కర్ణాటక హైడ్రామా : ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల బాహాబాహీ
కర్ణాటకలో రిసార్ట్స్ రాజకీయాలు వేడెక్కాయి. బెంగళూర్లోని ఈగల్టన్ రిసార్ట్స్లో సేదతీరుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగినట్టు తెలిసింది. ఇద్దరు కాంగ్రెస్ శాసనసభ్యులు బాహాబాహీకి తలపడగా, ఈ అంశాన్ని కాంగ్రెస్లో కీచులాటలకు సంకేతంగా బీజేపీ ప్రచారం చేస్తోంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు