రేపు ముఖ్యమంత్రి పదవి ఎవరిది అని ప్రశ్నిస్తున్నారు.! నన్ను ఎమ్మెల్యేగానే గెలిపించలేదు నాకు ఓటు వేసిన వారు ఈ ప్రశ్న అడిగితే గౌరవంగా ఉంటుంది కానీ ఓటు వేయని వారు ఇప్పుడు నన్ను సీఎం చేస్తామంటున్నారు.! (సమన్వయ కమిటీ భేటీలో లోకేష్తో పవన్) 5.10 PM, Dec 1, 2023 టీడీపీ నేత కొల్లు రవీంద్ర పై మాజీ మంత్రి పేర్నినాని ఫైర్ కొల్లు రవీంద్రకు దేవుడు సిగ్గు లేకుండా మాట్లాడటమనే ఒక శాపం ఇచ్చాడు బందరు అభివృద్ధిలో నువ్వు చేసింది ఏమిటో నేను చేసింది ఏమిటో శ్వేత పత్రం విడుదల చేద్దామా సామాజిక సాధికారిక యాత్ర విజయంతం పై పట్టలేనంత కోపం ఈర్ష్య,ద్వేషంతో అబద్ధాలు మాట్లాడి కడుపు మంట తీర్చుకుంటున్నాడు మదరాసు స్థలం మీ పార్టీ కౌన్సిలర్ కుమారుడి పేరు మీద ఇచ్చావు మీ హయాంలో పోర్ట్ కట్యకుండానే 8.70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావ్ పైలాన్ కట్టిన స్థలం కూడా ఒక పేద రైతు వద్ద బలవంతంగా లాక్కున్నారు పేద ప్రజల స్థలాలు తీసుకొని 11 వేల ఏకరాల్లో పోర్ట్ అని ఎలక్షన్ కోడ్ వచ్చే10 రోజుల ముందు శంఖుస్థాపన చేశావ్ మెడికల్ కాలేజీ నా హాయం అంటున్నావు కనీసం ఒక్క జీఓ అయిన యిచ్చావా...ఇస్తే చూపించు ఈరోజు పోర్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అంటే పేర్ని నాని, జగన్మోహన్ రెడ్డి చలవే ఎవరో బ్రతుకుదెరువు కోసం వచ్చిన ఒకడు రాసిన స్క్రిప్ట్ ని చదువుతూ అబద్ధాలు చెప్పడం కాదు ఇప్పటి వరకు బస్సు యాత్ర బాగానే జరిగింది అని అనుకుంటున్నాం కానీ నీ ఏడుపు చూసి బ్రహ్మాండంగా జరిగిందని అనుకుంటున్నాం సిగ్గులేని రాజకీయాలు ఆపి నిజాయితీ రాజకీయాలు చేయండి 5.10 PM, Dec 1, 2023 మంగళగిరిలో జనసేన విస్తృతస్థాయి సమావేశం జనసేనకు యువతే పెద్ద బలం మన పార్టీకి యువత బలం చూసి బీజేపీ పెద్దలే ఆశ్చర్యపోయారు ఏపీలో జనసేనకు ఆరున్నర లక్షల క్యాడర్ ఉంది ఇంతమంది అభిమానుల బలం ఉందని మనకు గర్వం రాకూడదు పొరుగు రాష్ట్రాల యువత కూడా మనకు మద్దతిస్తున్నారు నన్ను, నా భావజాలన్ని నమ్మే యువత మా వెంట వస్తున్నారు యువత ఆదరణ చూసే తెలంగాణలో 8 చోట్ల పోటీ చేశాం నేనేం చేసినా దేశ సమగ్రత గురించే ఆలోచిస్తా కార్యకర్తల చిత్తశుద్ధి వల్లే మన పార్టీకి ఢిల్లీలోనూ గుర్తింపు వచ్చింది సమాజాన్ని ఎలా చూస్తామనే దాని పై జనసేనలో స్పష్టమైన అవగాహన ఉంది నేను మొదట్నుంచీ పదవులు కోరుకోలేదు స్వార్థం వదిలేయాలని నాయకులను కోరుతున్నా చేసే పని, పోరాటమే మనకు గుర్తింపు ఇస్తుంది కష్టాల్లో ఉన్నాం, సాయం చేయాలని ఢిల్లీ పెద్దలను ఎప్పుడూ అడగలేదు స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా, జనసేన కలిసి పనిచేశాయి YSRCPని తట్టుకోవాలంటే కలిసి పనిచేయాలని వాళ్లు చెప్పారు అవమానం జరిగినా, దెబ్బపడినా మరిచిపోను విభజన సమయంలో ఏం కావాలో ఎవరూ గట్టిగా అడగలేదు రాష్ట్రానికి ఏం ఇస్తే ఎలాంటి లాభమో ఏ నేతలూ ఆలోచించలేదు ఒక కులం మీద రాజకీయాలు నడపలేం.. సాధ్యం కాదు కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని కోరుతున్నా ఓడిపోయినప్పుడు మనకు అండగా ఎవరుంటారు అనేదే ముఖ్యం పార్టీ నుంచి వెళ్లిపోతామని అనేకమంది బెదిరించారు ఇష్టం లేకుంటే వెళ్లిపోవాలని ఆ నాయకులకు చెప్పా మాకు ప్రజలు ముఖ్యం.. నాయకులు కాదు.. అనివార్య పరిస్థితుల్లోనే 2014లో తెదేపాకు మద్దతిచ్చాం ఆ రోజుల్లో పార్టీని నడపలేకపోయాం.. నిలబడలేకపోయాం డబ్బు లేకున్నా పట్టుదలగా పదేళ్లపాటు పార్టీని నడిపాం ఇప్పుడు మాత్రం ప్రాణం పోయేవరకు నిలబడతాం మనపార్టీ నుంచి వెళ్లిపోయినవారు తిట్టినా పట్టించుకోను మనం తెదేపా వెనుక నడవడం లేదు.. కలిసి నడుస్తున్నాం షణ్ముఖ వ్యూహంలో చెప్పినవన్నీ అమలు చేయబోతున్నాం ఏ మతం వారినైనా సనాతన ధర్మం స్వీకరిస్తుంది.. కలుపుకుంటుంది ప్రజాస్వామ్య విధానంలో పరిపాలన చేస్తే ఎవరినైనా గౌరవిస్తాం మనం ఎన్ని మాట్లాడుకున్నా పోలింగ్ రోజు అనేది చాలా కీలకం: పవన్ కల్యాణ్ 4.50 PM, Dec 1, 2023 ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు వాయిదా ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ తదుపరి విచారణ వచ్చే నెల 6కు వాయిదా వేసిన హైకోర్టు CID అభియోగాల్లో ముఖ్యమైన అంశాలు టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్లో భూములు స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మూడుసార్లు మార్పు అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్ప్రోకో 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్రింగ్ అలైన్మెంట్లో మార్పులు ఇన్నర్ రింగ్రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు అలైన్మెంట్ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం ఇన్నర్రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్మెంట్ కరకట్ట కట్టడం.. క్విడ్ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించిన లింగమనేని కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసం సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు 4.05 PM, Dec 1, 2023 పొత్తుల్లో సీట్లు పోతాయి.. ఏమనుకోవద్దు.! మంగళగిరి రాష్ట్ర కార్యాలయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశం పవన్ కల్యాణ్ అధ్యక్షతన సమావేశం, పాల్గొన్న రాష్ట్రస్థాయి నాయకులు తెలుగుదేశంతో పొత్తును ముందుకు తీసుకెళ్లడం పై చర్చ క్షేత్రస్థాయిలో చాలా విభేదాలున్నాయని రెండు పార్టీల్లో ప్రచారం విభేదాలను పక్కనబెట్టి పొత్తు కోసం త్యాగాలు చేయాలని పవన్ పిలుపు 3.45 PM, Dec 1, 2023 కిం కర్తవ్యం.? అమరావతి: సాయంత్రం తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ భేటీ చంద్రబాబు కరకట్ట ఇంట్లో భేటీ పార్లమెంట్ సమావేశాల్లో ఏం చేయాలన్న దానిపై చర్చ ఢిల్లీలో ఏం చేయాలన్నదానిపై టీడీపీ ఎంపీలకు దిశానిర్ధేశం చేయనున్న చంద్రబాబు 3.00 PM, Dec 1, 2023 కరకట్ట ఇంటికి చంద్రబాబు కరకట్ట ఇంటికి వచ్చిన చంద్రబాబు గన్నవరం ఎయిర్పోర్టులో జనసమీకరణకు టిడిపి ప్రయత్నాలు అందుబాటులో ఉన్నవారంతా రావాలంటూ పిలుపులు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి టీడీపీ ర్యాలీ 2.30 PM, Dec 1, 2023 ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు @ హైకోర్టు ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు పిటిషన్ పై హైకోర్టులో తిరిగి జరుగుతోన్న వాదనలు మధ్యాహ్న భోజన విరామం తర్వాత మళ్లీ మొదలైన వాదనలు సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్న అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ చంద్రబాబు తరపున ఇప్పటికే వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది నాగముత్తు 1.00 PM, Dec 1, 2023 ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు @ హైకోర్టు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు బ్రేక్ లంచ్ బ్రేక్ తర్వాత హైకోర్టులో వాదనలు కొనసాగే అవకాశం 12.30 PM, Dec 1, 2023 జనసేనలో సీట్ల సెగ, పవన్కు తగులుతున్న వేడి కాపుల ప్రతినిధిగా రాజకీయాలు నడపాలని పవన్ కళ్యాణ్ వ్యూహం తాజాగా జైలు ముందు తెలుగుదేశంతో పొత్తు తర్వాత కాపుల్లో జ్ఞానోదయం తమను పవన్ కళ్యాన్ కేవలం ప్యాకేజీ కోసం వాడుకుంటున్నాడని కాపుల అనుమానం ప్రతీ మీటింగ్లో తెలుగుదేశం పార్టీకి జై కొట్టాలని కాపులకు సూచిస్తోన్న పవన్కళ్యాణ్ టికెట్లు రాకపోయినా.. సీట్లు త్యాగం చేయాలని కాపులకు పిలుపునిస్తోన్న పవన్ కళ్యాణ్ ఇన్నాళ్లు నియోజకవర్గంలో చేసిన శ్రమ, పడ్డ కష్టానికి ఎలాంటి ప్రతిఫలం ఉంటుందో అన్న అనుమానాలు కాపు నాయకుల సీట్లన్నీ తెలుగుదేశానికి ఇచ్చేస్తే.. తమ పరిస్థితి ఏంటన్న సందేహాలు తెలంగాణలో 8 సీట్లకు రాజీ పడ్డట్టు.. ఆంధ్రప్రదేశ్లో 16 సీట్లకు రాజీ పడితే తమ పరిస్థితి ఏంటని భయాలు త్యాగం చేయడమంటే.. తెలుగుదేశానికి జై కొట్టడమా? కాపుల రాజకీయ భవిష్యత్తుకు ఫుల్స్టాప్ పెట్టడమా? ఇంతకీ తెలుగుదేశంతో పొత్తు జనసేనకు లాభమా? లేక పార్టీ మూసుకునేంత నష్టమా? 12.30 PM, Dec 1, 2023 కాపులకు అన్యాయం చేశారా.? అంతే సంగతులు ఏలూరు : పవన్ కల్యాణ్ కు హరిరామ జోగయ్య లేఖ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాపులకు సముచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి 60 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంట్ స్థానాలు కేటాయించాలి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలను కాపులకు కేటాయించాలి : హరిరామజోగయ్య కాపులకు అన్యాయం జరక్కుండా జనసేన చూసుకోవాలని సూచన (ఫైల్ ఫోటో : హరిరామ జోగయ్యతో పవన్ కళ్యాణ్) 12.00 PM, Dec 1, 2023 ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు @ హైకోర్టు ఏపీ హైకోర్టులో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్ కుంభకోణం కేసు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సిఐడి తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు తనకు కావలసిన వారికి లబ్ది చేకూర్చడం కోసం IRR అలైన్మెంట్ లో చంద్రబాబు మార్పులు చేశారు లింగమనేని రమేష్ ఇంట్లో చంద్రబాబు ఉండటానికి కారణం IRR ద్వారా రమేష్ కు లబ్ది చేకుర్చటమే ఇది క్విడ్ ప్రో కో కిందకు వస్తుంది చంద్రబాబు తన కుటుంబ సభ్యులకు, పార్టీ, పార్టీ సభ్యులకు లబ్ది చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నారు రాజధాని గుర్తించటానికి ముందే రాజధాని సమీపంలోనే కీలక ప్రాంతాల్లో భూములను చంద్రబాబు సన్నిహితులు కొన్నారు 11:40 AM, Dec 1, 2023 బాబు క్వాష్ కొట్టేయడమే మిగిలిందా.? ►నేడో, రేపో బాబు క్వాష్ పిటిషన్పై తీర్పు వెలువరించనున్న సుప్రీంకోర్టు ►17ఏ సెక్షన్ను తనకు అనుకూలంగా మార్చుకుని చంద్రబాబు క్వాష్ పిటిషన్ ►చంద్రబాబు పిటిషన్పై సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా వాదనలు ►చంద్రబాబు తరపున సీనియర్ లాయర్లు హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు ►CID తరపున ముకుల్ రోహత్గీ వాదనలు ►17ఏ సెక్షన్ ప్రకారం తనను అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పని సరి అన్న బాబు లాయర్లు ►ఏ చట్టం అయినా, ఏ సెక్షన్ అయినా అవినీతిని అడ్డుకునేదే తప్ప.. సమర్థించేది కాదన్న CID లాయర్లు ►నేరం ముందే జరిగింది, దర్యాప్తు ముందే మొదలయింది, కాబట్టి చంద్రబాబుకు ఎలాంటి మినహాయింపు అవసరం లేదన్న CID లాయర్లు ►సుదీర్ఘ వాదనల తర్వాత తీర్పును రిజర్వ్ లో పెట్టిన సర్వోన్నత న్యాయస్థానం ►సుప్రీంకోర్టు తీర్పుపై చంద్రబాబు బృందం కోటి ఆశలు ►చంద్రబాబు క్వాష్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరిస్తే.. మిగిలింది బెయిల్ పిటిషన్ మాత్రమే. ►క్వాష్ పిటిషన్పై నిర్ణయం తర్వాతే బెయిల్ పిటిషన్ గురించి పరిశీలించే అవకాశం 11:33 AM, Dec 1, 2023 నారా చంద్రబాబు నాయుడు.. కొన్ని అసలు సిసలు వాస్తవాలు మా బాబు చాలా మంచోడు, రాజకీయ కక్షతో కేసులు పెట్టారు : ఎల్లో మీడియా ►మరి చంద్రబాబు నిజంగా మంచోడేనా? చంద్రబాబుపై ఎలాంటి కేసులు లేవా? ►వేర్వేరు సందర్భాల్లో చంద్రబాబు గురించి బాగా తెలిసిన వాళ్లు ఇప్పటివరకు ఏమన్నారు? ►చంద్రబాబు కీలకమైన/వివాదస్పదమైన అంశాల గురించి ఏమన్నాడు? ఆ తర్వాత ఏం జరిగింది? తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ►మొదటి నుంచి చంద్రబాబుది నేరప్రవృత్తే ►ధర్నాలప్పుడు ప్రభుత్వ బస్సులు తగలబెట్టాలని చంద్రబాబు చెప్పేవాడు టిడిపి సీనియర్ నాయకులు, మాజీ వ్యవసాయశాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ►అమరావతిలో భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతుల పొలాలను చంద్రబాబు తగలబెట్టించారని అక్కడి స్థానిక అధికారులు నాకు చెప్పారు ఆనాటి స్పీకర్ కోడెల చౌదరి చంద్రబాబు కట్టిన తాత్కాలిక భవనాల్లో ఒకటైన అసెంబ్లీలో వర్షం వచ్చినప్పుడు నీళ్లు కారితే ... ►"ఇది విపక్షాలు చేయించిన పనే అని సీసీటీవీ ఫుటేజి ఉంది, రెండు రోజుల్లో ఆధారాలు బయటపెడతా" అని మీడియా ముందు ప్రకటనలు చేశారు. ఆ తరువాత మూడేళ్లు స్పీకర్గా ఉండికూడా చూపలేదు. ►నిజంగా కుట్రే అయితే.. ఎందుకు బయటపెట్టలేదు? ►అంటే చేయించింది చంద్రబాబు, తెలుగుదేశం నేతలా? కాపు ఉద్యమ సమయంలో తునిలో రత్నాచల్ రైలు తగలబడినప్పుడు చంద్రబాబు వెంటనే ప్రెస్మీట్ పెట్టారు ►"రైలు తగలబెట్టింది రాయలసీమ రౌడీలు, పులివెందుల రౌడీలు" అని చెప్పాడు, కానీ అరెస్ట్ చేసింది మాత్రం కోస్తా జిల్లాకు చెందిన కాపులను.? ►ముందు చంద్రబాబు ఎందుకు ప్రకటన చేశాడు? ఆ తర్వాత పోలీసులెందుకు అరెస్ట్లు చేశారు? ►అంటే రైలు తగలబెట్టే విషయం ముందే చంద్రబాబుకు తెలిసిందా? ఓట్ల కోసం మాట మడతేశారా? చిత్తూరు జంట హత్యల కేసులో మరీ విడ్డూరం ►నవంబర్ 17 , 2015న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిత్తూరు మేయర్ దంపతుల హత్య జరిగింది. వారిద్దరు తెలుగుదేశం పార్టీకి చెందినవారు. ►ఆ వెంటనే చంద్రబాబు ఆదేశాల మేరకు వెంటనే విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ ప్రెస్మీట్ పెట్టాడు. ఇది `బలిజల మీద రెడ్ల దాడి.. విపక్షనేతలే ఈ హత్య చేయించారు` అని ఆరోపణలు చేశారు. సీన్ కట్ చేస్తే .. ►మేయర్ దంపతుల హత్య ఆస్థి తగాదాల కోసం జరిగిందని, అది చేసింది మేయర్ మేనల్లుడు చింటూ అని చిత్తూరు జిల్లా ఎస్పీ స్వయంగా ప్రకటించారు. మొత్తమ్మీద అన్ని పరిశీలన చేసి చెప్పే విషయం ఏంటంటే.. ►ఏం జరిగినా.. దాన్ని స్వప్రయోజనాల కోసం, తన సామాజిక ప్రయోజనాల కోసం వాడుకునే అలవాటు చంద్రబాబుదే ►బట్టకాల్చి ఇతరుల ముఖాన వేసి మసి తుడుచుకోండి అనడం బాబుకు వెన్నతో పెట్టిన విద్యే ఇక చంద్రబాబుపై కేసుల గురించి వ్యాఖ్యలు చేసే వారు ఒకసారి ఆయన చరిత్ర చూడండి. ►15 సార్లు వేర్వేరు కేసుల్లో దర్యాప్తు జరగకుండా స్టే తెచ్చుకున్న చరిత్ర చంద్రబాబుది ►తన కోసం, తన వాళ్ల కోసం ఖజానాను దోచిన కేసులో అనూహ్యంగా అరెస్టయ్యారు ►ఇది అనూహ్యం అని ఎందుకు అంటారంటే.. ఏ పని చేసినా సాక్ష్యాలు లేకుండా చేస్తారన్నది చంద్రబాబుకు ఉన్న పేరు ►అందుకే మా బాబుకు ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఎల్లో మీడియా ఎగిరెగిరి పడేది.! 11:22 AM, Dec 1, 2023 లోకేష్ ప్రకటనలేంటీ? వాస్తవాలేంటీ? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలవకూడదని YSRCP ప్రయత్నించింది: లోకేష్ పాదయాత్రలో లోకేష్ చేసిన ప్రకటన వెనక అసలు వాస్తవాలేంటీ? అయ్యా.. లోకేషం.. కళ్లు తెరువు నాయనా : YSRCP మీ టాలెంట్పై మీ నాన్నకే నమ్మకం లేదని ఇంకెప్పుడు మీకు అర్థమవుతుంది? కొడుకు లోకేష్కు అంత సత్తా లేదని చంద్రబాబుకు అర్థమయ్యాకే దత్త పుత్రుడు పవన్కళ్యాణ్ను పట్టుకున్నారు పవన్కళ్యాణ్ సపోర్ట్ లేకుండా ఎన్నికల్లో పోటీ చేసే సీన్ లేదని తెలిసే పొత్తు నాటకం ఆడుతున్నారు నిజంగా తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కడతారని మీరు భావిస్తే.. సింగిల్గా ఎందుకు పోటీ చేయరు? మీకు పవన్ కళ్యాణ్, జనసేన సపోర్ట్ ఎందుకు? నిటారుగా నిలబడే శక్తి లేక.. సపోర్ట్ స్టిక్గా పవన్ కళ్యాణ్ను పట్టుకున్నారా? పైగా మీకు మరో సపోర్ట్ బీజేపీ కావాలా? పోటీ చేయాలంటే మీకు ఇన్ని సాయాలు కావాలా? ఇంకొకరిమీద నిందలేసేకంటే మీ ఇల్లు చక్కదిద్దుకోండి మీ పార్టీ మీద ఇప్పటికైనా మనసు పెట్టండి భవిష్యత్తులోనైనా ఒంటరిగా పోటీ చేయాలన్న ఆలోచన తెచ్చుకోండి లోకేష్.. మీరు కళ్లు తెరవకపోతే తెలుగుదేశం పార్టీని శాశ్వతంగా పవన్ కళ్యాణ్కు కట్టబెట్టేస్తారు మీ నాన్న చంద్రబాబు నాయకుడిగా ఎదగకపోతే మీకెప్పటికీ విశ్వసనీయత ఉండదు 11:15 AM, Dec 1, 2023 బయటపడ్డ పచ్చ పార్టీ బాగోతం దొంగ ఓట్లతో గెలుపొందాలనే కుట్రకు వైసీపీ చెక్ ఏకంగా 16 లక్షల ఓట్లను రీఎన్రోల్ మెంట్ చేయించిన టీడీపీ తెలంగాణాలోని వారి ఓట్లు ఏపీలోనూ నమోదు సైకిల్ పార్టీ కుట్రలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసిన మంత్రులు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు రాజ్యాంగం ప్రకారం పీపుల్స్ యాక్ట్ 1950 సెక్షన్ 17 ప్రకారం ఒక వ్యక్తికి ఒక చోట మాత్రమే ఓటు హక్కు ఉండాలి చంద్రబాబు మాత్రం 16 లక్షల మంది ఓట్లను రెండు రాష్ట్రాల్లో నమోదు చేయించారు ఒక్క తెలంగాణా, ఏపీలో రెండు చోట్ల నమోదయిన ఓట్లే 16 లక్షలు మరికొన్ని లక్షల ఓట్లు కర్ణాటక, తమిళనాడులో నమోదై కూడా ఉన్నాయి. మరీ విచిత్రం ఏంటంటే.. ఎప్పుడో దేశాన్ని వదిలేసి వెళ్లి వేరే దేశంలో ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడిన వారి ఓట్లను కూడా ఏపీలో నమోదు చేయించారు 11:00 AM, Dec 1, 2023 ఇవ్వాళ చంద్రబాబు కేసుల స్టేటస్.! ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు పీటీ వారెంట్ పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ 10:42 AM, Dec 1, 2023 వాట్ ఐ యామ్ సేయింగ్.. కాదని చెప్పలేరు.! అవునని చెప్పలేరు..! చంద్రబాబుకు ఇరకాటంగా మారిన ఓటుకు కోట్లు కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు, విచారణ జనవరి రెండోవారానికి వాయిదా ఈ కేసులో చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చాలని వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ కేసు దర్యాప్తును CBIకి బదిలీ చేయాలని మరొక పిటిషన్ విచారణ జరిపిన జస్టిస్ MM సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం ఓటుకు కోట్లు కేసు తెలంగాణ ఏసీబీ రిపోర్టులోనూ చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావన "మనోళ్లు బ్రీఫ్డ్ మీ" వాయిస్ చంద్రబాబుదే అని ఇదివరకే నిర్ధారించిన ఫోరెన్సిక్ ఇప్పటివరకు ఈ వాదనను ఖండించని చంద్రబాబు "నేను నిప్పు" అంటారు తప్ప "వాట్ ఐ యామ్ సేయింగ్" గురించి చెప్పని చంద్రబాబు "మా నాన్న తప్పు చేయలేదు, మా మీద రాజకీయ కక్ష" అని లోకేష్ అంటారు కానీ, ఓటుకు కోట్లు కేసును జాగ్రత్తగా ప్రస్తావించకుండా పక్కకు తప్పుకుంటోన్న లోకేష్ ఇప్పటివరకు ఒక్క బహిరంగసభలోనూ ఈ విషయంపై మాట్లాడని తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్ బాలకృష్ణ చేసిన "అన్స్టాపబుల్ బాలయ్య" ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ వెన్నుపోటు గురించి చర్చించారు కానీ, ఓటుకు కోట్లును దాచిపెట్టిన బావ, బావమరుదులు అసలు నిజాలు దాచి పెట్టి "నేను నిప్పు" అంటే ఎలా? జనమంతా మిమ్మల్ని "మీరు తుప్పు" అని ప్రశ్నిస్తున్నప్పుడు మీ దగ్గర చెప్పుకోడానికి ఏమి లేదా? 9:20 AM, Dec 1, 2023 ఆ సలహా ఇచ్చింది ఎవర్రా? తెలుగుదేశంలో చర్చనీయాంశంగా మారిన లోకేష్ అంశం లోకేష్కు ఎవరు సలహాలు ఇస్తున్నరన్నదానిపై చర్చ 40% ఓటు బ్యాంకు ఉందని చెప్పుకుంటున్న మనం పక్కచూపులెందుకు చూడాలి? పవన్ కళ్యాణ్కు జై కొట్టమని లోకేష్కు సలహా ఇచ్చింది ఎవరు? తనకు తానే గొయ్యి తీసుకుంటున్న విషయం లోకేష్కు అర్థమవుతోందా? తన కెరియర్తో పాటు పార్టీని కూడా భూస్థాపితం చేయాలనుకుంటున్నాడా? ఇప్పుడు కాపుల కోసం పవన్కు జై కొడితే రేపు కోస్తా, సీమల్లో ఏం చెబుతాం? అసలు పవన్కళ్యాణ్కే క్రెడిబిలిటీ లేనప్పుడు లోకేష్కు ఏం లాభం? పైగా పవన్ను దూరం చేసే ప్లాన్ జరుగుతుందని బహిరంగ సభల్లో చెప్పుకునే దౌర్భాగ్యమెందుకు? 08:24 AM, Dec 1, 2023 తెలంగాణ ఎన్నికల్లో జనసేనకు బాబు ఝలక్ ఏపీలో పవన్ ఎక్కువ సీట్లు అడగకుండా కట్టడి రాజకీయ అపరిపక్వతతో అవకాశాన్ని జారవిడుచుకున్నామంటున్న జనసేన నేతలు మరోసారి తన నైజాన్ని చాటుకున్న కరివేపాకు రాజకీయాల్లో ఆరితేరిన చంద్రబాబు పొత్తుల కోసం అర్రులు చాస్తున్న జనసేన అధినేత పవన్కళ్యాణ్కు గట్టి షాక్ ఏపీలో జనసేన ఎక్కువ సీట్లు డిమాండ్ చేసే అవకాశం లేకుండా తెలంగాణ ఎన్నికలను వినియోగించుకున్న చంద్రబాబు తెలంగాణలో జనసేన ఎక్కడా గెలవకుండా, వీలైతే డిపాజిట్లు కూడా రాకుండా చంద్రబాబు ఎత్తుగడ రాజకీయ వర్గాల్లో చర్చ ఒకపక్క బీజేపీతో అంటకాగుతూనే టీడీపీతో కలసి పోటీ చేస్తానంటూ రాజమహేంద్రవరం జైలు వద్ద పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన 8 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది అక్కడ ఎన్నికలకు దూరంగా ఉంటూ అస్త్ర సన్యాసం చేసిన టీడీపీ లోపాయికారీగా కాంగ్రెస్కు సహకారం అందించిన విషయం బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్కు స్నేహహస్తం సాచిన టీడీపీ శ్రేణులు బీజేపీ–జనసేన కూటమికి దూరంగా నిలిచేలా పావులు కదిపిన చంద్రబాబు 07:59 AM, Dec 1, 2023 నేడు జనసేన విస్తృతస్థాయి సమావేశం మంగళగిరిలో పవన్ అధ్యక్షతన జరగనున్న సమావేశం జనసేన, టీడీపీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేయనున్న పవన్ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తేనే వైఎస్సార్సీపీని ఎదుర్కోగలమని వివరించనున్న పార్టీ అధ్యక్షుడు పొత్తుల విషయంలో టిడిపి తో పేచీ పడకుండా రాజీ పడాలని ముఖ్య నేతలకు సూచించనున్న పవన్ కళ్యాణ్ ఇచ్చిన సీట్లతోనే సర్దుకోవాలని ఇప్పటికే సంకేతాలిస్తున్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు లోకేష్ పర్యటనల్లో తెలుగుదేశానికి జై కొట్టాలని జనసేన సైనికులకు సూచనలు, టికెట్ దక్కకుండా నిరాశ పడకుండా తెలుగుదేశానికి మద్దతు ఇవ్వాలని పార్టీ కార్యవర్గానికి నేడు సూచించనున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి వచ్చినా రాబోయే ఎన్నికల్లో సీఎం వైయస్ జగన్ గారి ప్రజాబలం ముందు వాళ్ళు నిలవలేరు. అర్హతే ప్రామాణికంగా అన్ని వర్గాలకు సంక్షేమం అందిస్తున్న @ysjagan గారి విజయం తథ్యం.#PublicVoice #AndhraPradesh #YSJaganAgain pic.twitter.com/s5pjyHTHYh — YSR Congress Party (@YSRCParty) November 30, 2023 07:49 AM, Dec 1, 2023 తెలుగుదేశం, జనసేన పొత్తుల వెనక పాలిట్రిక్స్ ఏంటీ? : YSRCP చంద్రబాబు, లోకేష్.. ఇద్దరూ జై పవన్ కల్యాణ్ అని ఎందుకు అంటున్నారు? లోకేష్కు ఇంకా రాజకీయం ఒంటబట్టలేదు ఇప్పటివరకు ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడు చంద్రబాబు పెట్టుకున్న ఆశల్లో పది శాతం కూడా చేరలేకపోయాడు మిగిలింది పార్టీ కాడి మోసేవారొకరు కావాలి అందుకే 40 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీ పరువును తాకట్టు పెట్టేశారు తనకు సరిసాటి అయిన పవన్ కళ్యాణ్ను ఎంచుకున్నాడు రెండు చోట్ల పోటీ చేసి.. ఒక్క చోట కూడా గెలవని పవన్.. ఇప్పుడు లోకేష్కు ఆశ, భరోసా తెలంగాణలో బీజేపీతో పవన్ ఉంటాడు..!! టీడీపీ ఏమో కాంగ్రెస్కు పరోక్ష మద్దతు.. ఏపీలో మాత్రం మళ్లీ టీడీపీ - జనసేన స్నేహం..!! అసలు వీళ్లు రాజకీయం చేస్తున్నారా..? వ్యభిచారం చేస్తున్నారా...? 2019 ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన ఓట్లు 38 శాతం. జనసేనకు వచ్చిన ఓట్లు 5 శాతం.. వైఎస్ఆర్ సీపీకి వచ్చిన ఓట్లు 50 శాతం. టీడీపీ - జనసేన ఓట్లు కలిపినా.. వైఎస్ఆర్ సీపీకి వచ్చిన ఓట్లు అన్ని లేవు. 2024లో టీడీపీ బీసీ ఓటు బ్యాంకుకు.. మరింత దెబ్బ పడబోతుంది...!!! ఇప్పటివరకు ఏ బీసీ ఓట్ల మీదయితే టిడిపి నమ్మకం పెట్టుకుందో..ఆ బీసీ ఓట్లు వైఎస్ఆర్ సీపీకి పడబోతున్నాయి. ఈ భయంతోనే ... పవన్ కల్యాణ్ పాట అందుకున్నారు.. చంద్రబాబు , లోకేష్...!!!! రోడ్డు మీదకు వచ్చి చంద్రబాబు.. పాదయాత్రలో లోకేష్.. వారాహి ఎక్కి పవన్ ప్రజలకు ఏం చెబుతారు..? మేం నీతిమంతులమని చెబుతారా..? మేం నిప్పులమని చెబుతారా..? మేం స్కామ్లు చేయలేదని చెబుతారా..? మీరు నీతిమంతులైతే.. మీరు స్కామ్లు చేయకపోతే.. మీరు నిప్పులే అయితే.. ధీమాగా సింగిల్గా పోటీ చేయండి 07:15 AM, Dec 1, 2023 హస్తినలో కిం కర్తవ్యం? చంద్రబాబు అధ్యక్షతన నేడు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కరకట్ట మీదున్న చంద్రబాబు నివాసంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చ పార్లమెంట్లో ఏ ఏ అంశాలు చర్చించాలన్నదానిపై చంద్రబాబు బ్రీఫింగ్ డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 22 వరకు జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత జరగనున్న పార్లమెంటు సమావేశాలు అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలని భావిస్తోన్న తెలుగుదేశం తెలంగాణలో కాంగ్రెస్ కోసం సర్వశక్తులు ఒడ్డిన చంద్రబాబు, తెలుగుదేశం అయిదు రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలితేనే.. చక్రం తిప్పేందుకు అవకాశం ఉంటుందని చంద్రబాబు దింపుడు కళ్లెం ఆశలు పార్లమెంటులో బీజేపీని ఇప్పటికిప్పుడు ఏం అనొద్దు, అదే సమయంలో తెర వెనక కాంగ్రెస్తో మంతనాలు కొనసాగించాలని చంద్రబాబు వ్యూహం -
Nov 30th: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases Petitions And Political Updates.. 4:02 PM, Nov 30, 2023 ఓడినా చంద్రబాబుకు బుద్ధి రాలేదు : మల్లాది విష్ణు విజయవాడ: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డి 2019లో చంద్రబాబు ఘోర పరాజయం పొందినా బుద్ధి రాలేదు : మల్లాది ఆంధ్ర రాష్ట్రంలో అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, లోకేష్ గోబెల్స్ కు వారసులు ఎల్లో మీడియాలో నీచ రాతలు రాయించుకొని టిడిపి నేతలు ఆనందాన్ని పొందుతున్నారు సీఎం జగన్ సంక్షేమ పథకాలన్నీ కాపీ కొడతారు మా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాలను చూసి చంద్రబాబు ఏడుపే ఏడుపు టీడీపీ నేతలు ప్రతిరోజు టన్నుల టన్నుల బురద జల్లుతున్నారు గోబెల్స్లా విష ప్రచారం చేస్తున్నారు విజయవాడలో దేవాలయాలను కూల్చివేసింది చంద్రబాబే రాజమండ్రి పుష్కరాల్లో 30 మందిని చంపింది చంద్రబాబే చంద్రబాబుకి జైల్లో ఉంటే అన్ని రోగాలు గుర్తుకొస్తాయి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ దేవాలయాల్లో తిరగాలంటే ముందు దేవాలయాలకు క్షమాపణ చెప్పాలి విజయవాడలో ఆంజనేయ స్వామి దేవాలయం కూల్చి ఆంజనేయస్వామిని ట్రాక్టర్లో తీసుకువెళ్లారు ఐదు జిల్లాల కలెక్టర్ల పై చంద్రబాబు ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ ఇచ్చాడు టిడిపి మంత్రులు అధికారంలో ఉన్నప్పుడు గాడిదలు కాశారా? ఆంధ్రప్రదేశ్ లో టిడిపి ప్రతిపక్షంగా ఎప్పుడైనా వ్యవహరించిందా 4:02 PM, Nov 30, 2023 ఫైబర్ గ్రిడ్ కేసు డిసెంబర్ 12కి వాయిదా ఏపీ హైకోర్టు: ఇసుక కేసు వాయిదా ఇసుక కుంభకోణంలో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ తదుపరి విచారణ వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు 2:02 PM, Nov 30, 2023 ఫైబర్ గ్రిడ్ కేసు డిసెంబర్ 12కి వాయిదా ఢిల్లీ: ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ ఫైబర్ నెట్ కేసు ను డిసెంబర్ 12 తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం కేసు విచారణ జరిపిన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేదిల ధర్మాసనం డిసెంబర్ 12 వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేస్తామన్న న్యాయస్థానం 1:52 PM, Nov 30, 2023 హస్తినలో కిం కర్తవ్యం? చంద్రబాబు అధ్యక్షతన రేపు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కరకట్ట మీదున్న చంద్రబాబు నివాసంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చ పార్లమెంట్లో ఏ ఏ అంశాలు చర్చించాలన్నదానిపై చంద్రబాబు బ్రీఫింగ్ డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 22 వరకు జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత జరగనున్న పార్లమెంటు సమావేశాలు అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలని భావిస్తోన్న తెలుగుదేశం తెలంగాణలో కాంగ్రెస్ కోసం సర్వశక్తులు ఒడ్డిన చంద్రబాబు, తెలుగుదేశం అయిదు రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలితేనే.. చక్రం తిప్పేందుకు అవకాశం ఉంటుందని చంద్రబాబు దింపుడు కళ్లెం ఆశలు పార్లమెంటులో బీజేపీని ఇప్పటికిప్పుడు ఏం అనొద్దు, అదే సమయంలో తెర వెనక కాంగ్రెస్తో మంతనాలు కొనసాగించాలని చంద్రబాబు వ్యూహం 1:33 PM, Nov 30, 2023 తిరుమలకు చంద్రబాబు హైదరాబాద్ నుంచి తిరుపతి పర్యటనకు బయలుదేరిన చంద్రబాబు కుటుంబసభ్యులతో రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు రాత్రికి తిరుమలలో బస చేయనున్న చంద్రబాబు రేపు మధ్యాహ్నం అమరావతికి రానున్న చంద్రబాబు డిసెంబర్ 2న విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోనున్న చంద్రబాబు డిసెంబర్ 3న విశాఖకు రానున్న చంద్రబాబు డిసెంబర్ 3న సింహాచలం అప్పన్నను దర్శించుకోనున్న చంద్రబాబు డిసెంబర్ 5న శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లనున్న చంద్రబాబు 12:05 PM, Nov 30, 2023 ఆ సలహా ఇచ్చింది ఎవర్రా? తెలుగుదేశంలో చర్చనీయాంశంగా మారిన లోకేష్ అంశం లోకేష్కు ఎవరు సలహాలు ఇస్తున్నరన్నదానిపై చర్చ 40% ఓటు బ్యాంకు ఉందని చెప్పుకుంటున్న మనం పక్కచూపులెందుకు చూడాలి? పవన్ కళ్యాణ్కు జై కొట్టమని లోకేష్కు సలహా ఇచ్చింది ఎవరు? తనకు తానే గొయ్యి తీసుకుంటున్న విషయం లోకేష్కు అర్థమవుతోందా? తన కెరియర్తో పాటు పార్టీని కూడా భూస్థాపితం చేయాలనుకుంటున్నాడా? ఇప్పుడు కాపుల కోసం పవన్కు జై కొడితే రేపు కోస్తా, సీమల్లో ఏం చెబుతాం? అసలు పవన్కళ్యాణ్కే క్రెడిబిలిటీ లేనప్పుడు లోకేష్కు ఏం లాభం? పైగా పవన్ను దూరం చేసే ప్లాన్ జరుగుతుందని బహిరంగ సభల్లో చెప్పుకునే దౌర్భాగ్యమెందుకు? 11:45 AM, Nov 30, 2023 ఆడలేక మద్దెల ఓడు చందాన టిడిపి తీరు ఏపీలో ఎన్నికలపై తప్పుడు ప్రచారం సోషల్మీడియాలో తెలుగుదేశం దుష్ప్రచారం ఏపీలో ఎన్నికలు ముందస్తుగా వస్తాయని తెగ పోస్టులు ఎల్లో మీడియాలోనూ అవే సంకేతాలిస్తూ వార్తలు ముందస్తుకు అవకాశం లేదని స్పష్టంగా చెబుతోన్న ప్రభుత్వం ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి : సజ్జల లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీలో ఎన్నికలు : సజ్జల ఎన్నికలు ఎప్పుడొచ్చినా YSRCP సిద్ధంగా ఉంది: సజ్జల టిడిపి, జనసేన చేసే ప్రచారం నమ్మొద్దని సూచన 10:50 AM, Nov 30, 2023 చంద్రబాబు కేసు సుప్రీంలో ఎప్పుడంటే.? ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ వేసిన చంద్రబాబు చంద్రబాబు పిటిషన్ ను విచారించనున్న జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది మధ్యాహ్నం 2 తర్వాత బెంచ్ మీదకు చంద్రబాబు పిటిషన్ వచ్చే అవకాశం (చదవండి.. ఫైబర్గ్రిడ్ కేసులో నిధులెలా పక్కదారి పట్టించారు?) 10:45 AM, Nov 30, 2023 చంద్రబాబు తిరుమల పర్యటన ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు తిరుమలలో చంద్రబాబు పర్యటన మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్న చంద్రబాబు తిరుమలలో రాత్రి బస చేయనున్న చంద్రబాబు నాయుడు రేపు ఉదయం శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకోనున్న చంద్రబాబు 10:32 AM, Nov 30, 2023 ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు డిసెంబర్ 5కు వాయిదా ఐఆర్ఆర్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పీటీ వారెంట్ పై విచారణ చంద్రబాబును కస్టడీకి కోరుతూ గతంలో పీటీ వారెంట్ వేసిన సీఐడీ విచారణను డిసెంబర్ 5కు వాయిదా వేసిన న్యాయస్థానం CID అభియోగాల్లో ముఖ్యమైన అంశాలు టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్లో భూములు స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మూడుసార్లు మార్పు అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్ప్రోకో 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్రింగ్ అలైన్మెంట్లో మార్పులు ఇన్నర్ రింగ్రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు అలైన్మెంట్ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం ఇన్నర్రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్మెంట్ కరకట్ట కట్టడం.. క్విడ్ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించిన లింగమనేని కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసం సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు 10:14 AM, Nov 30, 2023 తెలుగుదేశం, జనసేన పొత్తుల వెనక పాలిట్రిక్స్ ఏంటీ? : YSRCP చంద్రబాబు, లోకేష్.. ఇద్దరూ జై పవన్ కల్యాణ్ అని ఎందుకు అంటున్నారు? లోకేష్కు ఇంకా రాజకీయం ఒంటబట్టలేదు ఇప్పటివరకు ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడు చంద్రబాబు పెట్టుకున్న ఆశల్లో పది శాతం కూడా చేరలేకపోయాడు మిగిలింది పార్టీ కాడి మోసేవారొకరు కావాలి అందుకే 40 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీ పరువును తాకట్టు పెట్టేశారు తనకు సరిసాటి అయిన పవన్ కళ్యాణ్ను ఎంచుకున్నాడు రెండు చోట్ల పోటీ చేసి.. ఒక్క చోట కూడా గెలవని పవన్.. ఇప్పుడు లోకేష్కు ఆశ, భరోసా తెలంగాణలో బీజేపీతో పవన్ ఉంటాడు..!! టీడీపీ ఏమో కాంగ్రెస్కు పరోక్ష మద్దతు.. ఏపీలో మాత్రం మళ్లీ టీడీపీ - జనసేన స్నేహం..!! అసలు వీళ్లు రాజకీయం చేస్తున్నారా..? వ్యభిచారం చేస్తున్నారా...? 2019 ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన ఓట్లు 38 శాతం. జనసేనకు వచ్చిన ఓట్లు 5 శాతం.. వైఎస్ఆర్ సీపీకి వచ్చిన ఓట్లు 50 శాతం. టీడీపీ - జనసేన ఓట్లు కలిపినా.. వైఎస్ఆర్ సీపీకి వచ్చిన ఓట్లు అన్ని లేవు. 2024లో టీడీపీ బీసీ ఓటు బ్యాంకుకు.. మరింత దెబ్బ పడబోతుంది...!!! ఇప్పటివరకు ఏ బీసీ ఓట్ల మీదయితే టిడిపి నమ్మకం పెట్టుకుందో..ఆ బీసీ ఓట్లు వైఎస్ఆర్ సీపీకి పడబోతున్నాయి. ఈ భయంతోనే ... పవన్ కల్యాణ్ పాట అందుకున్నారు.. చంద్రబాబు , లోకేష్...!!!! రోడ్డు మీదకు వచ్చి చంద్రబాబు.. పాదయాత్రలో లోకేష్.. వారాహి ఎక్కి పవన్ ప్రజలకు ఏం చెబుతారు..? మేం నీతిమంతులమని చెబుతారా..? మేం నిప్పులమని చెబుతారా..? మేం స్కామ్లు చేయలేదని చెబుతారా..? మీరు నీతిమంతులైతే.. మీరు స్కామ్లు చేయకపోతే.. మీరు నిప్పులే అయితే.. ధీమాగా సింగిల్గా పోటీ చేయండి 10:04 AM, Nov 30, 2023 నమ్మకం లేకే పొత్తులు పెట్టుకున్నారు.. దమ్ముంటే సింగిల్గా రండి : YSRCP 40 ఏళ్ల చరిత్ర... 25 ఏళ్ల అధికారం.. కానీ.. జనసేనకు జై అంటోన్న టీడీపీ..!!! దీని అర్ధం ఏమంటే.. దుకాణం మూసేయడానికి టీడీపీ సిద్దంగా ఉందని..!! తెలుగోడి ఆత్మగౌరవం నుంచి.. పుట్టిన పార్టీ టీడీపీ జాతీయ స్థాయిలో... లోక్ సభలో ప్రతిపక్ష పాత్ర పోషించిన పార్టీ ఎన్టీఆర్ నాయకత్వంలో .. కాంగ్రెస్ పునాదులను కదిలించిన పార్టీ టీడీపీ. 1983-89, 1994-2004, 2014-19లో అధికారంలో ఉన్న పార్టీ టీడీపీ..!!!! 40 శాతం ఓటు బ్యాంకు ఉన్న పార్టీ.. ఇప్పుడు 5 శాతం ఓటు బ్యాంక్ ఉన్న జనసేనకు.. జై కొడుతోంది....!!!! ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి.. పార్టీని, ప్రభుత్వాన్ని లాక్కున్న తరువాత.. పార్టీ కార్యకర్తల చేతుల్లోంచి.. కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి .. పోవడం దీనికి ప్రధాన కారణం. చంద్రబాబు ప్రజలను నమ్ముకోకుండా.. మీడియా నమ్ముకోవడం.. టీడీపీ ప్రస్తుత దుస్థితికి కారణం. 1994లో ఎన్టీఆర్ నాయకత్వంలో.. టీడీపీ అధికారంలోకి వచ్చింది. 1995లో మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి.. చంద్రబాబు సీఎం సీటు ఆక్రమించాడు. 1999లో బీజేపీతో పొత్తు పెట్టుకుని.. ఉమ్మడి ఏపీలో 185 సీట్లు గెల్చుకున్నాడు. 2004లో వైఎస్ఆర్ ప్రభంజనంలో .. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ కొట్టుకుపోయింది. 47 సీట్లకు పరిమితమైంది. 2009లో చంద్రబాబు గ్రాండ్ అలయన్స్.. ఏర్పాటు చేసినా వైఎస్ఆర్ సునామీలో.. కొట్టుకుపోయాడు. 2009లో వైఎస్ఆర్ అకాల మరణంతో.. చంద్రబాబు రాజకీయంగా బతికాడే కానీ.. లేకపోతే చంద్రబాబు రాజకీయ జీవితానికి ఎండ్ కార్డ్ పడేది 2014లో విభజిత ఏపీలో.. చంద్రబాబు బీజేపీ, పవన్ కల్యాణ్లను పక్కన .. పెట్టుకుని ఎన్నికలకు వెళ్తే... టీడీపీ గెల్చిన సీట్లు 102...!! 2019లో టీడీపీ ఘోరంగా ... 23 సీట్లకే పరిమితమైంది..!!! 08:54 AM, Nov 30, 2023 చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలవకూడదని YSRCP ప్రయత్నించింది: లోకేష్ పాదయాత్రలో లోకేష్ చేసిన ప్రకటన వెనక అసలు వాస్తవాలేంటీ? అయ్యా.. లోకేషం.. కళ్లు తెరువు నాయనా : YSRCP మీ టాలెంట్పై మీ నాన్నకే నమ్మకం లేదని ఇంకెప్పుడు మీకు అర్థమవుతుంది? కొడుకు లోకేష్కు అంత సత్తా లేదని చంద్రబాబుకు అర్థమయ్యాకే దత్త పుత్రుడు పవన్కళ్యాణ్ను పట్టుకున్నారు పవన్కళ్యాణ్ సపోర్ట్ లేకుండా ఎన్నికల్లో పోటీ చేసే సీన్ లేదని తెలిసే పొత్తు నాటకం ఆడుతున్నారు నిజంగా తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కడతారని మీరు భావిస్తే.. సింగిల్గా ఎందుకు పోటీ చేయరు? మీకు పవన్ కళ్యాణ్, జనసేన సపోర్ట్ ఎందుకు? నిటారుగా నిలబడే శక్తి లేక.. సపోర్ట్ స్టిక్గా పవన్ కళ్యాణ్ను పట్టుకున్నారా? పైగా మీకు మరో సపోర్ట్ బీజేపీ కావాలా? పోటీ చేయాలంటే మీకు ఇన్ని సాయాలు కావాలా? ఇంకొకరిమీద నిందలేసేకంటే మీ ఇల్లు చక్కదిద్దుకోండి మీ పార్టీ మీద ఇప్పటికైనా మనసు పెట్టండి భవిష్యత్తులోనైనా ఒంటరిగా పోటీ చేయాలన్న ఆలోచన తెచ్చుకోండి లోకేష్.. మీరు కళ్లు తెరవకపోతే తెలుగుదేశం పార్టీని శాశ్వతంగా పవన్ కళ్యాణ్కు కట్టబెట్టేస్తారు మీ నాన్న చంద్రబాబు నాయకుడిగా ఎదగకపోతే మీకెప్పటికీ విశ్వసనీయత ఉండదు 07:54 AM, Nov 30, 2023 చంద్రబాబు పిటీ వారెంట్పై విచారణ వాయిదా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుపై పిటీ వారెంట్పై విచారణ విజయవాడ ఏసీబీ కోర్టు డిసెంబర్ 5కు వాయిదా ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారులో అక్రమాలకు పాల్పడటం ద్వారా భారీ భూ దోపిడీకి పాల్పడిన కుంభకోణంపై సీఐడీ కేసు నమోదు ఇందులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణతోపాటు పలువురిపై కేసు నమోదు ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు అనుమతించాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ 07:43 AM, Nov 30, 2023 నోటీసులు అందని వారికి మీరే అందజేయండి చంద్రబాబు ‘స్కిల్’ కేసులో ఉండవల్లి అరుణ్కుమార్కు హైకోర్టు వెసులుబాటు విచారణ డిసెంబర్ 13కి వాయిదా స్కిల్ స్కాం తీవ్రత దృష్ట్యా ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఉండవల్లి అరుణ్కుమార్ పిటిషన్ నోటీసులు అందని వారికి వాటిని ఆయనే అందజేయవచ్చని హైకోర్టు వెసులుబాటు నోటీసులు అందుకున్న రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలనుకుంటే దాఖలు చేయవచ్చు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ మండవ కిరణ్మయి ధర్మాసనం ఉత్తర్వులు చంద్రబాబు హయాంలో జరిగిన ఈ కుంభకోణంలో అనేక క్లిష్టమైన అంశాలు సీబీఐ దర్యాప్తు చేయడమే సబబుగా ఉంటుందంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ సరైన చిరునామాలు లేకపోవడం వల్ల పలువురికి నోటీసులు అందలేదని తెలిసిన ధర్మాసనం 07:27 AM, Nov 30, 2023 వాట్ ఐ యామ్ సేయింగ్.. కాదని చెప్పలేరు.! అవునని చెప్పలేరు..! చంద్రబాబుకు ఇరకాటంగా మారిన ఓటుకు కోట్లు కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు, విచారణ జనవరి రెండోవారానికి వాయిదా ఈ కేసులో చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చాలని వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ కేసు దర్యాప్తును CBIకి బదిలీ చేయాలని మరొక పిటిషన్ విచారణ జరిపిన జస్టిస్ MM సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం ఓటుకు కోట్లు కేసు తెలంగాణ ఏసీబీ రిపోర్టులోనూ చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావన "మనోళ్లు బ్రీఫ్డ్ మీ" వాయిస్ చంద్రబాబుదే అని ఇదివరకే నిర్ధారించిన ఫోరెన్సిక్ ఇప్పటివరకు ఈ వాదనను ఖండించని చంద్రబాబు "నేను నిప్పు" అంటారు తప్ప "వాట్ ఐ యామ్ సేయింగ్" గురించి చెప్పని చంద్రబాబు "మా నాన్న తప్పు చేయలేదు, మా మీద రాజకీయ కక్ష" అని లోకేష్ అంటారు కానీ, ఓటుకు కోట్లు కేసును జాగ్రత్తగా ప్రస్తావించకుండా పక్కకు తప్పుకుంటోన్న లోకేష్ ఇప్పటివరకు ఒక్క బహిరంగసభలోనూ ఈ విషయంపై మాట్లాడని తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్ బాలకృష్ణ చేసిన "అన్స్టాపబుల్ బాలయ్య" ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ వెన్నుపోటు గురించి చర్చించారు కానీ, ఓటుకు కోట్లును దాచిపెట్టిన బావ, బావమరుదులు అసలు నిజాలు దాచి పెట్టి "నేను నిప్పు" అంటే ఎలా? జనమంతా మిమ్మల్ని "మీరు తుప్పు" అని ప్రశ్నిస్తున్నప్పుడు మీ దగ్గర చెప్పుకోడానికి ఏమి లేదా? చంద్రబాబు స్కాం సిత్రాలు…! Unveiling the ‘Scam Sitralu of @ncbn’ series, exposing Chandrababu’s scams. Stay tuned for full episodes.#CBNScamSitralu pic.twitter.com/REzeh8q7Au — YSR Congress Party (@YSRCParty) November 29, 2023 07:20 AM, Nov 30, 2023 నేడు తిరుపతికి చంద్రబాబు అమరావతి : నేడు సాయంత్రం తిరుపతికి చంద్రబాబు శ్రీవారి దర్శనం చేసుకోనున్న చంద్రబాబు దర్శనం తర్వాత తిరుపతి నుంచి విజయవాడకు చంద్రబాబు 07:15 AM, Nov 30, 2023 బయటపడ్డ పచ్చ పార్టీ బాగోతం దొంగ ఓట్లతో గెలుపొందాలనే కుట్రకు వైసీపీ చెక్ ఏకంగా 16 లక్షల ఓట్లను రీఎన్రోల్ మెంట్ చేయించిన టీడీపీ తెలంగాణాలోని వారి ఓట్లు ఏపీలోనూ నమోదు సైకిల్ పార్టీ కుట్రలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసిన మంత్రులు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు రాజ్యాంగం ప్రకారం పీపుల్స్ యాక్ట్ 1950 సెక్షన్ 17 ప్రకారం ఒక వ్యక్తికి ఒక చోట మాత్రమే ఓటు హక్కు ఉండాలి చంద్రబాబు మాత్రం 16 లక్షల మంది ఓట్లను రెండు రాష్ట్రాల్లో నమోదు చేయించారు ఒక్క తెలంగాణా, ఏపీలో రెండు చోట్ల నమోదయిన ఓట్లే 16 లక్షలు మరికొన్ని లక్షల ఓట్లు కర్ణాటక, తమిళనాడులో నమోదై కూడా ఉన్నాయి. మరీ విచిత్రం ఏంటంటే.. ఎప్పుడో దేశాన్ని వదిలేసి వెళ్లి వేరే దేశంలో ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడిన వారి ఓట్లను కూడా ఏపీలో నమోదు చేయించారు