మంత్రి ఆదినారాయణరెడ్డి కోటకు బీటలు వారతాయనే భయం పట్టుకోవడంతోనే తమ పార్టీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని, జిల్లాలో అరాచకం సృష్టించాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి ఆదినారాయణరెడ్డి తిరిగి ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నారని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్రెడ్డి విమర్శించారు
మంత్రి కోటకు బీటలు వారతాయనే భయంతోనే
Jun 5 2018 7:31 AM | Updated on Mar 20 2024 1:43 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement