మహా శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలు ముస్తాబవుతుండగా.. కోటప్పకొండ జాతరలో అపశృతి చోటు చేసుకుంది. తిరునాళ్లలో భాగంగా కొండపైకి తరలిస్తున్న ప్రభ ఒక్కసారిగా విరిగిపడింది. ఉప్పలపాడు నుంచి ఊరెగింపుగా వస్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటనలో భక్తులకు చిన్నపాటి గాయాలు తగిలాయని సమాచారం. రేపటి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇప్పటికే భక్తులు వేలాదిగా తరలివస్తుండగా.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శైవ క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి.
కోటప్పకొండ జాతర : తృటిలో తప్పిన ప్రమాదం
Published Sun, Mar 3 2019 9:16 PM
Advertisement
తప్పక చదవండి
- నోటాకు 50 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ వస్తే.. ఏమవుతుందో తెలుసా?
- నయవంచనకు చెక్ పెడదాం
- ఈసీ ద్వంద్వ వైఖరి
- జనస్వామ్యమా! జయీభవ!!
- మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర
- వైఎస్ విజయమ్మ పేరుతో టీడీపీ తప్పుడు లేఖ
- ఐరాస కాంక్షించే అభివృద్ధికి ఏపీయే వేదిక
- పేదింటి పిల్లలకు వర్సిటీ చదువులు ఉచితం
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- జగన్ ఒక నిజం... ఒక భావోద్వేగం
Advertisement