ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu News Feb 15th AP CM YS Jagan meets Central Minister Ravishankar | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Feb 15 2020 7:44 PM | Updated on Mar 22 2024 11:10 AM

ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో శనివారం భేటీ అయ్యారు. ఇదిలా ఉండగా, బ్రదర్‌ అనిల్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. మరోవైపు, ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి పరోక్షంగా చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశి థరూర్‌కు ఢిల్లీ కోర్టు జరిమానా విధించింది. ఇకపోతే, ప్రముఖ టాలీవుడ్‌ దర్శకుడు గూడపాటి రాజ్‌కుమార్‌ కన్నుమూశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement