టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవం | YSRCP Leader Chevireddy Bhaskar Reddy Slams TDP Leaders Over Repolling Issue | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవం

May 16 2019 7:18 PM | Updated on Mar 21 2024 11:09 AM

చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసుకునే పరిస్థితి కల్పించాలని ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి కోరారు. తిరుపతిలో చెవిరెడ్డి గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘పోలింగ్‌ రోజు సీసీ ఫుటేజీ పరిశీలించండి.. పట్టించుకోకుంటే సుప్రీంకోర్టుకు వెళ్తానని చెప్పాను.. ఎన్నికల సంఘం క్షుణ్ణంగా పరిశీలించి ఈరోజు రీపోలింగ్‌కు అనుమతించారు. ప్రత్యేక  పోలింగ్‌ కేంద్రాలు దళితులకు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement