రైతు భరోసా పథకం కింద రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని రూ. 12,500 నుంచి రూ. 13,500కు పెంచుతున్నట్టు జగన్ తెలిపారు.భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్ష పదవికి సౌరవ్ గంగూలీ ఎన్నిక ఇక లాంఛనప్రాయంగా మారింది. అర్ధశాస్త్రంలో ఈ సారి నోబెల్ బహుమతి భారత సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీని వరించింది.
ఈనాటి ముఖ్యాంశాలు
Oct 14 2019 8:22 PM | Updated on Mar 21 2024 8:31 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement