వంగవీటి కుటుంబానికి అన్యాయం జరగదు | YSRCP Leader Ambati Rambabu Slams Cm Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

Sep 18 2018 3:18 PM | Updated on Mar 22 2024 11:28 AM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో వంగవీటి కుటుంబానికి అన్యాయం జరగదని, తగిన గౌరవం, గుర్తింపు ఉంటాయని, ఆ పార్టీ అధికారప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. తమ పార్టీ అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వంగవీటి రాధాకు అన్యాయం చేయలనే ఆలోచన తమ పార్టీకి లేదన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement