ముఖ్యమంత్రి కేసీఆర్ను శనివారం ప్రగతిభవన్లో కామన్వెల్త్ గేమ్స్ 2018 విజేతలు కలిశారు. ఈ సందర్భంగా కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన వారిని కేసీఆర్ అభినందించారు. క్రీడాకారులతో పాటు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ను కూడా కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.
Apr 21 2018 8:51 PM | Updated on Mar 21 2024 7:53 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement