కుంటిసాకులు చెబుతోన్న టీడీపీ నేతలను నిలదీయాలి | Why TDP MPs Did Not Resign Asks YSRCP | Sakshi
Sakshi News home page

Apr 9 2018 6:28 PM | Updated on Mar 22 2024 10:49 AM

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 25 మంది ఎంపీలూ రాజీనామాలు చేసి ఉంటే, ఆ ఫలితంగా ఉపఎన్నికలు వచ్చేదుంటే.. ప్రత్యేక హోదాపై ప్రజలు తమ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పే అవకాశం ఉండేదని, ఇది తెలిసి కూడా చంద్రబాబు తన ఎంపీలతో రాజీనామాలు చేయించకపోవడం మోసమేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది.

Advertisement
 
Advertisement
Advertisement