వారి అత్మహత్యలకు చంద్రబాబే కారణం | Parthasarathy Fires On TDP Government | Sakshi
Sakshi News home page

వారి అత్మహత్యలకు చంద్రబాబే కారణం

Sep 20 2018 4:49 PM | Updated on Mar 22 2024 11:28 AM

అగ్రిగోల్డ్‌ సమస్య పరిష్కార విషయంలో టీడీపీ ప్రభుత్వం దాగుడుమూతలు ఆడుతోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి ధ్వజమెత్తారు. గురువారం వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement