ఆ హక్కు మీకెక్కడిది : మల్లాది విష్ణు | Sakshi
Sakshi News home page

ఆ హక్కు మీకెక్కడిది : మల్లాది విష్ణు

Published Sat, Oct 20 2018 6:59 PM

 కృష్ణా జిల్లా టీడీపీ కార్యాలయం కోసం 50 కోట్ల విలువైన స్థలం ధారాదత్తం చేయటం దారుణమని వైఎస్సార్‌సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. శనివారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.