బెంగళూరులో అగ్ని ప్రమాదం : ఐదుగురు సజీవదహనం | Sakshi
Sakshi News home page

బెంగళూరులో అగ్ని ప్రమాదం : ఐదుగురు సజీవదహనం

Published Mon, Jan 8 2018 10:10 AM

ఓ బార్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఐదుగురు సజీవదహనం అయ్యారు. బెంగళూరులోని కేఆర్ మార్కెట్ లోని కైలాష్ బార్ లో సోమవారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది

Advertisement

తప్పక చదవండి

Advertisement