వంగవీటి కుటుంబానికి అన్యాయం జరగదు | YSRCP Leader Ambati Rambabu Slams Cm Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

Sep 18 2018 3:18 PM | Updated on Mar 22 2024 11:28 AM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో వంగవీటి కుటుంబానికి అన్యాయం జరగదని, తగిన గౌరవం, గుర్తింపు ఉంటాయని, ఆ పార్టీ అధికారప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. తమ పార్టీ అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వంగవీటి రాధాకు అన్యాయం చేయలనే ఆలోచన తమ పార్టీకి లేదన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement