పెళ్లినాడే అమ్మాయిని దారుణంగా ఈడ్చుకుంటూ కిడ్నాప్‌

పెళ్లి జరగాల్సిన రోజే యువతి కిడ్నాప్‌ కావడం కలకలం రేపింది. ఈ ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. వివరాలు...  ఫజికా జిల్లా ముక్త్‌సర్‌కు చెందిన ఓ యువతికి ఇటీవలే వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో శుక్రవారం ఆమె పెళ్లి జరగాల్సి ఉంది. అయితే బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన సదరు యువతి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top