కర్ణాటక హైడ్రామా : ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల బాహాబాహీ

 కర్ణాటకలో రిసార్ట్స్‌ రాజకీయాలు వేడెక్కాయి. బెంగళూర్‌లోని ఈగల్టన్‌ రిసార్ట్స్‌లో సేదతీరుతున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగినట్టు తెలిసింది. ఇద్దరు కాంగ్రెస్‌ శాసనసభ్యులు బాహాబాహీకి తలపడగా, ఈ అంశాన్ని కాంగ్రెస్‌లో కీచులాటలకు సంకేతంగా బీజేపీ ప్రచారం చేస్తోంది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top