నెల్లూరు జిల్లా కావలిలో యువనేస్తం కార్యక్రమం రసాభాసంగా సాగింది. కార్యక్రమానికి హాజరైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతుండగా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో వైస్సార్సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం జరిగింది. కార్యక్రమంలో ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగులకు రెండు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు రూ.
Oct 2 2018 5:04 PM | Updated on Mar 21 2024 6:15 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement