బాపు కుటీర్‌లో ప్లేట్లు కడిగిన రాహుల్‌, సోనియా | Sonia Gandhi, Rahul Gandhi Wash Their Plates After Lunch In Wardha On Gandhi Jayanti | Sakshi
Sakshi News home page

బాపు కుటీర్‌లో ప్లేట్లు కడిగిన రాహుల్‌, సోనియా

Oct 2 2018 3:38 PM | Updated on Mar 20 2024 3:51 PM

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్‌ అమెరికాలో చిప్పలు కడిగారంటూ... ఇటీవల తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్‌ నేతల నోటికి కళ్లెం పడింది. ఆ విమర్శలతో కేటీఆర్‌కే ఎక్కువ సానుభూతి వ్యక్తం కావడంతో, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీలు అదే బాటలో నడిచారు. వారు కూడా ప్లేట్లు కడిగి సానుభూతి పొందాలనుకున్నారు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement