కుంటిసాకులు చెబుతోన్న టీడీపీ నేతలను నిలదీయాలి | Why TDP MPs Did Not Resign Asks YSRCP | Sakshi
Sakshi News home page

Apr 9 2018 6:28 PM | Updated on Mar 22 2024 10:49 AM

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 25 మంది ఎంపీలూ రాజీనామాలు చేసి ఉంటే, ఆ ఫలితంగా ఉపఎన్నికలు వచ్చేదుంటే.. ప్రత్యేక హోదాపై ప్రజలు తమ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పే అవకాశం ఉండేదని, ఇది తెలిసి కూడా చంద్రబాబు తన ఎంపీలతో రాజీనామాలు చేయించకపోవడం మోసమేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement