రిజర్వేషన్లపై సుమిత్రా మహాజన్‌ కీలక వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్లపై సుమిత్రా మహాజన్‌ కీలక వ్యాఖ్యలు

Published Mon, Oct 1 2018 7:45 PM

 రిజర్వేషన్ల వల్ల దేశానికి ఏమైనా మేలు జరిగిందా, వెనకబడిన వర్గాలు అభివృద్ది సాధించాయా.. అంటూ లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రశ్నించారు. జార్ఖండ్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన ‘లోన్‌ మానథాన్‌’ కార్యక్రమానికి సుమిత్రా మహాజన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Advertisement
Advertisement